Wednesday, May 6, 2026
BusinessWorld

ఆగస్టు 7 నుండి భారతదేశంతో సహా 70 దేశాలపై సుంకాలను ప్ర‌క‌టించిన‌ ట్రంప్ : పూర్తి జాబితా USA Trade Tariffs 2025

USA Trade Tariffs 2025 : ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల నుంచి ఎగుమతులపై వాషింగ్టన్ విధించే సుంకాల జాబితాను వైట్ హౌస్ ఈ రోజు విడుదల చేసింది. భారతదేశంపై 25 శాతం సుంకాన్ని అమెరికా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 70 దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తూ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్స్‌పై సంతకాలు చేశారు. ఆయా దేశాలకు 10 నుంచి 41 శాతం మధ్య టారిఫ్స్ ను ఆయ‌న‌ ప్రకటించారు. తన వాణిజ్య భాగస్వాములతో దేశ వాణిజ్య … Read more

Read More
Technology

BSNL 5G ఆగస్టులో ప్రారంభం – ప్రైవేట్ టెలికాం కంపెనీలకు గట్టి పోటీ

న్యూఢిల్లీ : BSNL 5G స‌ర్వీస్‌ ఆగస్టులో ప్రారంభం కావచ్చు. వినియోగదారుల డిజిటల్ అనుభవాన్ని మెరుగుపరచాలనే ఉద్దేశ్యాన్ని పేర్కొంటూ, కంపెనీ తన అధికారిక X హ్యాండిల్‌లో ఆగస్టు నెలకు సంబంధించిన ముఖ్యమైన ప్రకటనను షేర్ చేసింది. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం ప్రొవైడర్ 5G సేవను ప్రారంభించడం వల్ల‌ ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ కంపెనీలకు పోటీ పెరుగుతుంది. BSNL సేవలు సాధారణంగా ప్రైవేట్ ప్రొవైడర్ల కంటే సరసమైనవి కాబట్టి, ఈ కంపెనీలు వినియోగదారులను కోల్పోయే … Read more

Read More
BusinessWorld

Donald Trump | భారత్​ కు ట్రంప్​ షాక్​.. దేశంపై 25% సుంకాలు!

వాషింగ్టన్: భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి మండిపడ్డారు. భారత్‌పై 2025 ఆగస్టు 1 నుంచి 25 శాతం సుంకాలు (20% Tariff) విధించనున్నట్లు ఆయన ఈరోజు ప్రకటించారు. అంతేకాదు, కొన్ని అంశాల్లో భారత్‌ అదనపు జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ట్రూత్ సోషల్లో పంచుకున్న పోస్ట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికా సుంకాలకు సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్‌.. ఆగస్టు 1 … Read more

Read More
National

Operation Mahadev : క‌శ్మీర్‌ ఎన్‌కౌంటర్‌లో పాకిస్తాన్ ఉగ్రవాది జిబ్రాన్ సహా ముగ్గురు హ‌తం

Operation Mahadev | శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత సైన్యం ఒక పాకిస్తాన్ ఉగ్రవాదిని మట్టుబెట్టింది. హతమైన ఉగ్రవాదిని జిబ్రాన్‌గా గుర్తించారు. ఆపరేషన్ మహాదేవ్ (Operation Mahadev) కింద నిర్వహించిన ఈ ఎన్‌కౌంట‌ర్ లో జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక చర్యలో ఒక ప్రధాన విజయంగా భావిస్తున్నారు. సరిహద్దు ఉగ్రవాద కార్యకలాపాలలో కీలక వ్యక్తి అయిన జిబ్రాన్‌ను వారాల తరబడి జాగ్రత్తగా సమన్వయంతో చేప‌ట్టిన ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టినట్లు వర్గాలు తెలిపాయి. సోమవారం దచిగామ్ … Read more

Read More
Trending News

బీహార్ SIR మొదటి దశ పూర్తయింది.. డ్రాఫ్ట్ జాబితా నుంచి 65 లక్షల మంది తొలగింపు

బీహార్ రాష్ట్రంలో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) మొదటి దశను భారత ఎన్నికల సంఘం విజయవంతంగా పూర్తి చేసింది.ఈ మేర‌కు ఈసీఐ ఆదివారం ప్ర‌క‌టించింది. ఈ ప్రక్రియలో 7.89 కోట్ల ఓటర్లలో 7.24 కోట్ల మందికి పైగా పాల్గొన్నారు. సవరణ ప్రక్రియను చేపట్టాలనే ECI నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించనున్న ఒక రోజు ముందు ఈ ప్రకటన వెలువడింది. 2025 జూన్ 24 నుంచి జూలై 25 వరకు జరిగిన … Read more

Read More
Telangana

Telangana | ఉడ్తా తెలంగాణ కావొద్దు..

Telangana News | తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ వినియోగం విస్తరిస్తోంద‌ని, యువత, విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోంద‌ని బీజేపీ (BJP) రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరుగుతోంద‌ని విమర్శించారు.. వ‌నపర్తి (Vanaparthi)లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాంచంద‌ర్ రావు మాట్లాడారు. వనపర్తి జిల్లాతో నాకు విడదీయలేని అనుబంధం ఉందన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలను … Read more

Read More
Technology

Amazon Freedom Sale : 80% వరకు డిస్కౌంట్‌తో షాపింగ్ సందడి!

Amazon Freedom Sale 2025 : అమెజాన్ కూడా తన ఫ్రీడమ్ సేల్‌ను ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ తన స్వాతంత్ర్య దినోత్సవ సేల్‌ను ప్రకటించిన కొద్దిసేపటికే అమెజాన్ కూడా ఈ సేల్ ఈవెంట్ ను వెల్ల‌డించింది. అమెజాన్ సేల్ త్వరలో ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో ప్రారంభం కానుంది. ఈ సేల్ సమయంలో, కొనుగోలుదారులు స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, గృహోపకరణాలతో సహా అనేక రకాల వస్తువులను తగ్గింపు ధరలకు పొందుతారు. ప్రైమ్ వినియోగదారులు 12 గంటల ముందస్తు యాక్సెస్ పొంద‌వ‌చ్చు. ఈ సేల్‌లో … Read more

Read More
Special Stories

Indian Military : కార్గిల్ యుద్ధం తర్వాత భారత సైనిక శక్తి ఎలా మారిపోయింది..?

Indian Military Modernization | 1999 మే- జూలై మధ్య జరిగిన కార్గిల్ యుద్ధం (Kargil War), భారతదేశ చరిత్రలో చెరగని అధ్యాయంగా మిగిలిపోయింది. మన సైనికుల ధైర్యసాహసాలు, త్యాగాలు, వ్యూహాత్మక చతురతకు నిదర్శనం కార్గిల్ వార్. హిమాలయాలలోని ప్రమాదకరమైన శిఖరాలలో భారత భూభాగంలోకి పాకిస్తాన్ చొరబడటంతో ప్రారంభమైన ఈ యుద్ధంలో భారత దళాలు కీలక శిఖరాలను తిరిగి స్వాధీనం చేసుకుని నియంత్రణ రేఖ (LOC) వెంబడి మరలా పట్టు సాధించాయి. ఈ విజయంలో భారత సైనికుల … Read more

Read More
National

Bihar | జర్నలిస్టులకు పెన్షన్ మొత్తాన్ని పెంచిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్

‘బీహార్ పాత్రకార్ సమ్మాన్ పెన్షన్ పథకం (Bihar Patrakaar Samman Pension Scheme) కింద జర్నలిస్టుల నెలవారీ పెన్షన్‌ను పెంచుతున్నట్లు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శనివారం ప్రకటించారు. అర్హత కలిగిన జర్నలిస్టులకు ఇప్పుడు నెలకు రూ.15,000 లభిస్తుంది, ఇది గతంలో రూ.6000 ఉండ‌గా ఇప్పుడు భారీగా పెంచారు. అంతేకాకుండా, ఈ పథకం కింద పెన్షన్ పొందుతున్న జర్నలిస్ట్ మరణిస్తే, మరణించిన వ్యక్తి భార్యకు నెలకు రూ. 10,000 జీవితకాల పెన్షన్ లభిస్తుంది. అలాంటి మహిళలు గతంలో … Read more

Read More
Technology

లావా బ్లేజ్ డ్రాగన్ 5G రిలీజ్: అద్భుతమైన ఫీచర్లతో రూ. 8999కే 5G ఫోన్​ ‌‌‌‌– Lava Blaze Dragon 5G

Lava Blaze Dragon 5G: భారతీయ బ్రాండ్ లావా కొత్త సరసమైన 5G స్మార్ట్‌ఫోన్ ‘Lava Blaze Dragon 5G’ని విడుదల చేసింది. దీనిని రూ. 8999 ధరకు కొనుగోలు చేయవచ్చు. కొత్త Lava Blaze Dragon స్మార్ట్‌ఫోన్‌లో Qualcomm Snapdragon 4 Gen 2 మొబైల్ ప్రాసెసర్ ఉంది. దీనికి 6.7-అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఉంటుంది. 50-మెగాపిక్సెల్ రీయర్​ మెయిన్​ కెమెరా అందించారు. ఫోన్ గోల్డెన్ మిస్ట్, మిడ్‌నైట్ మిస్ట్ రెండు … Read more

Read More
భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే.. Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..