Wednesday, May 6, 2026
Andhrapradesh

Kavach : గుంటూరు రైల్వే డివిజన్‌కు ‘కవచ్‌’ రక్షణ వ్యవస్థ

దక్షిణ మధ్య రైల్వేలో కీలక నిర్ణయం Kavach implementation in Guntur railway division : రైల్వే భద్రతను మెరుగుపరిచే దిశగా భారత రైల్వే (Indian Railway) కీల‌క అడుగులు వేస్తోంది. గుంటూరు రైల్వే డివిజన్ వ్యాప్తంగా అధునాతన ‘కవాచ్’ ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ (Kavach automatic train protection system) ను అమలు చేయనున్నాయి. రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) ద్వారా దేశీయంగా అభివృద్ధి చేసిన కవచ్, సిగ్నల్ ఓవర్‌షూట్‌ల సందర్భాలలో … Read more

Read More
National

PM Modi : మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలకు ప్రపంచ ఆకర్షణ

Parliament Monsoon session ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) లో ఉగ్రవాద సంస్థ‌ల‌ యజమానుల ఇళ్లు కేవ‌లం 22 నిమిషాల్లోనే నేలమట్టం అయ్యాయని ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌ మోదీ (PM Modi) అన్నారు. దీని ద్వారా మేడ్ ఇన్ ఇండియా సైనిక శక్తికి ప్రపంచం చాలా ఆకర్షితులైందని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు సోమవారం ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. “ఈ రోజుల్లో, నేను ప్రపంచ ప్రజలను కలిసినప్పుడల్లా, భారతదేశం తయారు చేస్తున్న మేడ్ ఇన్ … Read more

Read More
Special Stories

Bastar : బస్తర్ మారుతోంది.. ఇప్పుడు 300 టవర్లతో కమ్యూనికేషన్ విప్లవం

Bastar Development :గత ఏడాది కాలంలో మావోయిస్టుల పట్టు నుంచి విముక్తి పొందిన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలోని గ్రామాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయి. ఇప్పటి వరకు కనీసం 300 సెల్ ఫోన్ టవర్లను (Bastar Mobile Towers) ఏర్పాటు చేశారు. భద్రతా దళాలు, మావోయిస్టు గ్రూపుల మధ్య సెల్ ఫోన్ టవర్లు మొదటి నుంచీ ఒక ప్రధాన వివాదంగా ఉన్నాయి. ప్రభుత్వానికి, టవర్లను ఏర్పాటు చేయడం వ్యూహాత్మక ప్రాధాన్యం.. కానీ మావోయిస్టులు … Read more

Read More
National

ఆపరేషన్ సిందూర్ నుంచి బీహార్ SIR వరకూ… వర్షాకాల సమావేశాల్లో రచ్చ ఉంటుందా? Parliament Monsoon Session 2025

Parliament Monsoon Session 2025 : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 21, సోమవారం ప్రారంభమై ఆగస్టు 21 వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం తాత్కాలికంగా శాసనసభ, ఇతర వ్యవహారాలకు సంబంధించిన 17 అంశాలను చేపట్టాల్సి ఉంది. మరోవైపు, ప్రతిపక్ష పార్టీలు దూకుడుగా ఉన్నాయి

Read More
Telangana

Kazipet : కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌తో వరంగల్​ అభివృద్ధి పరుగులు

Kazipet | సుమారు 40 ఏళ్లుగా వరంగల్ జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ప్రజల డిమాండ్ ఉందని, నేడు ఆ కల నెరవేరబోతోందని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి అన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో కూడా ఈ కోచ్ ఫ్యాక్టరీ కోసం ప్రయత్నాలు జరిగాయని, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత, కాజీపేటలో రైల్వే ఇంజన్లు, కోచ్‌లు, వ్యాగన్లు తయారీకి పరిశ్రమ ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని తీసుకుని మంజూరు చేశారని ఆయన గుర్తుచేశారు. … Read more

Read More
Life Style

Ayushman Card : రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స.. ఆయుష్మాన్ భారత్ కార్డుకు మీరు అర్హులేనా?

ఆయుష్మాన్ కార్డు ,
ఆయుష్మాన్ భారత్ ,
ఆరోగ్య బీమా పథకాలు ,
PMJAY ,
ఆయుష్మాన్ కార్డు అర్హత ,
ayushman card apply telugu ,
health card scheme ,
BPL కార్డు ,

Read More
NationalTrending News

Sadanandan Master | దుండ‌గుల చేతిలో రెండు కాళ్లు కోల్పోయిన జాతీయవాదికి పట్టం ..

సదానందన్ మాస్టర్‌కు భారతీయ జనతా పార్టీ గౌరవం రాజకీయాల్లో పదవులు సాధించడం సాధారణమే అయినా… రెండుకాళ్లు కోల్పోయిన తర్వాత కూడా ధర్మ మార్గాన్ని ప్రజాసేవను విడిచిపెట్టకుండా జాతీయవాదం కోసం ధైర్యంగా నిలబడి తన జీవితాన్ని తిరిగి పునర్మించుకున్న ఒక వ్యక్తి సదానందన్ మాస్టర్ (Sadanandan Master) .. కేరళలో కమ్యూనిస్టుల చేతుల్లో పాశవిక దాడిలో తన రెండు కాళ్లను కోల్పోయినా… ఆ బాధను స్ఫూర్తిగా మార్చుకుని దేశభక్తి మార్గాన్ని వదలకుండా ముందుకు సాగిన ఓ సాధారణ ఉపాధ్యాయుడు … Read more

Read More
Trending News

Railway Security : రైల్వే భద్రత కోసం కేంద్రం కీలక నిర్ణయం

Railway Security | ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని భారత రైల్వే మంత్రిత్వ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి రైలులోని అన్ని కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఈమేరకు రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. ప్యాసింజర్ కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే నిర్ణయా రైల్వే(Indian Railways) ఆమోదించాయి. చాలా కాలంగా, నడుస్తున్న రైళ్లలో ప్రయాణికుల భద్రతకు సంబంధించి అనేక కేసులు వస్తుండడంతో భారతీయ రైల్వే … Read more

Read More
National

వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా శాంకబరి పూజలు

Warangal news | వరంగల్ 16వ డివిజన్ కీర్తి నగర్ కాలనీలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆదివారం అమ్మవారికి శాకంబరి ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని భక్తులు వివిధ కూరగాయలు ఫలాలతో అద్భతంగా అలంకరించారు. వేదపండితులు లక్ష్మీ నరసింహాచార్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు, అర్చనలు చేశారు. అనంతరం మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజలు చేశారు. పూజల అనంతరం అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ … Read more

Read More
Technology

Samsung S24 Ultra పై సూపర్​ డీల్​.. ఇప్పుడు కేవ‌లం 60,000 డిస్కౌంట్ కు సొంతం చేసుకోండి..

రూ.1 లక్ష 35 వేల విలువైన సామ్​సంగ్​ ఫ్లాగ్​ షిప్​ స్మార్ట్​ ఫోన్​ ( Samsung S24 Ultra) ఇపుడు కేవలం రూ.74,999కే లభిస్తోంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ డే సేల్ కొనసాగుతోంది. ఈ ఫోన్ 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ఈ సేల్‌లో రూ.1 లక్ష 35 వేలకు బదులుగా రూ.75 వేలకు అందుబాటులో ఉంది. ప్రత్యేకత ఏమిటంటే ఈ డిస్కౌంట్ ఎటువంటి షరతులను విధించకుండానే అందిస్తోంది.అంటే రూ.1 లక్ష 35 వేల విలువైన … Read more

Read More
భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే.. Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..