Thursday, June 19Thank you for visiting

Tag: Maharashtra

మ‌హారాష్ట్ర ఎన్నిక‌లు.. కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా ఇదే.. ఫడ్నవీస్‌పై పోటీగా గిరీష్ పాండవ్..

మ‌హారాష్ట్ర ఎన్నిక‌లు.. కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా ఇదే.. ఫడ్నవీస్‌పై పోటీగా గిరీష్ పాండవ్..

Elections
Maharashtra Assembly Elections | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 23 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను కాంగ్రెస్ శనివారం విడుదల చేసింది. తాజా అభ్యర్థుల జాబితాతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు 71 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. తాజా జాబితాలో, డిప్యూటీ సీఎం, బీజేపీ అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవీస్‌పై దక్షిణ నాగ్‌పూర్ నుంచి గిరీష్ కృష్ణరావు పాండవ్ ను కాంగ్రెస్ పార్టీ బ‌రిలో నిలిపింది.పూర్తి జాబితా ఇదే..భుసావల్ - డాక్టర్ రాజేష్ తుకారాం మాన్వత్కర్ జలగావ్ - డాక్టర్ స్వాతి సందీప్ వాకేకర్ అకోట్ - మహేష్ గంగనే వార్ధా - శేఖర్ ప్రమోద్బాబు షెండే సావ్నర్ - అనూజ సునీల్ కేదార్ నాగ్‌పూర్ సౌత్ - గిరీష్ కృష్ణరావు పాండవ్ కమ్తి - సురేష్ యాదవ్రావ్ భోయార్ భండారా (SC) - పూజ గణేష్ తావ్కూర్ అర్జున్-మోర్గావ్ (SC) - దలీప్ వామన్ బన్సోడ్ అమగావ్ (ఎస్టీ) - రాజ్‌కుమార్ లోటుజీ పురం రాలే...
Assembly Elections 2024 | మహారాష్ట్ర, జార్ఖండ్ లో ఎన్నికల షెడ్యూల్ ఇదే..

Assembly Elections 2024 | మహారాష్ట్ర, జార్ఖండ్ లో ఎన్నికల షెడ్యూల్ ఇదే..

Elections
Assembly Elections 2024 | భారత ఎన్నికల సంఘం (ECI) మంగళవారం మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల 2024 షెడ్యూల్‌ను ప్రకటించింది. నవంబర్ 20న మహారాష్ట్ర ఒకే దశలో అలాగే జార్ఖండ్ ఎన్నికలు రెండు విడతలుగా జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. నవంబర్ 13, 20 తేదీల్లో దశలు ఎన్నికలు జరగుతాయని, ఫలితాలు నవంబర్ 23 న ప్రకటించనున్నామని తెలిపారు. మహారాష్ట్రలో 9.63 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, ఈసారి జార్ఖండ్‌లో 2.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని సీఈసీ పేర్కొంది. మహారాష్ట్ర ఎన్నికల పూర్తి షెడ్యూల్గెజిట్ నోటిఫికేషన్ విడుదల తేదీ: అక్టోబర్ 22 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: అక్టోబర్ 29 నామినేషన్ల పరిశీలన తేదీ: అక్టోబర్ 30 అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ: నవంబర్ 4 పోలింగ్ తేదీ: నవంబర్ 20 ఓట్ల లెక్కింపు తేదీ: నవంబర్ 23జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పూర్తి షెడ్యూల్  జార్ఖండ్‌లో ర...
ఆవు ఇకపై ‘రాజ్యమాత’.. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటన

ఆవు ఇకపై ‘రాజ్యమాత’.. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటన

National
ముంబై: గోమాతను ‘రాజ్యమాత’ (Rajya Mata) గా ప్రకటిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పురాతన కాలం నుంచి  గోవులకు ఉన్న పవిత్రత, ప్రాధాన్యాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహారాష్ట్ర సర్కారు పేర్కొంది. భారతీయ సమాజంలో ఆధ్యాత్మిక, శాస్త్రీయ, చారిత్రికంగా ఆవు ప్రాముఖ్యతను ఇది తెలియజేస్తుందన్నారు. , ఆయుర్వేద, పంచగవ్య చికిత్సలు, సేంద్రియ వ్యవసాయంలో ఆవు ఎరువు ఉపయోగం వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని ఆవును ‘రాజ్యమాత’గా ప్రకటించినట్లు పేర్కొన్నారు. మహారాష్ట్ర వ్యవసాయ, పాడిపరిశ్రమ అభివృద్ధి, పశుసంవర్ధక, మత్స్యశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.దేశీయ ఆవులు మన రైతులకు ఒక వరం. కాబట్టి, మేము గోవులకు ఈ (Cow As Rajya Mata) హోదా ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. గోశాలలో దేశవాళీ ఆవుల పెంపకం కోసం కూడా సహాయం చేయాలని నిర్ణయించుకున్...
Pune Airport : సంత్ తుకారాం ఎవ‌రు? పూణె విమానాశ్ర‌యానికి ఆయ‌న‌పేరు ఎందుకు పెడుతున్నారు..?

Pune Airport : సంత్ తుకారాం ఎవ‌రు? పూణె విమానాశ్ర‌యానికి ఆయ‌న‌పేరు ఎందుకు పెడుతున్నారు..?

National
Pune Airport : పూణె విమానాశ్రయం పేరును జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ విమానాశ్రయంగా మార్చే ప్రతిపాదనకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవ‌ల ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదన ఇప్పుడు తుది ఆమోదం కోసం కేంద్రానికి పంపించ‌నున్నారు. అంతకుముందు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేరు మార్పుకు తన మద్దతు తెలిపారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెస్తుందని హామీ ఇచ్చారు.విమానాశ్రయానికి 'జగద్గురు సంత్‌శ్రేష్ఠ తుకారాం మహారాజ్ పూణే అంతర్జాతీయ విమానాశ్రయం (Jagadguru Sant Tukaram Maharaj International Airport గా పేరు మార్చే దిశగా ఈరోజు తొలి అడుగు వేశామని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో ప్రకటించారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించిందని ఆయన తెలిపారు. "జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ పూణే అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న లోహెగావ్‌ల...
Assembly Elections | మోగిన ఎన్నికల నగారా జమ్మూ కశ్మీర్ లో మూడు దశల్లో, హర్యానాలో ఒక దశలో ఎన్నికలు

Assembly Elections | మోగిన ఎన్నికల నగారా జమ్మూ కశ్మీర్ లో మూడు దశల్లో, హర్యానాలో ఒక దశలో ఎన్నికలు

Elections
Assembly Elections | ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ECI) శుక్రవారం ప్రకటించింది. ఇది 2014 తర్వాత ఈ ప్రాంతంలో మొదటి ఎన్నికలు జ‌రుగుతున్నాయి. సెప్టెంబర్ 18 నుంచి మూడు దశల్లో ఓటింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 1, అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. మూడు దశల్లో ఎన్నికలు జ‌మ్మూక‌శ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు మూడు దశల్లో జరుగుతాయి; సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 న ఓటింగ్ నిర్వ‌హించ‌నున్నారు. అక్టోబర్ 4 న ఓట్ల లెక్కింపు జరుగుతుంది" అని సిఇసి రాజీవ్ కుమార్ తెలిపారు. మరోవైపు హర్యానాలో అక్టోబర్ 1న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.జమ్మూ కాశ్మీర్ ఓటర్ల వివరాలు.. జ‌మ్మూక‌శ్మీర్ లో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, వాటిలో 74 జనరల్, ఎస్టీలు 9, ఎస్సీ నియోజకవర్గాలు 7 ఉన్నాయి. ఇక‌ ఓటర్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో మొత్...
Trains Cancelled |రక్షా బంధన్‌కు ముందు 72 రైళ్లను రద్దు.. 22 రైళ్ల దారిమ‌ళ్లింపు | పూర్తి వివరాలు

Trains Cancelled |రక్షా బంధన్‌కు ముందు 72 రైళ్లను రద్దు.. 22 రైళ్ల దారిమ‌ళ్లింపు | పూర్తి వివరాలు

National
Indian Railways | భారతీయ రైల్వే.. మహారాష్ట్రలోని రాజ్‌నంద్‌గావ్ నాగ్‌పూర్ (Nagpur) రైల్వే స్టేషన్‌ల మధ్య మూడవ రైల్వే ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్న కార‌ణంగా వాటి మధ్య ప్రయాణించే 72 రైళ్లను రద్దు చేసింది. ఈ లైన్ నిర్మాణం కోసం రాజ్‌నంద్‌గావ్-కలమ్నా స్టేషన్ మధ్య పెద్ద ఎత్తున ప్రీ-ఇంటర్‌లాకింగ్, ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ పనులు జరుగుతున్నాయి. దీంతో రక్షా బంధన్ (Raksha Bandhan) పండుగ‌కు ముందు 100 రైళ్లు ప్ర‌భావిత‌మ‌వుతున్నాయి. వీటిలో దాదాపు 72 రైళ్లు రద్దు ( Trains Cancelled )కాగా, 22 రైళ్ల‌ను దారిమళ్లించింది. మ‌రో 6 రైళ్ల మార్గాన్ని కుదించింది.ఆగస్టు 4 నుంచి 20 మధ్య రైల్వే యంత్రాంగం ఈ రైళ్లను రద్దు చేసింది. ఆగస్ట్ 19న రక్షాబంధన్ పండుగ ఉన్నందున, ప్ర‌జ‌లు తమ రైళ్ల వివ‌రాల‌ను ముందుగా తెలుసుకోవ‌డం ఉత్త‌మం. రాజ్‌నంద్‌గావ్ - నాగ్‌పూర్ స్టేషన్‌ల మధ్య 228 కి.మీ మూడో లైన్ కనెక్టివిటీ కోసం రైల్వే సుమార...
Sapta Jyotirlinga Yatra | విజయవాడ నుంచి  ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ.. 7 జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకోండి.. వివరాలివే

Sapta Jyotirlinga Yatra | విజయవాడ నుంచి  ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ.. 7 జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకోండి.. వివరాలివే

National
IRCTC Sapta Jyotirlinga Yatra : ఉజ్జయిని (మహాకాళేశ్వర్ - ఓంకారేశ్వర్), ద్వారకా (నాగేశ్వర్), సోమనాథ్ (సోమనాథ్) పుణ్యక్షేత్రాలను కవర్ చేస్తూ 2AC, 3AC, SL తరగతుల్లో భారత్ గౌరవ్ టూరిస్ట్‌ రైలులో "సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర" టూర్ ప్యాకేజీని ఐఆర్సీటీసీ అందిస్తున్నది. ఈ ట్రైన్ ఆగస్టు 17 విజయవాడ నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు తెలుగు రాష్ట్రాల  మీదుగా పూణే (భీమశంకర్), నాసిక్ (త్రయంబకేశ్వర్), ఔరంగాబాద్ (గ్రీష్ణేశ్వర్) వంటి ప్రసిద్ధ ఆలయాలను కవర్ చేస్తుంది. మొత్తం 12 రోజుల పర్యటనలో ఏడు ముఖ్యమైన తీర్థయాత్రలను సులభంగా దర్శించుకోవచ్చు. కవర్ చేస్తే పుణ్య క్షేత్రాలు..ఉజ్జయిని (మహాకాళేశ్వర్ & ఓంకారేశ్వర్), ద్వారకా (నాగేశ్వర్), సోమనాథ్ (సోమనాథ్), పూణే (భీక్మశంకర్), నాసిక్(త్రయంబకేశ్వర్), ఔరంగాబాద్ (గ్రీష్ణేశ్వర్).సంఖ్య సీట్లు : 716 (SL: 460, 3AC: 206, 2AC: 50) బోర్డింగ్ / డీ-బో...
రైతు నుంచి 400 కేజీల టమోటాల చోరీ

రైతు నుంచి 400 కేజీల టమోటాల చోరీ

National
కేసు నమోదు చేసిన పోలీసులు పూణే (మహారాష్ట్ర): మహారాష్ట్రలోని పూణెలో ఓ రైతు పండించిన 400 కిలోల టమాటాలు(tomatoes) చోరీకి గురైనట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, షిరూర్ తహసీల్‌లోని పింపార్‌ఖేడ్‌కు చెందిన రైతు అరుణ్ ధోమ్ నుంచి పూణే పోలీసులు ఫిర్యాదును స్వీకరించారు, అతను తన ఇంటి వెలుపల పండించిన సుమారు 400 కిలోల టమోటాలు గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు ఆరోపించారు. "ఆదివారం రాత్రి తన ఇంటి బయట పార్క్ చేసిన వాహనంలో 20 డబ్బాల్లో టమాటాలు ఉంచినట్లు రైతు పేర్కొన్నాడు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచి చూసేసరికి డబ్బాలు కనిపించకుండా పోయాయని, చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా వాటి ఆచూకీ లభించలేదని చివరకు తన పంట చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. రైతు ఫిర్యాదు మేరకు టామాటా దొంగలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..