MGBS
ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్.. హైదరాబాద్ శివార్లలో..
Special Buses for Dasara హైదరాబాద్ : దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) 6,000 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ ప్రత్యేక బస్సులు అక్టోబరు 1 నుంచి 15 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని, వాటిలో ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించామని తెలిపింది. నగర కీలక ప్రాంతాల్లో ప్రత్యేక బస్సులు పండుగల సమయంలో ట్రాఫిక్ రద్దీ కారణంగా ప్రయాణికుల సమయాన్ని ఆదా చేసేందుకు […]
Old city metro line | పాతబస్తి మెట్రో పనులు మొదలయ్యేది అప్పుడే..
Old city metro line | హైదరాబాద్ పాతబస్తీ వాసుల చిరకాల వాంఛ అయిన మెట్రో రైలు పనుల ప్రారంభానికి మరికొద్ది రోజులు వేచి చూాడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. మెట్రో లైన్ కోసం భూసేకరణ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. పాతబస్తీలో మెరుగైన ఫుట్పాత్లు, పబ్లిక్ స్థలాలు, వాహనాల కోసం తగినంత పార్కింగ్ సౌకర్యం కల్పిస్తామని మెట్రో అధికారులు తెలిపారు. హైదరాబాద్ పాతబస్తీ మెట్రో రూట్ రూ.2,000 కోట్లతో MGBS నుంచి ఫలక్నుమా వరకు 5.5-కిలోమీటర్ల మేర […]
Metro line in Old City: పాతబస్తీ వాసులకు గుడ్ న్యూస్.. మెట్రో రైలు.. కొత్త స్టేషన్లు ఎక్కడెక్కడంటే..
New Metro line in Old City | పాతబస్తీ వాసుల చిరకాల స్వప్నం నెరవేరేందుకు అడుగులు పడ్డాయి. ఫలక్నుమా వద్ద మెట్రో నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి మార్చి 7వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 5.5 కిలోమీటర్ల మార్గంలో ఎంజీబీఎస్ నుంచి ఫలక్నూమా వరకు ఈ మెట్రో లైన్ నిర్మించనున్నారు. దీనికి సుమారు రూ.2 వేల కోట్ల వరకు వ్యయమవుతుందని అంచనా వేస్తున్నారు. పాతబస్తీకి మెట్రో రైలు చిరకాల స్వప్నం. ఎన్నో కారణాల […]
టీఎస్ ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఈ-గరుడ బస్సుల ఛార్జీలు తగ్గింపు..!
విజయవాడ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త.. TSRTC E-Buses : హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త వినిపించింది. ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఈ-గరుడ ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జీలను తగ్గిస్తున్నట్లు ఆర్టీసీ ఎం.డీ వీసీ సజ్జనార్ వెల్లడించారు.. ప్రారంభ ఆఫర్ కింద ఈ-గరుడ బస్సు ఛార్జీలను తగ్గించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఆఫర్ నెల రోజుల వరకు అందుబాటులో ఉంటుందన్నారు. మియాపూర్ – విజయవాడ ఛార్జీ రూ. 830 నుంచి రూ. 760కి, ఎంజీబీఎస్ – […]
