Friday, July 4Welcome to Vandebhaarath

Special Stories

Special stories and Exclusive stories

Chenab Bridge : భారత నిర్మాణ చరిత్రలో అద్భుతం
National, Special Stories

Chenab Bridge : భారత నిర్మాణ చరిత్రలో అద్భుతం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం జమ్మూ కాశ్మీర్‌ను సందర్శించి, ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు మార్గాన్ని ప్రారంభించారు. ఇది కాశ్మీర్ లోయను భారతదేశ జాతీయ రైల్వే వ్యవస్థలోని మిగిలిన ప్రాంతాలకు అనుసంధానించే అత్యంత కీల‌క‌మైన‌ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ లో ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెన అయిన చీనాబ్ రైల్వే వంతెన (Chenab Bridge) ఉంది.శుక్రవారం ఉదయం 11 గంటలకు దీనిని ప్ర‌ధాన మంత్రి మోదీ ప్రారంభించారు.చీనాబ్ వంతెన అంటే ఏమిటి?చీనాబ్ నదికి 359 మీటర్ల ఎత్తులో నిర్మించి ఇది ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన. ఇది ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తు ఉంటుంది. దిల్లీలోని కుతుబ్ మినార్ కంటే నదీ గర్భం నుంచి రైలు స్థాయి వరకు దాదాపు ఐదు రెట్లు ఎత్తుగా ఉంటుంది. ఈ వంతెన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ద్వారా కాట్రా, శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయాన్ని సుమారు 3 గంటలకు తగ్గిస్తుంది.Chenab Bridge విశేషాలుఎత్...
భారత్‌, నేపాల్ తర్వాత, ఈ దేశంలోనే అత్యధిక హిందూ జనాభా
Special Stories

భారత్‌, నేపాల్ తర్వాత, ఈ దేశంలోనే అత్యధిక హిందూ జనాభా

Mauritius | ప్రపంచవ్యాప్తంగా హిందూ మతానికి భారతదేశం మాతృభూమిగా గుర్తింపు పొందింది. ఇక్కడ అత్యధిక సంఖ్యలో హిందువులు ఉన్నారు. కానీ భారత్‌ దాని పొరుగున ఉన్న నేపాల్‌ (Nepal) కాకుండా మరో దేశం అత్య‌ధిక‌ హిందూ జ‌నాభా క‌లిగి ఉంది. ఆ దేశం మారిషస్ (Mauritius), హిందూ మహాసముద్రంలో ఒక అద్భుతమైన ద్వీప దేశం. ఇక్క‌డ సహజమైన బీచ్‌లు, పచ్చదనం, ప్రశాంతమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందింది.భారతదేశంలో అత్యధిక సంఖ్యలో హిందువులు ఉన్నారు, 2011 జనాభా లెక్కల ప్రకారం 966 మిలియన్లకు పైగా హిందూ మ‌త‌స్తులు ఉన్నారు. ఇది దేశ మొత్తం జనాభాలో దాదాపు 79.8 శాతం. ఇది 1.21 బిలియన్లను మించిపోయింది. మిగిలిన వారిలో ముస్లింలు (14.2 శాతం), క్రైస్తవులు (2.3 శాతం), సిక్కులు (1.7 శాతం) ఉన్నారు, బౌద్ధులు, జైనులు 1 శాతం కంటే తక్కువ ఉన్నారు.తరువాత స్థానంలో నేపాల్ ఉంది. ఇది ప్రపంచంలోని ఏకైక హిందూ మెజారిటీ దేశం. నేపాల్ జనాభాలో దాదాపు 8...
Sofia Qureshi | శత్రు మూకలను మట్టుబెట్టిన సోఫియా ఖురేషి ఎవరో తెలుసా..?
Special Stories

Sofia Qureshi | శత్రు మూకలను మట్టుబెట్టిన సోఫియా ఖురేషి ఎవరో తెలుసా..?

Colonel Sophia Qureshi భారత ఆర్మీ నిర్వహించిన ' ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor) సందర్భంగా మీడియాకు వివరణ ఇచ్చిన సైనిక అధికారులతో భారత సైన్యంలో సీనియర్ అధికారిణి కల్నల్ సోఫియా ఖురేషి ఒకరు. గుజరాత్‌లోని వడోదరకు చెందిన కల్నల్ సోఫియా ఖురేషి.. తండ్రి, తాత ఇద్దరూ సైన్యంలో పనిచేశారు, కాబట్టి ఆమె కుటుంబానికి బలమైన సైనిక వారసత్వం ఉంది. సమీర్ ఖురేషి కల్నల్ సోఫియా ఖురేషి, మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీలో ఆర్మీ అధికారి అయిన మేజర్ తాజుద్దీన్ ఖురేషిల కుమారుడు.Sophia Qureshi విద్య, సైనిక జీవితం1999లో 17 ఏళ్ల వయసులో భారత సైన్యం (Indian Army) లో చేరడానికి ముందు, కల్నల్ సోఫియా ఖురేషి ఎంఎస్ విశ్వవిద్యాలయం నుంచి బయోకెమిస్ట్రీలో బ్యాచిలర్, మాస్టర్స్ డిగ్రీలను పొందారు. లెఫ్టినెంట్‌గా నియమించబడటానికి ముందు ఆమె చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో కఠినతరమైన శిక్షణ పొందారు. ఆపరేషన్ పరాక్రమ్, ఈశాన్య భారతదేశంలో...
‘ఆపరేషన్ సిందూర్’ పాల్గొన్న వ్యోమికా సింగ్ ఎవరు? Who is Vyomika Singh?
Special Stories

‘ఆపరేషన్ సిందూర్’ పాల్గొన్న వ్యోమికా సింగ్ ఎవరు? Who is Vyomika Singh?

Who is Vyomika Singh : భారత్‌ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్‌ ‌సిందూర్‌ (Operation Sindoor) పై బుధవారం విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ ‌మిస్రీ మీడియాకు వివరాలు వెల్లడించారు. మిస్రీతో పాటు ఇద్దరు మహిళా అధికారులు కూడా ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌గురించి వివరించారు. భారత చరిత్రలోనే తొలిసారిగా ఇద్దరు మహిళా అధికారులు సైనిక్‌ ఆపరేషన్‌పై అధికారిక విలేకరుల సమావేశానికి నాయకత్వం వహించారు. ఇప్పుడు వీరిద్దరి గురించే భారతదేశమంతా చర్చించుకుంటున్నారు. కర్నల్‌ ‌సోఫియా ఖురేషి(Sofia Qureshi) , వింగ్‌ ‌కమాండర్‌ ‌వ్యోమికా సింగ్‌ (Vyomika Singh) ఈ ‌క్లిష్టమైన ఆపరేషన్‌ ‌గురించి వివరించారు. ఈ ఇద్దరు మహిళా అధికారులు ఎవరన్నదానిపై ఆసక్తి నెలకొంది. పైలెట్‌ ‌కావాలన్నది వ్యోమికా సింగ్‌ చిరకాల వాంఛ. అందుకోసం ఎంతో కష్టపడ్డారు. ఇంజనీరింగ్‌ ‌పూర్తి చేసిన వ్యోమికా సింగ్.. తన కలను తీర్చుకునే దిశగా అడుగులు వేశారు. ఇందుకోసం 2004లో ఐఏఎఫ్‌లో చేరా...
CM Yogi | యోగీ ఎనిమిదేళ్ల పాలన 222 మంది భయంకరమైన నేరస్థుల ఎన్‌కౌంటర్.. 20,221 మంది మోస్ట్ వాంటెడ్ నేరస్థుల అరెస్టు..
National, Special Stories

CM Yogi | యోగీ ఎనిమిదేళ్ల పాలన 222 మంది భయంకరమైన నేరస్థుల ఎన్‌కౌంటర్.. 20,221 మంది మోస్ట్ వాంటెడ్ నేరస్థుల అరెస్టు..

8 Years of UP CM Yogi Adityanath | ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం (Yogi Government) అధికారంలోకి వచ్చి విజయవంతంగా 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ ఎనిమిది సంవత్సరాలలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్‌ను సమూలంగా మార్చారు. గూండాల రాష్ట్రంగా పిలిచే ఉత్తరప్రదేశ్ నేడు యోగి పాలనలో నేరస్థులు, గూండాలపై పోలీసు లాఠీలు, బుల్డోజర్లు (bulldozer) తమ ప్రతాపాన్ని చూపుతున్నాయి. యోగి ప్రభుత్వ పోలీసులు ఎన్‌కౌంటర్లలో 222 మంది పేరుమోసిన నేరస్థులు హతమయ్యారు. సుమారు 8,118 మంది గాయపడ్డారు.మోస్ట్ వాంటెండ్ నేరస్తులుయుపి పోలీసులు (Uttarpradesh Police) 20,221 మంది వాంటెడ్ నేరస్థులను అరెస్టు చేయగా, 79,984 మందిపై గ్యాంగ్‌స్టర్ చర్యలు తీసుకున్నారు. 930 మందిపై NSA చర్యతో, రూ.142 బిలియన్లకు పైగా విలువైన ఆస్తులు జప్తు చేశారు. దీనితో పాటు, జూలై 2023 నుంచి డిసెంబర్ 2024 వరకు ఆపరేషన్ కన్విక్షన్ కింద, 51 మంది న...
Pawan Kalyan | హైదరాబాద్‌లో పుట్టి ఆంధ్రాలో పెరిగి.. కింగ్ మేకర్ గా జనసేన పార్టీ ప్రస్థానం..
Andhrapradesh, Special Stories

Pawan Kalyan | హైదరాబాద్‌లో పుట్టి ఆంధ్రాలో పెరిగి.. కింగ్ మేకర్ గా జనసేన పార్టీ ప్రస్థానం..

Pawan Kalyan Jana Sena Party Formation Day | జనసేన పార్టీ పుట్టి పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆవిర్భావ సభ (Jana Sena Party Formation Day)ను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను తొలిసారి ఎమ్మెల్యేగా గెలిపించి, అసెంబ్లీకి పంపించిన పిఠాపురం నియోజకవర్గంలోనే భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. 2014 మార్చి 14న జనసేన ఆవిర్భవించింది. పదేళ్ల తర్వాత 2024 జూన్ 4న తిరుగులేని విజయాన్ని దక్కించుకుంది. టిడిపి, బిజెపి కూటమిలో భాగంగా జనసేనకు కేటాయించిన 21 ఎమ్మెల్యే స్థానాలతోపాటు రెండు ఎంపీ స్థానాలను గెల్చుకుని '100 పర్సెంట్ స్ట్రయిక్ రేట్' సాధించిన రికార్డు నమోదు చేసింది.పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తన అన్నయ్య మెగాస్టర్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా పని చేశారు. అప్పటికే హీరోగా బిజీగా ఉన్న పవన్ కల్యాణ్‌ తొలిసార...
Most Dangerous Snakes : భూమిపై ఆశ్చర్యం కలిగించే.. అత్యంత భయంకరమైన 10 విష సర్పాలు.. వాటి  ప్రత్యేకతలు..
Special Stories

Most Dangerous Snakes : భూమిపై ఆశ్చర్యం కలిగించే.. అత్యంత భయంకరమైన 10 విష సర్పాలు.. వాటి ప్రత్యేకతలు..

Most Dangerous snakes in the world : భూ గ్రహంపై అత్యంత భయంకరమైన జీవులలో పాములు ఒకటి. ఈ శీతల రక్త మాంసాహారులు ప్రాణ రక్షణ, ఆహారం కోసం ఇతర జీవులపై దాడి చేస్తాయి. పాములు రెచ్చగొట్టకుండా మనుషులపై దాడి చేయడం చాలా అరుదు. నిజానికి అవి మనుషులకంటే ఎక్కువగా భయపడతాయి. ఐనప్పటికీ ఇవి మానవుల ప్రాణాలను తీసిన జంతువుల్లో రెండో స్థానంలో నిలిచాయి.అయితే, కొన్ని పాములు ఇతరులకన్నా ప్రాణాంతకం, దూకుడుగా ఉంటాయి. బ్లాక్ మాంబాస్ నుంచి కింగ్ కోబ్రాస్ వరకు  ప్రపంచంలోని టాప్ 10 ప్రాణాంతక పాముల గురించి తెలుసుకోవడానికి చదవండి.ప్రపంచంలోని టాప్ 10 అత్యంత ప్రాణాంతకమైన పాముల (10 deadliest snakes in the world) జాబితా ఉత్తర అర్ధగోళంలో పాములు తక్కువగా ఉంటాయి. ఎడారులలో ఎక్కువగా కనిపిస్తాయి. భారతదేశం, ఆస్ట్రేలియా, ఉత్తర ఆఫ్రికా ప్రపంచంలోని చాలా ప్రమాదకరమైన, విషపూరితమైన పాములకు నిలయంగా ఉన్నాయి.10. బ్లాక్ మాంబా (Blac...
Largest snakes : ప్రపంచంలోనే అతిపెద్ద పాము అనకొండ లేదా కొండచిలువనా.. ఇవేవీ కాదా ..?
Special Stories

Largest snakes : ప్రపంచంలోనే అతిపెద్ద పాము అనకొండ లేదా కొండచిలువనా.. ఇవేవీ కాదా ..?

Top 10 Largest snakes in the world : ప్రపంచంలోనే అతిపెద్ద పాము గురించి ప్రస్తావించినప్పుడల్లా అందరూ కొండచిలువల గురించి ఆలోచిస్తారు. కానీ అది నిజం కాదు. ప్రపంచంలోనే అతి పొడవైన, అతిపెద్ద పాము ఏది అంటే ఎక్కువగా మాట్లాడేది రెండు పాములైన అనకొండ, టైటానోబోవాలలో ఏది పొడవుగా ఉంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు, చాలా మంది అనకొండను ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ప్రమాదకరమైన పాముగా భావిస్తారని గమనించాలి. ఈ పాములలో ఏవీ పొడవైన పాముల జాబితాలో లేవు.అనకొండపాము పొడవు విషయంలో పోటీలో కొండచిలువలు పోటీ పడుతుండగా, అనకొండ జాతులు అనేక కొండచిలువలను అధిగమిస్తాయి. వాటిలో, ఆకుపచ్చ అనకొండను మరింత పొడవైన పాముగా పరిగణిస్తారు. ఈ పాములు అమెజాన్ చిత్తడి నేలలు, జలమార్గాల గుండా రహస్యంగా జీవించే జీవులుగా గుర్తించబడ్డాయి. వాటి పొడవు 9 నుండి 10 మీటర్లు (సుమారు 30 నుండి 33 అడుగులు) వరకు ఉంటుంది.ప్రపంచంలోనే 10 అత్యంత ప...
Holi Festival 2025 | హోలీ రసాయన రంగులతో మీ చర్మం పాడవకుండా ముందు జాగ్రత్తలను తెలుసుకోండి..
Special Stories

Holi Festival 2025 | హోలీ రసాయన రంగులతో మీ చర్మం పాడవకుండా ముందు జాగ్రత్తలను తెలుసుకోండి..

Holi Festival 2025 | హోలీ అంటేనే రంగుల పండుగ.. హోలీ ఆడేందుకు చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఇష్టపడతారు హోలీ పండుగ రోజు దగ్గర పడుతుండడంతో, రసాయనిక రంగుల వల్ల తమ చర్మం దెబ్బతింటుందని చాలామంది ఆందోళన చెందుతుంటారు. హోలీ సందర్భంగా ముఖంపై రంగులు పూయడం వల్ల చాలాసార్లు చర్మం తీవ్రంగా దెబ్బతింటుంది. దీనివల్ల చర్మంపై చికాకు,చర్మం ఎర్రబారడం, దద్దుర్లు, దురద, మొటిమలు, పొడిబారడం వంటి అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.Skin Care Tips For Holi 2025 : ఇలాంటి పరిస్థితిలో, హోలీ ఆడే ముందు, మీరు మీ ముఖంపై కొన్నింటిని అప్లై చేసుకోవాలి. ఇది రంగు మీ ముఖానికి అంటుకోకుండా నిరోధిస్తుంది. మీ చర్మంపై ఒక రక్షణ పొర ఉంటుంది, తద్వారా చర్మానికి లోపలి నుండి ఎటువంటి నష్టం జరగదు.Skin Care Tips For Holi 2025 : హోలీ ఆడే ముందు వీటిని మీ ముఖంపై అప్లై చేసుకోండికొబ్బరి నూనెరంగులు చర్మంలోకి శోషించబడకుం...
Gir National Park | గిర్ నేషనల్ పార్క్ ఎందుకు ప్రత్యేకమైనది.. ప్రధాని మోదీ కెమెరాతో అక్కడికి ఎందుకెళ్లారు..?
Special Stories

Gir National Park | గిర్ నేషనల్ పార్క్ ఎందుకు ప్రత్యేకమైనది.. ప్రధాని మోదీ కెమెరాతో అక్కడికి ఎందుకెళ్లారు..?

PM Modi At Gir National Park | ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం (world wildlife day) సందర్భంగా 2025 మార్చి 3 సోమవారం గుజరాత్‌లోని జునాగఢ్‌లోని గిర్ జాతీయ ఉద్యానవనానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) వెళ్లారు. ఈ సందర్శన సమయంలో, ప్రధాని మోదీ జంగిల్ సఫారీని ఆస్వాదించారు. అనేక జంతువులను ఆయన స్వయంగా ఫోటో తీశారు. ప్రధాని మోదీ తన కెమెరాలో అనేక సింహాల చిత్రాలను బంధించారు.ప్రధాని మోదీ గుజరాత్ (Gujarat) పర్యటనలో ఉన్నారని తెలిసిందే.. ఈ రోజు ఆయన గిర్ నేషనల్ పార్క్ చేరుకున్నాడు. తన పర్యటన సందర్భంగా, ప్రధానమంత్రి ప్రాజెక్ట్ లయన్‌ను ప్రారంభిస్తారు. సింహాల సంరక్షణపై ప్రధానమంత్రి ఒక ముఖ్యమైన సమావేశాన్ని కూడా నిర్వహిస్తారు. గిర్ నేషనల్ పార్క్ ఆసియా సింహాలకు రెండవ నిలయంగా పరిగణించబడుతుంది .18 సంవత్సరాల తర్వాత ప్రధాని మోదీ గిర్ జాతీయ ఉద్యానవనానికి చేరుకున్నారు.సింహాల స్వేచ్ఛా విహారంగిర్...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..