Saturday, July 12Welcome to Vandebhaarath

National

India News

national news today
national news headlines in english

national news headlines in Telugu

Telugu News

national news of india
national news in english
today’s national news headlines for students
national news headlines by date
today’s national news headlines in english
today, international news

ఢిల్లీలో 12 అంత‌స్థుల్లో  ఆర్‌ఎస్‌ఎస్ కొత్త ప్రధాన కార్యాలయానికి తొల‌గిన అడ్డంకులు
National

ఢిల్లీలో 12 అంత‌స్థుల్లో ఆర్‌ఎస్‌ఎస్ కొత్త ప్రధాన కార్యాలయానికి తొల‌గిన అడ్డంకులు

RSS Office | ఢిల్లీ అర్బన్ ఆర్ట్స్ కమీషన్ (DUAC) ఇటీవలే దేశ రాజధాని ఢిల్ల‌లోని ఝండేవాలన్ ప్రాంతంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కొత్త కార్యాలయాన్ని పూర్తి చేయడానికి నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) మంజూరు చేసింది. దీంతో కొత్త కార్యాల‌యం ప్రారంభోత్సవానికి మార్గం సుగ‌మ‌మైంది.ఆగస్టు 1న జరిగిన సమావేశంలో ఢిల్లీ అర్బన్ ఆర్ట్స్ కమిషన్  NOC కోసం ప్రతిపాదనను సమీక్షించింది. అయితే నిబంద‌న‌ల ప్ర‌కారం అద‌న‌పు డాక్యుమెంటేషన్ లేని కారణంగా ఆమోదించలేదు. ఆగస్టు 29న విషయాన్ని పునఃపరిశీలించిన తర్వాత, టవర్లు 1, 2 పూర్తి చేయడానికి NOC మంజూరు చేసింది. ఈ తాజా ప‌రిణామంతో త్వరలో భవనం పూర్తి చేసి ప్రారంభించ‌డానికి అన్నిఅడ్డంకులు తొల‌గిపోయాయి.అధికారుల‌కు సమర్పించిన డాక్యుమెంటేషన్, డ్రాయింగ్‌లు, ఫొటోల ఆధారంగా ప్రతిపాదనను స‌మీక్షించారు. దరఖాస్తు అవసరమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉందని తేలుస్తూ NOCని మంజూరు చేసింద‌...
Pune Airport : సంత్ తుకారాం ఎవ‌రు? పూణె విమానాశ్ర‌యానికి ఆయ‌న‌పేరు ఎందుకు పెడుతున్నారు..?
National

Pune Airport : సంత్ తుకారాం ఎవ‌రు? పూణె విమానాశ్ర‌యానికి ఆయ‌న‌పేరు ఎందుకు పెడుతున్నారు..?

Pune Airport : పూణె విమానాశ్రయం పేరును జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ విమానాశ్రయంగా మార్చే ప్రతిపాదనకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవ‌ల ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదన ఇప్పుడు తుది ఆమోదం కోసం కేంద్రానికి పంపించ‌నున్నారు. అంతకుముందు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేరు మార్పుకు తన మద్దతు తెలిపారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెస్తుందని హామీ ఇచ్చారు.విమానాశ్రయానికి 'జగద్గురు సంత్‌శ్రేష్ఠ తుకారాం మహారాజ్ పూణే అంతర్జాతీయ విమానాశ్రయం (Jagadguru Sant Tukaram Maharaj International Airport గా పేరు మార్చే దిశగా ఈరోజు తొలి అడుగు వేశామని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో ప్రకటించారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించిందని ఆయన తెలిపారు. "జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ పూణే అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న లోహెగావ్‌ల...
Vande Cargo | వందే భారత్ తర్వాత వందే కార్గో వస్తుంది! ఈ రైలు ఫస్ట్ లుక్ చూడండి..
National

Vande Cargo | వందే భారత్ తర్వాత వందే కార్గో వస్తుంది! ఈ రైలు ఫస్ట్ లుక్ చూడండి..

Vande Cargo News | భారతీయ రైల్వే వందే భారత్ రైలు ద్వారా ఎంతో మందికి సౌకర్యవంతమైన, విలాస‌వంత‌మైన ప్ర‌యాణ‌ సౌకర్యాన్ని అందించింది. వందే భారత్ రైళ్ల స‌క్సెస్ తో ఇప్పుడు వందే భార‌త్ స్లీప‌ర్ వెర్ష‌న్‌, వందే మెట్రో రైళ్లు కూడా వ‌స్తున్నాయి. అయితే త్వ‌ర‌లో స‌రుకుల ర‌వాణా కోసం వందే కార్గో కూడా త్వరలో పట్టాలపై పరుగులు పెట్టబోతోంది. ఈ రైలును ప్రత్యేకంగా రూపొందించారు. ఈ రైలు అధిక వేగంతో నడుస్తుంది. దీని రూపురేఖలు వందే భారత్ రైలును పోలి ఉంటాయి. దాని గురించిన పూర్తి వివ‌రాలు ఇవే..ఈ వందే కార్గో రైలు చూడడానికి సరిగ్గా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మాదిరిగానే ఉంటుంది. ఈ వందే కార్గో రైలులో ప్రయాణికులకు సీట్లు ఉండవు. మీడియా నివేదికల ప్రకారం, వందే కార్గో రైలు ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తిగా సిద్ధమ‌వుతుంది. రైల్వే తన సేవలను మరింత మెరుగ్గా, ఆధునికంగా మార్చడంపై దృష్టి సారిస్తోంది. ఈ వందే కార్గో రైలు ద్వారా...
Vande Bharat | 20 కోచ్ ల‌తో తొలి వందేభార‌త్ రైలు,.. ఈ రెండు న‌గ‌రాల మ‌ధ్య ప‌రుగులు..
National

Vande Bharat | 20 కోచ్ ల‌తో తొలి వందేభార‌త్ రైలు,.. ఈ రెండు న‌గ‌రాల మ‌ధ్య ప‌రుగులు..

Varanasi Vande Bharat Express : భారతదేశపు మొట్టమొదటి 20-కోచ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వారణాసి నుంచి వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. న్యూఢిల్లీని వారణాసితో కలిపే ఈ రైలును ఇటీవ‌లేప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రత్యేకంగా ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆపరేషన్‌తో, న్యూఢిల్లీ, వారణాసి మధ్య ప్రయాణీకులు ఇప్పుడు రెండు నగరాల మధ్య ఫాస్టెస్ట్ జ‌ర్నీని ఎంచుకోవచ్చు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో అభివృద్ధి చేసిన ఈ కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు 1,440 సీట్లను క‌లిగి ఉంటుంది. ఇది మునుపటి 16- లేదా 8-కోచ్ వెర్షన్‌లతో పోలిస్తే ఇందులో ఎక్కువ సీట్లు ఉంటాయి. రైలు 8 గంటల్లో 771 కి.మీ ఈ కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఉత్తర రైల్వే జోన్‌లో నడుస్తుంది 771 కి.మీ ప్రయాణాన్ని సుమారు 8 గంటల్లో కవర్ చేస్తుంది. ఇప్పటి వరకు, న్యూ ఢిల్లీ-వారణాసి మార్గంలో రెండు 20 కోచ్‌ల వందే భారత్ ...
J&K Elections 2024 | ‘భూమిపై ఏ శక్తి కూడా ఆర్టికల్ 370ని మ‌ళ్లీ తీసుకురాదు’
National

J&K Elections 2024 | ‘భూమిపై ఏ శక్తి కూడా ఆర్టికల్ 370ని మ‌ళ్లీ తీసుకురాదు’

J&K Elections 2024 | జ‌మ్మూక‌శ్మీర్ లో ఆర్టికిల్ 370 ర‌ద్దుపై ప్ర‌ధాని మోదీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గురువారం క‌శ్మీర్‌లోని కత్రాలో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని ఏ బాహ్య శక్తి పునరుద్ధరించడం సాధ్యం కాదని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ ప్రాంతంలో వివాదాస్పద రాజకీయ వాతావరణం, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. పెద్ద ఎత్తున వ‌చ్చిన ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి పీఎం మోదీ మాట్లాడుతూ.. క‌శ్మీర్ ఎన్నిక‌ల సంద‌ర్బంగా ఎన్‌సి, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు పాకిస్తాన్ రక్షణ మంత్రి మద్దతు ఇచ్చార‌ని, ఈ రెండు పార్టీలు పాకిస్థాన్ ఎజెండాను అమలు చేస్తున్నాయని మండిప‌డ్డారు. పాకిస్తాన్ ఎజెండాను J&Kలో అమలు చేయడానికి మేం ఎన్న‌టికీ స‌హించ‌లేమ‌ని అన్నారు. భూమ్మ...
walkie-talkies Explosions | మ‌రో కొత్త త‌ర‌హా యుద్ధం. పేలిపోతున్న‌ వాకీ-టాకీలు, బ్యాట‌రీలు..
National, World

walkie-talkies Explosions | మ‌రో కొత్త త‌ర‌హా యుద్ధం. పేలిపోతున్న‌ వాకీ-టాకీలు, బ్యాట‌రీలు..

walkie-talkies Explosions | జెరూసలేం : లెబ‌నాన్ లో వేల సంఖ్య‌లో పేజర్లు పేలుళ్ల ఘ‌ట‌న సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే.. అది మ‌ర్చిపోకముందే.. మధ్యప్రాచ్య దేశం మళ్లీ హ్యాండ్‌హెల్డ్ రేడియోలు (వాకీ-టాకీలు), సాయుధ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా ఉపయోగించిన సోలార్ పరికరాలను పేల్చివేసింది. ఈ పేలుళ్ల‌లో బుధ‌వారం మధ్యాహ్నం 20 మంది మరణించ‌గా,, 450 మందికి పైగా గాయపడ్డారు. ఇది మరింత ఉద్రిక్తతలను రేకెత్తించింది. ఒక సంవత్సరం క్రితం యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్.. హిజ్బుల్లా మధ్య ఇప్ప‌డు ఎన్న‌డూ ఊహించని విధంగా మ‌లుపులు తిరుగుతోంది.మంగళవారం పేజర్ పేలుళ్లపై ఇజ్రాయెల్ మౌనంగా ఉండగా, వాకీ-టాకీ పేలుళ్లు లెబనాన్‌ను కదిలించడంతో ఇజ్రాయెల్ సైన్యం బుధవారం 'కొత్త దశ' యుద్ధాన్ని ప్రకటించింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ బుధవారం ఇజ్రాయెల్ దళాలతో మాట్లాడుతూ, "మేము యుద్ధంలో కొత్త దశ ప్రారంభంలో ఉన్నా...
Railway Super App | రైల్వే టికెట్‌ బుకింగ్‌, ట్రాకింగ్‌ కోసం త్వరలో సూపర్‌ యాప్‌..!
National

Railway Super App | రైల్వే టికెట్‌ బుకింగ్‌, ట్రాకింగ్‌ కోసం త్వరలో సూపర్‌ యాప్‌..!

Railway Super App | రైలు ప్రయాణికులకు శుభవార్త,  ఆన్ లైన్ లో  రైల్వే టికెట్ల బుకింగ్‌ కోసం ప్రయాణికులు సాధారణంగా ఐఆర్‌సీటీసీని  ఉపయోగిస్తుంటారు. రైల్వే ప్రయాణికులకు కోసం పలు రకాల  ప్రైవేట్ యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.  అయితే, రైల్వే శాఖ అన్నిరకాల సేవలు అందించేందుకు తాజాగా సరికొత్త సూపర్‌ యాప్‌ను ప్రవేశపెట్టేందుకు  కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో అన్ని రైల్వేసేవలు అందుబాటులోకి రానున్నాయి.ప్రయాణికుల కోసం  కొత్తగా సూపర్‌ యాప్‌ని రూపొందిస్తున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఇటీవల ప్రకటించారు.  రైల్వేలకు సంబంధించిన అన్నిసేవలు ఈ యాప్‌లో ఉంటాయని చెప్పారు. రైలు టికెట్‌ బుకింగ్‌ కోసం ఐఆర్‌సీటీసీ యాప్‌, వెబ్‌సైట్‌ని ఉపయోగిస్తున్నారు. అలాగే, రైలు స్టేటస్‌ని ట్రాక్‌ చేసేందుకు, పీఎన్‌ఆర్‌ స్టేటస్‌ని చూసేందుకు వివిధ రకాల యాప్‌ని ఉపయోగిస్తున్నారు. అయితే, రైల్వేశాఖకు సంబంధించి...
జ‌మిలీ ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధం.. వచ్చే పార్ల‌మెంట్‌ సమావేశాల్లోనే బిల్లు
National

జ‌మిలీ ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధం.. వచ్చే పార్ల‌మెంట్‌ సమావేశాల్లోనే బిల్లు

One Nation One Election | దేశ‌వ్యాప్తంగా ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీల ఎన్నికలను నిర్వ‌హించేందుకు 'ఒక దేశం, ఒకే ఎన్నికలు' ప్రతిపాదనకు మోదీ-కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ జ‌మిలీ ఎన్నికల బిల్లును వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉంది.మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిషన్ ఈ ప్లాన్ ను ఆమోదించడంతో ఈ ప్రకటన వెలువడింది. గత నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో జ‌మిటీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవ‌స‌రాన్ని వివ‌రించారు. దేశ‌వ్యాప్తంగా ఏదో ఒక రాష్ట్రంలోనే త‌ర‌చూ ఎన్నిక‌లు జ‌రుగుతూనే ఉన్నాయ‌ని, దీనివ‌ల్ల అభివృద్ధికి ఆటంకం ఏర్ప‌డుతుంద‌ని తెలిపారు. ఇలాంటి స‌మ‌స్య‌ల నివార‌ణ‌కు జ‌మిలీ ఎన్నిక‌లే స‌రైన ప‌రిష్కార‌మ‌ని వివ‌రించారు.ప్రస్తుత ఎన్డీయే ప్ర‌భుత్వ‌ హయాంలోనే జమిలి ఎన్నికలు అ...
Atishi | ఢిల్లీకి మూడవ మహిళా ముఖ్యమంత్రిగా అతిషి.. భారత్ లో మహిళా ముఖ్యమంత్రుల జాబితా ఇదే..
National

Atishi | ఢిల్లీకి మూడవ మహిళా ముఖ్యమంత్రిగా అతిషి.. భారత్ లో మహిళా ముఖ్యమంత్రుల జాబితా ఇదే..

Delhi| ఢిల్లీకి కాబోయే సీఎం ఎవర‌నేదానిపై స‌స్పెన్స్ వీడింది. అంతా ఊహించినట్లుగానే రాష్ట్ర‌ మంత్రి అతిశీ (Atishi Marlena )ని కొత్త సీఎంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపిక చేసింది. ఈ మేరకు ఆమె పేరును తాజాగా ప్రకటించింది. ఈరోజు సీఎం కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) నివాసంలో శాసనసభా పక్ష సమావేశం నిర్వ‌హించారు. ఇందులో ఢిల్లీ సీఎంగా అతిశీని కేజ్రీ ప్రతిపాదించారు. కేజ్రీ ప్రతిపాదనకు పార్టీ ఎమ్మెల్యేలంద‌రూ ఆమోదం తెలిపారు. దీంతో ఆమె శాసనసభా పక్ష నాయకురాలిగా అతిశీ ఎన్నికయ్యారు.ఇదిలా ఉండ‌గా మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ కాగా, సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో గ‌త‌ శుక్రవారం తీహార్‌ జైలు నుంచి ఆయ‌న‌ విడుదలయ్యారు. ఆ తర్వాత ఆదివారం ఆప్‌ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి కేజ్రీవాల్‌ ప్రసంగిస్తూ రెండు రోజుల్లో సీఎం ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. మరో రెండు రోజుల్లో శాసనసభా పక్ష సమావేశం నిర్వహి...
Kavach 3.2 for Train Safety | దక్షిణ మధ్య రైల్వేలో రైలు భద్రత కోసం కవాచ్ 3.2 ఇన్ స్టాలేష‌న్
National

Kavach 3.2 for Train Safety | దక్షిణ మధ్య రైల్వేలో రైలు భద్రత కోసం కవాచ్ 3.2 ఇన్ స్టాలేష‌న్

Kavach 3.2 for Train Safety | రైల్వేల భ‌ద్ర‌త కోసం ప్ర‌భుత్వం ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప‌రిధిలో సుమారు 1200 కిలోమీట‌ర్ల మేర స్వదేశీ ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ అయిన‌ కవాచ్ క‌వ‌చ్ ను ఇన్ స్టాల్ చేస్తోంది. ఇటీవ‌ల నాగర్‌సోల్ - ముద్ఖేడ్ - సికింద్రాబాద్ - ధోనే - గుంతకల్, బీదర్ - పర్లీ వైజనాథ్ - పర్భానీ మార్గాల్లో ట్రయల్స్ ను విజ‌య‌వంతంగా పూర్తిచేసింది. ఈసారి అత్యాధునిక కవాచ్ తాజా వెర్షన్ 3.2  అందుబాటులోకి తీసుకువచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రకటించింది.లోకో పైలట్ రైలుకు బ్రేక్ వేయ‌డంలో విఫలమైతే ఆటోమేటిక్ బ్రేక్‌లను ఉపయోగించి ప్రమాదాలను అరికట్టేందుకు రైళ్లలో కవాచ్ సిస్టమ్ లోకో పైలట్‌కు సహాయపడుతుంది. ప్రతికూల వాతావరణంలో రైలును సురక్షితంగా నడపడానికి కూడా ఉపయోగపడుతుంది. కాగా రైల్వే ఉన్న‌తాధికారులు ఆదివారం సికింద్రాబాద్-ఉందానగర్ సెక్షన్ మధ్య తుంగభ...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..