Friday, January 23Thank you for visiting

Trending News

trendingnews trending, trendingnow, trendingtopics, india, trendingmemes latestnews, trendingfashion, breakingnews, fashion, trendingvideo trendings, trendingpost, trendingdances, trendingstyle #trendingtopics #viral #bollywood #currentaffairs #dailynews #trendingvideos #trendingpku #follow #trendingatsephora #celebrity #bollywoodnews #love #newsupdate #worldnews

Ayodhya Ram Mandir LIVE Updates : ప్రాణ ప్రతిష్ఠకు ముందు అందంగా ముస్తాబైన రామమందిరం..

Ayodhya Ram Mandir LIVE Updates : ప్రాణ ప్రతిష్ఠకు ముందు అందంగా ముస్తాబైన రామమందిరం..

Trending News
Ayodhya Ram Mandir LIVE Updates : జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవం జరగనుంది, దీనికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) తో సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. అయోధ్యలో జరిగిన సంకీర్తన సందర్భంగా గత గురువారం ఆలయ గర్భగుడిలో రాముడి విగ్రహాన్ని ఉంచారు. కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ చెక్కిన 'రామ్ లల్లా' విగ్రహం 1.5 టన్నుల బరువు , 51 అంగుళాల పొడవు ఉంటుంది.'ప్రాణ్ ప్రతిష్ఠ' క్రతువులను ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తుండగా, లక్ష్మీకాంత్ దీక్షిత్ నేతృత్వంలోని అర్చకుల బృందం కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంది. రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలకు సంబంధించి ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. అయోధ్యలోని రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు కేవలం ఒకే ఒక రోెజు మాత్రమే మిగిలి ఉండగా, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కొత్తగా నిర్మించిన ఆలయానికి సంబంధించిన ఆకర్షణీకమైన ఫొటోలను విడుదల చేసింద...
Floating screen in Ayodhya | రామ మందిరం ఈవెంట్‌ను వీక్షించేందుకు భారతదేశంలో అతిపెద్ద ఫ్లోటింగ్ స్క్రీన్‌

Floating screen in Ayodhya | రామ మందిరం ఈవెంట్‌ను వీక్షించేందుకు భారతదేశంలో అతిపెద్ద ఫ్లోటింగ్ స్క్రీన్‌

Trending News
అయోధ్య: అయోధ్యలోని రామమందిరంలో రామ్ లాలా ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సమీపిస్తున్నందున ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయోధ్యను కనీవిని ఎరుగని రీతిలో  అధ్యాత్మిక కేంద్రంగా  (నవ్య, భవ్య, దివ్య) అలంకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. యూపీ CMO అధికారిక ప్రకటన ప్రకారం, UP ప్రభుత్వం.. శ్రీరామ ఆలయ ప్రారంభోత్సవ సన్నాహాల్లో భాగంగా చౌదరి చరణ్ సింగ్ ఘాట్‌లో దేశంలోనే అతిపెద్ద తేలియాడే స్క్రీన్‌ (Floating screen in Ayodhya ) ను నిర్మిస్తోంది. ఇది తరువాత ఆర్తి ఘాట్‌లో అమర్చబడుతుంది. దీనిపై రాముడి ప్రాణ ప్రతిష్ఠను కార్యక్రమాలతోపాటు అయోధ్య అభివృద్ధి ప్రయాణం గురించి ప్రదర్శిస్తుంది. .అయోధ్య మునిసిపల్ కార్పొరేషన్ ఆగస్టులో సెంచరీ హాస్పిటాలిటీ-మెగావర్స్ అసోసియేట్‌తో అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకం చేసిందని అధికారిక ప్రకటన పేర్కొంది. ఈ ఫ్లోటింగ్ స్క్రీన్ వల్ల సందర్శకులు, స్థానికులు జనవరి 22న శ్రీరామ మందిరంలో జరిగే ప్రాణ్-...
రాజధాని ఎక్స్ ప్రెస్ ను మించిన అత్యాధునిక ఫీచర్స్ తో వందేభారత్ స్లీపర్ కోచ్ ఎక్స్ ప్రెస్

రాజధాని ఎక్స్ ప్రెస్ ను మించిన అత్యాధునిక ఫీచర్స్ తో వందేభారత్ స్లీపర్ కోచ్ ఎక్స్ ప్రెస్

Trending News
Vande Bharat Express sleeper coach: త్వరలో వందే భారత్ స్లీపర్ రైలు! భారతీయ రైల్వే మరి కొద్ది నెలల్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మొదటి స్లీపర్ వేరియంట్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే మెరుగైన వందే భారత్ స్లీపర్ రైలును భారతీయ రైల్వే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ సహకారంతో BEML తయారు చేస్తోంది.Indian Railways వందే భారత్ స్లీపర్ రైలు మొదటి నమూనా కోసం ఉత్పత్తి పనులు గత ఏడాది అక్టోబర్-చివరిలో ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి-మార్చిలో రైలు సిద్ధంగా ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే వందే భారత్ స్లీపర్ రైలు ఎలా మెరుగ్గా ఉంటుంది? ప్రస్తుతం భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో నడుస్తున్న ప్రీమియం రాజధాని ఎక్స్‌ప్రెస్, తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల కంటే మెరుగైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లోని కొన్ని అదనపు ఫీచర్లు ఉంటాయని టైమ్స్ అఫ్ ఇండియా తన పేర్కొంది.ఉదాహరణకు, ప్రయాణ...
Jharkhand : 30 ఏళ్ల తర్వాత మౌన వ్రతం వీడనున్న మహిళ‌.. కారణం ఎందుకో తెలుసా..

Jharkhand : 30 ఏళ్ల తర్వాత మౌన వ్రతం వీడనున్న మహిళ‌.. కారణం ఎందుకో తెలుసా..

Trending News
ధన్ బాద్‌: జార్ఖఖండ్ (Jharkhand) కు చెందిన 85 ఏళ్ల సరస్వతీదేవి అగర్వాల్ (Saraswati Devi) కల ఇన్నాళ్లకు నెరవేరబోతోంది. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఆమె తన మౌనవ్రతాన్ని వీడనున్నారు. అయోధ్యలో రాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన రోజే తాను మౌన వ్రతాన్ని వీడతానని 1992లో ఆమె ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు జనవరి 22న జరగనున్న ప్రాణప్రతిష్ఠ కోసం ఆమెకు కూడా ఆహ్వానం అందింది. ఇప్పుడు ఆమె చిరకాల కల తీరబోతోంది. జార్ఖండ్ లోని ధన్ బాద్ కు చెందిన సరస్వతీదేవి.. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజే మౌనదీక్షలోకి వెళ్లిపోయింది. అయోధ్యలో రామాలయం నిర్మించిన రోజోనే తన మౌన వ్రతాన్ని వీడతానని ఆమె ఆ రోజున ప్రతిజ్ఞ చేశారు. ఈ క్రమంలోనే ఆమె ‘మౌని మాత’గా గుర్తింపు పొందారు. అయితే సరస్వతీ దేవి తమ కుటుంబ సభ్యులతో కేవలం సంకేతాలతో కమ్యూనికేట్ అయ్యేది. కొన్ని సందర్భాల్లో ఆమె పేపర్ పై రాసి రాసి ఇచ్చేది. అయితే 2020 వరకు ఆమె ప్రతీ రోజు కేవలం గంట ...
Electric blanket | చలిని దూరం చేసే ఎలక్ట్రిక్ దుప్పట్లు.. అందమైన రంగులు, అందుబాటు ధరల్లోనే..

Electric blanket | చలిని దూరం చేసే ఎలక్ట్రిక్ దుప్పట్లు.. అందమైన రంగులు, అందుబాటు ధరల్లోనే..

Trending News
Electric blanket | శీతాకాలం దేశంలోని పలు ప్రాంతాల్లో రోజురోజుకు చలితీవ్ర పెరుగుతోంది. చలి కారణంగా ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. చలి నుంచి రక్షణ పొందేందుకు చాలా మంది సాధారణంగా దుప్పట్లు, స్వెట్టర్లు ఉపయోగిస్తారు. కొందరు హోమ్ హీటర్లను కూడా వినియోగిస్తారు. అయితే, ఎముకలు కొరికే చలి నుంచి మిమ్మల్ని కాపాడే ప్రత్యేకమైన ప్రోడక్ట్ గురించి మేము మీకు చెప్పబోతున్నాం.. ఇది మిమ్మల్ని చలి నుంచి రక్షిస్తుంది. అదే ఎలక్ట్రిక్‌ బ్లాంకెట్.. ఈ ఎలక్ట్రిక్ దుప్పటి ఆన్ లైన్ లో గానీ ఆఫ్ లైన్ లో గానీ సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఈ ఎలక్ట్రిక్ దుప్పట్లు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి.ఈ దుప్పట్ల ప్రత్యేకత ఏమిటంటే.. అవి మీరు మంచంపై పడుకోగానే చాలా తొందరగా వెచ్చదనాన్ని అందిస్తాయి. ఎంత చలినైనా అధిగమించవచ్చు. తీవ్రమైన చలిలో కూడా మీకు ఇది ఎంతో ఉపశమనం ఇస్తుంది. కరెంట్ షాక్ కొడుతుందా..? ఈ ఎలక్ట్రిక్ బ్లాంకెట్ అని చెప్...
ఒకేసారి ఎనిమిది దేశాల టైంను చూపించే వాచ్ ను తయారు చేసిన కూరగాయల వ్యాపారి

ఒకేసారి ఎనిమిది దేశాల టైంను చూపించే వాచ్ ను తయారు చేసిన కూరగాయల వ్యాపారి

Trending News
Ayodhya : ఉత్తర ప్రదేశ్ లక్నోకు చెందిన ఒక కూరగాయల వ్యాపారి ఏకకాలంలో ఎనిమిది దేశాల్లో సమయాన్ని సూచించేలా అద్భుతమైన గడియారాన్ని రూపొందించారు. దీనిని అయోధ్య రామమందిరాని (Ayodhya Ram Temple) కి బహుమతిగా ఇచ్చాడు. 52 ఏళ్ల కూరగాయల వ్యాపారి అనిల్ కుమార్ సాహు ఇటీవల అయోధ్యలోని రామ మందిర ప్రతిష్ఠాపన వేడుకలకు ముందు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ కు 75 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన గడియారాన్ని బహుమతిగా ఇచ్చారని చెప్పారు. ఈసందర్భంగా సాహూ మాట్లాడుతూ.."నేను అక్టోబర్ లో దేవీ నవరాత్రుల సమయంలో ఈ గడియారం (75 సెం.మీ.)పై పని చేయడం ప్రారంభించాను. ఇటీవల చంపత్ రాయ్ జీకి అలాంటి ఒక గడియారాన్ని బహుమతిగా ఇచ్చాను," అని తెలిపారు. గతంలో, అతను లక్నోలోని ఖతు శ్యామ్ దేవాలయం, కొత్వా ధామ్, బారాబంకిలోని కుంతేశ్వర్ మహాదేవ్ లకు కూడా అలాంటి గడియారాలను బహుమతిగా ఇచ్చారు. లక్నో హనీమాన్ క్రాసింగ్ సమ...
Medaram Jatara 2024 : జాతరకు ముందే వేలాది మందిగా భక్తులు.. ముందస్తు మొక్కలతో మేడారం కిటకిట..

Medaram Jatara 2024 : జాతరకు ముందే వేలాది మందిగా భక్తులు.. ముందస్తు మొక్కలతో మేడారం కిటకిట..

Trending News
Devotees rush to Medaram Jatara : ప్రతీ రెండేళ్ల కోసారి మాగశుద్ధ పౌర్ణమి రోజున గిరిజన కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర (Sammakka Sarakka Jatara) ప్రారంభమవుతుంది. నాలుగు రోజుల పాటు ఈ జాతర అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. ఈ సంవత్సరం మేడారం జాతర (Medaram Jatara) ఫిబ్రవరి 21న మొదలై 24న ముగియనుంది. అయితే జాతర సమయంలోనే కాకుండా భక్తులు పెద్దఎత్తున ముందస్తుగా తరలివచ్చి వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. గిరిజన కుంభమేళా మేడారం.. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం అభయారణ్యంలో ప్రతీ 2 సంవత్సరాలకు ఒకసారి వనదేవతల జాతర ఘనంగా జరుగుతుంది. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి 24 వరకు నాలుగు రోజులపాటు మేడారం గ్రామం మహానగరంగా గిరిజన కుంభమేళాను తలపించనుంది. నాలుగు రోజుల పాటు జరిగే వన దేవతల జాతరకు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో మహారాష్ట్ర చత్తీస్ గడ్ జార్ఖండ్ నుంచి గిరిజనులు భారీ సంఖ్యలో ...
Article 370  | ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగబద్ధమే.. సుప్రీం కోర్టు కీలక తీర్పు

Article 370 | ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగబద్ధమే.. సుప్రీం కోర్టు కీలక తీర్పు

National, Trending News
Article 370 | జమ్ముకశ్మీర్‌ కు ప్రత్యేక స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జమ్మూ కశ్మీర్‌ (Jammu and Kashmir) అంశంపై రాష్ట్రపతి ప్రకటనపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఆర్టికల్‌ 370 రద్దుపై కేంద్రం వాదనలను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఆర్టికల్‌ 370 అనేది తాత్కాలిక నిబంధన మాత్రమే అని, శాశ్వతం కాదని స్పష్టం చేసింది.కాగా ఆర్టికల్‌ 370 (Article 370) ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ (Justice DY Chandrachud) నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం సోమవారం తమ నిర్ణయాన్ని ప్రకటించింది. రాజ్యాంగబద్ధంగానే ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయం జరిగిందని తెలిపింది. రాజ్యాంగంలోని అన్ని అంశాలూ కశ్మీర్‌కు వర్తిస్తాయని, మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాం...
LIC Jeevan Utsav plan: బీమాతో పాటు జీవితాంతం ఆదాయాన్నిచ్చే ఎల్ఐసీ కొత్త ప్లాన్

LIC Jeevan Utsav plan: బీమాతో పాటు జీవితాంతం ఆదాయాన్నిచ్చే ఎల్ఐసీ కొత్త ప్లాన్

Trending News
‘జీవన్ ఉత్సవ్’ పాలసీ గురించి తెలుసుకోండి.. LIC Jeevan Utsav plan: ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవలే ‘జీవన్ ఉత్సవ్’ పేరుతో సరి కొత్త బీమా పాలసీని తీసుకొచ్చింది.  తక్కువ ప్రీమియం చెల్లింపు సంవత్సరాలతో, జీవిత కాల బీమా కవరేజ్ తో పాటు జీవితాంతం ఆదాయాన్ని ఇచ్చే ప్లాన్ ఇది. ఈ పాలసీ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్ ఈ జీవన్ ఉత్సవ్ (LIC Jeevan Utsav plan) నాన్ లింక్డ్.. నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్. ఈ ప్లాన్ లో ప్రీమియం చెల్లిస్తున్న సంవత్సరాల్లో  కూడా గ్యారెంటీ అడిషన్స్ ఉంటాయి.. 90 రోజుల వయస్సు ఉన్న శిశువు నుంచి 65 ఏళ్ల సీనియర్ సిటిజన్ వరకు ఈ ప్లాన్ తీసుకోవచ్చు.ఒకవేళ మరణిస్తే.. ఈ ప్లాన్ తీసుకుంటే.. పాలసీదారుడికి జీవితాంతం పాలసీ కవరేజ్ లభిస్తుంది. పాలసీదారుడు మరణించిన సమయంలో బీమా చేసిన మొత్తాన్ని, గ్యారెంటీ అడిషన్స్ ...
Video : మద్యం మత్తులో రైలు పట్టాలపై లారీ నడిపిన డ్రైవర్‌.. తర్వాత ఏం జరిగిందంటే?

Video : మద్యం మత్తులో రైలు పట్టాలపై లారీ నడిపిన డ్రైవర్‌.. తర్వాత ఏం జరిగిందంటే?

Trending News
Drunk Man Drives Truck On Railway Track | మద్యం మత్తులో ఓ డ్రైవర్‌ లారీని ఏకంగా రైలు పట్టాలపై నడిపాడు. (Drunk Man Drives Truck On Railway Track) అయితే ఆ లారీ.. రైలు పట్టాల మధ్య చిక్కుకుపోవడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఇంతలో మరో ట్రాక్ పై వస్తున్న ఎక్స్ ప్రెస్‌ రైలు లోకో పైలట్‌ పట్టాలపై లారీ ఉండటాన్ని గమనించాడు.చండీగఢ్‌: చిత్తుగా మద్యం సేవించి మత్తులో ఉన్న ఒక డ్రైవర్‌ లారీని ఏకంగా రైలు పట్టాలపై నడిపాడు. (Drunk Man Drives Truck On Railway Track) అయితే ఆ లారీ రైలు పట్టాల వద్ద చిక్కుకుపోవడంతో వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. ఇంతలో మరో ట్రాక్‌పై వస్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైలు లోకో పైలట్‌ పట్టాలపై లారీ నిలిచి ఉండడాన్ని గమనించాడు. వెంటనే అతడు ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పంజాబ్‌లోని లూథియానాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి వేళ మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్‌ షేర్ప...