Friday, March 14Thank you for visiting

National

India News

national news today
national news headlines in english

national news headlines in Telugu

Telugu News

national news of india
national news in english
today’s national news headlines for students
national news headlines by date
today’s national news headlines in english
today, international news

Operation brainwash: పాకిస్థాన్ లో స్నేహితుడిని కలిసేందుకు రాజస్థానీ బాలిక యత్నం

Operation brainwash: పాకిస్థాన్ లో స్నేహితుడిని కలిసేందుకు రాజస్థానీ బాలిక యత్నం

National
జైపూర్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు న్యూఢిల్లీ : పాకిస్థాన్ 'ఆపరేషన్ బ్రెయిన్ వాష్' జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌లో భారత్ కు చెందిన అంజు వివాహం జరిగిన కొన్ని రోజుల తర్వాత, శుక్రవారం ఒక రాజస్థానీ అమ్మాయి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రేమికుడిని కలవడానికి సరిహద్దు దాటి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా జైపూర్ విమానాశ్రయంలో పట్టుబడింది.17 ఏళ్ల బాలిక ఇద్దరు సహచరులతో కలిసి పాకిస్థాన్‌కు పారిపోయే ప్రయత్నంలో జైపూర్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. తొలుత పాకిస్థాన్‌కు వెళ్లేందుకు మైనర్‌ టికెట్‌ అడగడంతో ఎయిర్‌పోర్టు సిబ్బందికి అనుమానం వచ్చింది. మొదట ఓ జోక్‌గా భావించారు. ఆ తర్వాత, తాను పాకిస్థాన్ జాతీయురాలినని, మూడు సంవత్సరాల క్రితం తన తండ్రి అత్తతో కలిసి భారత్‌కు వచ్చానని బాలిక పోలీసులకు చెప్పింది. ఆమె సికార్ జిల్లాలోని శ్రీమాధోపూర్ ప్రాంతంలో ఉంటోంది. కొద్ది రోజుల క్రితం ఆమె తన అ...
ఐదేళ్లలో వన్యప్రాణుల కారణంగా 2,950 మంది మృతి

ఐదేళ్లలో వన్యప్రాణుల కారణంగా 2,950 మంది మృతి

National
wildlife conflict in india: దేశంలో మానవులు, వన్యప్రాణుల మధ్య ఘర్షణలు గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతున్నాయి. 2018 నుండి భారతదేశంలో ఏనుగులు, పులుల కారణంగా 2,950 మంది మరణించారు. ఈ విషయాన్ని పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ గురువారం రాజ్యసభలో తెలిపారు.ఈ సంఘర్షణలో మొత్తం బాధితుల్లో 90 శాతం మంది ప్రాణాలను బలిగొన్నది ఏనుగుల దాడి. 2022-23లో 605 మంది ఏనుగుల దాడులకు గురయ్యారు. 148 మరణాలతో ఒడిశాలో అత్యధిక మరణాలు నమోదయ్యాయి.పులుల దాడుల విషయానికొస్తే, దేశంలో పులుల కారణంగా మరణించిన వారి సంఖ్య రెట్టింపు అయింది. 2021లో 59 మంది పులుల దాడిలో మరణించగా, 2022 నాటికి 103 మంది మరణించారని మంత్రి తెలిపారు. పులుల దాడి వల్ల అత్యధిక మరణాలు మహారాష్ట్రలో నమోదయ్యాయి. ఇక్కడ 85 మంది మరణించారు.మానవ-వన్యప్రాణుల సంఘర్షణను తగ్గించడానికి వన్యప్రాణులు దాని పరిసర ప్రాంతాలలో సరళ మౌలిక సదు...
67 గ్రామాలు డ్రగ్స్ అమ్మేవారిని సామాజికంగా బహిష్కరించాయి..

67 గ్రామాలు డ్రగ్స్ అమ్మేవారిని సామాజికంగా బహిష్కరించాయి..

National
ముమ్మర తనిఖీలు, అవగాహన కార్యక్రమాలతో పంజాబ్ పోలీసులు సాధించిన విజయం ఇదీ.. పంజాబ్ లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పంజాబ్ యువతను డ్రగ్స్ కు బానిసలుగా చేసి వారి హింసాత్మక కార్యకలాపాలకు వినియోగించుకుంటున్నారు. అయితే ఈ ముప్పును నివారించేందుకు పోలీసులు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ముమ్మరంగా ప్రచారం చేపడుతున్నారు. విస్తృతంగా తనిఖీలు కార్డన్ సెర్చ్ లు నిర్వహిస్తున్నారు. అయతే వీరి ప్రయత్నాలు క్రమంగా సత్ఫలితాలిస్తున్నాయి. తాజాగా సంగ్రూర్ జిల్లాలోని సుమారు 67 గ్రామాలు, 20 వార్డులు డ్రగ్ అమ్మకందారులను వ్యతిరేకిస్తూ వారిని సామాజికంగా బహిష్కరించాలని నిర్ణయించాయి. తమ గ్రామాలను మాదకద్రవ్యాల రహితంగా మార్చాలని తీర్మానించుకున్నాయి. దీని వెనుక పంజాబ్ పోలీసుల కష్టం ఎంతో ఉంది.రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలు లేని, నేర రహిత రాష్ట్రంగా మార్చేందుకు పోలీసులు నిర్వహిస్తున్న కార్డన్ సెర్...
మయన్మార్ నుంచి మళ్లీ భారీగా అక్రమ వలసలు

మయన్మార్ నుంచి మళ్లీ భారీగా అక్రమ వలసలు

National
ఎలాంటి పత్రాలు లేకుండా 700 మంది మణిపూర్‌లోకి ప్రవేశం వారిని వెనక్కి పంపాలని అస్సాం రైఫిల్స్ డిమాండ్ మయన్మార్ దేశంలో సైన్యానికి, పౌరులకు మధ్య జరుగుతున్న ఘర్షణల కారణంగా మయన్మార్ దేశానికి చెందిన 301 మంది పిల్లలు, 208 మంది మహిళలు సహా 718 మంది మణిపూర్‌లోని చందేల్ జిల్లాలోకి ప్రవేశించారు.మయన్మార్ జాతీయులను వెనక్కి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం అస్సాం రైఫిల్స్‌ను కోరిందని, మణిపూర్ చీఫ్ సెక్రటరీ వినీత్ జోషి ఒక ప్రకటనలో తెలిపారు. సరైన ప్రయాణ పత్రాలు లేకుండా ఈ 718 మంది మయన్మార్ జాతీయులు భారతదేశంలోకి ప్రవేశించడానికి ఎందుకు.. ఎలా అనుమతించారనే దానిపై స్పష్టం చేయడానికి ప్రభుత్వం అస్సాం రైఫిల్స్ నుంచి వివరణాత్మక నివేదికను కోరింది."ఆ 718 అక్రమ మయన్మార్ జాతీయులను వెంటనే వెనక్కి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం అస్సాం రైఫిల్స్‌కు ఖచ్చితంగా సూచించింది" అని చీఫ్ సెక్రటరీ తెలిపారు.మయన్మార్ జాతీయులు శని, ఆది...
డేంజర్ బెల్స్: నాలుగేళ్ల చిన్నారికి జపనీస్ మెదడువాపు వ్యాధి నిర్ధారణ

డేంజర్ బెల్స్: నాలుగేళ్ల చిన్నారికి జపనీస్ మెదడువాపు వ్యాధి నిర్ధారణ

National
Japanese encephalitis : కేరళలోని కోజికోడ్‌లో నాలుగేళ్ల చిన్నారికి జపనీస్ మెదడువాపు వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. కోజికోడ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలోని మైక్రోబయాలజీ విభాగంలో ల్యాబ్ పరీక్షలో నాలుగేళ్ల బాలుడికి ఇన్‌ఫెక్షన్‌కు పాజిటివ్ అని తేలింది. శాంపిల్స్‌ను పూణే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. జూలై 15న తీవ్రజ్వరం, తలనొప్పి, తీవ్రమైన మెడ నొప్పి వంటి లక్షణాలతో బాలుడిని అడ్మిట్ చేశారు. కాగా "జపనీస్ ఎన్‌సిఫిలైట్స్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది, పిల్లలు ఎక్కువగా దీని బారిన పడతారు" అని ప్రభుత్వ వైద్య కళాశాల మైక్రోబయాలజీ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మాయా సుధాకర్ తెలిపారు.బాధిత చిన్నారి ప్రభుత్వ వైద్య కళాశాలకు కిలోమీటరు దూరంలోని చేవాయూర్‌లోని చేవారంబలం నివాసి. "సంక్రమణ మరణాల రేటు ఎక్కువగా ఉన్నందున, వ్యాప్తి సంభవించిన ప్రాంతాన్ని శానిటైజ్ చేయాల్సి ఉంది. జపనీస్ ఎన్...
రైతు నుంచి 400 కేజీల టమోటాల చోరీ

రైతు నుంచి 400 కేజీల టమోటాల చోరీ

National
కేసు నమోదు చేసిన పోలీసులు పూణే (మహారాష్ట్ర): మహారాష్ట్రలోని పూణెలో ఓ రైతు పండించిన 400 కిలోల టమాటాలు(tomatoes) చోరీకి గురైనట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, షిరూర్ తహసీల్‌లోని పింపార్‌ఖేడ్‌కు చెందిన రైతు అరుణ్ ధోమ్ నుంచి పూణే పోలీసులు ఫిర్యాదును స్వీకరించారు, అతను తన ఇంటి వెలుపల పండించిన సుమారు 400 కిలోల టమోటాలు గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు ఆరోపించారు. "ఆదివారం రాత్రి తన ఇంటి బయట పార్క్ చేసిన వాహనంలో 20 డబ్బాల్లో టమాటాలు ఉంచినట్లు రైతు పేర్కొన్నాడు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచి చూసేసరికి డబ్బాలు కనిపించకుండా పోయాయని, చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా వాటి ఆచూకీ లభించలేదని చివరకు తన పంట చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. రైతు ఫిర్యాదు మేరకు టామాటా దొంగలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క...
రియల్ హీరోల స్మారకార్థం మహిళా సైనికాధికారుల బైక్ యాత్ర

రియల్ హీరోల స్మారకార్థం మహిళా సైనికాధికారుల బైక్ యాత్ర

National
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా భారత ఆర్మీ చేపట్టిన అద్భుతమైన కార్యక్రమం కార్గిల్ అమరవీరులకు ఘననివాళులర్పించేందుకు మహిళా సైనికాధికారుల  బృందం బైక్ ర్యాలీని చేపట్టింది.  కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం సాధించిన 24 సంవత్సరాలైన సందర్భంగా ఢిల్లీ నుంచి గత మంగళవారం 25 మంది మహిళా బైకర్స్ లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలోని డ్రాస్‌కు బైక్ యాత్ర చేపట్టారు.'నారీ సశక్తికరణ్ మహిళా మోటార్‌సైకిల్ ర్యాలీ' అనే పేరుతో  గత  మంగళవారం చేపట్టిన ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఇక్కడి నేషనల్ వార్ మెమోరియల్ (NWM) నుంచి జెండా ఊపి ప్రారంభించారు. గురువారం ఈ యాత్ర జమ్ముకు చేరుకుంది.  జూలై 25న ద్రాస్‌లోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద ముగియనున్న ఈ యాత్ర, 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించిన 24 సంవత్సరాల జ్ఞాపకార్థం.. అలాగే మహిళల అలుపెరగని స్ఫూర్తిని చాటడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు తెలి...
మణిపూర్ భయానక ఘటన : మరో ఇద్దరు నిందితుల అరెస్టు

మణిపూర్ భయానక ఘటన : మరో ఇద్దరు నిందితుల అరెస్టు

National
మణిపూర్ అమానుష ఘటనలో మరో నిందితుడిని అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ గురువారం ప్రకటించారు. మే 4న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో యావత్ దేశాన్ని షాక్ కి గురించేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం నలుగురిని అరెస్టు చేసినట్లు మణిపూర్ పోలీసులు ట్వీట్ చేశారు.“వైరల్ వీడియో కేసులో నలుగురు ప్రధాన నిందితులను అరెస్టు చేశారు: తౌబాల్ జిల్లా నాంగ్‌పోక్ సెక్మై పిఎస్ పరిధిలో కిడ్నాప్,  సామూహిక అత్యాచారానికి పాల్పడిన 03 (ముగ్గురు) ప్రధాన నిందితులను ఈ రోజు అరెస్టు చేశారు. ఇప్పటివరకు మొత్తం 04 మంది (నలుగురు) వ్యక్తులను అరెస్టు చేశారు” అని మణిపూర్ పోలీసులు ట్వీట్ చేశారు.అంతకుముందు రోజు, హీరుమ్ హేరా దాస్, తౌబాల్ నివాసి, ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసిన మొదటి నిందితుడు. మరికొద్ది గంటల్లో మరిన్ని అరెస్టులు జరుగుతాయని మణిపూర్ పోలీసులు తెలిపారు, నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఇప్పటికే అత్య...
మసీదుగా మారిన పాండవవాడ పురాతన ఆలయం గురించి మీకు తెలుసా?

మసీదుగా మారిన పాండవవాడ పురాతన ఆలయం గురించి మీకు తెలుసా?

National, Special Stories
మసీదుగా మారిన పాండవవాడ పురాతన ఆలయం గురించి మీకు తెలుసా?మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలోని ఎరండోల్ ప్రాంతంలోని పాండవ్ వాడా స్థలాలు ఇస్లామిక్ ఆక్రమణలకు గురవుతున్నాయి. పాండవులు ఎరండోల్ ప్రాంతంలో అజ్ఞాతవాసంలో గడిపారని, ఇక్కడ నిర్మించిన హిందూ, జైన దేవాలయాల నిర్మాణాలు 800-1000 సంవత్సరాల నాటివని నమ్ముతారు. తరువాత హిందువులలో తీవ్రమైన ఉదాసీనత కారణంగా, 125 సంవత్సరాల క్రితం ముస్లింలు పాండవ్ వాడను నెమ్మదిగా ఆక్రమించడం ప్రారంభించారు. వారు వక్ఫ్ ఆస్తిగా పేర్కొంటూ చివరికి అక్కడ మసీదును నిర్మించారు.హిందూ జనజాగృతి సమితి (HJS), పాండవ్వాడ సంఘర్ష్ సమితి వంటి హిందూ సమూహాలు పాండవ్వాడను వక్ఫ్ బోర్డు నుండి తిరిగి పొందాలని. ఆ ప్రాంతాలను పునరుద్ధరించాలని పోరాడుతున్నాయి. వివాదాస్పద మసీదు ప్రస్తుతం 100 సంవత్సరాల ఉనికికి సంబంధించిన రికార్డులను కలిగి ఉంది. అయితే పాండవ వాడలోని ప్రధాన భవనాలు (జైన్, హిందూ దేవాలయాల శైల...
మణిపూర్ ఘటనలో ప్రధాన నిందితుడి అరెస్టు

మణిపూర్ ఘటనలో ప్రధాన నిందితుడి అరెస్టు

National, Trending News
Manipur Shocking incident : మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన భయానక ఘటనలో కీలక  నిందితుడిని గురువారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వైరల్ అయిన వీడియోలో కనిపించిన ప్రధాన నిందితుడు హెరాదాస్ (32) అనే వ్యక్తిని తౌబాల్ జిల్లాలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు, అందులో అతను ఆకుపచ్చ టీ-షర్టు ధరించి ఉన్నాడు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్  అయింది. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మణిపూర్‌ రాష్ట్రంలో హింస చెలరేగిన ఒక రోజు తర్వాత కాంగ్‌పోక్పి జిల్లాలో మే 4న ఈ ఘటన జరిగింది. ప్రధాని మోదీ తీవ్రంగా స్పంచారు. మణిపూర్ బిడ్డలకు జరిగిన అన్యాయం దేశానికే సిగ్గుచేటని అన్నారు. అమానవీయ ఘటనకు పాల్పడిన ఏ ఒక్కరినీ వదలబోమని, కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ స్పందిస్తూ ప్రభుత్వం నిందితులకు "మరణశిక్ష" విధించే...
భూమిపై ఆశ్చర్యం కలిగించే.. అత్యంత భయంకరమైన 10 విష సర్పాలు.. Holi 2025 : రంగుల పండుగ హోలీ ప్రత్యేకతలు ఏమిటో తెలుసా.. ?