Saturday, October 5Latest Telugu News
Shadow

Tag: India

Monkey pox : భారత్‌లో తొలి మంకీ పాక్స్‌ కేసు నమోదు.. అప్రమత్తమైన కేంద్రం..

Monkey pox : భారత్‌లో తొలి మంకీ పాక్స్‌ కేసు నమోదు.. అప్రమత్తమైన కేంద్రం..

Trending News
Monkey pox : ప్ర‌స్తుతం మంకీపాక్స్ వైరస్ యావ‌త్‌ ప్రపంచాన్ని క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఇప్పటివరకు ఆఫ్రికా, యూరోపియన్ దేశాల్లో వ్యాప్తి చెందిన‌ మంకీపాక్స్ ఇప్పుడు భారత్ లోకి ప్రవేశించింది. దేశంలో తొలి మంకీ పాక్స్‌ కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా ప్రకటించింది.. దిల్లీలో ఒకరికి మంకీ పాక్స్ లక్షణాలను గుర్తించినట్లు వెల్ల‌డించింది. మంకీపాక్స్ లక్షణాలతో అనుమానించిన కేసు.. Mpox (మంకీపాక్స్) పాజిటివ్‌గా గుర్తించిన‌ట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.. పరీక్ష ఫలితాల్లో రోగిలో వెస్ట్ ఆఫ్రికన్ క్లాడ్ 2 Mpox వైరస్ ఉన్న‌ట్లు నిర్ధారించిందని తెలిపింది. అయితే ఇప్పటివరకు ఒకటే కేసు నమోదైందని.. అంతకు ముందు జూలై 2022 నుంచి భారతదేశంలో 30 కేసులు నమోదైనట్లు వివ‌రించింది. ఈ వైరస్ ప‌ట్ల ఎవ‌రూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది. WHO ప్రకారం.. mpox క్లాడ్ 1 హెల్త్ ఎమర్జెన్సీకి సంబంధించింది కాదని కేంద్ర ఆరోగ్య మంత్రిత...
Rahul Gandhi in US | అమెరికాలో చైనాను పొగిడిన రాహుల్‌.. నిరుద్యోగ సమస్యపై వివాదాస్ప వ్యాఖ్య

Rahul Gandhi in US | అమెరికాలో చైనాను పొగిడిన రాహుల్‌.. నిరుద్యోగ సమస్యపై వివాదాస్ప వ్యాఖ్య

International
Rahul Gandhi in US | అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గ్లోబల్ ఎంప్లాయ్‌మెంట్ సమస్యలు, తయారీ రంగంపై రాహుల్ గాంధీ వ్యాఖ్య‌లు తీవ్ర వివాదాస్ప‌ద‌మైంది. డల్లాస్‌లో సభికులను ఉద్దేశించి గాంధీ మాట్లాడుతూ, భారతదేశంతో సహా పాశ్చాత్య దేశాలు ఉత్పత్తి, తయారీకి ప్రాధాన్యత ఇవ్వడంలో విఫలమయ్యాయని విమర్శించారు. ఇది ఉద్యోగాల కల్పనకు కీలకమని ఆయన వాదించారు. అతని వ్యాఖ్యలకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇది భారతదేశ పురోగతిని బలహీనపరిచిందని మరియు చైనాకు అనుకూలంగా ఉందని ఆరోపించింది.రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలు ఒకప్పుడు గ్లోబల్ తయారీలో ఆధిపత్యం చెలాయించాయి. భారత్‌తో సహా అనేక దేశాలు అధిక నిరుద్యోగిత రేటుతో సతమతమవుతున్నాయని, చైనా, వియత్నాం వంటి దేశాలు ఉత్పత్తిపై దృష్టి పెట్టడం వల్ల తమ ఉపాధి సవాళ్లను విజయవంతంగా నిర్వహించుకుంటున్నాయని ఆ...
India Postal GDS Recruitment 2024 : పోస్టల్ శాఖలో భారీ ఎత్తున ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు ఎన్నంటే..?

India Postal GDS Recruitment 2024 : పోస్టల్ శాఖలో భారీ ఎత్తున ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు ఎన్నంటే..?

Business
India Postal GDS Recruitment 2024 | పోస్టర్ శాఖలో భారీ ఎత్తున రిక్రూట్ మెంట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబందించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. పోస్టల్ శాఖలో మొత్తం 44228 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్ కోసం ఎవరెవరు అర్హులు.. ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి..ఇండియా పోస్ట్ జి.డి.ఎస్ రిక్రూట్ మెంట్ 2024 నోటిఫికేషన్ రిలీజైంది. దేశవ్యాప్తంగా ఖాళీలున్న వివిధ ఏరియాల్లో 44228 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనిలో భాగంగా జిడిఎస్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ అప్లై చేసుకుని ఈ పోస్టులకు అర్హులు అప్లై చేయొచ్చు. జూలై 15 నుంచి ఈ ఆన్ లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. ఆగష్టు 5 వరకు ఈ అప్లికేషన్స్ స్వీకరించబడతాయి. 10వ తరగతి వచ్చిన మార్కుల ఆధారంగా ఈ పోస్టుల ఎంపిక జరుగుతుంది.ఇందులో అ...
Hathras stampede : హత్రాస్ తొక్కిసలాటలో 110 మంది మృతి :  గ‌తంలో ఇలాంటి విషాద ఘ‌ట‌న‌లు ఎన్నో..

Hathras stampede : హత్రాస్ తొక్కిసలాటలో 110 మంది మృతి : గ‌తంలో ఇలాంటి విషాద ఘ‌ట‌న‌లు ఎన్నో..

Crime
Hathras stampede : ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో మంగళవారం జరిగిన ఒక‌ ఆధ్యాత్మిక కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి సంఖ్య 116 మందికి చేరుకుంది. ఈమేర‌కు అలీగఢ్ రేంజ్ ఐజీ శలభ్ మాథూర్ పీటీఐకి వెల్ల‌డించారు. మరోవైపు, ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. బాధితులకు సహాయ సహకారాలు అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ మెడిల్ టీం హత్రాస్ కు చేరుకుంటుందని హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. కారణాలు ఇవే.. భారతదేశంలో ఆధ్యాత్మిక‌ సమావేశాలు, ఉత్స‌వాలు త‌ర‌చూ జ‌రుగుతుంటాయి. ఇందుకోసం వేలాది మంది భక్తులు హాజ‌రవుతుంటారు. అయితే ఆయా స‌మావేశాల వ‌ద్ద‌ ఎటువంటి క‌నీస‌ సౌకర్యాలు ఉండ‌వు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిపోయేందుకు స‌రైన మార్గాలు ఉండ‌వు. కొన్నిసార్లు, ఈ ఈవెంట్‌ల నిర్వాహకులకు స్థానిక అధికారులతో సరైన కమ్యూనికేషన్ కూడా ఉండదు. ఫ‌లితంగా ఒక్కోసారి ద...
Modi 3 cabinet | మోదీ మంత్రి వర్గంలో మిత్రపక్షాల నుంచి వీరికి ఛాన్స్ వస్తుందా?

Modi 3 cabinet | మోదీ మంత్రి వర్గంలో మిత్రపక్షాల నుంచి వీరికి ఛాన్స్ వస్తుందా?

Breaking News, National
Modi 3 cabinet | బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) అధినేత నరేంద్ర మోదీ ( Narendra Modi) ఈరోజు సాయంత్రం 7:15 గంటలకు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని అయిన రెండో వ్యక్తిగా మోదీ నిలిచారు.అయితే మొత్తం మంత్రి మండలి ప్రమాణస్వీకారం చేయనప్పటికీ. మొద‌ట దాదాపు 30 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మంత్రి మండలి మొత్తం బలం 78 నుంచి 81 మంది సభ్యుల మధ్య ఉండవచ్చని అంచనా.ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరుసగా మూడోసారి ఎన్నికైన నేపథ్యంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ)కి చెందిన పలువురు కీలక మిత్రపక్షాలు కూడా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే కొత్త మంత్రివ‌ర్గంలో మిత్ర‌ప‌క్షాల‌కు కూడా పెద్ద‌పీట వేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. తెలుగుద...
Pakistan Economic Crisis | పాకిస్థాన్ ఆర్థిక వ్య‌వ‌స్థ చితికిపోవ‌డానికి కార‌ణాలేంటి? మోదీ ప్ర‌భుత్వ వ్యూహం ఫ‌లించిందా!

Pakistan Economic Crisis | పాకిస్థాన్ ఆర్థిక వ్య‌వ‌స్థ చితికిపోవ‌డానికి కార‌ణాలేంటి? మోదీ ప్ర‌భుత్వ వ్యూహం ఫ‌లించిందా!

International
Pakistan Economic Crisis Explained | మ‌న పొరుగుదేశం దేశం పాకిస్థాన్ (Pakistan) ఆర్థికంగా చితికిపోయి సాయం కోసం అన్ని దేశాల‌ను యాచిస్తోంది. గ‌త ఐదేళ్ల‌లో ఆ దేశ ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది. 2024 మే 17న, పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, 2019 ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడి (Pulwama Attack)లో 40 మంది వీర జవాన్లను కోల్పోయిన తర్వాత భారత్ వైఖ‌రిలో మార్పు వ‌చ్చింద‌ని అంగీకరించారు. ఆర్టికల్ 370 రద్దుపై ఇషాక్ దార్ స్పందిస్తూ.. ఈ నిర్ణ‌యం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.. ఫిబ్రవరి 2019లో పుల్వామా దాడి తర్వాత, పాకిస్తాన్ నుంచి ఎగుమతులపై భారతదేశం 200% సుంకాన్ని విధించిందని, నియంత్రణ రేఖ వెంబడి కాశ్మీర్ బస్సు సర్వీస్, వాణిజ్యాన్ని నిలిపివేసిందని అన్నారు.పాక్ తో వాణిజ్యాన్ని తగ్గించడానికి భారతదేశం తక్షణ చర్యలు తీసుకుంది. ఈ చ‌ర్య‌ల్లో భాగంగా మొదటిది.. పాకిస్తాన్ ఇకపై 'అత్యంత అనుకూల దేశాల' లేదా MFN...
పాకిస్థాన్‌ను గౌర‌వించండి.. వారి వ‌ద్ద అణుబాంబు ఉంది: దుమారం రేపుతున్న కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు

పాకిస్థాన్‌ను గౌర‌వించండి.. వారి వ‌ద్ద అణుబాంబు ఉంది: దుమారం రేపుతున్న కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు

Elections, National
Mani Shankar Aiyar | కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా జాత్యహంకార వ్యాఖ్యల వివాదం మర్చిపోకముందే అదే పార్టీకి చెందిన మరో సీనియర్ నేత సైతం వివాద్పద వ్యాఖ్యలు చేశారు.  పాకిస్థాన్‌ ను గౌరవించాలని, ఆ దేశంతో చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని, లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంద‌ని పార్టీ కురువృద్ధుడు మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్‌ (Mani Shankar Aiyar ) చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇప్పుడు తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్థాన్ వ‌ద్ద అణుబాంబులు ఉన్నాయ‌ని, ఒక‌వేళ మ‌న ప్ర‌భుత్వాలు ఆ దేశాన్ని ఇబ్బందులకు గురిచేస్తే అప్పుడు పాక్ మ‌నపై బాంబులు వేసే ప్ర‌మాద‌ముంద‌ని ఆయ‌న చెప్పారు. ఇటీవ‌ల ఒక‌ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మ‌ణిశంక‌ర్ వ్యాఖ్య‌లు వైర‌ల్ అయ్యింది. మ‌నం పాకిస్థాన్‌ను గౌర‌వించాల‌ని, ఎందుకంటే ఆ దేశం వ‌ద్ద అణు బాంబు ఉంద‌ని, వాళ్ల‌ను మ‌నం గౌర‌వించ‌కుంటే వాళ్లు మ‌న‌పై బాంబుల‌ను వాడే ప్ర‌మాదం ఉన్న‌ట్లు అయ్య‌ర్ వెల్ల‌డిం...
LPG price cut :  గుడ్ న్యూస్‌.. 19 కిలోల వాణిజ్య సిలిండర్ తగ్గింది.. నేటి నుంచే అమలు..

LPG price cut : గుడ్ న్యూస్‌.. 19 కిలోల వాణిజ్య సిలిండర్ తగ్గింది.. నేటి నుంచే అమలు..

National
LPG price cut | భారతదేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMC లు) 19 కిలోల వాణిజ్య సిలిండర్‌, 5 కిలోల ఫ్రీ ట్రేడ్ LPG (FTL) సిలిండర్ల ధరలను తగ్గించాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ల ధరను ₹ 30.50 తగ్గించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి . ఈరోజు నుంచే కొత్త ధ‌ర‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. స‌వ‌రించిన ధ‌ర‌ల ప్ర‌కారం.. ఏప్రిల్ 1 నాటికి, ఢిల్లీలో ధర ₹ 1,764.50 గా ఉంది. 5 కిలోల FTL సిలిండర్ల ధర ₹ 7.50 తగ్గింది .ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో వ్యాణిజ్య సిలిండర్ల ధ‌ర‌లు రెండుసార్లు పెంచిన విష‌యం తెలిసిందే. . దీనికి ముందు, నూతన సంవత్సరం 2024 సందర్భంగా 19 కిలోల వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్‌పై ₹ 39.50 చొప్పున ధరలు తగ్గించారు.కమర్షియల్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) సిలిండర్‌ల ధరలు పెరిగినప్పుడు చమురు మార్కెటింగ్ కంపెనీలు మార్చి 1న గతంలో చేసిన ప్రకటన తర్వాత సిలిండర్ల ధరలలో ఈ మార్పు వచ్చింది. ఆ సమయంలో,...
Underwater Metro Train : దేశంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో ట్రైన్..  ఎక్కడుంది.. ప్రత్యకతలు ఏమిటీ?

Underwater Metro Train : దేశంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో ట్రైన్.. ఎక్కడుంది.. ప్రత్యకతలు ఏమిటీ?

Trending News
Underwater Metro Train | పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం కోల్‌కతా (Kolkata)లో నిర్మించిన భార‌త‌దేశంలో మొదటి నదీ గర్భ మెట్రో మార్గాన్ని (Indias first underwater metro train ) బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రారంభించారు. హౌరా మైదాన్‌-ఎస్‌ప్లనేడ్ మెట్రో సెక్షన్ వెళ్లే మార్గంలో ఉన్న న‌ది కింద ఈ ట‌న్నెల్ ను నిర్మించారు. కొత్త మెట్రో రూట్‌తో కోల్‌క‌తాలో ర‌వాణా సుల‌భ‌త‌రం కానుంది.కోల్ క‌తాలోని ఈ అండర్‌ వాటర్‌ మెట్రో టన్నెల్ లో ప్రధాని మోదీ తొలిసారి విద్యార్థులతో కలిసి మెట్రోలో ప్రయాణించారు. రూ.120 కోట్లతో 16.6 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గాన్ని ఇంజినీరింగ్‌ అద్భుతంగా భావిస్తున్నారు. హుగ్లీ నది కింద నిర్మించిన ఈ అండ‌ర్ వాట‌ర్ మెట్రో లైన్‌ కోల్‌కతాలోని రెండు జంట నగరాలైన హౌరా, సాల్ట్‌ లేక్‌లను అనుసంధానిస్తుంది. ఈ మార్గంలో మొత్తం మూడు స్టేషన్లు ఉండగా, అందులో మూడు భూగర్భం (జలాంతర్గ)లో ఉన్నాయి. ...
గ్లోబల్ సిటీ హైదరాబాద్ లో ఒక్క వర్షానికే వాగులుగా మారిన రహదారులు..

గ్లోబల్ సిటీ హైదరాబాద్ లో ఒక్క వర్షానికే వాగులుగా మారిన రహదారులు..

Telangana
Hyderabad Rains:  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన టాప్  25 గానగరాల్లో ఒకటిగా హైదరాబాద్ ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు మెర్సర్‌ క్వాలిటీ ఆఫ్‌ లివింగ్‌ ఇండెక్స్‌ ప్రకారం హైదరాబాద్‌ వరుసగా ఐదేళ్లపాటు భారతదేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా గుర్తింపు పొందింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రపంచస్థాయి మేటి నగరంగా తీర్చిదిద్దేందుకు భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించే చర్యలు  చేపడుతోంది. గ్లోబల్ సిటీగా ఎదగాలనే లక్ష్యం నిస్సందేహంగా ప్రశంసిందగినదే.. కానీ అటువంటి గొప్ప లక్ష్యాన్నిచేరుకునే ముందు ప్రజల భద్రత, కనీస ప్రాథమిక వసతులను మెరుగుచుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. రెండు రోజుల వర్షానికే డ్రెయినేజీ మ్యాన్‌హోల్స్‌లో పడి ప్రజలు చనిపోతున్నప్పుడు హైదరాబాద్ నిజంగా ప్రపంచ నగరంగా మారిందని ఎలా భావించగలం. ప్రతీ సంవత్సరం  వర్షాకాలం వచ్చిందంటే చాలు రహదారులులన్నీ పడవ  ప్రయాణా...
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్