Saturday, January 31"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: Narendra Modi

Vande Bharat Sleeper | దేశంలోనే తొలి ‘వందే భారత్ స్లీపర్’ రైలు ప్రారంభం.. విశేషాలివే!

Vande Bharat Sleeper | దేశంలోనే తొలి ‘వందే భారత్ స్లీపర్’ రైలు ప్రారంభం.. విశేషాలివే!

National
న్యూఢిల్లీ : భారత రైల్వే చరిత్రలో మరో అద్భుత అధ్యాయం మొదలైంది. రైలు ప్ర‌యాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొట్టమొదటి 'వందే భారత్ స్లీపర్' రైలు (Vande Bharat Sleeper Train)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (జనవరి 17) ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా టౌన్ రైల్వే స్టేషన్ నుండి జెండా ఊపి ఈ అత్యాధునిక రైలును ఆయన జాతికి అంకితం చేశారు.ఈ చారిత్రాత్మక రైలు కోల్‌కతాలోని హౌరా నుంచి అస్సాంలోని గౌహతి (కామాఖ్య) మధ్య నడుస్తుంది. తూర్పు, ఈశాన్య భారతదేశాన్ని కలిపే ఈ రైలు ద్వారా దాదాపు 960 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 14 గంటల్లోనే చేరుకోవచ్చు. సాధారణ రైళ్లతో పోలిస్తే ఇది ప్రయాణ సమయాన్ని 2.5 నుండి 3 గంటల వరకు తగ్గిస్తుంది.తొలి వందే భారత్ స్లీపర్ రైలును జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీమాల్డాలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో, ప్రధానమంత్రి మోదీ ఈ అత్యాధునిక రైలును ఒక బటన్ నొక్కి, ఆపై ...
Rahul Gandhi | కాంగ్రెస్‌లో ‘సంస్థాగత’ చిచ్చు:  దిగ్విజయ్ సింగ్‌పై రాహుల్ గాంధీ సెటైర్లు: “నువ్వు అల్లరి చేశావు”

Rahul Gandhi | కాంగ్రెస్‌లో ‘సంస్థాగత’ చిచ్చు: దిగ్విజయ్ సింగ్‌పై రాహుల్ గాంధీ సెటైర్లు: “నువ్వు అల్లరి చేశావు”

Trending News
బిజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ సంస్థాగత బలాన్ని ప్రశంసించిన దిగ్విజయ్నష్టనివారణ చర్యల్లో దిగ్గీ రాజా.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో హాట్ టాపిక్న్యూఢిల్లీ, డిసెంబర్ 29: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశానికి ముందు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు పార్టీలో రాజకీయ తుఫానును రేపాయి. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ (RSS) సంస్థాగత నిర్మాణాన్ని ఆయన బహిరంగంగా ప్రశంసించడంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆదివారం తనదైన శైలిలో స్పందించారు.ఏం జరిగింది?కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన టీ విరామ సమయంలో రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్‌లు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆయనతో కరచాలనం చేస్తూ నవ్వుతూ.. "నిన్న నువ్వు అల్లరి చేశావు" (You misbehaved yesterday) అని వ్యాఖ్యానించారు. దిగ్విజయ్ సింగ్ అంతకుముందు రోజు సోషల్ మీడియాలో బీజే...
నెహ్రూ వల్లే ఆ సమస్య.. ఆర్టికల్ 370 పై కాంగ్రెస్ పై ప్ర‌ధాని మోదీ విమర్శలు – PM Modi

నెహ్రూ వల్లే ఆ సమస్య.. ఆర్టికల్ 370 పై కాంగ్రెస్ పై ప్ర‌ధాని మోదీ విమర్శలు – PM Modi

National
PM Modi Criticizes Congress Article-370 | గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద భార‌త తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి (రాష్ట్రీయ ఏక్తా దివాస్‌) సందర్భంగా జరిగిన జాతీయ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుపై తన ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించుతూ, కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.ప్రధానమంత్రి ఉదయం స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్దకు చేరుకుని, ప్రార్థనలు చేసి, సర్దార్ పటేల్ కు పుష్పగుచ్ఛాలు సమర్పించారు. ఆ తర్వాత భారతదేశ ఐక్యత, క్రమశిక్షణ, సాంస్కృతిక వైవిధ్యాన్ని హైలైట్ చేస్తూ ఏక్తా దివస్ సమరోహ్ జరిగింది.X లో ఒక పోస్ట్‌ను షేర్ చేస్తూ, భారత దేశ సమగ్రత వెనుక ఉన్న శక్తి సర్దార్ పటేల్ అని ప్రధాని మోదీ అన్నారు. "సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా భారతదేశం ఆయనకు నివాళులు అర్పిస్తోంది. భారతదేశ...
RSS : “మత మార్పిడి, అక్రమ వలసలే జనాభా అసమతుల్యతకు కారణం: మోహన్ భగవత్”

RSS : “మత మార్పిడి, అక్రమ వలసలే జనాభా అసమతుల్యతకు కారణం: మోహన్ భగవత్”

National
కాశీ-మధుర ఉద్యమాలకు సంఘ్ మద్దతు లేదు:అంతర్జాతీయ వాణిజ్యం ఒత్తిడి రహితంగా జరగాలి75 ఏళ్లలో పదవీ విరమణ ఊహాగానాలకు తెరదించిన భగవత్న్యూదిల్లీ : కాశీ, మధుర ప్రదేశాల పునరుద్ధరణతో సహా ఏ ప్రచారానికీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) మద్దతు ఇవ్వదని చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) అన్నారు, రామాలయం మాత్రమే ఆ సంస్థ మద్దతు ఇచ్చిన ఉద్యమం అని అన్నారు. "రామాలయం అనేది ఆర్‌ఎస్‌ఎస్ మద్దతు ఇచ్చిన ఏకైక ఉద్యమం. అది మరే ఇతర ఉద్యమంలో చేరదు, కానీ మా స్వచ్ఛంద సేవకులు చేరవచ్చు. కాశీ-మధుర పునరుద్ధరణ ఉద్యమాలకు సంఘ్ మద్దతు ఇవ్వదు, కానీ స్వయంసేవకులు పాల్గొనవచ్చు" అని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో తన మూడు రోజుల ఉపన్యాస శ్రేణి చివరి రోజున ప్రశ్నలకు సమాధానమిస్తూ, ఆర్‌ఎస్‌ఎస్ స్వచ్ఛంద సేవకులపై అలాంటి ఉద్యమాలలో చేరడానికి త‌మ నియంత్ర‌ణ ఉండ‌ద‌ని, భగవత్ స్పష్టం చేశారు. ఆర్‌ఎస...
బిజెపి, ఆర్ఎస్ఎస్ మధ్య ఎలాంటి అభిప్రాయ భేదం లేదు :

బిజెపి, ఆర్ఎస్ఎస్ మధ్య ఎలాంటి అభిప్రాయ భేదం లేదు :

National
ఇవి రెండూ ఒకే సైద్ధాంటిక కుటుంబానికి చెందివి : రామ్ మాధవ్RSS రాజకీయాలకు అతీతం – BJP రాజకీయ దృక్కోణం నుంచి పనిచేస్తుంది: రామ్ మాధవ్ప్రధాని మోదీ ప్రసంగానికి RSS ప్రశంసలుRSS : భారతీయ జనతా పార్టీ (BJP ) రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ఒకే సైద్ధాంతిక కుటుంబంలో భాగమని, రెండింటి మధ్య ఎటువంటి భేదాభిప్రయాలు లేవని ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నాయకుడు రామ్ మాధవ్ (Ram Madhav) స్పష్టంగా పేర్కొన్నారు. రెండు సంస్థలు రాజకీయాలు, సామాజిక సేవా రంగాలలో పనిచేస్తాయని అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఆర్‌ఎస్‌ఎస్ 100 సంవత్సరాల చరిత్రను గుర్తించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నాయకుడు ప్రశంసించారు.రెండు సంస్థల మధ్య ఘర్షణ వాతావరణం ఉందని ANI కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశ్నించినపుడు RSS నాయకుడు రామ్ మాధవ్ అలాంటి ఊహాగానాలను తోసిపుచ్చారు. రెండు సంస్థలు సిద్ధాంతపరంగా ఐక్యంగా ఉన్న...
RSS ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్జీఓ, 100 సంవత్సరాల చరిత్ర: ప్ర‌ధాని మోదీ

RSS ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్జీఓ, 100 సంవత్సరాల చరిత్ర: ప్ర‌ధాని మోదీ

National
PM Modi on RSS | భారతీయ జనతా పార్టీ (బిజెపి) సైద్ధాంతిక గురువు అయిన‌ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ప్రపంచంలోనే అతిపెద్ద స్వ‌చ్ఛంద సేవా సంస్థ (ఎన్‌జిఓ) అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) శుక్రవారం అన్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి ఈ ప్రకటన చేశారు."ఈ రోజు, 100 సంవత్సరాల క్రితం, ఒక సంస్థ పుట్టిందని నేను గర్వంగా చెప్పాలనుకుంటున్నాను. అదే.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)" అని ప్రధాని మోదీ అన్నారు. "దేశానికి 100 సంవత్సరాల సేవలు అందించ‌డం గర్వించదగ్గ విష‌యం. ఇది సువర్ణ అధ్యాయం. 'వ్యక్తి నిర్మాణమే దేశ‌ నిర్మాణమ‌నే సంకల్పంతో, భారత సంక్షేమం లక్ష్యంతో, స్వయంసేవకులు మన మాతృభూమి సంక్షేమానికి తమ జీవితాలను అంకితం చేశారు… ఒక విధంగా, RSS ప్రపంచంలోనే అతిపెద్ద NGO. దీనికి 100 సంవత్సరాల చరిత్ర ఉంది" అని ఆయన అన్నార...
ప్రధాని మోదీ కర్ణాటక పర్యటన: మూడు వందే భారత్ రైళ్లు, బెంగళూరు మెట్రో పసుపు లైన్ ప్రారంభం

ప్రధాని మోదీ కర్ణాటక పర్యటన: మూడు వందే భారత్ రైళ్లు, బెంగళూరు మెట్రో పసుపు లైన్ ప్రారంభం

National
Bengaluru Metro News : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఈరోజు (ఆగ‌స్టు 10) కర్ణాటకలో పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా, బెంగళూరులోని కెఎస్ఆర్ రైల్వే స్టేషన్‌లో ప్రధాని మోదీ మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల (Vande Bharat Express)ను జెండా ఊపి ప్రారంభిస్తారు. వీటిలో బెంగళూరు - బెల్గాం, అమృత్సర్ - శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా, నాగ్‌పూర్ (అజ్ని) - పూణే రైళ్లు ఉన్నాయి. దీని తరువాత, ఆయన బెంగళూరు మెట్రోలోని ఎల్లో లైన్‌ (Bengaluru Metro Yellow Line) ను జెండా ఊపి ప్రారంభించ‌నున్నారు. అలాగే ఆర్‌వి రోడ్, రాగిగుడ్డ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ మెట్రో స్టేషన్ వరకు మెట్రోలో ప్రయాణించనున్నారు. ప్రధానమంత్రి బెంగళూరులో పట్టణ కనెక్టివిటీ ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేసి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు.మూడు కొత్త రైళ్లు వాటి మార్గాలుKSR బెంగళూరు-బెళగావి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ - ప్రధాన స...
Trump Tariffs | మేం సిద్ధంగా ఉన్నాం.. డోనాల్డ్ ట్రంప్ కు మోదీ స్ట్రాంగ్ కౌంటర్

Trump Tariffs | మేం సిద్ధంగా ఉన్నాం.. డోనాల్డ్ ట్రంప్ కు మోదీ స్ట్రాంగ్ కౌంటర్

World
Trump Tariffs | ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు త‌న వ్యాఖ్య‌ల‌తో స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. మన రైతుల సంక్షేమమే మన ప్రధాన ప్రాధాన్యత అని ఆయన అన్నారు. భారత ఎగుమతులపై డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారీగా సుంకాలు పెంచడంపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో , ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ, భారతదేశం తన రైతుల ప్రయోజనాలపై ఎప్పుడూ రాజీపడదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) గురువారం స్ప‌ష్టం చేశారు.దిల్లీలో జరిగిన ఎంఎస్ స్వామినాథన్ శతాబ్ది అంతర్జాతీయ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, "మాకు, మా రైతుల ప్రయోజనాలే (Farmer Welfare)ముఖ్యం. రైతులు, మత్స్యకారులు, పాడి రైతుల ప్రయోజనాలపై భారతదేశం ఎన్న‌టికీ రాజీపడదు. దీనికి మనం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని నాకు తెలుసు, అందుకు నేను దానికి సిద్ధంగా ఉన్నాను. భారతదేశం దానికి సిద్ధంగా ఉంది" అని అన్న...
Rozgar Mela | దేశవ్యాప్తంగా 51,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు

Rozgar Mela | దేశవ్యాప్తంగా 51,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు

National
16వ రోజ్‌గార్ మేళాలో ప్రధాని మోదీ చేతులమీదుగా నియామక పత్రాల పంపిణీRozgar Mela : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Mod) జూలై 12న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థలలో కొత్తగా నియమితులైన 51,000 కి పైగా య‌వ‌త‌కు నియామక లేఖలను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా నియామకం పొందిన వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారని PMO శుక్రవారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.16వ రోజ్‌గార్ మేళా దేశవ్యాప్తంగా 47 ప్రదేశాలలో జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలలో నియామకాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎంపికైన కొత్త ఉద్యోగులు రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పోస్టల్ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ, ఇతర విభాగాలు, మంత్రిత్వ శాఖలలో చేరనున్నట్లు ప్రకటనలో తెలిపింది.ఉపాధి కల్పనకు అత్యధిక...
అర్జెంటీనా పర్యటన వెనుక మోదీ వ్యూహ‌మేంటి? – PM Modi ‘s Argentina Visit

అర్జెంటీనా పర్యటన వెనుక మోదీ వ్యూహ‌మేంటి? – PM Modi ‘s Argentina Visit

World
PM Modi 's Argentina Visit : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) జూలై 4, 5వ‌ తేదీలలో బ్యూనస్ ఎయిర్స్ (Buenos Aires) పర్యటిస్తున్నారు. ఇది భారత్‌, అర్జెంటీనా (Argentina) మధ్య ఒక కీల‌క‌మైన దౌత్య వ్యూహం. 1968లో ఇందిరా గాంధీ పర్యటన తర్వాత దక్షిణ అమెరికా దేశానికి భారత ప్రధానమంత్రి చేసిన మొదటి ద్వైపాక్షిక పర్యటన ఇదీ. రెండు దేశాలు ఇంధనం, కీలకమైన ఖనిజాలు, రక్షణ, వాణిజ్యంలో సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉమ్మడి వైఖరిని పునరుద్ఘాటిస్తున్న త‌రుణంలో ఈ పర్యటనకు అత్యంత ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఇది బ్రెజిల్‌లో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ముందు కూడా జరుగుతుండ‌డం విశేషం. లాటిన్ అమెరికా, గ్లోబల్ సౌత్‌కు భారతదేశం విస్తృత చేరువలో అర్జెంటీనాను ఒక ముఖ్యమైన గమ్యస్థానంగా మార్చుతుంది.వ్యూహాత్మక ఖనిజాలు, వాణిజ్య సమీకరణాలుఅర్జెంటీనాలోని లిథియం...