Friday, January 23Thank you for visiting

Telangana

telangana hyderabad andhrapradesh india telugu telugumemes mumbai kerala tollywood delhi chennai instagram warangal hyderabadi #karnataka #vijayawada #vizag #tamilnadu #trending #maheshbabu #love #prabhas #maharashtra #pawankalyan #telugucinema #alluarjun #bangalore #vijaydevarakonda #telugucomedy #kolkata

Telangana Govt |  తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ కొత్త రూల్స్-2025 విడుదల

Telangana Govt | తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ కొత్త రూల్స్-2025 విడుదల

Telangana
డిజిటల్ మీడియాకు లైన్ క్లియర్!హైదరాబాద్, డిసెంబర్ 22: రాష్ట్రంలోని జర్నలిస్టుల చిరకాల వాంఛ నెరవేరుస్తూ తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కొత్త అక్రిడిటేషన్ నిబంధనలను ఖరారు చేసింది. 2016 నాటి పాత నిబంధనలను రద్దు చేస్తూ, ప్రస్తుత మారుతున్న మీడియా కాలానికి అనుగుణంగా G.O.Ms.No.252ను జారీ చేసింది. ముఖ్యంగా డిజిటల్ మీడియాను కూడా గుర్తిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.కొత్త జీవోలోని ముఖ్యాంశాలు:1. డిజిటల్ మీడియాకు గుర్తింపు: తొలిసారిగా వెబ్‌సైట్లు, డిజిటల్ న్యూస్ మీడియాకు అక్రిడిటేషన్ నిబంధనలు ఖరారు చేశారు.గత 6 నెలలుగా నెలకు కనీసం 5 లక్షల మంది విజిటర్స్ (Unique Visitors) ఉండాలి.ఈ విభాగంలో గరిష్టంగా 10 అక్రిడిటేషన్ కార్డులు మాత్రమే మంజూరు చేస్తారు.2. కార్డుల విభజన:అక్రిడిటేషన్ కార్డు: క్షేత్రస్థాయిలో సమాచార సేకరణ చేసే రిపోర్టర్లకు ఇది గుర్...
హైందవ విలువల పునరుద్ధరణకు మహిళలే మార్గదర్శకులు

హైందవ విలువల పునరుద్ధరణకు మహిళలే మార్గదర్శకులు

Telangana
దేశం శక్తివంతంగా ఉండాలంటే సమాజంలో ఐక్యత అవసరంసనాతన ధర్మ పునరుద్ధరణ ప్ర‌తీ ఇంటి నుంచి మొద‌లు కావాలిరాష్ట్ర సేవికా స‌మితి తెలంగాణ ప్రాంత స‌హకార్యవాహిక పాల‌గుమ్మి భాస్క‌ర్ ల‌క్ష్మిRashtra Sevika Samiti : వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ జిల్లా రాష్ట్ర సేవికా స‌మితి (Rashtra Sevika Samiti) విజ‌య‌ద‌శ‌మి ఉత్స‌వం ఘ‌నంగా జ‌రిగింది. వ‌రంగ‌ల్ లోని కె క‌న్వెన్ష‌న్ హాలులో జ‌రిగిన ఈ వేడుక‌ల్లో ముఖ్యఅతిథిగా ప్ర‌ముఖ గైన‌కాల‌జిస్టు డాక్ట‌ర్‌ గుజ్జుల సౌమ్య‌, ముఖ్య వ‌క్త‌గా రాష్ట్ర సేవికా స‌మితి తెలంగాణ ప్రాంత స‌హకార్యవాహిక పాల‌గుమ్మి భాస్క‌ర్ ల‌క్ష్మి హాజ‌రయ్యారు. అలాగే వ‌రంగ‌ల్ జిల్లా కార్య‌వాహిక మ‌ద్దాల అర్చ‌న‌, హ‌న్మ‌కొండ జిల్లా కార్య‌వాహిక స‌ముద్రాల క‌విత, రాష్ట్ర సేవికా స‌మితి ప్రాంత వ్యవస్థా ప్రముఖ్, వరంగల్ విభాగ్ పాలక అధికారి గుదిమెళ్ళ అనంతలక్ష్మి, ప్రాంత కుటుంబప్రబోధన్ గతివిధి ప్రముఖ్, షహమీర్ జ్య...
RSS : సమరసతతోనే దేశ పునర్నిర్మాణం

RSS : సమరసతతోనే దేశ పునర్నిర్మాణం

Local, Telangana
కేయూ ప్రొఫెసర్ డాక్ట‌ర్‌ మామిడాల ఇస్తారిWarangal RSS : సామాజిక సమరసత సాధించడం ద్వారానే భారత దేశం పునర్నిర్మాణం సాధ్యమవుతుందని కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డా. మామిడాల ఇస్తారి (Dr.Mamidala Istari) అన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ఆర్.ఎస్.ఎస్ వరంగల్ కొత్తవాడ శాఖ ఆధ్వర్యంలో కొత్తవాడలోని ఆంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో విజయదశమి ఉత్సవం ఘనంగా నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ వైద్యులు డాక్ట‌ర్‌ మెరుగు సుధాకర్ (Dr. Merugu Sudhakar) మాట్లాడుతూ, ఆర్ఎస్ఎస్ అనేక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంద సంస్థల్లోనే అగ్రగామిగా వెలుగొందుతోందని అన్నారు.ప్రధాన వక్తగా పాల్గొన్న డాక్ట‌ర్‌ మామిడాల ఇస్తారి మాట్లాడుతూ.. దేశంలో సమ సమాజ నిర్మాణం కోసం హిందువుల సంఘటిత శక్తిని పెంపొందించడానికి, సమాజంల...
HCU స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో ఏబీవీపీ ఘన విజయం | ABVP Wins HCU Elections 2025

HCU స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో ఏబీవీపీ ఘన విజయం | ABVP Wins HCU Elections 2025

Telangana
ఏబీవీపీ-ఎస్ఎల్వీడీ కూటమి సెంట్రల్ ప్యానెల్ మొత్తాన్ని కైవసంఅధ్యక్షుడిగా శివ పాలెపు, ప్రధాన కార్యదర్శిగా శ్రుతి ప్రియ81% ఓటింగ్ – ఎస్ఎఫ్ఐ, ఎన్‌ఎస్‌యూఐపై ఏబీవీపీ ఆధిపత్యంHCU: ఢిల్లీ యూనివర్సిటీ తర్వాత, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో ''అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP) ఘ‌న విజ‌యం సాధించింది. ఏబీవీపీ-ఎస్ఎల్వీడీ కూటమి అన్ని సెంట్రల్ ప్యానెల్ పోస్టుల్ని కైవసం చేసుకుని స‌త్తా చాటింది. యూనియ‌న్ అధ్య‌క్షుడిగా కూటమికి చెందిన శివ పాలెపు ఎన్నికయ్యారు. ఏబీవీపీ కూటమి నుంచి ప్రధాన కార్యదర్శిగా చెందిన శ్రుతి ప్రియ, సంయుక్త కార్యదర్శిగా సౌరభ్ శుక్లా గెలుపొందారు. వీనస్, జ్వాలా సాంస్కృతిక, క్రీడా కార్యదర్శులుగా ఎన్నిక‌య్యారు. ఈ ఎన్నికల్లో మొత్తం 81 శాతం కంటే ఎక్క‌వ‌గా ఓటింగ్ నమోదైంది. ఎస్ఎఫ్ఐ, ఎన్‌ఎస్‌యూఐలపై ఏబీవీపీ సత్తా చాటింది.ప్రతిష్టాత్మక ఢిల్లీ యూ...
Warangal : రేపటి నుంచి వరంగల్ భద్రకాళీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Warangal : రేపటి నుంచి వరంగల్ భద్రకాళీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Local, Telangana
పది రోజుల పాటు అమ్మవారి వైభవమైన అలంకార దర్శనాలువిజయదశమి రోజున జలక్రీడోత్సవం, కలశోద్వాసన కార్యక్రమాలుWarangal : వరంగల్​ నగరంలోని ప్రసిద్ధ భద్రకాళి దేవాలయంలో ఈనెల 22 నుంచి పది రోజుల పాటు భద్రకాళీదేవీ శరన్నవరాత్ర మహోత్సవాలను కన్నుల పండువగా నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు, కార్య నిర్వహణాధికారి రాముల సునీత వెల్లడించారు. భద్రకాళి ఆలయ ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పది రోజుల పాటు నిర్వహించనున్న కార్యక్రమ వివరాలను వెళ్లడించారు. పది రోజుల అమ్మవారిని ఉదయం ఒక రూపంలో, సాయంత్రం మరొక రూపంలో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నట్లు తెలిపారు.22వ తేదీ సోమవారం శైలపుత్రీక్రమము, బాలత్రిపుర సుందరిగా,23న అన్నపూర్ణాదేవిగా, 24న గాయత్రి అలంకారం,25న మహాలక్ష్మీ అలంకారం,26న రాజరాజేశ్వరీ లలితా మహా త్రిపుర సుందరిగా,27న భువనేశ్వరీ అలంకా...
Indian Railways | చర్లపల్లి నుంచి అనకాపల్లి.. ఎనిమిది ప్రత్యేక రైళ్లు..

Indian Railways | చర్లపల్లి నుంచి అనకాపల్లి.. ఎనిమిది ప్రత్యేక రైళ్లు..

Andhrapradesh, Telangana
Indian Railways : ద‌స‌రా, దీపావ‌ళి ప‌ర్వ‌దినాల‌ను దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇందులో భాగంగా చర్లపల్లి రైల్వే టెర్మిన‌ల్ నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్ల‌ను (special trains) నడపాలని నిర్ణయించింది. చర్లపల్లి- అనకాపల్లి- చర్లపల్లి మధ్య మొత్తంగా 8 సర్వీసులు న‌డిపిస్తోంది. ఈ రైళ్లు సెప్టెంబర్‌ 13 నుంచి అక్టోబర్‌ 5వ తేదీ మధ్య ప్రతి శని, ఆదివారాల్లో ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉండ‌నున్నాయి.చర్లపల్లి- అనకాపల్లి రైలు (07035) సెప్టెంబర్‌ 13 నుంచి అక్టోబర్‌ 4వరకు ప్రతి శనివారం;అనకాపల్లి- చర్లపల్లి రైలు (07036) సెప్టెంబర్‌ 14 నుంచి అక్టోబర్‌ 5వరకు ప్రతి ఆదివారం సర్వీసులు అందించనున్నాయి.హాల్టింగ్ స్టేష‌న్స్ ఇవే..ఈ ప్రత్యేక రైళ్లు క్రింది స్టేషన్లలో ఆగుతాయి:ఎలమంచిలిజనగామకాజీపేటవరంగల్మహబూబాబాద్...
Vikarabad | వికారాబాద్ జిల్లా పేరును అనంతగిరి జిల్లాగా మారుస్తాం

Vikarabad | వికారాబాద్ జిల్లా పేరును అనంతగిరి జిల్లాగా మారుస్తాం

Telangana
రాబోయే రోజుల్లో ఏ శక్తి అడ్డు వచ్చినా తెలంగాణలో బీజేపీ (BJP) అధికారంలోకి రావడం తథ్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు (N.Ramchandar Rao) ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వికారాబాద్ జిల్లా పేరును “అనంతగిరి (Ananthagiri) జిల్లా”గా మారుస్తామని స్పష్టం చేశారు. అనంతగిరి పర్యాటక కేంద్రంగా దక్షిణ ఊటీగా ప్రసిద్ధి అని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే, బీసీల జాబితాలో ముస్లింలను ఎందుకు చేరుస్తున్నారు? బీసీలకు ఇప్పటికే బీసీ-బీ, బీసీ-ఈ, ఈబీసీ కింద రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. రిజర్వేషన్లు విద్య, ఉద్యోగాల్లో మాత్రమే ఉండాలి. రాజకీయాల్లో మాత్రం ఇది సరైన పద్ధతి కాదు. మతం ఆధారంగా రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు.యూరియా సరఫరాపై అసత్య ప్రచారం.....
స‌ర్వాంగ సుంద‌రంగా మలక్‌పేట రైల్వే స్టేషన్ – Malakpet railway station

స‌ర్వాంగ సుంద‌రంగా మలక్‌పేట రైల్వే స్టేషన్ – Malakpet railway station

Telangana
Malakpet railway station | అమృత్ భారత్ స్టేషన్ పథకం (Amrit Bharat Station Scheme) లో భాగంగా మలక్‌పేట రైల్వే స్టేషన్ లో పునరాభివృద్ధి ప‌నులు జోరుగా సాగుతున్నాయి. అన్ని ప‌నులు పూర్త‌యితే ఈ స్టేష‌న్ లో ప్ర‌యాణికుల‌కు అత్యాధునిక సౌక‌ర్యాలు అందుబాటులోకి రానున్నాయి. పున‌రాభివృద్ధి ప‌నులు 70% వ‌ర‌కు చేరుకున్నాయి. మ‌ల‌క్ పేట్ రైల్వే స్టేష‌న్ లో ఆధునిక సౌకర్యాలు, మెట్రో ఇంటిగ్రేషన్, పర్యావరణ అనుకూల డిజైన్‌తో, రూ.36.44 కోట్లతో మలక్‌పేట రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి 2025 చివరి నాటికి పూర్తి చేసి సిద్ధం చేసి వినియోగించుకునేలా చేయాలని దక్షిణమధ్య రైల్వే (South Central Railway) అధికారులు యోచిస్తున్నారు. ఇది పాత‌బ‌స్తీ నగర ప్రయాణికులకు మెరుగైన‌ రవాణా సౌకర్యాల‌ను అందించ‌నుంది.అమృత్ భారత్ స్టేష‌న్‌ స్కీమ్‌..రైల్వే మంత్రిత్వ శాఖ అమృత్ భారత్ స్టేషన్ పథకం (ABSS) యొక్క స‌నయా భారత్ నయా స్టేషన్' చొరవలో భాగ...
హైదరాబాద్ ప్రజలకు TSRTC శుభవార్త – టీఏవైఎల్ టిక్కెట్‌పై ప్రత్యేక తగ్గింపు

హైదరాబాద్ ప్రజలకు TSRTC శుభవార్త – టీఏవైఎల్ టిక్కెట్‌పై ప్రత్యేక తగ్గింపు

Telangana
హైద‌రాబాద్ ప్రయాణికుల‌కు టీఎస్ ఆర్టీసీ (TSRTC) శుభ‌వార్త చెప్పింది. పంద్రాగ‌స్టు వేడుల‌ సందర్భంగా 'ఫ్రీడమ్ ఆఫర్' కింద ట్రావెల్ యాజ్ యు లైక్ (టీఏవైఎల్) టిక్కెట్ ధరను తగ్గించింది. అయితే ఈ ఆఫ‌ర్‌ పరిమిత కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈనెల 15 నుంచి 31వ తేదీ వరకు తగ్గింపు ధరలు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ అధికారులు వెల్ల‌డించారు.హైద‌రాబ‌ద్‌ మెట్రో డీలక్స్ బస్సులతో పాటు సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 24 గంటల పాటు ఈ టిక్కెట్లను కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించారు. పెద్దలకు ఇంతకు ముందు టిక్కెట్ ధర రూ.150 కాగా, ఫ్రీడ‌మ్‌ ఆఫర్ కింద 130 రూపాయ‌ల‌కు తగ్గించారు. మహిళలు, సీనియర్ సిటిజన్స్‌కు ఇంతకు ముందు రూ. 120గా ఉన్న టిక్కెట్ ధరను రూ. 110కి తగ్గించారు. పిల్లలకు రూ. 100 ఉండగా, దీనిని రూ. 90కి సవరించారు....
komuravelli : చురుగ్గా సాగుతున్న కొమురవెల్లి కొత్త రైల్వే స్టేషన్ పనులు

komuravelli : చురుగ్గా సాగుతున్న కొమురవెల్లి కొత్త రైల్వే స్టేషన్ పనులు

Telangana
komuravelli : తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో కొమురవెల్లి మల్లన్న ఆలయం (komuravelli Mallanna Temple ) ఒకటి. సిద్ధిపేట జిల్లా (Siddipet District) చేర్యాల మండలం కొమురవెల్లి గ్రామంలో ని ఒక కొండపై వెలిసిన మల్లిఖార్జున స్వామి ఆల‌య క్షేత్రం సిద్ధిపేట నుంచి సుమారు 24 కి.మీ. హైదరాబాద్ నుంచి సుమారు 90 కి.మీ. వ‌రంగ‌ల్ నుంచి 102 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఈ ఆలయం ఉంది. ప్ర‌తీ సంవ‌త్స‌రం కొమురవెల్లి మల్లన్నను ద‌ర్శించుకునేందుకు 25 లక్షల మందికి పైగా భక్తులు వ‌స్తుంటారు. ముఖ్యంగా జాతర సమయంలో భక్తులు పోటెత్తుతారు. ఇక సాధారణ రోజుల్లో రోజుకు 5 నుంచి 10 వేల మంది భక్తులు స్వామివారిని ద‌ర్శించుకుంటారు.ప్రస్తుతం ఈ ఆలయానికి చేరుకోవ‌డానికి ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. కొమురవెల్లికి సుమారు 45 కి.మీ. దూరంలో జనగామ‌ రైల్వే స్టేషన్ ఉంది. సికింద్రాబాద్ రైల్వే టెర్మిన‌ల్‌ నుంచి ...