Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: Railway News

Vande Bharat Sleeper: కొత్త వందే భారత్ స్లీపర్ రైలు ఆగస్టు 15 నుండి ఈ మార్గాలలో నడుస్తుంది.. వివరాలు ఇవీ..
National

Vande Bharat Sleeper: కొత్త వందే భారత్ స్లీపర్ రైలు ఆగస్టు 15 నుండి ఈ మార్గాలలో నడుస్తుంది.. వివరాలు ఇవీ..

Vande Bharat Sleeper : దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వందే భారత్ రైలు అభిమానులకు శుభవార్త.. వందే భారత్ రైళ్లు విజయవంతమైన తర్వాత, భార‌తీయ రైల్వే త్వరలో ప్ర‌యాణికుల‌కు వందే భారత్ స్లీపర్ వెర్ష‌న్ ను కానుకగా ఇవ్వబోతున్నాయి. ఆగస్టు 15 నుంచి అనేక రూట్లలో వందే భారత్ స్లీపర్ రైళ్లను నడిపే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఆగస్టు 15 నుంచి వందే భారత్ కొత్త స్లీపర్ సర్వీసులను ప్రారంభించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. వందే భారత్ స్లీపర్ రైళ్లను ఏయే రూట్లలో నడపవచ్చో చూడండి.. వందే భారత్ ఏ మార్గాల్లో నడుస్తుంది? నివేదికల‌ ప్రకారం, దక్షిణ మధ్య రైల్వే అధికారులు కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి వందే భారత్ స్లీపర్ రైళ్ల (Vande Bharat Sleeper) ను నడపాలని ప్రతిపాదించారు. కాచిగూడ-విశాఖపట్నం, కాచిగూడ-తిరుపతి, సికింద్రాబాద్-పుణె వంటి రద్దీ అయిన‌ రూట్లలో కొత్త వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రై...
Cherlapalli Railway Terminal | హైద‌రాబాద్‌లో సిద్ధ‌మ‌వుతున్న‌ చర్లపల్లి రైల్వే టెర్మినల్.. త్వ‌ర‌లోనే ప్రారంభం..
Telangana

Cherlapalli Railway Terminal | హైద‌రాబాద్‌లో సిద్ధ‌మ‌వుతున్న‌ చర్లపల్లి రైల్వే టెర్మినల్.. త్వ‌ర‌లోనే ప్రారంభం..

Cherlapalli Railway Terminal | హైదరాబాద్ నగర శివారులోని చెర్లపల్లిలో ప్ర‌యాణికుల కోసం కొత్త టెర్మినల్ పనులు వేగంగా పూర్తవుతున్నాయి, ఈ నెలలోనే ప్రారంభోత్సవానికి సిద్ధ‌మ‌వుతోంది. విమానాశ్రయాల త‌ర‌హాలో అత్యంత ఆధునిక సౌకర్యాల‌తో లేటెస్ట్ డిజైన్ రూపుదిద్దుకుంటోంది. ఈ చ‌ర్ల‌ప‌ల్లి రైల్వే ట‌ర్మిన‌ల్ సుమారు రూ. 430 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇక రైళ్ల ఆలస్యానికి త్వరలో చెక్ పడనుంది.రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, హైద‌రాబాద్ మ‌హాన‌గ‌ర ప‌రిధిలో ఇప్పటికే ఉన్న సికింద్రాబాద్, నాంప‌ల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ల‌కు నిత్యం భారీ సంఖ్య‌లో వ‌చ్చిపోయే ప్ర‌యాణికుల‌తో కిక్కిరిసిపోతుంటాయి. అయితే చ‌ర్ల‌ప‌ల్లి రైల్వే ట‌ర్మిన‌ల్ అందుబాటులోకి వ‌స్తే ఆయా స్టేష‌న్ల‌పై భారం త‌గ్గిపోతుంది. అనేక రైళ్లు చెర్లపల్లి నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.సికింద్రాబాద్‌, నాంప‌ల్లి, కాచిగూడ‌ టెర్మినల్స్ వద్ద ...
Railways news | ప్రయాణికులకు గమనిక..  ఆగస్టు 11 వరకు పలు రైళ్లు రద్దు…!
Andhrapradesh

Railways news | ప్రయాణికులకు గమనిక.. ఆగస్టు 11 వరకు పలు రైళ్లు రద్దు…!

Cancellation OF Trains | దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్.. నిడదవోలు-కడియం మధ్య రైల్వే లైన్ ఆధునికీకరణ పనులను ముమ్మరం చేసింది.  దీంతో జూన్ 23 నుంచి ఆగస్టు 11 వరకు పలు రైళ్లను రద్దు చేసింది.  ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు వెల్లడించారు.  గుంటూరు-విశాఖ ( సింహాద్రి), విశాఖ-లింగంపల్లి (జన్మభూమి), విజయవాడ-విశాఖ (రత్నాచల్), గుంటూరు-విశాఖ (ఉదయ్), విశాఖ-తిరుపతి (డబుల్ డెక్కర్), గుంటూరు-రాయగడ, విశాఖ-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైళ్లు, రాజమండ్రి-విశాఖ ప్యాసింజర్‌ను ఎగువ దిగువ మార్గాల్లో రద్దయ్యాయి. రద్దయిన రైళ్లు ఇవే.. జూన్ 24 నుంచి ఆగస్టు 10 వరకురాజమండ్రి – విశాఖ (07466) ప్యాసింజర్, విశాఖ-రాజమండ్రి (07467) ప్యాసింజర్, గుంటూరు-విశాఖ (17239) సింహాద్రి, విశాఖ- గుంటూరు (17240) సింహాద్రి, విజయవాడ-విశాఖ (12718) రత్నాచల్ ఎక్స్‌ప్రెస్, విశాఖ- విజయవాడ (12717) రత్నాచ...