Thursday, June 19Thank you for visiting

Tag: Ap Politics

AP, TG CM’s Meeting | ఇద్ద‌రు సీఎం ల స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు ఇవే..

AP, TG CM’s Meeting | ఇద్ద‌రు సీఎం ల స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు ఇవే..

Andhrapradesh, Telangana
AP, TG CM's Meeting | తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై హైద‌రాబాద్ లోని ప్రజా భవన్‌లో ఇద్దరు సీఎంలు రేవంత్‌ ‌రెడ్డి, చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈసంద‌ర్భంగా చంద్ర‌బాబుకు సిఎం రేవంత్‌ ‌పుష్పగుచ్ఛం అందించి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. చంద్రబాబు కూడా రేవంత్‌కు బొకే అందించి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆ త‌ర్వాత ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, మంత్రులు, అధికారులు స‌మావేశ‌మ‌య్యారు.విభజన చట్టంలో పేర్కొన్న అంశాల‌పై ఇద్ద‌రు సీఎంలు కీలక నిర్ణ‌యాలు తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ ను నియంత్రించేందుకు కమిటీలు వేయాలని నిర్ణయించిన‌ట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క వెల్ల‌డించారు. ప్రజాభవన్‌లో సీఎంల‌ సమావేశంలో చర్చించిన అంశాలను ఇరు రాష్ట్రాల మంత్రులు మీడియాకు వివ‌రించారు. భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. విభజన చట్టంలోని అనేక అంశాలపై లోతుగా చర్చలు జరిగాయని తెలిపారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాలకు స...
AP Elections |  ఏపీలో ఒంట‌రిగానే బీజేపీ పోటీ..!! 

AP Elections |  ఏపీలో ఒంట‌రిగానే బీజేపీ పోటీ..!! 

Andhrapradesh
AP Elections | న్యూఢిల్లీ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు సమీపిస్తున్నాయి.  త్వ‌ర‌లోనే ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. ఏప్రిల్ మొద‌టి వారంలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగే చాన్స్ ఉంద‌ని బీజేపీ నేత‌లు చెబుతున్నారు.  ఈ ఎన్నిక‌ల‌తో పాటే ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నిక‌లు జరగనున్నాయి.  ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో  రాజ‌కీయాలు  ర‌స‌వ‌త్తరంగా మారాయి. ఎన్నికల్లో అధికార వైసీపీని  ఓడించేందుకు టీడీపీ – జ‌న‌సేన పొత్తుపెట్టుకున్న విషయం తెలిసిందే..  ఈ రెండు పార్టీలో ఇటీవలే ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల   మొదటి జాబితాను కూడా విడుదల చేశాయి.  అయితే భార‌తీయ జ‌న‌తా పార్టీ కూడా టీడీపీ – జ‌న‌సేన‌తో క‌లిసి పోటీ చేస్తుంద‌నే వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఈ విషయంలో బీజేపీ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సమాచారం.  టీడీపీ – జనసేన కూటమితో కలిసి వెళ్లకుండా  బీజేపీ అధినాయకత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.ఆంధ్రప్రదే...
Inner Ringroad Case : గురి.. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో ఏ14గా నారాలోకేష్

Inner Ringroad Case : గురి.. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో ఏ14గా నారాలోకేష్

Andhrapradesh
Inner Ringroad Case: తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్ మార్పు వ్యవహారంలో లోకేష్ ప్రమేయం ఉందనే ఆరోపణలతో ఏపీ సిఐడి నిందితుడిగా చేర్చడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. Nara lokesh In Inner Ringroad Case: ఆంధ్రప్రదేశ్ అమరావతి (Amravathi) ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A14 గా నారా లోకేశ్ (Nara Lokesh))  పేరును చేర్చింది. ఈమేరకు నారా లోకేశ్ పేరును చేరుస్తూ ఏసీబీ కోర్టులో మెమో దాఖలైంది. ఈ కేసులో మాజీ మంత్రి నారాయణ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తమ వ్యక్తిగత ఆస్తుల విలువను పెంచుకోడానికి ఇన్నర్‌ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్లను మార్చారని సిఐడి(CID) ఆరోపణలు చేస్తోంది.సింగపూర్‌ కన్సల్టెన్సీకి మాస్టర్‌ ప్లాన్ తయారు చేసే బాధ్యతలను అప్పగించి, అందులో నిబంధనలను తమకు అనుగుణంగా మార్చుకున్నారని సీఐడీ అభియో...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..