West Bengal
RG Kar Hospital | ఆర్జికర్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ పై విస్తుగొలిపే నేరారోపణలు | అనాథ మృతదేహాలను వదల్లేదు..
Kolkatha Rape Murder Case | కోల్కతాలో 31 ఏళ్ల పీజీ ట్రైనీ డాక్టర్పై దారుణమైన అత్యాచారం హత్య నేపథ్యంలో ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (RG Kar Hospital ) మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ (Sandip Ghosh) పై షాకింగ్ ఆరోపణలు వెలుగు చూశాయి. ఘోష్ హయాంలో అవినీతి, నేర కార్యకలాపాలకు సంబంధించి భయంకరమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంస్థలో “మాఫియా లాంటి” పాలన కొనసాగినట్లు వార్తలు వచ్చాయి. 2021లో ప్రిన్సిపాల్గా నియమితులైన […]
Phase 7 Elections Key candidates లోక్ సభ ఎన్నికల ఫేజ్ 7: కీలక అభ్యర్థులు, నియోజకవర్గాల జాబితా..
Lok Sabha Election 2024 (Key candidates) : లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఏడవ, చివరి విడత పోలింగ్ జూన్ 1న జరగనుంది. 57 లోక్సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ , హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, చండీగఢ్ కేంద్ర పాలిత నియోజకవర్గాలు ఏడో దశ ఎన్నికల బరిలో ఉన్నాయి. ఏడవ దశలో పోలింగ్ జరిగే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 1) బీహార్: 40 సీట్లలో 8 […]
PM Modi: సీఏఏ రద్దు చేయడం ఎవరి వల్లా కాదు.. ప్రధాని మోదీ.. బెంగాల్లో ప్రధానికి ఊహించని గిఫ్ట్
కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీట్లు వారి యువరాజు వయస్సును మించవు PM Modi On CAA | కోల్ కతా : తాను ఉన్నంత వరకు ‘సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ (CAA ) ’ను రద్దు చేయడం ఎవరివల్లా కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్పష్టం చేశారు. ప్రధాని మోదీ పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) పార్టీపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. అలాగే కాంగ్రెస్ పార్టీపై కూడా సెటైర్లు వేశారు. ఈరోజు […]
Sandeshkhali row : ‘మమతను అరెస్టు చేయాలి.. టిఎంసిని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి.. బిజెపి నేత డిమాండ్
Sandeshkhali row : పశ్చిమ బెంగాల్ లో ప్రతిపక్ష నాయకుడు, బిజెపి నేత సువేందు అధికారి శుక్రవారం తృణమూల్ కాంగ్రెస్ (TMC) నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సందేశ్ఖాలీ(Sandeshkhali) లో అధికార టీఎంసీ పార్టీని ‘ఉగ్రవాద సంస్థ’గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ నుంచి సస్పెండ్ పార్టీ నాయకుడు షేక్ షాజహాన్ (Sheikh Shahjahan) నివాసంలో విదేశీ రివాల్వర్లతో సహా అనేక ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్న […]
Sandeshkhali | సందేస్ఖాలీ దాడిలో విదేశీ పిస్టల్స్తో సహా భారీగా ఆయుధాలను స్వాధీనం..
Sandeshkhali Raids | పశ్చిమ బెంగల్ లోని సందేశ్ ఖాలీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల బృందంపై జరిపిన దాడికి సంబంధించి సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈమేరకు శుక్రవారం పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలీలోని రెండు స్థావరాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అనేక ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జనవరి 5న సస్పెండ్ అయిన తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షాజహాన్ షేక్ అనుచరుల నుంచి ఈ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు […]
పశ్చిమ బెంగాల్ టీఎంసీ కుంభకోణాలపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
PM Narendra Modi | బీజేపీ లోక్సభ అభ్యర్థులు ఖగెన్ ముర్ము, శ్రీరూపా మిత్ర చౌదరికి మద్దతుగా మాల్దా పట్టణంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వం యువకుల జీవితాలతో ఆడుకుంది. భారీ రిక్రూట్మెంట్ స్కామ్తో దాదాపు 26,000 మంది జీవనోపాధి కోల్పోయారు. అని అన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో స్టేట్ లెవల్ సెలక్షన్ టెస్ట్-2016 (ఎస్ఎల్ఎస్టి) రిక్రూట్మెంట్ ప్రక్రియ ద్వారా 25,753 మంది ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను […]
Trinamool Congress Menifesto : మేం అధికారంలోకి వస్తే.. ఎన్ఆర్సీ, సీఏఏను అమలు చేయం: మమతా బెనర్జీ
Trinamool Congress Menifesto | తాము ఎన్నికల్లో గెలుపొందితే.. ఎన్ఆర్సీ, సీఏఏను తమ రాష్ట్రంలో అమలు చేయబోమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) వెల్లడించారు. సిల్చర్లో జరిగిన బహిరంగ సభలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటింటికి రేషన్, బిపిఎల్ కుటుంబాలకు 10 ఉచిత వంట సిలిండర్లు సహా సంక్షేమ పథకాలను అమలు చేస్తామంటూ తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) రాబోయే లోక్సభ ఎన్నికలకు తన మేనిఫెస్టోను బుధవారం విడుదల చేసింది. మేనిఫెస్టోలో అత్యంత […]
Underwater Metro Train : దేశంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో ట్రైన్.. ఎక్కడుంది.. ప్రత్యకతలు ఏమిటీ?
Underwater Metro Train | పశ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్కతా (Kolkata)లో నిర్మించిన భారతదేశంలో మొదటి నదీ గర్భ మెట్రో మార్గాన్ని (Indias first underwater metro train ) బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రారంభించారు. హౌరా మైదాన్-ఎస్ప్లనేడ్ మెట్రో సెక్షన్ వెళ్లే మార్గంలో ఉన్న నది కింద ఈ టన్నెల్ ను నిర్మించారు. కొత్త మెట్రో రూట్తో కోల్కతాలో రవాణా సులభతరం కానుంది. కోల్ కతాలోని ఈ అండర్ వాటర్ మెట్రో […]
dengue Fever: దోమలతో నిండిన బ్యాగ్ తో ఆస్పత్రికి.. షాకైన.. డాక్టర్లు, సిబ్బంది..
Dengue Fever: పశ్చిమబెంగాల్ లో ఓ ఆసక్తికగర ఘటన చోటుచేసుకుంది. మంగళ్కోట్లోని ఖుర్తుబా గ్రామానికి చెందిన మన్సూర్ అలీ షేక్ అనే వ్యక్తి దోమలతో నిండిన కవర్ ను ఆస్పత్రికి తీసుకొచ్చాడు. సుమారు 25 నుండి 30 దోమలను సేకరించి, ఆ ప్రాంతంలో డెంగ్యూ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆందోళనతో పాలిథిన్ సంచిలో ఆసుపత్రికి తీసుకురావడంతో అందరూ అవాక్కయ్యారు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్ జుల్ఫికర్ అలీ.. మొదట ఆ వ్యక్తి మెడికల్ ఎమర్జెన్సీతో […]
