పార్లమెంట్లో విపక్షాల్లో చీలికలు మొదలు..
Opposition Protests in Parliament : అదానీ కేసుకు సంబంధించి గురువారం పార్లమెంట్ కాంప్లెక్స్లో విపక్షాలు నిరసన తెలిపాయి. ఈ ప్రదర్శనలో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ, ఇతర ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారు. అయితే ప్రతిపక్ష నేతలు నల్ల కోటు ధరించి నినాదాలు చేశారు. ఈ జాకెట్పై ‘అదానీ, మోదీ ఒక్కటే’ అని రాసి ఉంది. అదానీపై వచ్చిన ఆరోపణలపై ప్రధాని మోదీ దర్యాప్తు చేయబోరని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ పేర్కొన్నారు. …