Friday, March 14Thank you for visiting

Tag: Business News

Gold rate today | ఈరోజు భారతదేశంలోని ప్రధాన నగరాల వారీగా బంగారం ధరలను తనిఖీ చేయండి

Gold rate today | ఈరోజు భారతదేశంలోని ప్రధాన నగరాల వారీగా బంగారం ధరలను తనిఖీ చేయండి

Business
Gold rate today | ఈ రోజు (ఆగష్టు 14వ తేదీన) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశ ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.. 22 క్యారెట్లు పసిడి ధర 10 గ్రాముకు రూ.10 పెరిగి ఈ రోజు రూ. 65,660కి చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధ‌ర‌ 10గ్రాములకు రూ. 10లు పెరిగి రూ. 71,630లకు చేరింది.ముంబైలో ఈరోజు బంగారం ధర ముంబైలో బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 6566, 24 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 7163.కోల్‌కతాలో ఈరోజు బంగారం ధర కోల్‌కతాలో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 6566 24 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 7163.చెన్నైలో ఈరోజు బంగారం ధర Gold Price Today In Chennai : చెన్నైలో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 6566. 24 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 7163గా ఉంది.ఢిల్లీలో ఈరోజు బంగారం ధర ఢిల్లీలో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 6581 ...
Fixed Deposit Rates | ఫిక్స్‌డ్ డిపాజిట్‌ చేయాలనుకుంటున్నారా? ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ ఇస్తుందో తెలుసుకోండి

Fixed Deposit Rates | ఫిక్స్‌డ్ డిపాజిట్‌ చేయాలనుకుంటున్నారా? ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ ఇస్తుందో తెలుసుకోండి

Business
Fixed Deposit Rates |  గత రెండు నెలల్లో అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులు (పిఎస్‌యులు) తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డి) వడ్డీ రేట్లను సవరించాయి. ఆగస్టులో యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి బ్యాంకులు తమ FD రేట్లను అప్‌డేట్ చేశాయి. ప్రస్తుతం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 333 రోజుల కాలవ్యవధితో FDలపై సంవత్సరానికి 7.40 శాతం వరకు అత్యధికంగా వడ్డీ రేటును అందిస్తోంది. అదనంగా, సీనియర్ సిటిజన్లు (60 ఏళ్లు , అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు) అదనపు 0.50 శాతం వడ్డీని అందుకుంటారు. అయితే సూపర్ సీనియర్ సిటిజన్లు (80 ఏళ్లు పైబడినవారు) వారి FDలపై అదనంగా 0.75 శాతం మంజూరు చేస్తారు. SBI  స్పెషల్ ఫిక్స్ డ్ డిపాజిట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) "అమృత్ వృష్టి" అనే కొత్త లిమిటెడ్ పిరియ‌డ్‌ ఫిక్స్ డ్‌ డిపాజిట్ (FD) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం 444 రోజుల కాలవ్యవధితో FDలపై సంవత్సరానికి 7.25 ...
Phonepe Loan Fecility | ఫోన్ పే ఉంటే చాలు , ఐదు నిమిషాల్లో పర్సనల్ లోన్.. ప్రాసెస్ ఇదే..!

Phonepe Loan Fecility | ఫోన్ పే ఉంటే చాలు , ఐదు నిమిషాల్లో పర్సనల్ లోన్.. ప్రాసెస్ ఇదే..!

Business
Phonepe Loan Fecility | అవసరమైనప్పుడు డబ్బులు ఎవరిని అడగాలి.. అనుకోకుండా కష్టం వచ్చినప్పుడు ఎవరి దగ్గర చేయి చాచాలి అనే  ఆందోళన ఉంటుంది. ఐతే ఫోన్ పే (Phonepe) ఉంటే చాలు ఇప్పుడు పర్సనల్ లోన్ ని సులభంగా పొందే అవకాశం ఉంటుంది. ఫోన్ పే లో లో ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అత్యవసరమైన టైం లో డబ్బులు కావాలంటే ఎవరినో అప్పుడు అడిగే బదులుగా ఇలా మీ ఫోన్ పే ద్వారానే డబ్బు లోన్ గా తీసుకుని మళ్లీ సక్రమమైన రీపేమెంట్స్ చేస్తే అది మీ సిబిల్ స్కోర్ ని కూడా పెంచుతుంది. బ్యాంక్ లో లోన్ తీసుకోవాలంటే ఆ ప్రాసెస్ తెలిసందే. అందుకే ఫోన్ పే లో లోన్ ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.ఫోన్ పే లో లోన్ తీసుకోవడం వల్ల బ్యాంక్ చుట్టూ తిరగక్కర్లేదు. యాప్ నుంచే ఈ లోన్ పొందొచ్చు. తిరిగి చెల్లించడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా ఈ పర్సనల్ లోన్ ను మీ అవసరాలకు అనుగుణంగా ఎంచుకోవచ్చు. ఫోన్ పే పర్సనల్ లోన్ లో వడ్డీ రేట్లు ప్రతి నెల 1.3...
ITR Filing 2024 | ఆదాయపు పన్ను రిటర్న్ గడువు జూలై 31 తర్వాత పొడిగించనున్నారా?

ITR Filing 2024 | ఆదాయపు పన్ను రిటర్న్ గడువు జూలై 31 తర్వాత పొడిగించనున్నారా?

Business
ITR Filing 2024 Due Date : ఆదాయపు పన్ను శాఖ 2024-25 అసెస్‌మెంట్ ఇయర్ కోసం ITR ఫైలింగ్ గడువును పొడిగించవచ్చని కోట్లాది మంది పన్ను చెల్లింపుదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు గడువు తేదీని పొడిగించాలనే డిమాండ్ వెనుక ఉన్న ఒక కారణం ఏమిటంటే, ఆదాయపు పన్ను శాఖకు సంబంధించిన‌ ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో సాంకేతిక లోపాలు త‌లెత్తాయి. అనేకసార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్‌లను దాఖలు చేయలేకపోయారు. FY2023-24కి ITR ఫైలింగ్ గడువు ఎంత? అయితే ఐటీఆర్ ఫైలింగ్ గడువు పొడిగింపుపై ఆదాయపు పన్ను శాఖ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు . గడువు కంటే ముందే తమ ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయాలని కోరుతూ పన్ను చెల్లింపుదారులకు ఇమెయిల్‌లు, మెసేజ్ ల ద్వారా ప్ర‌భుత్వం నిరంతరం కోరుతోంది. ప్రస్తుతానికి, ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు గడువు తేదీ జూలై 31, 2024. “మీరు ఇంకా ఫైల్ చ...
Bank Holidays : ఆగ‌స్టు లో 13 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు.. జాబితా ఇదిగో..

Bank Holidays : ఆగ‌స్టు లో 13 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు.. జాబితా ఇదిగో..

Business
Bank Holidays In August 2024 | న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆగస్టు 2024 కు సంబంధించి బ్యాంకులకు సెలవుల‌ జాబితాను విడుదల చేసింది, ప‌లు పండుగ‌లు, ప్రత్యేక దినాల సందర్భంగా 13 రోజుల పాటు బ్యాంకులకు సెలవును ప్ర‌క‌టించింది. ఈ సెలవుల్లో రెండవ, నాల్గవ శనివారాలు, అన్ని ఆదివారాలు ఉంటాయి. ఆగస్టు 2024లో బ్యాంకులు మూసి ఉండే తేదీలను ఈ క‌థ‌నంలో చూడండి.. తద్వారా మీరు ముందుగానే ప్లాన్ చేయడం ద్వారా మీ పనులను పూర్తి చేయవచ్చు. ఆగస్టు 2024లో బ్యాంక్ సెలవులు4 ఆగస్టు 2024 కర్కిడక వావు బలి కేరళ 7 ఆగస్టు 2024 హర్యాలీ తీజ్ హర్యానా 8 ఆగష్టు 2024 టెండాంగ్ లో రమ్ ఫాత్ సిక్కిం 13 ఆగస్టు 2024 దేశభక్తుల దినోత్సవం మణిపూర్ 15 ఆగస్టు 2024 స్వాతంత్ర్య దినోత్సవం జాతీయ సెలవుదినం 16 ఆగస్టు 2024 డి జ్యూర్ బదిలీ రోజు పాండిచ్చేరి 19 ఆగస్టు 2024 రక్షా బంధన్ అనేక రాష్ట్రాలు 19 ఆగస్టు 2024 ...
Apple slashes iPhone prices | ఐఫోన్లపై బంపర్ ఆఫర్..! భారతదేశంలో iPhone 13, 14, 15 కొత్త ధరలు ఇవే..

Apple slashes iPhone prices | ఐఫోన్లపై బంపర్ ఆఫర్..! భారతదేశంలో iPhone 13, 14, 15 కొత్త ధరలు ఇవే..

Trending News
iPhone | ఆపిల్ ఐఫోన్ ను కొనాలనుకునేవారికి శుభవార్త.  టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐ-ఫోన్ 13, 14, 15 సిరీస్ ఫోన్ల ధరలు భారీగా తగ్గిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇటీవల 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో  కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ పై  కస్టమ్స్ డ్యూటీ తగ్గించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదనలు సమర్పించిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా ఆపిల్ తన ఐ-ఫోన్ 13, 14, 15 సిరీస్ ఫోన్లపై  ధరలను తగ్గించింది. ఈ నిర్ణయంపై  భారతీయ వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆపిల్ ఐ-ఫోన్ ప్రో లేదా ప్రో మ్యాక్స్ మోడల్ ధరలు రూ.5,100 నుంచి రూ.6,000 వరకు తగ్గనున్నాయి. అలాగే ఐఫోన్ 13, ఐఫోన్ 14, ఐఫోన్ 15 సిరీస్ లతోపాటు భారత్ లో తయారవుతున్న ఐఫోన్ల ధరలు సుమారు రూ.300, ఐఫోన్ ఎస్ఈ ధర రూ.2300 వరకు తగ్గనుంది.Apple slashes iPhone prices : కాగా ఆపిల్ కంపెనీ తన ఐ-ఫోన్ ప్రో మోడల్ ఫోన్ల ధరలను ఇప్పటివరకు తగ్...
EMI Payers | లోన్ EMI చెల్లింపుదారులకు రిజర్వ్ బ్యాంకు నుండి శుభవార్త ..!

EMI Payers | లోన్ EMI చెల్లింపుదారులకు రిజర్వ్ బ్యాంకు నుండి శుభవార్త ..!

Business
EMI Payers | రుణ EMIలను చెల్లించే వారికి  రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొన్ని సానుకూల వార్తలను  అందించింది. US ఫెడరల్ రిజర్వ్ మాదిరిగానే, RBI ప్రస్తుత వడ్డీ రేట్లను జూలై వరకు కొనసాగించాలని తాాజగా నిర్ణయించింది. ఆర్బిఐ తాజా నిర్ణయం ఆర్థికవృద్ధికి తోడ్పడుతుందని పలువురు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. వడ్డీ రేట్లు మారలేదు యూఎస్ ఫెడరల్ రిజర్వ్  వైఖరికి అద్దం పడుతూ జూలై వరకు RBI వడ్డీ రేట్లను వాటి ప్రస్తుత స్థాయిల్లోనే ఉంచుతుందని అనుకుంటున్నారు. నిరంతర ఆర్ధిక వృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నిర్ణయాన్ని ఆర్ధికవేత్తలు సమర్ధిస్తున్నారు. బలమైన GDP వృద్ధి అక్టోబర్-డిసెంబర్ కాలానికి భారతదేశ జిడిపి అంచనాలను మించి 8.1% వృద్ధి రేటును నమోదు చేసింది. ఆర్బిఐ, ఆర్థికవేత్తలు ఊహించిన దానికంటే ఎక్కువ ఈ బలమైన వృద్ధి ఆర్ధికవ్యవస్ధకు సానుకూల సంకేతం.  అక్టోబర్-డిసెంబర్ మధ్య భారతదేశ జీడీపీ అంచనాలను మించి 8.4...
New SIM Card Rules: జూలై 1 నుంచి కొత్త సిమ్ కార్డ్ రూల్స్..  దీని ప్రకారం.. ఒక వ్యక్తి ఎన్ని SIM కార్డ్‌లను కొనుగోలు చేయవచ్చు?

New SIM Card Rules: జూలై 1 నుంచి కొత్త సిమ్ కార్డ్ రూల్స్.. దీని ప్రకారం.. ఒక వ్యక్తి ఎన్ని SIM కార్డ్‌లను కొనుగోలు చేయవచ్చు?

Technology
New SIM Card Rules :  కొత్త 'టెలికమ్యూనికేషన్ యాక్ట్ 2023' దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. ఈ చట్టం  అక్రమ పద్ధతుల్లో సిమ్ కార్డులను తీసుకుంటే రూ. 50 లక్షల వరకు జరిమానా మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు సరైన ధ్రువీకరణ ప్రతాలను సమర్పించి మీరు తొమ్మిది SIM కార్డ్‌లను పొందడం సాధ్యమవుతుంది.జాతీయ భద్రతను మెరుగు పరిచేందుకు ఈ చట్టం టెలికాం సర్వీస్ లేదా నెట్‌వర్క్‌ను పూర్తిగా నియంత్రించేందుకు లేదా  పర్యవేక్షించేందుకు ప్రభుత్వానికి వీలు కల్పిస్తుంది. ఏదైనా వివాదం ఏర్పడినప్పుడు టెలికాం నెట్‌వర్క్‌లో కమ్యూనికేషన్‌లను రద్దు చేసే సామర్థ్యం ప్రభుత్వానికి ఉంటుంది.కొత్త నిబంధనల ప్రకారం భారతీయులెవరూ తొమ్మిది కంటే ఎక్కువ SIM కార్డ్‌లను పొందేందుకు వీలు లేదు. మరోవైపు, ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్ నివాసితులు గరిష్టంగా ఆరు సిమ్ కార్డ్‌లకు మాత్రమే తీసుకోవడానికి అవక...
Indian Railways | స్టేషన్ లో ఇక నో టెన్షన్.. ఇక క్యూఆర్ కోడ్ తో రైలు టికెట్ బుకింగ్..

Indian Railways | స్టేషన్ లో ఇక నో టెన్షన్.. ఇక క్యూఆర్ కోడ్ తో రైలు టికెట్ బుకింగ్..

National
QR code ticketing system : రైల్వే స్టేషన్లు తరచుగా ప్రయాణికులతో కిక్కిరిసి పోతూ ఉంటాయి. టికెట్ కోసం ప్రయాణికులు బారులుతీరి ఉంటారు. క్యూలైన్ లో టికెట్ కోసం నిలుచుండగానే ఒకోసారి ట్రైయిన్ వస్తుంటుంది. ఆ సమయంలో ప్రయాణికులు పడే హైరానా అంతాఇంతా కాదు. ఇలాంటి కష్టాలకు చెక్ పెట్టేందుకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. ఇప్పుడంతా డిజిటల్ పేమెంట్లు వచ్చిన నేపథ్యంలో.. దక్షిణ మధ్య రైల్వే (Indian Railways ) కూడా తాజాగా అప్ డేట్ అయింది.సాధారణ రైల్వే టికెట్లను క్యూఆర్ కోడ్ (QR code ticketing system) ద్వారా బుక్ చేసుకొనే అదిరిపోయే ఫీచర్ ను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది. తొలిదశలో సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని 14  రైల్వే స్టేషన్లలో ఉన్న 31 కౌంటర్లలో ఈ సౌకర్యాన్ని ప్రారంభించారు.  జనరల్ బుకింగ్ కౌంటర్లలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ  క్యూాఆర్ కోడ్ టికెట్లను ప్రవేశపెట్టినట్లు రైల్...
భూమిపై ఆశ్చర్యం కలిగించే.. అత్యంత భయంకరమైన 10 విష సర్పాలు.. Holi 2025 : రంగుల పండుగ హోలీ ప్రత్యేకతలు ఏమిటో తెలుసా.. ?