Saturday, July 19Welcome to Vandebhaarath

Tag: bjp

Sadanandan Master | దుండ‌గుల చేతిలో రెండు కాళ్లు కోల్పోయిన జాతీయవాదికి పట్టం  ..
National, Trending News

Sadanandan Master | దుండ‌గుల చేతిలో రెండు కాళ్లు కోల్పోయిన జాతీయవాదికి పట్టం ..

సదానందన్ మాస్టర్‌కు భారతీయ జనతా పార్టీ గౌరవంరాజకీయాల్లో పదవులు సాధించడం సాధారణమే అయినా… రెండుకాళ్లు కోల్పోయిన తర్వాత కూడా ధర్మ మార్గాన్ని ప్రజాసేవను విడిచిపెట్టకుండా జాతీయవాదం కోసం ధైర్యంగా నిలబడి తన జీవితాన్ని తిరిగి పునర్మించుకున్న ఒక వ్యక్తి సదానందన్ మాస్టర్ (Sadanandan Master) ..కేరళలో కమ్యూనిస్టుల చేతుల్లో పాశవిక దాడిలో తన రెండు కాళ్లను కోల్పోయినా… ఆ బాధను స్ఫూర్తిగా మార్చుకుని దేశభక్తి మార్గాన్ని వదలకుండా ముందుకు సాగిన ఓ సాధారణ ఉపాధ్యాయుడు సి సదానందన్ మాస్టర్ (Sadanandan Master) . ఆయన జీవిత యాత్ర ఇప్పుడు మరో మలుపు తిరిగింది. భారతీయ జనతా పార్టీ తరఫున రాజ్యసభ సభ్యునిగా ఆయనను ఎంపిక చేసింది. ఈ ప్రయాణం కేవలం ఒక వ్యక్తిగత గౌరవం కాదు… దేశవ్యాప్తంగా కమ్యూనిస్టుల హింసకు బలి అయిన లక్షలాది దేశభక్తుల త్యాగాలకు గుర్తింపు కల్పించే ఘట్టమని చెప్పవచ్చు. . . రాజ్యసభకు సి సదానందన్ మాస్టర్ నామిన...
Tiranga Yatra | తిరంగా యాత్ర‌ను విజ‌య‌వ‌తం చేయండి
Telangana

Tiranga Yatra | తిరంగా యాత్ర‌ను విజ‌య‌వ‌తం చేయండి

కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి పిలుపుTiranga Yatra in Hyderbad : పహల్గామ్ (Pahalgam) దాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆప‌రేష‌న్ సింధూర్ (Operation Sindoor) విజ‌య‌వంత‌మైన నేప‌థ్యంలో మ‌న వీర‌జ‌వాన్ల‌కు మద్దతు తెలుపుతూ శ‌నివారం ట్యాంక్ బండ్ వ‌ద్ద నిర్వ‌హించే తిరంగా యాత్ర‌ (Tiranga Yatra )ను విజ‌య‌వంతం చేయాల‌ని   బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి (Union Minister G.Kishan Reddy) పిలుపునిచ్చారు. శుక్ర‌వారం బిజెపి(BJP) రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ దేశ సమగ్రతకు సవాలుగా నిలిచిన ప‌హ‌ల్గామ్ ఘ‌ట‌న‌కు  కారణమైన వారిని భారతదేశం వదిలిపెట్టేది లేదని, ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటామని భారత ప్రధాని గట్టి హెచ్చరిక చేశార‌ని గుర్తుచేశారు. మే 6 రాత్రి ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను భారత సైనికులు అత్యంత చాకచక్యంగా, సమర్థవంతంగా, ప...
Tamil Nadu BJP : తమిళనాడులో బిజెపి ఆట షురూ..
Elections

Tamil Nadu BJP : తమిళనాడులో బిజెపి ఆట షురూ..

Tamil Nadu BJP AIADMK aiadmk alliance వచ్చే ఏడాది తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను (Tamil Nadu Assembly Elections ) దృష్టిలో పెట్టుకొని బిజెపి ముందస్తు ప్రణాళికలను సిద్దం చేసుకుంటోంది. ఇందులో భాగంగా వచ్చే ఎలక్షన్ లో బిజెపి -ఎఐఎడిఎంకె పొత్తును కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ధ్రువీకరించారు . విలేకరులతో మాట్లాడిన అమిత్ షా(Amit Shah), రాబోయే ఎన్నికలు జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ నాయకత్వంలో, రాష్ట్ర స్థాయిలో ఎఐఎడిఎంకె నాయకుడు ఎడప్పాడి కె పళనిస్వామి (Palani swami) నాయకత్వంలో పోటీ చేస్తారని అన్నారు. బిజెపి, ఎఐఎడిఎంకెల మధ్య పొత్తుకు ఎటువంటి షరతులు విధించలేదని అమిత్ షా పేర్కొన్నారు. ఎంకె స్టాలిన్ డిఎంకెను ఓడించి పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK), భారతీయ జనతా పార్టీ (...
Waqf Amendment Bill : వక్ఫ్ బోర్డు బిల్లుపై పార్లమెంటులో ఎవరు మద్దతు ఇస్తున్నారు.. ఎవరు వ్యతిరేకిస్తున్నారు?
National

Waqf Amendment Bill : వక్ఫ్ బోర్డు బిల్లుపై పార్లమెంటులో ఎవరు మద్దతు ఇస్తున్నారు.. ఎవరు వ్యతిరేకిస్తున్నారు?

Waqf Amendment Bill : వక్ఫ్ సవరణ బిల్లు 2024 బుధవారం లోక్‌సభకు రానుంది. ప్రతిపాదిత చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ మంగళవారం సభ నుంచి కాంగ్రెస్ దాని మిత్ర పక్సాలు వాకౌట్ చేశాయి. ఈ క్రమంలోనే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం దీనిపై చర్చతోపాటు ఆమోదం కోసం సభలో ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది.కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు విలేకరులతో మాట్లాడుతూ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన అన్ని ప్రధాన పార్టీల నాయకులతో కూడిన లోక్‌సభ బిజినెస్ అడ్వయిజరీ (BAC) ఎనిమిది గంటల చర్చకు అంగీకరించిందని, సభలో అప్పటి పరిస్థితిని బట్టి దీనిని పొడిగించవచ్చని అన్నారు.ప్రభుత్వం తమ గొంతులను అణచివేస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్, అనేక ఇతర ఇండియా బ్లాక్ సభ్యులు వాకౌట్ చేయడంతో, బిల్లుపై ట్రెజరీ, ప్రతిపక్షాల మధ్య వేడి చర్చ జరగనుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే, రాజకీయ ఉద్రిక్తతలు, చర...
RSS | సేవ ఎక్కడ అవసరమైతే అక్కడ స్వచ్ఛంద సేవకులు ఉంటారు…’
National

RSS | సేవ ఎక్కడ అవసరమైతే అక్కడ స్వచ్ఛంద సేవకులు ఉంటారు…’

దేశ అజరామర సంస్కృతికి మహావృక్షం ఆర్ఎస్ఎస్నాగ్ పూర్ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోదీNagpur : రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (RSS)ను దేశ అజరామర సంస్కృతికి మహావృక్షంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పేర్కొన్నారు.ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ (Keshav Baliram Hedgewar) జయంతిని పురస్కరించుకొని ఆదివారం ప్రధాని మోదీ తొలిసారిగా నాగ్‌పూర్‌లోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్‌ భగవత్‌ పక్కనే నిలబడి ప్రసంగించిన మోదీ (PM Modi).. సామాజిక సేవ కోసం ఆర్‌ఎస్‌ఎస్‌ అంకితభావంతో పనిచేస్తోందని కొనియాడారు. వరదలు, భూకంపాలు, ఇటీవల జరిగిన మహా కుంభమేళాలో వారి నిస్వార్థ సేవ స్పష్టంగా కనిపించిందని ప్రధానమంత్రి అన్నారు. సేవ ఉన్న చోటల్లా స్వచ్ఛంద సేవకులు ఉంటారని ఆయన అన్నారు. మహా కుంభమేళా అయినా...
Telangana BJP| బీజేపీ అధ్య‌క్షుడిగా మ‌ళ్లీ బండి సంజ‌య్‌?.. ప‌రిశీలిస్తున్న అధిష్ఠానం
Telangana

Telangana BJP| బీజేపీ అధ్య‌క్షుడిగా మ‌ళ్లీ బండి సంజ‌య్‌?.. ప‌రిశీలిస్తున్న అధిష్ఠానం

Telangana BJP president post : తెలంగాణ బీజేపీ (Bharatiya Janata Party (BJP) అధ్యక్ష పదవికి బండి సంజ‌య్ (Bandi Sanjay) పేరు మ‌రోసారి తెర‌పైకి వచ్చింది. ప్ర‌స్తుతం ఈ ప‌ద‌వి (BJP Telangana president post)లో కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ, జి.కిష‌న్‌రెడ్డి (G Kishan Reddy) ఉండ‌గా సంస్థాగ‌త ఎన్నిక‌ల నేప‌థ్యంలో మ‌ళ్లీ బండి సంజ‌య్ పోటీ ప‌డుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇప్ప‌టికే కేంద్ర మంత్రి (MP and Union minister )గా బండి సంజ‌య్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అధ్య‌క్ష పద‌వి (Telangana BJP president post) రేసులో మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు (ex-MLC Ram Chander Rao) పేరు కూడా ప్ర‌ముఖంగా వినిపిస్తోంది.Telangana BJP president post : బండి సంజయే ఎందుకు?తెలంగాణ బీజేపీ (Bharatiya Janata Party (BJP) అధ్యక్షగా ఉన్న బండి సంజ‌య్ ను 2023 అసెంబ్లీ ఎన్నికల (state Assembly elections) ముం...
CM Yogi | యోగీ ఎనిమిదేళ్ల పాలన 222 మంది భయంకరమైన నేరస్థుల ఎన్‌కౌంటర్.. 20,221 మంది మోస్ట్ వాంటెడ్ నేరస్థుల అరెస్టు..
National, Special Stories

CM Yogi | యోగీ ఎనిమిదేళ్ల పాలన 222 మంది భయంకరమైన నేరస్థుల ఎన్‌కౌంటర్.. 20,221 మంది మోస్ట్ వాంటెడ్ నేరస్థుల అరెస్టు..

8 Years of UP CM Yogi Adityanath | ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం (Yogi Government) అధికారంలోకి వచ్చి విజయవంతంగా 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ ఎనిమిది సంవత్సరాలలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్‌ను సమూలంగా మార్చారు. గూండాల రాష్ట్రంగా పిలిచే ఉత్తరప్రదేశ్ నేడు యోగి పాలనలో నేరస్థులు, గూండాలపై పోలీసు లాఠీలు, బుల్డోజర్లు (bulldozer) తమ ప్రతాపాన్ని చూపుతున్నాయి. యోగి ప్రభుత్వ పోలీసులు ఎన్‌కౌంటర్లలో 222 మంది పేరుమోసిన నేరస్థులు హతమయ్యారు. సుమారు 8,118 మంది గాయపడ్డారు.మోస్ట్ వాంటెండ్ నేరస్తులుయుపి పోలీసులు (Uttarpradesh Police) 20,221 మంది వాంటెడ్ నేరస్థులను అరెస్టు చేయగా, 79,984 మందిపై గ్యాంగ్‌స్టర్ చర్యలు తీసుకున్నారు. 930 మందిపై NSA చర్యతో, రూ.142 బిలియన్లకు పైగా విలువైన ఆస్తులు జప్తు చేశారు. దీనితో పాటు, జూలై 2023 నుంచి డిసెంబర్ 2024 వరకు ఆపరేషన్ కన్విక్షన్ కింద, 51 మంది న...
Haryana Municipal Election : రాష్ట్రంలో బిజెపి ఘన విజయం.. 10 కార్పొరేషన్లలో 9 కార్పొరేషన్ల కైవసం | పూర్తి విజేతల జాబితా
Elections

Haryana Municipal Election : రాష్ట్రంలో బిజెపి ఘన విజయం.. 10 కార్పొరేషన్లలో 9 కార్పొరేషన్ల కైవసం | పూర్తి విజేతల జాబితా

Haryana Municipal Election Results 2025: గురుగ్రామ్, సిర్సా, ఫరీదాబాద్, పానిపట్, అంబాలా, సోనిపట్ సహా పలు జిల్లాల్లో జరిగిన హర్యానా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బుధవారం (మార్చి 12) వెల్లడయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) 10 మేయర్ స్థానాలకు 9 స్థానాలను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. హర్యానాలోని పట్టణ ప్రాంతాలన్నింటిలో ఆ పార్టీ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. గురుగ్రామ్, హిసార్, కర్నాల్, రోహ్తక్, ఫరీదాబాద్, యమునానగర్, పానిపట్, అంబాలా, సోనిపట్‌లలో విజయాలు సాధించింది. మానేసర్ మాత్రమే మినహాయింపు, ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ ఇందర్‌జిత్ యాదవ్ బిజెపి అభ్యర్థిని ఓడించారు.మానేసర్, గురుగ్రామ్, ఫరీదాబాద్, హిసార్, రోహ్తక్, కర్నాల్, యమునానగర్, పానిపట్, అంబాలా, సోనిపట్ మునిసిపల్ కార్పొరేషన్లలో మేయర్, వార్డు సభ్యుల పదవులకు మార్చి 2న ఎన్నికలు జరగగా, పానిపట్ మేయర్ ఎన్నిక మార్చి ...
Delhi CM | ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తాను బిజెపి ఎందుకు ఎంచుకుంది?
National

Delhi CM | ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తాను బిజెపి ఎందుకు ఎంచుకుంది?

Delhi CM Rekha Guptha | ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖ గుప్తాను ఎంపిక చేసి భారతీయ జనతా పార్టీ ( బిజెపి ) అంద‌రినీ ఆశ్చర్యపరిచింది. ఆమె ఎంపికను కొంద‌రు ఊహించిన‌ప్ప‌టికీ రేఖా గుప్తా రాజకీయ ప్రయాణం, పార్టీ వ్యూహాన్ని నిశితంగా పరిశీలిస్తే ఆమె ఎందుకు స‌రైన ఎంపికో స్పష్టమవుతుంది. రేఖ గుప్తా దశాబ్దాలుగా బిజెపి, దాని సైద్ధాంతిక మూలాలను ఎన్న‌డూ విడిచిపెట్ట‌లేదు.సంఘ్ పరివార్ తో ఆమె కుటుంబానికి ఉన్న దీర్ఘకాల అనుబంధం ఆమె రాజకీయ జీవితాన్ని నిర్మించ‌డంలో కీలక పాత్ర పోషించింది. ఆమె 1992లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) విద్యార్థి విభాగం అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో చేరారు, ఇది ఆమె నాయకత్వ ప్రయాణానికి నాంది పలికింది.విద్యార్థి రాజకీయాల్లో తొలినాళ్ల నుంచి రేఖా గుప్తా నాయకత్వంలో స్థిరత్వాన్ని ప్రదర్శించారు. 1995లో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (DUSU) కార్యదర్శిగా ఆమె పనిచేశా...
Rekha Gupta | ఢిల్లీ కొత్త సీఎం గా రేఖా గుప్తా.. నేపథ్యం ఇదే..
National

Rekha Gupta | ఢిల్లీ కొత్త సీఎం గా రేఖా గుప్తా.. నేపథ్యం ఇదే..

Delhi Chief Minister Rekha Gupta : ఢిల్లీకొత్త సీఎంగా (Delhi CM) రేఖా గుప్తాను ఖ‌రారు చేసింది బీజేపీ అధిష్ఠానం. కొత్తగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ (BJP) ఎమ్మెల్యేలు ఈరోజు జరిగిన సమావేశంలో శాసనసభా పక్ష నాయకుడిని ఎన్నుకున్నారు. ఫిబ్రవరి 20 గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదిలా ఉండ‌గా ఢిల్లీలోని రాంలీలా మైదానంలో అట్ట‌హాసంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సన్నాహాలు జరుగుతున్నాయి, ఈ కార్యక్రమం గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. కొత్త బిజెపి ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోపాటు అనేక మంది సీనియర్ నేత‌లు హాజరవుతారు.ఢిల్లీలో 27 సంవత్సరాల తర్వాత బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. రేఖా గుప్తా (Rekha Gupta) దేశ రాజధానికి నాల్గవ మహిళా ముఖ్యమంత్రి కానున్నారు. బిజెపి శాసనసభా పార్టీ సమావేశంలో ఆమెను ఢిల్లీ అసెంబ్లీలో సభానా...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..