Wednesday, May 6, 2026

Trending News

trendingnews trending, trendingnow, trendingtopics, india, trendingmemes latestnews, trendingfashion, breakingnews, fashion, trendingvideo trendings, trendingpost, trendingdances, trendingstyle #trendingtopics #viral #bollywood #currentaffairs #dailynews #trendingvideos #trendingpku #follow #trendingatsephora #celebrity #bollywoodnews #love #newsupdate #worldnews

Trending News

RSS New Office | ఢిల్లీలో అత్యాధునిక సౌకర్యాలతో సిద్ధమైన RSS కొత్త కార్యాల‌యం

RSS New Office in Delhi | రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా ఢిల్లీలోని జ‌నాద‌వాల్ లోని దాని పాత కార్యాలయానికి తిరిగి వచ్చింది. కొత్తగా నిర్మించిన ఈ భ‌వ‌న‌ సముదాయం 3.75 ఎకరాల విస్తీర్ణంలో ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. కొత్తగా నిర్మించిన ఈ కార్యాలయం 13 అంతస్తులను కలిగి ఉంది, ఇందులో దాదాపు 300 గదులు ఉన్నాయి. ఈ కార్యాల‌య పునర్నిర్మాణానికి రూ. 150 కోట్లు … Read more

Read More
Trending News

High Speed Rail | హైదరాబాద్ నుండి చెన్నై, బెంగళూరుకు కేవలం 2 గంటల్లోనే చేరుకోవచ్చు

High Speed Rail | హైదరాబాద్ నుంచి బెంగళూరు (Hyderabad to Bengaluru) లేదా చెన్నైకి కేవలం రెండు గంటల్లోనే చేరుకోవడాన్ని ఒక్కసారి ఊహించుకోండి. దాదాపు విమానంలో ప్రయాణించినంత వేగంగా.. కానీ విమానాశ్రయంలో మాదిరిగా భద్రత చెక్-ఇన్‌ల ఇబ్బంది లేకుండా సాధ్యం అవుతుంది. ప్రతిదీ ప్రణాళిక ప్రకారం జరిగితే, కేంద్రం ప్రతిపాదించిన రెండు హై-స్పీడ్ రైలు కారిడార్ల ద్వారా ఈ అద్భుతం నిజం కానుంది. 320 కి.మీ. వేగంతో నడిచే ఈ హై-స్పీడ్ రైళ్లు రైలు ప్రయాణ … Read more

Read More
Trending News

Jeet Adani : ఏటా 500 మంది వికలాంగ వధువులకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల విరాళం అందిస్తాం..

Jeet Adani : వికలాంగులైన కొత్తగా పెళ్లైన యువతులకు చేయూతనందించేందుకు దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కుమారుడు జీత్ అదానీ (Jeet Adani ) ఆయన కోడలు దివా (Diva Shah) ముందుకు వచ్చారు. మంగళ సేవ (Mangal Seva) పేరుతో 500 మంది వికలాంగ యువతలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు విరాళంగా ఇవ్వనున్నట్లు పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ బుధవారం (ఫిబ్రవరి 5) ప్రకటించారు . జీత్ అదానీ తన వివాహానికి రెండు రోజుల ముందుగా ఈ కార్యక్రమాన్ని … Read more

Read More
Trending News

Indian Army | భార‌త సైన్యానికి మ‌రో శ‌క్తివంత‌మైన అస్త్రం ఎక్కువ ఎత్తులో ప్రయాణించే హెవీ డ్యూటీ డ్రోన్‌లు సిద్ధం

Indian Army | భారత సైన్యం త‌న‌ డ్రోన్ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు సిద్ధమవుతోంది. రష్యా-ఉక్రెయిన్, అర్మేనియా-అజర్‌బైజాన్ యుద్ధాల‌లో విస్తృతంగా డ్రోన్‌ల (heavy duty drones) ను ఉప‌యోగిస్తున్నారు. దీంతో వీటి ప్రాముఖ్యత రోజురోజుకు పెరుగుతున్నాయి. భార‌త సైన్యం ఇప్పుడు 1000 కి.మీ కంటే ఎక్కువ దూరం, 30,000 అడుగుల ఎత్తు, 24 గంటల కంటే ఎక్కువ ఎగరగల సామర్థ్యం కలిగిన డ్రోన్‌లను కోరుకుంటోంది. స్వదేశీ అభివృద్ధి, విదేశీ సహకారంపై దృష్టి సారిస్తున్నారు. Indian Army : శక్తివంతమైన … Read more

Read More
Trending News

Budget 2025 : మార్చి 31 నాటికి కొత్తగా 14000 కొత్త జనరల్ రైల్వే కోచ్ లు

Union Budget 2025 : కేంద్ర బడ్జెట్ 2025-26 వందే భారత్, అమృత్ భారత్ రైలు నెట్‌వర్క్‌లను విస్తరించడంపై ఎక్కువగా దృష్టి సారించింది. భారతీయ రైల్వేలను ఆధునీకరించాలనే ఉద్దేశంతో ఏకంగా ₹2.52 లక్షల కోట్ల కేటాయింపులు చేసింది. వచ్చే రెండు మూడేళ్లలో 200 వందే భారత్‌, 100 అమృత్‌ భారత్‌ రైళ్లను తయారు చేస్తామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ ప్రకటించారు. వందే భారత్ రైళ్లు స్లీపర్, చైర్ కార్ వేరియంట్‌లలో ఉత్పత్తి చేయనున్నారు. ఇవి సుదూర, … Read more

Read More
Trending News

Fish Hunger Strike | నిరాహార దీక్ష చేసిన చేప.. దీని డిమాండ్ ఏమిటో తెలుసా?

Fish Hunger Strike | కొంత‌కాలంగా ఓ చేప వార్త‌ల్లో త‌ర‌చూ వినిపిస్తోంది. జాపాన్‌(Japan) లోని భారీ ఎక్వేరియంలో ఉంటున్న స‌న్ ఫిష్‌.. కొన్నాళ్లుగా త‌న‌కు పెట్టిన ఆహారం తీసుకోకుండా ఆమరణ నిరాహారదీక్ష చేయడం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. దీని గ‌ల కార‌ణమేంటో ఎవ‌రికీ అర్థం కాలేదు. ఇది అకస్మాత్తుగా తినడం మానేసింది. ఈ చేప ప్రపంచంలోనే ఒంటరి చేప అనే బిరుదు (World loneliest fish) కూడా పొందింది. అయితే జపనీస్ అక్వేరియంలోని ఈ చేప … Read more

Read More
Trending News

Ram Mandir pran pratishtha : అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠకు ఏడాది.. ఈ అద్భతమైన ఆలయం పూర్తిస్థాయిలో ఎప్పుడు సిద్ధమవుతుందో తెలుసా..

Ayodhya Ram Mandir First Anniversary : ఉత్తరప్రదేశ్‌లోని రామజన్మభూమి అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన జరిగి నేటికి ఒక సంవత్సరం పూర్తయింది. ప్రస్తుతం, రామ మందిరం ప్రజల విశ్వాసానికి ప్రధాన కేంద్రంగా నిలిచింది. జనవరి 22న రామ మందిర ప్రతిష్ఠాపన వేడుక (Ram Mandir pran pratishtha) మొదటి వార్షికోత్సవం సందర్భంగా రాంలాలా దర్శనం కోసం దేశంలోని సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు అయోధ్యకు చేరుకుంటున్నారు. ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ, ఇక్కడికి వచ్చే రామభక్తులు చాలా ఉత్సాహంగా … Read more

Read More
Trending News

Monalisa | కుంభ‌మేళాలో దండ‌లు అమ్ముకునే అమ్మాయికి బంప‌ర్ ఆఫ‌ర్‌..

Monalisa | మహాకుంభమేళా (Maha kumbh 2025 ) లో ఓ తేనె క‌ళ్ల‌ యువతి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ముఖ్యంగాగా సోష‌ల్‌మీడియాలో ఇప్పుడు అమెకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు షేక్ చేస్తున్నాయి. ఎక్కడ చూసినా ఆమె గురించే చ‌ర్చించుకుంటున్నారు. అయితే ఆమె ఏదో సెలబ్రెటీయో.. ధనవంతుల బిడ్డనో కాదు.. అందాల భామ అస‌లే కాదు.. చామన ఛాయ రంగులో ఉండే సాధారణ అమ్మాయి మాత్ర‌మే.. పూస‌ల‌ దండ‌లు దండలు అమ్ముకుని కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్న ఆ … Read more

Read More
Trending News

Republic Day 2025 : గణతంత్ర వేడుకల్లో ఈసారి ప్రత్యేక ఆకర్షణగా ప్రళయ్ క్షీపణి

Republic Day 2025 : భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26న జరుపుకోనుండగా, న్యూఢిల్లీలో ని కర్తవ్య మార్గ్ లోజరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు అంతా సిద్ధమైంది. ఈ వేడుకల్లో దేశీయంగా తయారైన ప్రళయ్ క్షిపణి (Pralay missile) ని తొలిసారిగా ప్రదర్శించనుంది. ఇది దేశీయంగా అభివృద్ధి చేయబడిన చిన్న క్షిపణి.. శత్రు భూభాగంలోకి వెళ్లి లోతుగా దాడి చేయగల సామర్థ్యం దీని సొంతం. ఈ క్షిపణి భారతదేశం స్వదేశీ రక్షణ సాంకేతికతను మరో స్థాయికి … Read more

Read More
Trending News

Swamitva Yojana : ప్రజలకు మోదీ స‌ర్కారు శుభ‌వార్త.. నేడు ప్రాప‌ర్టీ కార్డుల పంపిణీ

దేశ వ్యాప్తంగా 230కి పైగా జిల్లాల్లోని సుమారు 50,000 గ్రామాల్లో ఆస్తి యజమానులకు స్వామిత్వ యోజన (Swamitva Yojana) కింద 65 లక్షలకు పైగా ప్రాపర్టీ కార్డులను ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఈ రోజు పంపిణీ చేయనున్నారు. జనవరి 18న శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు వ‌ర్చువ‌ల్‌గా ఈ ప్రాపర్టీ కార్డులను ప్రధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోదీ పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమం కింద, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, … Read more

Read More
భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే.. Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..