Wednesday, July 2Welcome to Vandebhaarath

National

India News

national news today
national news headlines in english

national news headlines in Telugu

Telugu News

national news of india
national news in english
today’s national news headlines for students
national news headlines by date
today’s national news headlines in english
today, international news

India-Pakistan War : రంగంలోకి ఇండియన్ నేవీ.. శక్తివంతమైన ఐన్ఎస్ విక్రాంత్ తో కరాచీ పోర్టు ధ్వంసం
National

India-Pakistan War : రంగంలోకి ఇండియన్ నేవీ.. శక్తివంతమైన ఐన్ఎస్ విక్రాంత్ తో కరాచీ పోర్టు ధ్వంసం

Operation Sindoor LIVE Updates : రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య (India-Pakistan War), భారత సాయుధ దళాలకు తోడుగా అరేబియా సముద్రంలో భారత నావికాదళం కూడా యుద్ధ రంగంలోకి అడుగుపెట్టింది. భారత నేవీలోని అత్యంత శక్తివంతమైన INS విక్రాంత్ (INS Vikrant) పాకిస్తాన్‌లోని కరాచీ ఓడరేవు (Karachi Port) ను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసింది.కరాచీలో INS విక్రాంత్ విధ్వంసంమీడియా నివేదికల ప్రకారం, భారత నావికాదళం కరాచీ ఓడరేవులో విధ్వంసం సృష్టించింది, 12 పేలుళ్లు సంభవించాయి. ఫలితంగా పాక్ కు భారీగా నష్టం సంభవించింది. ప్రాణాలకు భయపడి ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చారని తెలిసింది. పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఓడరేవులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది, పౌరులు తమ ఇళ్లలోనే ఉండాలని సూచిస్తూ బిగ్గరగా సైరన్లు నిరంతరం మోగుతూనే ఉన్నాయి.రక్షణ వర్గాల సమాచారం ప్రకారం, ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి పాకిస్తాన్‌లోన...
Operation Sindoor | పఠాన్‌కోట్, జైసల్మేర్‌లలో పాకిస్తాన్ యుద్ధ విమానాలను కూల్చివేసిన భారత్
National

Operation Sindoor | పఠాన్‌కోట్, జైసల్మేర్‌లలో పాకిస్తాన్ యుద్ధ విమానాలను కూల్చివేసిన భారత్

ఒక పాక్ పైలట్ పట్టివేతIndia Pakistan War | భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం లాంటి వాతావరణం నెలకొంది. మే 8వ తేదీ గురువారం రాత్రి పాకిస్తాన్ అనేక భారతీయ నగరాలపై క్షిపణులను ప్రయోగించింది. వీటన్నింటినీ భారత వైమానిక రక్షణ వ్యవస్థ భగ్నం చేసింది. దీని తర్వాత, భారత్ పాకిస్తాన్ సైనిక స్థావరాలపై భారీ దాడిని ప్రారంభించింది. ఈ క్రమంలో భారత యుద్ధ విమానాలపై దాడి చేయడానికి పాకిస్తాన్ నుండి అనేక ఫైటర్ జెట్లు బయలుదేరాయి, వాటిలో ఒక యుద్ధ విమానాన్ని భారత ఆర్మీ కూల్చివేసింది.రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో భారత ఆర్మీ పాకిస్తాన్ ఫైటర్ జెట్‌ను కూల్చివేసిందని వార్తలు వస్తున్నాయి. ఫైటర్ జెట్‌పై దాడి తర్వాత, పాకిస్తాన్ పైలట్ జెట్ నుంచి దూకి, భారత భద్రతా దళాలకు పట్టుబడ్డాడు. పాకిస్తానీ పైలట్‌ను BSF QRT అదుపులోకి తీసుకుంది. అయితే, పాకిస్తాన్ ఫైటర్ జెట్ పైలట్ పట్టివేత ధ్రువీకరణ కాలేదు.పఠాన్‌కోట్‌లో పాకిస్తాన్ వై...
India Pakistan War | పాక్ దుశ్చర్యలను తిప్పికొడుతున్న భారత్.. లాహోర్, సియాల్‌కోట్‌పై దాడులు
National

India Pakistan War | పాక్ దుశ్చర్యలను తిప్పికొడుతున్న భారత్.. లాహోర్, సియాల్‌కోట్‌పై దాడులు

India Pakistan War live updates | పాకిస్తాన్ పలు చోట్ల జరిపిన దాడులకు బలమైన ప్రతిస్పందనగా భారత్ గురువారం రాత్రి లాహోర్(Lahore), సియాల్‌కోట్‌ (Sialkot)లపై క్షిపణులతో దాడి చేసింది. ఈ రెండు ముఖ్యమైన నగరాలపై డ్రోన్ దాడులను ప్రారంభించడం ద్వారా భారతదేశం పాకిస్తాన్ దురాక్రమణకు ప్రతీకారం తీర్చుకుంది.పశ్చిమ సరిహద్దుల్లో వివిధ ప్రదేశాలలో పాకిస్తాన్ డ్రోన్ దాడులు జరిగినట్లు భారత సైన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది. క్షిపణి దాడులను సైతం సమర్థవంతంగా నాశనం చేశామని భారత సైన్యం తెలిపింది. లాహోర్‌పై దాడి చేయడమే కాకుండా, పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్ వద్ద ఉన్న వైమానిక రక్షణ వ్యవస్థను కూడా భారతదేశం ధ్వంసం చేసింది.పశ్చిమ సరిహద్దుల వెంబడి వివిధ ప్రదేశాలలో పాకిస్తాన్ డ్రోన్ దాడులు జరిగినట్లు భారత సైన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది. లాహోర్ పై దాడి చేయడమే కాకుండా, పాకిస్తాన్ లోని ఫైసలాబాద్ వద్ద ఉన్న వైమా...
India Pakistan Tensions : జమ్మూలో సాధారణ పౌరులపై పాకిస్తాన్ దాడి.. క్షిపణులను కూల్చేసిన ఆర్మీ..
National

India Pakistan Tensions : జమ్మూలో సాధారణ పౌరులపై పాకిస్తాన్ దాడి.. క్షిపణులను కూల్చేసిన ఆర్మీ..

India Pakistan Tensions : ఆపరేషన్ సిందూర్ 2 (Operation Sindoor 2 ) పాకిస్తాన్ మరోసారి పిరికిపంద చర్యకు పాల్పడింది. భారత్ లోని సాధారణ పౌరులపై దాడి చేయడానికి ప్రయత్నించింది. పాకిస్తాన్ జమ్మూ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నించింది, కానీ భారత వైమానిక రక్షణ వ్యవస్థ ఈ దాడిని భగ్నం చేసింది. జమ్మూ విమానాశ్రయం సమీపంలో పేలుడు శబ్దం వినిపించింది. భారతదేశ వైమానిక రక్షణ వ్యవస్థ క్షిపణులను కూల్చివేసి, పాకిస్తాన్ దుష్ట ప్రయత్నాన్ని తిప్పికొట్టింది.జమ్మూ కాశ్మీర్‌లో వైమానిక దాడుల సైరన్‌లు మోగాయి. ముందు జాగ్రత్త చర్యగా, జమ్మూ అంతటా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. జమ్మూ కాశ్మీర్‌లోని అఖ్నూర్‌లో సైరన్ శబ్దం వినిపించింది. ఇది కాకుండా, పాకిస్తాన్ పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి చేయడానికి కూడా ప్రయత్నించింది. సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్‌లలో భారత్ హై అలర్ట్ ప్రకటిం...
India Pakistan War | భారత సైనిక స్థావరాలపై పాకిస్తాన్ క్షిపణులతో దాడులు..
National

India Pakistan War | భారత సైనిక స్థావరాలపై పాకిస్తాన్ క్షిపణులతో దాడులు..

దీటుగా స్పందించిన భారత రక్షణ వ్యవస్థలుIndia Pakistan War | పహల్గామ్ దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ కింద భారతదేశం ఉగ్రవాదులకు దీటైన సమాధానం ఇచ్చింది. అదే సమయంలో, పాకిస్తాన్ కూడా భారతదేశంపై పిరికితనంతో దాడి చేసింది. పూంచ్‌లో జరిగిన దాడిలో సాధారణ పౌరులు మరణించారు. నిన్న రాత్రి పాకిస్తాన్ వైపు నుంచి భారతదేశంలోని అనేక నగరాలపై క్షిపణులు ప్రయోగించింది అయితే, భారత సైనిక వీరులు వాటన్నింటినీ గాల్లోనే నాశనం చేశారు. ప్రెస్ మీటింగ్‌లో అన్ని పరిణామాలకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని MEA పంచుకుంది.విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషి(sofia qureshi), వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ (vyomika singh) పూర్తి వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) లో పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని స్పష...
పాకిస్తాన్‌లో వైమానిక దాడి..  25 నిమిషాల్లో 9 ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం..
National

పాకిస్తాన్‌లో వైమానిక దాడి.. 25 నిమిషాల్లో 9 ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం..

Indian Army Press Conference : పాకిస్తాన్‌ (Pakistan) లోని ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం జరిపిన వైమానిక దాడులకు(Air strike) సంబంధించిన పూర్తి సమాచారాన్ని భారత ఆర్మీ వెల్ల‌డించింది. బుధవారం భారత ఆర్మీ (Indian Army) ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించి, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) గురించి సమాచారాన్ని అందించింది. దీనిలో ఆపరేషన్ సిందూర్ గురించి ఆర్మీ వివరించింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితులకు న్యాయం చేయ‌డానికి ఆపరేషన్ సిందూర్ ప్రారంభించినట్లు కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు. తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేశారు. ఈ ప్రెస్ మీటింగ్ ప్రారంభంలో 2001 పార్లమెంటు దాడి, 2008 ముంబై ఉగ్రవాద దాడి, ఉరి, పుల్వామా మరియు పహల్గామ్ దాడులతో సహా భారతదేశంపై జరిగిన వివిధ దాడులకు సంబంధించిన క్లిప్‌ను కూడా ప్రదర్శించారు.ఆర్మీ ఎక్కడ ఎందుకు దాడి చేసింది?ఆపరేషన్ సిందూర్ పై ఇండియన్ ఆర...
Operation Sindoor :  ఉగ్ర శిబిరాలు ధ్వంసం, 90 మంది ఉగ్రవాదులు హతం?
National, Trending News

Operation Sindoor : ఉగ్ర శిబిరాలు ధ్వంసం, 90 మంది ఉగ్రవాదులు హతం?

Operation Sindoor Live updates : పహల్గామ్ లో 26 మంది అమాయకుల ఊచకోతకు ప్రతీకారంగా భారత్ జరిపిన దాడుల్లో పాకిస్తాన్‌లోని బహల్పూర్‌లో 90 మందికి పైగా జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాదులు మరణించారు. 26 మంది ప్రాణాలను బలిగొన్న క్రూరమైన పహల్గామ్ ఊచకోతకు ప్రతిస్పందనగా, పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌ (Pok)లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత ఆర్మీ బుధవారం తెల్లవారుజామున క్షిపణి దాడులు (Operation Sindoor) నిర్వహించింది. వీటిలో జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద స్థావరంగా పిలువబడే బహల్పూర్ కూడా ఉంది.పాకిస్తాన్, పీఓకేలోని మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం వైమానిక దాడులు (India Attacks Pakistan) నిర్వహించింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగినప్పటి నుంచి పాకిస్తాన్‌ కు కోలుకోలేని విధంగా గుణపాఠం చెప్పాలనే దానిపై నిరంతరం చర్చ జరుగుతోంది. ఈక్రమంలో భారత సైన్యం పాకిస్తాన్, పిఓకె(POK)లో బుధవారం ...
భారత్ మెరుపుదాడి.. ఉద్ర శిబిరాలపై ఆపరేషన్ సిందూర్ సక్సెస్ | Operation Sindoor LIVE updates
National

భారత్ మెరుపుదాడి.. ఉద్ర శిబిరాలపై ఆపరేషన్ సిందూర్ సక్సెస్ | Operation Sindoor LIVE updates

Operation Sindoor LIVE updates : పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి (Pahalgam Terror Attack) కి ప్రతీకారంగా భారత సైన్యం, భారత వైమానిక దళం బుధవారం తెల్లవారుజామున సంయుక్తంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు నిర్వహించింది. పాకిస్తాన్ తోపాటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయి. 'Operation Sindoor' కింద సైనిక దాడులు జరిగాయని భారత సైన్యం తెల్లవారుజామున 1:44 గంటలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ధ్రువీకరించింది.పాకిస్తాన్ (Pakistan), పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoK) లోని ఉగ్రవాద శిబిరాలు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని మే 7న భారతదేశం ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సైనిక చర్యను ప్రారంభించింది. ఇందులో భాగంగా పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న ఉగ్రవాదులను నిర్మూలించడానికి, కీలకమైన ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడానికి వరుస వైమానిక దాడులు చేసినట్లు నివేదికలు చెబుతున...
Indus water treaty | ఇకపై మన నదీ జలాలు భారత ప్రజల ప్రయోజనాల కోసమే ప్రవహిస్తాయి..
National

Indus water treaty | ఇకపై మన నదీ జలాలు భారత ప్రజల ప్రయోజనాల కోసమే ప్రవహిస్తాయి..

PM Modi on water issue : పహల్గామ్ దాడి (Pahalgam Terror Attack) తర్వాత పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల మధ్య, ప్రధాని మోదీ (PM Modi ) ఈరోజు నీటి సమస్య (Indus water treaty) పై కీలక వ్యాఖ్యలు చేశారు.గతంలో భారతదేశంలోని నీరు బయటకు వెళ్లేది. కానీ ఇప్పుడు దానిని భారతదేశ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగిస్తామని స్పష్టం చేశారు. అంతకుముందు భారతదేశానికి హక్కుగా ఉన్న నీరు కూడా దేశం నుంచి బయటకు వెళ్లిపోయేదని ఆయన అన్నారు. ఇప్పుడు భారతదేశ జలాలు దేశ ప్రయోజనాల కోసమే ప్రవహిస్తాయి. దేశానికి ఉపయోగకరంగా ఉంటాయన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌పై ప్రతీకార చర్యగా సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.దేశంలో నీటి గురించి చాలా చర్చలు జరుగుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. గత ప్రభుత్వాలు దీనిపై దృష్టి పెట్టలేదు. మునుపటి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే ముందు ప్రపంచం ఏమి చెబుతుందో ఆలోచి...
Mock Drill : నేడు సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్.. ప్రజలు ఏం చేయాలి?
National, Trending News

Mock Drill : నేడు సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్.. ప్రజలు ఏం చేయాలి?

Mock Drill : భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రికత్తలు (India-Pakistan Tensions) పెరిగిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ (Ministry of Home Affairs) ఆదేశాల మరకు బుధవారం హైదరాబాద్ లో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. సాయంత్రం 4:00 గంటలకు హైదరాబాద్ (ORR లోపల) మొత్తం సైరన్లు మోగించనున్నారు.ఇండస్ట్రియల్ సైరన్లు, పోలీస్ మైకులు (చౌరస్తాల వద్ద) వాహనాలు, ఫైర్ సైరన్లు 4:00 గంటలకు వినిపించాల్సి ఉంటుంది. పోలీస్, ఫైర్, మెడికల్, పరిశ్రమల శాఖలు అన్ని సైరన్లు నగరంలో ఒకేసారి 2 నిమిషాలపాటు ప్రారంభమవుతాయి. ప్రజలు, వాలంటీర్లకు పలు సూచనలు పాటించాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ (MHA) చెప్పింది.మాక్ డ్రిల్స్ శత్రువుల దాడి సమయంలో ప్రజల్లో ధైర్యాన్ని పెంపొందించేందుకు, వారి ఆత్మరక్షణనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తారు. ఈ మేరకు ‘ఆపరేషన్ అభ్యాస్’ అనే కోడ్ పేరుతో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ మే 7వ తేదీ, సాయం...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..