Wednesday, September 10Thank you for visiting

National

India News

national news today
national news headlines in english

national news headlines in Telugu

Telugu News

national news of india
national news in english
today’s national news headlines for students
national news headlines by date
today’s national news headlines in english
today, international news

Pradhan Mantri Suryodaya Yojana : పేద ప్రజలకు గుడ్ న్యూస్.. కరెంటు బిల్లులు తగ్గించే కేంద్రం కొత్త పథకం

Pradhan Mantri Suryodaya Yojana : పేద ప్రజలకు గుడ్ న్యూస్.. కరెంటు బిల్లులు తగ్గించే కేంద్రం కొత్త పథకం

National
Pradhan Mantri Suryodaya Yojana : పేద మధ్య తరగతి ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభవార్త చెప్పారు. ఉత్తర ప్రదేశ్ అయోధ్య రామాలయంలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత  మోదీ ఓ కొత్త పథకాన్ని ప్రకటించారు. "ప్రధానమంత్రి సూర్యోదయ యోజన" (Pradhanmantri Suryoday Yojana) పేరుతో సరికొత్త స్కీమ్ ను తీసుకొస్తున్నట్లు  చెప్పారు. దీని కింద దేశ వ్యాప్తంగా కోటి ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్‌ సిస్టంలను ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ఎక్స్‌ (ట్విట్టర్) లో పోస్ట్ చేశారు. “ప్రపంచంలోని భక్తులు అందరూ నిరంతరం సూర్యవంశానికి చెందిన భగవంతుడు శ్రీరాముడి నుంచి శక్తిని పొందుతారు.. ఈరోజు, అయోధ్యలో పవిత్ర కార్యక్రమం తర్వాత  దేశంలోని ప్రజలు తమ ఇళ్ల పైకప్పుపై సొంత సోలార్ పవర్ రూఫ్ టాప్ సిస్టమ్‌ను కలిగి ఉండాలని నా సంకల్పం మరింత బలపడింది. అని అన్నారు.అయోధ్య నుంచి తిరిగి వచ్చిన తరువాత నేను తీసుకున్న తొలి  నిర్ణయం...
Corbevax Vaccine ‌: హైదరాబాద్ కోర్బీవ్యాక్స్ టీకాకు డ‌బ్ల్యూహెచ్‌వో అనుమ‌తి

Corbevax Vaccine ‌: హైదరాబాద్ కోర్బీవ్యాక్స్ టీకాకు డ‌బ్ల్యూహెచ్‌వో అనుమ‌తి

National
 Corbevax Vaccine ‌: హైదరాబాద్ నగరానికి చెందిన బయోలాజికల్ ఈ సంస్థ దేశీయంగా తయారు చేసిన కోర్బీవ్యాక్స్ కొవిడ్ టీకా (Corbevax Vaccine) కు ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రొటీన్ సబ్ యూనిట్ ఫ్లాట్ ఫాంపై స్వదేశీయంగా రూపొందించిన తొలి దేశీ కొవిడ్ వ్యాక్సిన్ ఇదే కావడం విశేషం. కోర్బీవ్యాక్స్ టీకాను అత్యవసర వినియోగం కింద ఇవ్వవచ్చని డబ్ల్యూహెచ్వో పేర్కొంది. కోర్బీవ్యాక్స్ కు ఇప్పటికే డీసీజీఐ అనుమతి లభించింది. ఇప్పటివరకు సుమారు 100 మిలియన్ల కోర్బీవ్యాక్స్ కొవిడ్ టీకాలను కేంద్ర ప్రభుత్వానికి బయోలాజికల్ ఈ సంస్థ అందించింది. ఈ టీకాను ఎక్కువగా 12 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లల కోసం వినియోగించారు. కాగా తమ వ్యాక్సిన్ కు డబ్ల్యూహెచ్ ఎమర్జెన్సీ లిస్టింగ్ రావడం సంతోషకంగా ఉందని బీఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ ధాట్ల పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్ వో లిస్టింగ్ తో తమ కంపెనీ కొవిడ్ 19 టీకాల ఉత్పత్త...
Rasi Phalalu : ఈ వారం రోజులు  ఏ రాశి వారికి ఎలా ఉంటుంది?

Rasi Phalalu : ఈ వారం రోజులు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది?

National
Rasi Phalalu :  ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. 2024 జనవరి  7 ఆదివారం నుంచి జనవరి 13 వరకు వారంలో రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేష రాశి మేష రాశి వారికి ఈ వారంలో సెంటిమెంట్ వస్తువులు జాగ్రత్త పరుచుకోవాలి. ఈ వారం ప్రారంభంలో ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. సోదరి కొరకు ధన వ్యయము చేయవలసి వస్తుంది. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. మానసిక ప్రశాంతతతో కాలాన్ని గడుపుతారు. ప్రభుత్వానికి సంబంధించిన పనులు ఆలస్యం అవుతాయి. మీ జీవిత భాగస్వామితో సఖ్యత బలపడుతుంది. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. Medica...
Ayodhya : అయోధ్యకు వెళ్తున్నారా? అయితే ఈ రూల్స్ పాటించండి..

Ayodhya : అయోధ్యకు వెళ్తున్నారా? అయితే ఈ రూల్స్ పాటించండి..

National
Ram Mandir Temple Inauguration : రామజన్మభూమి అయోధ్యలో (Ayodhya) ఈ నెల 22వ తేదీన సోమవారం రామ మందిర ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమవుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ ( PM Modi) చేతుల మీదుగా బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ వేడుకకు ముందు సుమారు 11 రోజులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రముఖులు, భక్తులు తరలివస్తున్నారు. వేలాది మంది సాధువులు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. మూడు రాష్ట్రాల్లో డ్రై డే 'డ్రై డే' అంటే మద్యపానీయాల విక్రయాలను ఆ రోజు నిలిపివేస్తారు. ఆ రోజున మద్యం దుకాణాలు సహా పబ్బులు, క్లబ్ లు, రెస్టారెంట్లలోనూ మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వరు. జనవరి 22వ తేదీన జాతీయ పండుగలా జరుపుకుంటామని ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్(Yogi Adithyanath ) ఇప్పటికే ప్రకటించారు. న్యూయార్క్ లోని ఐకానిక్ టైమ్ స్క్వేర్ నుంచి రా...
Ayodhya Ram Mandir | రాత్రి వేళ రామ మందిరం ఇలా ఉంటుంది.. ఫొటోలను షేర్‌ చేసిన ట్రస్ట్‌

Ayodhya Ram Mandir | రాత్రి వేళ రామ మందిరం ఇలా ఉంటుంది.. ఫొటోలను షేర్‌ చేసిన ట్రస్ట్‌

National
Ayodhya Ram Mandir | యావత్ భారతదేశంలో కోట్లాది హిందువుల కల నెరవేరే సమయం ఆసన్నమవుతోంది. జనవరి 22న అయోధ్య రామ మందిరం (Ayodhya Ram Mandir) విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవోపేతంగా నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది. ఈ వేడుకల కోసం కోదండరాముడి జన్మస్థానమైన అయోధ్యాపురి (Ayodhya) సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. రామమందిరం ప్రారంభం, విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సమయం దగ్గర పడుతుండడంతో నిర్మాణ, సుందరీకరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ లో చేరండి అయితే తాజాగా ఆలయం నైట్‌ వ్యూకి సంబంధించిన ఫొటోలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ (Ram Janmbhoomi Teerth Kshetra Trust) సోషల్‌ మీడియాలో షేర్ చేససింది. మందిరం ప్రాంగణం రాత్రి సమయంలో ఎలా ఉంటుందో చూపించే చిత్రాలను పంచుకుంది. రాత్రి సమయంలో కూడా ఈ ఆలయం అత్యంత ఆకర్షణీయంగా కనువిందు చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌ అ...
Hit-And-Run Law : హిట్ అండ్ రన్ చట్టంపై ఎందుకంత వ్యతిరేకత? ఆ చట్టంలో చేసిన మార్పేంటి ?

Hit-And-Run Law : హిట్ అండ్ రన్ చట్టంపై ఎందుకంత వ్యతిరేకత? ఆ చట్టంలో చేసిన మార్పేంటి ?

National
దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న ట్రక్కు డ్రైవర్లు.. న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా భారతీయ న్యాయ సంహిత (Bharatiya Nyaya Sanhita) చట్టాన్ని  తీసుకువచ్చింది. ఐపీసీ స్థానంలో ఆ చట్టాన్ని అమలు చేయనున్నారు.. అయితే హిట్ అండ్ రన్(Hit-And-Run Law) కేసుల్లో కొత్త చట్టం ప్రకారం ట్రక్కు డ్రైవర్ల (truck drivers) కు భారీ శిక్ష విధించనున్నారు. రోడ్డు ప్రమాదాల్లో జరిమానాను భారీగా పెంచేశారు. ఒక వేళ హిట్ అండ్ రన్ కేసు అయితే ఆ డ్రైవర్ కు సుమారు పదేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంది. అనుకోని పరిస్థితిల్లో ప్రమాదం జరిగితే.. ఐపీసీ సెక్షన్ ప్రకారం గతంలో కేవలం రెండేళ్ల జైలు శిక్ష మాత్రమే ఉండేది. ఈ కొత్త చట్టంలో జైలుశిక్షను పెంచడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు ధర్నాలు చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వాహనం నడపడం, ర్యాష్ డ్రైవింగ్ కారణంగా జరిగే ప్రమాదాలకు కొత్త చట్టాన్ని అమలు చేయనున్నారు.. ఈ కేసుల్లో ఏడ...
Puri Jagannath Temple: పూరి జ‌గ‌న్నాథ ఆల‌యంలో డ్రెస్ కోడ్..

Puri Jagannath Temple: పూరి జ‌గ‌న్నాథ ఆల‌యంలో డ్రెస్ కోడ్..

National
టోర్న్‌ జీన్స్‌, స్లీవ్‌లెస్ డ్రెస్సుల్లో వెళ్తే నో ఎంట్రీ పూరి: ఒడిశాలోని ప్రసిద్ధిగాంచిన పూరి జ‌న‌గ్నాథ్ ఆల‌యం(Puri Jagannath Temple)లో కొత్త సంవత్సరం తొలిరోజు నుంచే సంప్ర‌దాయ డ్రెస్ కోడ్‌ (Dress code)ను అమ‌లు చేశారు. జ‌గ‌న్నాథుడి ద‌ర్శ‌నానికి కోసం వ‌చ్చే భ‌క్తులు ఇకపై హాఫ్ ప్యాంట్స్‌, షార్ట్స్‌, టోర్న్ జీన్స్‌, స్కిర్ట్స్‌, స్లీవ్‌లెస్ వంటి డ్రెస్సులు వేసుకోరాదు.. అలాంటి దుస్తుల్లో వ‌చ్చే వారికి స్వామివారి ద‌ర్శ‌నం ఉండ‌ద‌ని ఎజ్జేటీఏ అధికారి తెలిపారు. అలాగే ఆల‌య ప‌రిస‌రాలలో గుట్కా, పాన్ తిన‌డంపై కూడా పూర్తిగా నిషేధం విధించారు. ప్లాస్టిక్‌, పాలిథిన్ వినియోగాన్ని కూడా నిలిపివేశారు.జనవరి 1 నుంచి పూరి జగన్నాథస్వామి ఆల‌యం (Puri Jagannath Temple) లో ఈ కొత్త నిబంధ‌న‌లు అమలులోకి వచ్చాయి. దీంతో కొత్త సంవ‌త్సరం సంద‌ర్భంగా భ‌క్తులు సంప్ర‌దాయ దుస్తుల్లోనే ఆలయంలోకి వచ్చారు. న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగ...
LPG cylinder price | క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ సిలిండ‌ర్ పై త‌గ్గింపు ఎంతగా అంటే..!

LPG cylinder price | క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ సిలిండ‌ర్ పై త‌గ్గింపు ఎంతగా అంటే..!

National
LPG cylinder price reduced today: నూతన సంవత్సరం సందర్భంగా.. జనవరి 1న ప్రభుత్వ చమురు కంపెనీలు (OMCలు) గ్యాస్ ధరలను స్వల్పంగా తగ్గించాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు తగ్గాయి.. ఈ క్రమంలో దేశంలో గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు తగ్గిస్తారని అందరూ ఎదురుచూస్తుండగా గ్యాస్‌ కంపెనీలు ధరలను అతిస్వల్పంగా తగ్గించి అందరన్నీ ఫూల్స్ చేశాయి. కొత్త సంవత్సరం మొదటి రోజున ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు LPG సిలిండర్ల ధరను ఎంత తగ్గించారో తెలిస్తే... నవ్వాలో, ఏడవాలో కూడా అర్ధం కాదు.. ఇండియన్ ఆయిల్ (IOC), భారత్ పెట్రోలియం(BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) ఓ సమావేశం ఏర్పాటు చేసుకొని‌ 19 కిలోల కమర్షియల్ LPG సిలిండర్ ధరను కేవలం రూపాయిన్నర మాత్రమే తగ్గించాయి. ప్రభుత్వ చమురు సంస్థలు ఎల్పీజీ సిలిండర్ల ధరను 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తాయి. ప్రధాన నగరాల్లో గ్యాస్‌ సిలిండర్‌ ధరలు ఇవీ.. ధరల తగ్గింపు తర్వా...
Amrit Bharat Express: సామాన్యుల కోసం ప్రవేశపెడుతున్న అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రత్యేకత ఏమిటి?

Amrit Bharat Express: సామాన్యుల కోసం ప్రవేశపెడుతున్న అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రత్యేకత ఏమిటి?

National
Amrit Bharat Express: నాన్-ఏసీ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని సామాన్య ప్రజల కోసం భారతీయ రైల్వే కొత్త రైలును ఆవిష్కరించింది. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, గతంలో డిజైన్ దశలో వందే సాధారన్ అని పిలిచారు. ఇది పుష్-పుల్ రైలు, ఇది లుక్స్, ఫీచర్ల పరంగా సెమీ-హై స్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నుండి ప్రేరణ పొందింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 30న సెకండ్ క్లాస్ స్లీపర్, సాధారణ అన్‌రిజర్వ్డ్ ప్రయాణికుల కోసం అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఫ్లాగ్ ఆఫ్ చేస్తారని భావిస్తున్నారు. ఈ రైలుకు సంబందించిన కొన్ని అద్భుతమైన చిత్రాలతోపాటు ఫాక్ట్స్ ఒకసారి పరిశీలించండి.అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు లోపలి భాగం అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లో 22 కోచ్‌లు 12 సెకండ్ క్లాస్ స్లీపర్ కోచ్‌లు, 8 జనరల్ క్లాస్ కోచ్‌లు అన్‌రిజర్వ్‌డ్ ప్యాసింజర్‌లు,  రెండు గార్డు కంపార్ట్‌మెంట్లు ఉంటాయి. కొత్త రైలులో వికలాంగుల...
Ayodhya railway station | ఆలయ ప్రారంభోత్సవానికి ముందు అయోధ్య స్టేషన్ ఎలా ముస్తాబైందో చూడండి..

Ayodhya railway station | ఆలయ ప్రారంభోత్సవానికి ముందు అయోధ్య స్టేషన్ ఎలా ముస్తాబైందో చూడండి..

National
Ayodhya : రామ జన్మభూమి అయోధ్యలో శ్రీరాముడి ఆలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని అయోధ్యలోని రైల్వేస్టేషన్ (Ayodhya railway station) అంగరంగవైభవంగా ముస్తాబవుతోంది. స్టేషన్ లోని ప్లాట్ ఫాంలు, కొత్త సైన్ బోర్డులు, ఎస్కలేటర్లు, లిఫ్టులు, గోడలపై చిత్రీకరించిన రాముడి చిత్రాలు అందరినీ కట్టిపడేస్తున్నాయి. పునరుద్ధరించిన అయోధ్య రైల్వే స్టేషన్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. జనవరి 22న జరగనున్న రామాలయ మహా ప్రతిష్ఠాపనకు ముందు ఆలయ పట్టణానికి తరలివస్తున్న పర్యాటకులు రైల్వే స్టేషన్ లో.. సరికొత్త అనుభూతిని అందించే లక్ష్యంతో చేపట్టిన పునరుద్ధరణ పనులను చూసి ఆశ్చర్యపోతున్నారు. వచ్చే నెల సంప్రోక్షణ మహోత్సవానికి ముందుగా ప్రధాని మోదీ డిసెంబర్ 30న ఆలయ పట్టణాన్ని సందర్శించనున్నారు. దిల్లీకి చెందిన పర్యాటకుడు పురుషోత్తం మాట్లాడుతూ.. కొత్తగా ఆధునికీకరించిన రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు, సందర్శకుల కోసం...