Monday, March 17Thank you for visiting

Tag: Brs party

Aasara Pensions | తెలంగాణ‌లో 1,826 మందికి ఆసరా పింఛన్ల నిలిపివేత

Aasara Pensions | తెలంగాణ‌లో 1,826 మందికి ఆసరా పింఛన్ల నిలిపివేత

Telangana
Aasara Pensions |  ఆసరా పెన్షన్ స్కీమ్‌లో అక్ర‌మాల‌ను అరికట్టాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం, గత బిఆర్‌ఎస్ ప్ర‌భుత్వ‌ హయాంలో పెన్ష‌న్ల ద్వారా లబ్ధి పొందుతున్న అనేక మంది అనర్హులను గుర్తించింది. ఇటీవలి సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్) సర్వేలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలు కూడా పేద వృద్ధులు, దివ్యాంగుల‌ కోసం అందిస్తున్న ఆసరా పెన్షన్‌లను పొందుతున్నార‌ని వెల్లడించింది.నివేదిక‌ల ప్రకారం మొత్తం 5,650 మంది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు వారి నెలవారీ పెన్షన్‌లతో పాటు ఆసరా పెన్ష‌న్లు (Aasara Pensions)  కూడా పొందుతున్నారు. వీరిలో 3,824 మంది మరణించగా, మిగిలిన 1,826 మంది రెండు ర‌కాల పెన్షన్లు తీసుకుంటున్న‌ట్లు అధికారులు గుర్తించారు. ఈ క్ర‌మంలో ప్రభుత్వం జూన్ నుంచి వీరికి ఆసరా పింఛన్లను నిలిపివేసింది.ఒక్క ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనే 427 మంది అక్రమంగా డబుల...
Lok Sabha Elections: వరంగల్ లోక్ సభ బరిలో  కడియం కావ్య..

Lok Sabha Elections: వరంగల్ లోక్ సభ బరిలో కడియం కావ్య..

National
Kadiam Kavya : వచ్చే లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ సోమవారం రాత్రి విడుదల చేసింది. మహారాష్ట్రలోని అకోలా నుంచి అభయ్ కాశీనాథ్ పాటిల్‌ను రంగంలోకి దించగా, వరంగ‌ల్ నుంచి కడియం కావ్య (Kadiam Kavya ) పోటీ చేయనున్నారు.గత శుక్రవారం ఐదుగురు అభ్యర్థులతో తొమ్మిదో జాబితాను విడుదల చేసింది. రాజస్థాన్‌లోని భిల్వారా నుంచి సీపీ జోషిని పార్టీ నిలబెట్టగా, దామోదర్ గుర్జర్ రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. తాజా జాబితా విడుదల తర్వాత ఇప్పటివరకు పార్టీ ప్రకటించిన మొత్తం అభ్యర్థుల సంఖ్య 215కి చేరుకుంది. కాగా, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో కూడిన ఎనిమిది మంది జాబితాను ముందుగా కాంగ్రెస్‌ విడుదల చేసింది. ఈ జాబితాలో ఏప్రిల్ 19 నుంచి ఎన్నికలు జరగనున్న జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌లలో పోటీ చేసిన అభ్యర్థులు ఉన్నారు. జార్ఖండ్‌లో కాంగ్రెస్ ఖుంటి నుండి కా...
KCR | నేడు రైతుల వ‌ద్ద‌కు కేసీఆర్‌.. మూడు జిల్లా పర్యటన షెడ్యూల్ ఇదే.. 

KCR | నేడు రైతుల వ‌ద్ద‌కు కేసీఆర్‌.. మూడు జిల్లా పర్యటన షెడ్యూల్ ఇదే.. 

Telangana
 జ‌న‌గామ, సూర్యాపేట‌, న‌ల్ల‌గొండ జిల్లాల ప‌ర్య‌ట‌న KCR District Tour Schedule | హైద‌రాబాద్ : సాగునీరు లేక పంటలు ఎండిపోయి, అకాల వర్షాలతో దెబ్బతిని త‌ల్ల‌డిల్లిపోతున్న రైతాంగానికి ఆత్మ‌స్థైర్యాన్ని అందించేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఇవాళ ఆయన నేరుగా రైతులను క‌లుసుకొని వారికి మేమున్నామంటూ భరోసా కల్పించనున్నారు. ఆదివారం సూర్యాపేట‌(Suryapet), న‌ల్ల‌గొండ (Nalgonda), జ‌న‌గామ(Janagama) జిల్లాల్లోని ప‌లు మండ‌లాల్లో కేసీఆర్ ప‌ర్య‌టించి ఎండిపోయిన పంటల‌ను స్వ‌యంగా ప‌రిశీలించ‌నున్నారు. కేసీఆర్ ప‌ర్య‌ట‌న షెడ్యూల్ ఇదీ.KCR District Tour Schedule : ఆదివారం ఉద‌యం 8:30 గంట‌ల‌కు కేసీఆర్ ఎర్ర‌వెల్లి వ్య‌వ‌సాయ క్షేత్రం నుంచి జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు రోడ్డు మార్గంలో బ‌యలుదేర‌నున్నారు. జ‌న‌గామ జిల్లాలోని ధ‌రావ‌త్ తండాకు ఉద‌యం 10:30 గంట‌ల‌కు చేరుకుంటారు. అక్క‌డ ఎం...
BRS Manifesto |  బీఆర్​ఎస్​ మేనిఫెస్టో ప్రకటించిన కేసీఆర్​

BRS Manifesto | బీఆర్​ఎస్​ మేనిఫెస్టో ప్రకటించిన కేసీఆర్​

Telangana
BRS Manifesto : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ మేనిఫెస్టో ను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారు. హైదరాబాద్‌ లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేసిన అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ... గతంలో మేనిఫెస్టో లో చెప్పని ఎన్నో అంశాలను అమలు చేశామన్నారు.. ఎన్నిలక ప్రణాళిక లో లేనివాటిని అమలు చేసిన ఘనత తమకే దక్కుతుందని తెలిపారు. దళిత బంధు పథకాన్ని కొనసాగిస్తామని, గిరిజనులకు ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిందని.. భవిష్యత్తులో వారి కోసం మరిన్ని పథకాలు తీసుకొచ్చామని చెప్పారు. మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేశామని, బడ్జెట్‌ను పెంచినట్టుగా కేసీఆర్ చెప్పారు. బీసీలకు అమలు చేస్తున్న పథకాలు కొనసాగిస్తామని తెలిపారు.బీఆర్ఎస్ మేనిఫెస్టో వివరాలు ఇవీ.. రైతుబంధు 16 వేలకు పెంపు తెలంగాణ వ్యాప్తంగా మొదటి ఏడాది రూ.12వేలకు పెంచుతామని కేసీఆర్ ప్రకటించారు. తర్వాత ప్రతీ సంవత...
భూమిపై ఆశ్చర్యం కలిగించే.. అత్యంత భయంకరమైన 10 విష సర్పాలు.. Holi 2025 : రంగుల పండుగ హోలీ ప్రత్యేకతలు ఏమిటో తెలుసా.. ?