Wednesday, July 2Welcome to Vandebhaarath

National

India News

national news today
national news headlines in english

national news headlines in Telugu

Telugu News

national news of india
national news in english
today’s national news headlines for students
national news headlines by date
today’s national news headlines in english
today, international news

Operation Sindoor | పీవోకే తిరిగి ఇస్తేనే చర్చలు.. మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు : ప్రధాని మోదీ
National, తాజా వార్తలు

Operation Sindoor | పీవోకే తిరిగి ఇస్తేనే చర్చలు.. మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు : ప్రధాని మోదీ

India vs Pakistan LIVE Updates ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి స్థిరమైన వైఖరిని వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ తో భారత్ మూడు లక్ష్యాలను సాధించిందని అన్నారు. వార్తా సంస్థ ANI ప్రకారం, అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్‌తో సంభాషణ సందర్భంగా, పాకిస్తాన్ ఏదైనా చేస్తే.. దానికి మా ప్రతిస్పందన మరింత విధ్వంసకరంగా కఠినంగా ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అదే రాత్రి పాకిస్తాన్ 26 ప్రదేశాలపై దాడి చేసింది. భారతదేశం గట్టిగా స్పందించింది.కాశ్మీర్‌పై మా వైఖరి చాలా స్పష్టంగా ఉందని, ఇప్పుడు ఒకే ఒక సమస్య మిగిలి ఉందని భారత్ తెలిపింది - పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (Line of Control - POK) తిరిగి ఇవ్వడం. ఇది తప్ప వేరే ఏమీ లేదు. వారు ఉగ్రవాదులను అప్పగించడం గురించి మాట్లాడితే, మనం మాట్లాడుకోవచ్చు. మాకు వేరే ఏ అంశంపై మాట్లాడే ఉద్దేశం లేదు. మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవ...
Pak Violates Ceasefire : కాల్పుల విరమణ తర్వాత కొన్ని గంటల్లోనే పాక్ వక్రబుద్ధి
National

Pak Violates Ceasefire : కాల్పుల విరమణ తర్వాత కొన్ని గంటల్లోనే పాక్ వక్రబుద్ధి

కచ్ సరిహద్దులో డ్రోన్లు శ్రీనగర్‌లో మళ్లీ పేలుళ్ల శబ్దాలుBREAKING Pak Violates Ceasefire : పాకిస్తాన్ మళ్లీ తన నీచబుద్ధిని (Pakistan betrays again) ప్రదర్శించింది. భారత్ - పాక్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించి 3 గంటలు కూడా గడవకముందే, ఆ దేశం మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించడం ద్వారా తన నిజ స్వరూపాన్ని చూపించింది. జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి. ఉధంపూర్‌లో అంధకారం మధ్య పాకిస్తాన్ డ్రోన్‌ను భారత వైమానిక రక్షణ దళాలు అడ్డుకున్నాయి. ఇంకా పేలుళ్ల శబ్దాలు వినబడుతున్నాయి.జమ్మూతో పాటు, అఖ్నూర్ సెక్టార్‌లో కూడా పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో పెద్ద ఎత్తున పేలుళ్లు వినిపిస్తున్నాయి.#WATCH | जम्मू-कश्मीर: उधमपुर में ब्लैकआउट के बीच भारतीय वायु रक्षा बलों द्वारा पाकिस्तानी ड्रोन को रोका गया। धमाको...
భారత్-పాక్ కాల్పుల విరమణ | ఉగ్రవాదంపై అలుపెరుగని పోరాటం : జైశంకర్
National

భారత్-పాక్ కాల్పుల విరమణ | ఉగ్రవాదంపై అలుపెరుగని పోరాటం : జైశంకర్

India-Pakistan ceasefire announced : భారత్, పాక్ మధ్య ఉద్రికత్తల నడుమ కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్ - పాకిస్తాన్ అన్ని సైనిక చర్యలను నిలిపివేయడానికి ఒక అవగాహనకు వచ్చాయి. ఇది ఈరోజు ప్రకారం 17:00 గంటల నుంచి అమలులోకి వస్తుంది. ఈమేరకు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ (Jaishankar) కాల్పుల విరమణ ఒప్పందాన్ని ధ్రువీకరించారు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ దృఢమైన వైఖరిని ఆయన పునరుద్ఘాటించారు."భారతదేశం అన్ని రూపాల్లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢమైన రాజీలేని వైఖరిని నిరంతరం కొనసాగిస్తోంది. అది అలాగే కొనసాగుతుంది" అని జైశంకర్ అన్నారు. కాల్పుల విరమణ ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఒక అడుగును సూచిస్తున్నప్పటికీ, న్యూఢిల్లీ తన ఉగ్రవాద వ్యతిరేక విధానంలో అప్రమత్తంగా ఉందని హైలైట్ చేశారు.India Pakistan Tensions : పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(POK), పాకిస్తాన్ (Pakistan) పంజాబ్ ప్రావిన్స్‌లోని ...
BIG warning to Pak : ఇకపై ఉగ్రవాద దాడులు చేస్తే యుద్ధ చర్యగా పరిగణిస్తాం
National

BIG warning to Pak : ఇకపై ఉగ్రవాద దాడులు చేస్తే యుద్ధ చర్యగా పరిగణిస్తాం

India's BIG warning to Pak : భవిష్యత్తులో జరిగే ఏదైనా ఉగ్రవాద చర్యకు పాల్పడితే దానిని "యుద్ధ చర్య"గా పరిగణించాలని, అలాగే దానికి అనుగుణంగా దీటుగా ప్రతిస్పందించాలని భారత్ నిర్ణయించిందని ప్రభుత్వ ఉన్నత వర్గాలు శనివారం తెలిపాయి.భారత్ -పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని తన నివాసంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) మరియు భారత సాయుధ దళాల అధిపతులతో సమావేశమయ్యారు. పాకిస్తాన్ 26 భారత స్థావరాలపై దాడి చేసినందుకు ప్రతిస్పందనగా శనివారం తెల్లవారుజామున పాకిస్తాన్‌లోని నాలుగు వైమానిక స్థావరాలపై భారతదేశం దాడులు చేసిన తరువాత ఈ సమావేశం జరిగింది....
పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడుల్లో హతమైన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు
National

పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడుల్లో హతమైన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు

Operation Sindoor Live : పహల్గామ్ ఉగ్రవాద దాడి(Pahalgam Attack) కి ప్రతీకారంగా మే 7న పాకిస్తాన్‌లోని లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం, శిక్షణా శిబిరమైన మురిడ్కేలోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లపై ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో భారత్ జరిపిన దాడుల్లో మరణించిన ఐదుగురిలో భారతదేశానికి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో అబు జుందాల్, హఫీజ్ ముహమ్మద్ జమీల్, యూసుఫ్ అజార్, అబు ఆకాషా మరియు మహ్మద్ హసన్ ఖాన్ హతమయ్యారని ఈ రోజు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. హతమైన ఉగ్రవాదులలో పాకిస్తాన్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తూ భారతదేశంపై ఉగ్రవాద చర్యలకు కుట్ర పన్నుతున్న లష్కరే తోయిబా, జైషే మహ్మద్ కమాండర్లు ఉన్నారు.ఆపరేషన్ సిందూర్‌లో మరణించిన ఐదురుగు ఉగ్రవాదులు వీరే:ముదస్సర్ ఖాదియన్ ఖాస్ (అబు జుందాల్)ముదస్సర్ ఖాదియాన్ ఖాస్ లష్కరే తోయిబాతో అనుబంధం కలిగి ఉన్నాడు. ఈ ఉగ్రవాది మురిడ్కేలో ఉ...
Operation Sindoor LIVE : పాక్ లోని మూడు వైమానిక స్థావరాలపై భారత్ భీకర దాడులు..
National

Operation Sindoor LIVE : పాక్ లోని మూడు వైమానిక స్థావరాలపై భారత్ భీకర దాడులు..

Operation Sindoor LIVE : భారత్, పాక్ సరిహద్దుల వెంట 26 ప్రదేశాలపై డ్రోన్లు, క్షిపణులతో పాక్‌ దాడి చేయడంతో.. భారత్ దీటుగా ప్రతిస్పందించింది. ఆ దేశంలోని మూడు ప్రధాన వైమానిక స్థావరాలపై ఒక్కసారిగా భీకర దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల విషయాన్ని ఆ దేశ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్‌ జనరల్‌ అహ్మద్‌ షరిఫ్‌ చౌదురి సైతం ధ్రువీకరించారు.పాక్‌ సైన్యం (Pakistan Air Force) హెడ్‌క్వార్టర్‌ ఉన్న రావల్పిండి చక్లాలలోని నూర్‌ఖాన్‌, చక్వాల్‌లోని మురీద్‌, జాంగ్‌ జిల్లా షోర్కోట్‌లో ఉన్న రఫీకి వైమానిక స్థావరాల్లో భారీ పేలుళ్లు జరిగాయి. వీటికి సరైన రీతిలో ప్రతిస్పందిస్తామని పాక్ సైన్యం ప్రకటించుకుంది.ఇక భారత్‌పై దాడులకు దాయాది దేశం ‘ఆపరేషన్‌ బున్యాన్‌ ఉన్‌ మర్సూస్‌’ (బలమైన పునాది) అనే పేరుపెట్టింది. కాగా ఈ దాడులపై భారత వాయుసేన, సైన్యం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.నేటి ఉదయం 10 గంటలకు భారత ఆర్మీ ప్రెస్‌...
Operation Sindoor 2 : మళ్లీ కాల్పులకు తెగబడుతున్ పాక్
National, Trending News

Operation Sindoor 2 : మళ్లీ కాల్పులకు తెగబడుతున్ పాక్

Pakistan Firing in Uri Sector : పూంచ్ సెక్టార్‌ (Punch sector)లో పాకిస్తాన్ తిరిగి భారీ షెల్లింగ్‌ను ప్రారంభించింది. శుక్రవారం సాయంత్రం జమ్మూ కాశ్మీర్‌లోని ఉరి సెక్టార్‌ (Uri Sector) లోని నియంత్రణ రేఖ (LOC) వెంబడి చిన్న ఆయుధాలు మిసైల్స్ కాల్పులకు పాల్పడింది. భారత సైన్యం దానికి అనుగుణంగా స్పందిస్తోంది. భారతదేశ పశ్చిమ సరిహద్దులో ఒక పెద్ద దాడిలో, పాకిస్తాన్ సైన్యం మే 7, 8న రాత్రి భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని శుక్రవారం విలేకరుల సమావేశంలో కల్నల్ సోఫియా ఖురేషి వివరాలు వెల్లడించారు.మొత్తం 36 ప్రదేశాలలో 300 నుంచి 400 డ్రోన్‌లను పాక్ మోహరించిందని, వాటిలో చాలా వాటిని భారత దళాలు కూల్చేశాయని వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తులో ఈ డ్రోన్‌లు టర్కిష్-నిర్మిత అసిస్‌గార్డ్ సోంగర్ మోడల్‌ గా గుర్తించామని చెప్పారు. పాకిస్తాన్ సైన్యం నియంత్రణ రేఖ వెంబడి భారీ-క్యాలిబర్ ఆయుధాలను కూడా ప్రయోగించింది....
Indo-Pak tension : ఓవైపు భారత ఆర్మీ మరోవైపు బీఎల్ఏ. పాకిస్తాన్ కు రెండు వైపులా దరువు
National

Indo-Pak tension : ఓవైపు భారత ఆర్మీ మరోవైపు బీఎల్ఏ. పాకిస్తాన్ కు రెండు వైపులా దరువు

Indo-Pak tension : భారత్ పై దాడి చేయడం ద్వారా పాకిస్తాన్ తనను తాను కాల్చుకుంది. ఒకవైపు భారత ఆర్మీ పాకిస్తాన్‌లోకి ప్రవేశించి వేగంగా సైనిక చర్య చేపడుతుండగా, మరోవైపు పాకిస్తాన్ (Pakistan) సైన్యాన్ని బలూచ్ లిబరేషన్ ఆర్మీ (Baloch Liberation Army - BLA) ముప్పుతిప్పలు పెడుతోంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైన్యంపై పైచేయి సాధిస్తోంది. బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాను బిఎల్ఏ తన ఆధీనంలోకి తీసుకుందని వార్తలు వస్తున్నాయి.క్వెట్టాలోని పాకిస్తాన్ ఆర్మీ శిబిరాలపై బలూచ్ లిబరేషన్ ఆర్మీ భారీ దాడులు చేసింది. క్వెట్టాను స్వాధీనం చేసుకున్నట్లు BLA పేర్కొంది. పాకిస్తాన్ ఇప్పుడు అన్ని వైపుల నుంచి తగలబడిపోతోంది. భారత సైన్యం పాకిస్తాన్‌ను దాని సరిహద్దులో చుట్టుముట్టింది. ఖైబర్ పఖ్తుంఖ్వాలో తెహ్రీక్-ఇ తాలిబాన్ పాకిస్తాన్ (TTP) దాడి చేస్తోంది. బలూచిస్తాన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) దానికి చుక్క...
పాకిస్తాన్‌కు మద్దతిచ్చిన అజర్‌బైజాన్, టర్కీదేశాలను బహిష్కరించాలని పిలుపు.. Boycott Turkey Azerbaijan
National

పాకిస్తాన్‌కు మద్దతిచ్చిన అజర్‌బైజాన్, టర్కీదేశాలను బహిష్కరించాలని పిలుపు.. Boycott Turkey Azerbaijan

Boycott Turkey Azerbaijan జమ్మూ కశ్మీర్ లో పహల్గామ్ లో ఉగ్రవాదులు పాశవిక దాడి చేశారు. అమాయకులైన పర్యాటకులను మతం అడిగి హిందువులు అని నిర్ధారించుకున్న తర్వాత అత్యంత దారుణంగా చంపేశారు. ఈ దారుణ ఘటనపై ప్రపంచ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. దీనికి భారత వాయుసేన దీటైన జవాబిచ్చింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఆపరేషన్ సింధూర్ కోడ్ నేమ్ తో ఏకకాలంలో 9 చోట ఉగ్ర స్థావరాలపై దాడి చేసింది. భారత్ చర్యలపై ప్రపంచం వ్యాప్తంగా మద్దతు లభించింది. కానీ ఆపరేషన్ సిందూర్ ను ఖండిస్తూ టర్కీ, అజర్‌బైజాన్ వంటి దేశాలు పాకిస్తాన్ పంచన చేరాయి. తాజాగా అజర్‌బైజాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ” పాకిస్తాన్ ప్రజలకు సంఘీభావం ” తెలియజేస్తున్నట్లు ప్రకటించింది.“అంతేకాదు పాకిస్తాన్ పై జరిగిన సైనిక దాడులను ఖండిస్తున్నామని తెలిపింది. ఈ దాడిలో అనేక పాకిస్తాన్ మంది పౌరులు మరణించారని, తాము పాక్ ప్రజలకు అండగా ఉంటామని ప్రకటించింది....
Sudarshan Chakra S-400 |  సుదర్శన చక్ర S-400 క్షిపణి అంటే ఏమిటి?.. ఇది శత్రువులపై ఎలా దాడి చేస్తుంది..
National

Sudarshan Chakra S-400 | సుదర్శన చక్ర S-400 క్షిపణి అంటే ఏమిటి?.. ఇది శత్రువులపై ఎలా దాడి చేస్తుంది..

Sudarshan Chakra S-400 : పాకిస్తాన్‌పై భారతదేశం నిరంతరం కాల్పుల వర్షం (India-Pakistan war) కురిపించడం ప్రారంభించింది. ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం వైమానిక దాడి (operation-sindoor) చేసిన తర్వాత, భారత నగరాలను పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకుని దాడి ప్రారంభించింది. దీంతో భారత్ వెంటనే అప్రమత్తమై దానికి గుణపాఠం నేర్పింది. పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థ HQ-9 ను భారతదేశం ధ్వంసం చేసిందని సమాచారం. ఈ ఆపరేషన్ ను భారతదేశపు అత్యంత బలమైన వాయు రక్షణ వ్యవస్థ S-400 ద్వారా విజయవంతంగా పూర్తి చేసింది. ఇది ఒక క్షిపణి వ్యవస్థ. మనపై దాడి మొదలు కాగానే ఆటోమెటిక్ గా యాక్టివ్ అవుతుంది.శత్రు విమానాలను లేదా క్షిపణిని తక్షణమే గాలిలోనే నాశనం చేస్తుంది. భారత సైన్యం ఈ రక్షణ వ్యవస్థకు సుదర్శన చక్రం అని పేరు పెట్టింది, కాబట్టి ఈ సుదర్శన చక్ర (Sudarshan Chakra S-400) శత్రువును ఎలా నాశనం చేస్తుందో తెలుసుకుందాం.S-400 క్షిపణి అ...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..