Wednesday, June 18Thank you for visiting

Tag: infrastructure

Bengaluru Metro : మొన్న బస్సు చార్జీలు..ఇపుడు మెట్రో రైలు ధరల పెంపు

Bengaluru Metro : మొన్న బస్సు చార్జీలు..ఇపుడు మెట్రో రైలు ధరల పెంపు

National
Bengaluru Metro Fare Hike : బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) బోర్డు ఛార్జీల పెంపు సిఫారసును ఆమోదించింది. దీంతో బెంగళూరులో మెట్రో ప్ర‌యాణం మరింత ఖరీదైనవిగా మారనున్నాయి. పెంచిన‌ టికెట్ల ధ‌ర‌లు పెంపుదల దాని అమలు తేదీని వివరించే అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.2017 తర్వాత BMRCL చేసిన మొదటి ఛార్జీల సవరణ ఇది. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ టికెట్, పాస్ ధరలను 15 శాతం పెంచిన రెండు వారాల తర్వాత.. మెట్రో ధ‌ర‌లను పెంచుతూ క‌ర్ణాట‌క కాంగ్రెస్ ప్ర‌భుత్వం తాజా నిర్ణ‌యం తీసుకుంది. ప్రస్తుత మెట్రో ఛార్జీలు రూ. 10 నుండి రూ. 60 వరకు ఉన్నాయి, స్మార్ట్ కార్డ్ వినియోగదారులకు 5 శాతం తగ్గింపు లభిస్తుంది. "స్మార్ట్ కార్డ్‌లు, ఇతర టికెటింగ్ సిస్టమ్‌లలో రాయితీల వివరాలను త్వ‌ర‌లో వెల్ల‌డిస్తామ‌ని BMRCL ప్రతినిధి ఒకరు మీడియాకు వెల్ల‌డించారు.Bengaluru Metro : బెంగళూరు మెట...
2025 New Year celebrations : నూత‌న సంవత్స‌రం వేళ బెంగ‌ళూరు మెట్రో కొత్త అప్‌డేట్‌

2025 New Year celebrations : నూత‌న సంవత్స‌రం వేళ బెంగ‌ళూరు మెట్రో కొత్త అప్‌డేట్‌

National
2025 New Year celebrations : నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ప్ర‌యాణికుల‌కు బెంగుళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ (BMRCL) గుడ్‌న్యూస్ చెప్పింది. డిసెంబర్ 31, 2024న పర్పుల్, గ్రీన్ లైన్‌లలో విస్తరించిన మెట్రో రైలు సేవ‌ల‌ను విస్త‌రించింది. మెట్రో రైళ్లు డిసెంబ‌ర్ 31న అర్ధ‌రాత్రి నుంచి జనవరి 1, 2025న తెల్లవారుజామున 2:00 గంటల వరకు నడుస్తాయి. నాడప్రభు నుంచి చివరి రైలు స‌ర్వీస్ కెంపేగౌడ మెట్రో స్టేషన్ (మెజెస్టిక్) కు 2:40 AMకి చేరుకుంటుంది.BMRCL (Bangalore Metro ) విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, డిసెంబర్ 31, 2024న రాత్రి 11 గంటల నుంచి ప్ర‌తీ 10 నిమిషాల వ్యవధిలో మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటాయి. పెద్ద సంఖ్యలో ప్ర‌యాణికుల రద్దీకి అనుగుణంగా MG రోడ్ మెట్రో స్టేషన్‌లో రాత్రి 11 గంటల నుంచి ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు మూసివేయ‌నున్నారు. ప్రయాణికులు బదులుగా కబ్బన్ పార్క్, ట్రినిటీ వంటి సమీపంలోని స్టే...
Vande Bharat | వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నెట్‌వర్క్ 136 సర్వీసులు.. ఏ రాష్ట్రంలో అత్యధిక రైళ్లు ఉన్నాయి?

Vande Bharat | వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నెట్‌వర్క్ 136 సర్వీసులు.. ఏ రాష్ట్రంలో అత్యధిక రైళ్లు ఉన్నాయి?

Trending News
Full list of Vande Bharat Express trains | డిసెంబర్ 2024 నాటికి భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో 136 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులను నడుపుతోంది. వీటిలో ఎక్కువగా 16 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు తమిళనాడులో సేవలందిస్తున్నాయి. ఇక ఢిల్లీ నుంచి బనారస్‌ మధ్య వందేభారత్ రైలు దేశంలో ఎక్కువ దూరం (771 కి.మీ.) ప్రయాణిస్తుంది. ఈ సెమీ-హై-స్పీడ్ రైళ్లు అత్యాధునిక భద్రతా ఫీచర్లు, ఆధునిక సౌకర్యాలతో దేశంలో తక్కువస సమయంలోనే బాగా జనాదరణ పొందాయి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ట్రాఫిక్ డిమాండ్, వనరుల లభ్యత వంటి అంశాలపై ఆధారపడి, కొత్త వందేభారత్ సేవలను, వాటి వేరియంట్‌ల ను దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు పేర్కొన్నారు.వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల పూర్తి జాబితా(Full list of Vande Bharat Express trains )20830 - విశాఖపట్నం-దుర్గ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్20833 - విశాఖపట్నం సికిం...
SCR Special Trains | ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్-విల్లుపురం మధ్య ప్రత్యేక రైళ్లు

SCR Special Trains | ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్-విల్లుపురం మధ్య ప్రత్యేక రైళ్లు

Trending News
SCR Special Trains | పెరుగుతున్న ప్ర‌యాణిక‌ల ర‌ద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ - విల్లుపురం (Secunderabad to Villupuram) మధ్య ప్రత్యేక రైళ్ల‌ను ప్రవేశపెట్టింది. రైలు నెం. 07601 డిసెంబర్ 12, 2024, గురువారం రాత్రి 7:40 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 1:05 గంటలకు విల్లుపురం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో.. రైలు నెం. 07602 డిసెంబర్ 13, 2024 శుక్రవారం సాయంత్రం 4:05 గంటలకు విల్లుపురంలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9:40 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. రెండు సర్వీసులు వన్-టైమ్ స్పెషల్‌లుగా షెడ్యూల్ చేసింది. కోచ్ కంపోజిషన్ రైళ్లలో రెండు AC టూ-టైర్ కోచ్‌లు, ఏడు AC త్రీ-టైర్ కోచ్‌లు, పదకొండు స్లీపర్ క్లాస్ కోచ్‌లు, రెండు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు, రెండు లగేజ్-కమ్-బ్రేక్ వ్యాన్‌ కోచ్ ఉంటుంది.దక్షిణ మధ్య రైల్వే అధికారిక వెబ్‌సైట్‌లో ప్రయాణికులు ఈ ప్...
వందే భారత్ మెట్రో రైలు ట్రయల్ రన్‌ విజయవంతం

వందే భారత్ మెట్రో రైలు ట్రయల్ రన్‌ విజయవంతం

National
Vande Bharat Metro train : పశ్చిమ మధ్య రైల్వేలోని కోట డివిజన్‌లో కొత్తగా నిర్మించిన 16-కోచ్‌ల వందే భారత్ మెట్రో రేక్ విజయవంతమైన ట్రయల్ రన్‌ను ఇటీవల పూర్తి చేసింది. లక్నోకు చెందిన రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) బృందం నిర్వహించిన ఈ ట్రయల్, భారతదేశ అధునాతన రైలు నెట్‌వర్క్ అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలిచింది.రైల్వే అధికారుల అధికారిక ప్రకటన ప్రకారం , వందే భారత్ మెట్రో రేక్‌ను కోట - మహిద్‌పూర్ రోడ్ స్టేషన్‌ల మధ్య 'అప్' దిశలో అలాగే మహిద్‌పూర్ రోడ్ - షామ్‌ఘర్ స్టేషన్‌ల మధ్య 'డౌన్' లైన్‌లో పరీక్షించారు.కోటా డివిజన్‌కు చెందిన సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ రోహిత్ మాల్వియా మాట్లాడుతూ.., వాస్తవ ప్రపంచ పరిస్థితులలో ట్రయల్ నిర్వహించామని, ఒక్కో కోచ్‌లో ప్రయాణీకుల బరువుకు సమానంగా మొత్తం 24.7 టన్నులు లోడ్ చేశామని వివరించారు. "ట్రయల్ సమయంలో రైలు గరిష్టంగా 145 km/h వేగంత...
పండుగ వేళ ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్.. తిరుపతి వెళ్లే ప‌లు రైళ్ల‌కు అద‌న‌పు కోచ్ లు

పండుగ వేళ ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్.. తిరుపతి వెళ్లే ప‌లు రైళ్ల‌కు అద‌న‌పు కోచ్ లు

Andhrapradesh
South Central Railway | ప్ర‌యాణ‌కుల‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ సీజ‌న్ ను దృష్టిలో పెట్టుకొని ప‌లు కీల‌క మార్గాల్లో ప్ర‌యాణించే రైళ్ల‌కు అద‌న‌పు కోచ్ ల‌ను జోడించ‌నున్న ట్లు ప్ర‌క‌టించింది. దక్షిణ మధ్య రైల్వే చెన్నై-తిరుపతి మార్గం (Tirupati Trians) లో పలు రైళ్లకు అద‌నంగా కోచ్ ల‌ను జ‌త‌చేసింది. ఇది అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 16, 2024 వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. పండుగ వేళ ప్ర‌యాణికుల కు తాజా నిర్ణ‌యం కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించ‌నుంది. ఈ రైళ్ల‌కు ఆద‌న‌పు కోచ్ లుTirupati Trians : రైలు నం. 16057: డాక్టర్ MGR చెన్నై సెంట్రల్ - తిరుపతి సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌లో ఒక జనరల్ సెకండ్ క్లాస్ కోచ్, ఒక చైర్ కార్ జోడించనున్నారు. ఇది అక్టోబర్ 2 నుండి అక్టోబర్ 15, 2024 వరకు అమలులో ఉంటుంది. రైలు నెం. 16058: తిరుపతి - డాక్ట‌ర్‌ MGR చెన్నై సెంట్రల్ సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌లో ఇవే తేదీలల...
South Central Railway | సికింద్రాబాద్ – కాజీపేట – విజయవాడ మార్గంలో పలు రైళ్లు రద్దు..

South Central Railway | సికింద్రాబాద్ – కాజీపేట – విజయవాడ మార్గంలో పలు రైళ్లు రద్దు..

Telangana
South Central Railway | సికింద్రాబాద్ డివిజన్‌లో ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా సికింద్రాబాద్ డివిజన్‌లోని విజయవాడ-కాజీపేట-బల్హర్షా  మార్గంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు  దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వరంగల్-హసన్‌పర్తి-కాజీపేట 'ఎఫ్' క్యాబిన్-హసన్‌పర్తి రోడ్ స్టేషన్ మధ్య నాన్-ఇంటర్‌లాకింగ్, ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా రైలు సర్వీసుల్లో మార్పులను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రద్దయిన రైళ్ల జాబితా ( List of cancelled trains ) ను పరిశీలించండి. రద్దయిన రైళ్ల జాబితా ఇదే (List of cancelled trains)..రైలు నం. 12511 గోరఖ్‌పూర్ - కొచ్చువేలి రప్తిసాగర్ ఎక్స్‌ప్రెస్సెప్టెంబర్ 29 , అక్టోబర్ 3,  4వతేదీల్లో రద్దు.. రైలు నం. 12512 కొచ్చువేలి - గోరఖ్‌పూర్ రప్తిసాగర్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్29 , అక్టోబర్ 1, 2, 6. రైలు నెం. 12521 బరౌనీ - ఎర్నాకులం రప్తిసాగర్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 30 . రైల...
Metro Rail Phase-2 | ఊపందుకున్న హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 ప్రాజెక్ట్.. ఫైన‌ల్ డీపీఆర్ లు సిద్ధం!

Metro Rail Phase-2 | ఊపందుకున్న హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 ప్రాజెక్ట్.. ఫైన‌ల్ డీపీఆర్ లు సిద్ధం!

Telangana
Metro Rail Phase-2 Corridors | హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 ప్రాజెక్ట్ వేగంగా ముందుకు సాగుతోంది. దీనికి సంబంధించిన ముఖ్యమైన అప్‌డేట్ వ‌చ్చింది. అన్ని కారిడార్‌లకు సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు (డిపిఆర్‌లు) పూర్తవుతున్నాయని సీనియర్ అధికారులు ఆదివారం ప్రకటించారు. దాదాపు రూ. 32,237 కోట్ల వ్యయంతో అంచనా వేసిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ భాగ్య‌నగరం అంత‌టా మెట్రో క‌నెక్టివిటీని అందిస్తుంది. డీపీఆర్ పై ముఖ్యమంత్రి సమీక్ష తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇటీవల మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖకు చెందిన సీనియర్ అధికారులతో డిపిఆర్ తయారీపై సమీక్షించారు. ఈ సమీక్ష సందర్భంగా, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (HAML) మేనేజింగ్ డైరెక్టర్ NVS రెడ్డి ప్రాజెక్ట్ అలైన్‌మెంట్, కీలక ఫీచర్లు, స్టేషన్ స్థానాలకు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను అందించారు. ఫేజ్-2 మొత్తం 116.2 కి.మ...
Maitri Setu | భారత్ -బంగ్లాదేశ్ మధ్య ప్రారంభం కానున్న మైత్రి సేతు వంతెన.. ఈ భారీ బ్రిడ్జి ప్ర‌త్యేక‌తేలు ఇవే..

Maitri Setu | భారత్ -బంగ్లాదేశ్ మధ్య ప్రారంభం కానున్న మైత్రి సేతు వంతెన.. ఈ భారీ బ్రిడ్జి ప్ర‌త్యేక‌తేలు ఇవే..

World
Maitri Setu | భారత్ , బంగ్లాదేశ్‌లను కలిపే వంతెన మైత్రి సేతు ఈ సంవత్సరం సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి వ‌స్తుంద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్ర‌ధాని షేక్ హసీనా మార్చి 2021లో మైత్రి సేతు నిర్మాణ ప‌నుల‌ను ప్రారంభించారు. ఫెని నదిపై 1.9 కి.మీ విస్తరించి ఉన్న ఈ వంతెన భారతదేశంలోని దక్షిణ త్రిపుర జిల్లాలో గ‌ల సబ్‌రూమ్‌ను బంగ్లాదేశ్‌లోని రామ్‌ఘర్‌తో కలుపుతుంది.అయితే “మైత్రి సేతు నిర్మాణం ఇప్పటికే పూర్త‌యింది. ల్యాండ్ పోర్ట్ దాదాపు సిద్ధంగా ఉంది… వంతెన మీదుగా ప్రయాణీకుల రాక‌పోక‌లు సెప్టెంబర్‌లో ప్రారంభమవుతుంది. ప్రయాణీకుల రాక‌పోక‌లు మొద‌లైన త‌ర్వాత సరకు రవాణాను కూడా ప్రవేశపెట్టడానికి మ‌రో రెండు లేదా మూడు నెలల సమయం పడుతుంది” అని త్రిపుర పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి కిరణ్ గిట్టే ఇటీవ‌ల‌ విలేకరుల సమావేశంలో వెల్ల‌డించారు.వంతెన ద్వారా సరుక...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..