
మహారాష్ట్ర ఎన్నికలు.. కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా ఇదే.. ఫడ్నవీస్పై పోటీగా గిరీష్ పాండవ్..
Maharashtra Assembly Elections | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 23 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను కాంగ్రెస్ శనివారం విడుదల చేసింది. తాజా అభ్యర్థుల జాబితాతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు 71 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. తాజా జాబితాలో, డిప్యూటీ సీఎం, బీజేపీ అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవీస్పై దక్షిణ నాగ్పూర్ నుంచి గిరీష్ కృష్ణరావు పాండవ్ ను కాంగ్రెస్ పార్టీ బరిలో నిలిపింది.పూర్తి జాబితా ఇదే..భుసావల్ - డాక్టర్ రాజేష్ తుకారాం మాన్వత్కర్
జలగావ్ - డాక్టర్ స్వాతి సందీప్ వాకేకర్
అకోట్ - మహేష్ గంగనే
వార్ధా - శేఖర్ ప్రమోద్బాబు షెండే
సావ్నర్ - అనూజ సునీల్ కేదార్
నాగ్పూర్ సౌత్ - గిరీష్ కృష్ణరావు పాండవ్
కమ్తి - సురేష్ యాదవ్రావ్ భోయార్
భండారా (SC) - పూజ గణేష్ తావ్కూర్
అర్జున్-మోర్గావ్ (SC) - దలీప్ వామన్ బన్సోడ్
అమగావ్ (ఎస్టీ) - రాజ్కుమార్ లోటుజీ పురం
రాలే...