Friday, January 23Thank you for visiting

Local

ఆర్​ఎస్ఎస్ ఆధ్వర్యంలో​ ఘనంగా సంక్రాంతి వేడుకలు

ఆర్​ఎస్ఎస్ ఆధ్వర్యంలో​ ఘనంగా సంక్రాంతి వేడుకలు

Local
కీర్తనగర్​ హౌసింగ్​బోర్డ్​ కాలనీ: రాష్ట్రీయ స్వయం సేవక్​ సంఘ్​ (RSS​) సంఘ శతాబ్ది కార్యక్రమాల్లో భాగంగా వరంగల్​ 16 డివిజన్​ కీర్తిన‌గ‌ర్ హౌసింగ్​బోర్డ్​కాలనీ (కోటిలింగాల బస్తీ) లోని అభయాంజనేయస్వామి ​ ఆలయంలో మంగళవారం సంక్రాంతి ఉత్సవం (Sankranthi Utsavam) ఘనంగా జరిగింది. ఈ ఉత్సవానికి ముఖ్య​ వక్తగా వరంగల్ మహానగర్ కార్యకారిణి సదస్య్ అల్లోజు వెంకటేశ్వర్లు, ముఖ్య​అతిథిగా కాశిబుగ్గ నగర సహా కార్యవహా దినేష్​ తోపాటు పెద్ద సంఖ్యలో స్వయంసేవక్​లు, కాలనీవాసులు, చిన్నారులు హాజరయ్యారు.ఈసందర్భంగా అల్లోజు వెంకటేశ్వరు ప్రసంగిస్తూ.. సంక్రాంతి పర్వదినం విశిష్టత, భారతీయ సంస్కృతికి సంబంధించిన విషయాలను విశ్లేషణాత్మకంగా వివరించారు.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడాన్ని 'సంక్రమణం' అంటారని, సూర్యుడు ధనస్సు రాశి నుంచి తన కుమారుడైన శనీశ్వరుడికి అధిపతిగా ఉన్న మకర రాశిలోకి ప్రవేశ...
RSS Path Sanchalan | కాశిబుగ్గ‌లో ఘ‌నంగా స్వయం సేవకుల పథ సంచాల‌న్‌..

RSS Path Sanchalan | కాశిబుగ్గ‌లో ఘ‌నంగా స్వయం సేవకుల పథ సంచాల‌న్‌..

Local
Warangal RSS Path Sanchalan : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా విజ‌య ద‌శ‌మి ఉత్సవాలను ఘ‌నంగా నిర్వ‌హిస్తోంది. ఇందులో భాగంగా వరంగల్ మ‌హాన‌గ‌ర్ కాశిబుగ్గ న‌గ‌ర్ లో స్వయం సేవకులు ఆదివారం పథ సంచాలన్ నిర్వహించారు. ఓసిటీ మైద‌నాం నుంచి ప్రారంభ‌మైన కార్య‌క్ర‌మం సొసైటీ కాల‌నీ, కాశిబుగ్గ శివాల‌యం, తిల‌క్ రోడ్‌, ఎల్‌బీన‌గ‌ర్ మీదుగా మ‌ర‌లా కాశిబుగ్గ‌లోని వివేకానంద జూనియ‌ర్ కళాశాల‌ వ‌ర‌కు సాగింది. ఈ సంద‌ర్భంగా సంఘ కాషాయ ధ్వజాన్ని, భరతమాత చిత్రపటం, సంఘ వ్య‌వ‌స్థాప‌కులు, ఆద్య సర్ సంఘచాలక్ డాక్టర్ కేశ‌వ్ బ‌లిరామ్ హెగ్డేవార్, ద్వితీయ సర్ సంఘచాలక్ గురూజీల చిత్రపటాలను పూలమాలలతో అలంకరించిన వాహనంతో గ‌ణ‌ వేషదారులైన సంఘ స్వయం సేవకుల కవాతు (శోభాయాత్ర) నిర్వహించారు. ఈసంద‌ర్భంగా స్వ‌యం సేవ‌కులు ఆల‌పించిన దేశ‌భ‌క్తి గీతాలు కాల‌నీ వీధులు మార్మోగిపోయాయి. సంఘ అభిమా...
RSS : సమరసతతోనే దేశ పునర్నిర్మాణం

RSS : సమరసతతోనే దేశ పునర్నిర్మాణం

Local, Telangana
కేయూ ప్రొఫెసర్ డాక్ట‌ర్‌ మామిడాల ఇస్తారిWarangal RSS : సామాజిక సమరసత సాధించడం ద్వారానే భారత దేశం పునర్నిర్మాణం సాధ్యమవుతుందని కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డా. మామిడాల ఇస్తారి (Dr.Mamidala Istari) అన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ఆర్.ఎస్.ఎస్ వరంగల్ కొత్తవాడ శాఖ ఆధ్వర్యంలో కొత్తవాడలోని ఆంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో విజయదశమి ఉత్సవం ఘనంగా నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ వైద్యులు డాక్ట‌ర్‌ మెరుగు సుధాకర్ (Dr. Merugu Sudhakar) మాట్లాడుతూ, ఆర్ఎస్ఎస్ అనేక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంద సంస్థల్లోనే అగ్రగామిగా వెలుగొందుతోందని అన్నారు.ప్రధాన వక్తగా పాల్గొన్న డాక్ట‌ర్‌ మామిడాల ఇస్తారి మాట్లాడుతూ.. దేశంలో సమ సమాజ నిర్మాణం కోసం హిందువుల సంఘటిత శక్తిని పెంపొందించడానికి, సమాజంల...
RSS |  సేవ, క్రమశిక్షణ, దేశభక్తి – సంఘ్ మూల సూత్రాలు

RSS | సేవ, క్రమశిక్షణ, దేశభక్తి – సంఘ్ మూల సూత్రాలు

Local
హిందూ సమాజ ఐక్యతే బలమైన భారత నిర్మాణానికి పునాదిసమాజంలో కుట్రలు – హిందువులను విడదీసే ప్రయత్నాలు పెరుగుతున్నాయ్కుటుంబ వ్యవస్థే భారత బలం – ఇత‌ర దేశాలకు ఆదర్శంప్రొఫెసర్ మామిడాల ఇస్తారికేయూ ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్‌ మామిడాల ఇస్తారిWaragnal : దేశ నిర్మాణంలో తన ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంటూ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) హిందూ సమాజ ఐక్యతను ముందుకు తీసుకువెళ్తోంద‌ని ఆర్ఎస్ఎస్‌ వ‌రంగ‌ల్ విభాగ్ స‌హ‌ కార్య‌వాహ్, కేయూ ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్‌ మామిడాల ఇస్తారి అన్నారు. భారతదేశాన్ని బలమైన, సుసంస్కృత, ఆత్మవిశ్వాసంతో కూడిన హిందూ రాష్ట్రముగా తీర్చిదిద్దడమే ఆర్ఎస్ఎస్ ప్రధాన లక్ష్యమని ఆయ‌న పేర్కొన్నారు. వరంగల్ 16 వ డివిజన్ కీర్తి నగర్ లోని కోటిలింగాల బస్తీలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరుగు...
Warangal : రేపటి నుంచి వరంగల్ భద్రకాళీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Warangal : రేపటి నుంచి వరంగల్ భద్రకాళీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Local, Telangana
పది రోజుల పాటు అమ్మవారి వైభవమైన అలంకార దర్శనాలువిజయదశమి రోజున జలక్రీడోత్సవం, కలశోద్వాసన కార్యక్రమాలుWarangal : వరంగల్​ నగరంలోని ప్రసిద్ధ భద్రకాళి దేవాలయంలో ఈనెల 22 నుంచి పది రోజుల పాటు భద్రకాళీదేవీ శరన్నవరాత్ర మహోత్సవాలను కన్నుల పండువగా నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు, కార్య నిర్వహణాధికారి రాముల సునీత వెల్లడించారు. భద్రకాళి ఆలయ ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పది రోజుల పాటు నిర్వహించనున్న కార్యక్రమ వివరాలను వెళ్లడించారు. పది రోజుల అమ్మవారిని ఉదయం ఒక రూపంలో, సాయంత్రం మరొక రూపంలో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నట్లు తెలిపారు.22వ తేదీ సోమవారం శైలపుత్రీక్రమము, బాలత్రిపుర సుందరిగా,23న అన్నపూర్ణాదేవిగా, 24న గాయత్రి అలంకారం,25న మహాలక్ష్మీ అలంకారం,26న రాజరాజేశ్వరీ లలితా మహా త్రిపుర సుందరిగా,27న భువనేశ్వరీ అలంకా...
Mid day Meal : పేద విద్యార్థుల క‌డుపు నింపుతున్న అక్ష‌య పాత్ర‌

Mid day Meal : పేద విద్యార్థుల క‌డుపు నింపుతున్న అక్ష‌య పాత్ర‌

Local
వరంగల్‌ లోని సర్కారు బడుల్లో పిల్లలకు రుచికరమైన మధ్యాహ్న భోజనం ప్రారంభంMid day meal by Akshsy Patra | ఉడికీ ఉడ‌క‌ని అన్నం, నీళ్ల చారు.. రుచిప‌చీ లేని సాంబారు నుంచి పేద విద్యార్థుల‌కు విముక్తి ల‌భించింది. ఇక‌పై ఆ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లోని విద్యార్థుల‌కు క‌డుపు నిండా రుచిక‌ర‌మై భోజ‌నం (Mid day meal ) అందించేందుకు అక్ష‌య‌పాత్ర స్వ‌చ్ఛంద సంస్థ ముందుకు వ‌చ్చింది. వ‌రంగ‌ల్ కాశిబుగ్గ‌లోని న‌రేంద్ర‌న‌గ‌ర్ ప్ర‌భుత్వ పాఠ‌శాలతోపాటు వ‌రంగ‌ల్ కృష్ణాకాల‌నీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లోని విద్యార్థుల కోసం ఈరోజు (ఆగ‌స్టు 11)న అక్ష‌య పాత్ర స్వ‌చ్ఛంద సంస్థ ద్వారా మ‌ధ్యాహ్న‌భోజ‌న ప‌థ‌కం ప్రారంభించింది. ఇందులో భాగంగా మ‌ధ్యాహ్నం న‌రేంద్ర‌న‌గ‌ర్ ప్ర‌భుత్వ‌ ఉన్న‌త‌పాఠ‌శాలలోని సుమారు 757 మంది, ప్రాథ‌మిక పాఠ‌శాల‌లోని 275 మంది అలాగే కృష్ణాకాల‌నీలోని ప్ర‌భుత్వ ఉన్న‌త పాఠ‌శాల‌లోని 425 మంది పిల్ల‌ల‌కు రుచిక‌ర‌మైన భోజ‌నాన్...
Shakambari | శాకంబరిగా భద్రకాళి అమ్మవారు

Shakambari | శాకంబరిగా భద్రకాళి అమ్మవారు

Local
Warangal News | వరంగల్ నగరంలోని ప్రసిద్ధ భద్రకాళి ఆలయం (Bhadrakali Temple)లో ఈరోజు అమ్మవారు శాకంబరి దేవి (Shakambari )గా భక్తులకు దర్శనమిచ్చారు. సుమారు 10 టన్నుల కూరగాయలతో ప్రత్యేకంగా అమ్మవారిని అలంకరించారు. శాకంబరి అవతారంలో ఉన్న అమ్మవారిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.కాగా శాకంబరీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భద్రకాళి అమ్మవారు 15 రోజుల పాటు రోజూ రెండు అవతారాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు .ఇందుకోసం ఉదయం, సాయంత్ర వేళల్లో అర్చకులు అమ్మవారిని ప్రత్యేక అలంకరణ చేసి, పూజలు చేస్తున్నారు.13న వాస‌వీ క‌న్యాక ప‌ర‌మేశ్వ‌రి ఆల‌యంలో శాకంబ‌రీ పూజ‌లుShakambari Utsavalu 2025 : వ‌రంగ‌ల్ 16వ డివిజ‌న్ కీర్తిన‌గ‌ర్‌ (keerthi nagar) లోని ఈనెల 13న‌ ఆదివారం వాసవ...
Ekadashi – 2025 | శాకంబ‌రీ అలంకారంలో నిమిషాంబ దేవి అమ్మవారు: భక్తుల రద్దీతో ఆలయంలో సందడి

Ekadashi – 2025 | శాకంబ‌రీ అలంకారంలో నిమిషాంబ దేవి అమ్మవారు: భక్తుల రద్దీతో ఆలయంలో సందడి

Local, Telangana
భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో కుంకుమ పూజ‌లువ‌రంగ‌ల్ 16వ డివిజ‌న్ కీర్తిన‌గ‌ర్ హౌసింగ్ బోర్డ్ కాల‌నీలోని నిమిషాంబ దేవి (Nimishamba Temple) ఆల‌యంలో ఆదివారం ఏకాద‌శి (Ekadashi ) పూజ‌లు వైభ‌వంగా జ‌రిగాయి. ఈ వేడుక‌ల్లో భాగంగా ఆల‌యంలో అమ్మ‌వారు శాకంబ‌రిగా భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు. దీంతో పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు హాజ‌రై అమ్మ‌వారిని ద‌ర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే మ‌హిళ‌లు నిమిషాంబ దేవి అమ్మ‌వారి స‌న్నిధిలో భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో కుంకుమ పూజ‌లు చేశారు. ఆల‌య అర్చ‌కులు లక్ష్మీనరసింహ చార్యులు, శాస్త్రోక్తంగా ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.కార్య‌క్ర‌మంలో ఆల‌య‌ కమిటీ సభ్యులు కె. సురేష్ అధ్యక్షులు, వెంకటేశ్వర్ వర్మ, సంతోష్ బాబు, విజయరాజ్, సునీల్ కుమార్, సంజయ్ కుమార్, రమేష్, రాందాస్, వెంకటేశ్వర్లు, సుగుణాకర్ తోపాటు స్థానిక కమిటీ సభ్యులు భాస్కర్ రెడ్డి, వేణు గోపాల్ రెడ్డి, కళ్యాణి, శోభారాణి, కావిక...
పేదలు, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులకు ఎంతో మేలు చేసే బడ్జెట్

పేదలు, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులకు ఎంతో మేలు చేసే బడ్జెట్

Local
పరకాల బిజెపి నేత, డాక్టర్ కాళీ ప్రసాద్కేంద్ర బడ్జెట్ పేద, మధ్య తరగతి వారికోసమే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తుందని బిజెపి నేత డాక్టర్ కాళీ ప్రసాద్ (Dr Kali Prasad) అన్నారు. గొర్రెకుంట (Gorrekunta)లో అంబేద్కర్ సెంటర్ వద్ద 15 డివిజన్ అధ్యక్షుడు ల్యాదెల్ల ప్రభాకర్ ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2025-26 (Union Budget 2025) లో 12 లక్షల వార్షిక ఆదాయం ఉన్న మధ్యతరగతి ప్రజలకు, ఉద్యోగులకు పన్ను రద్దు చేసిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ పరకాల (Prakala) కాంటెస్ట్ ఎమ్మెల్యే డాక్టర్ కాళీ ప్రసాద్ (Dr Kali Prasad) హాజరై బిజెపి నాయకులతో కలిసి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా డాక్టర్ కాళీ ప్రసాద్ మాట్లాడుత...
Yadagirigutta : మరింత దేదీప్యమానంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం..

Yadagirigutta : మరింత దేదీప్యమానంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం..

Local
యాదాద్రి విమాన గోపురానికి బంగారు తాపడం భువనగిరి :  యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని దేదీప్యమానంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన శనివారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో  పలు నిర్ణయాలు తీసుకున్నారు. దేవాలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు ప్రారంభించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి అనుమతిచ్చారు. వెంటనే ఆ పనులను ప్రారంభించాలని అధికారులను మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. బంగారు తాపడం పనుల బాధ్యతలను స్మార్ట్ ‌క్రియేషన్స్ ‌కంపెనీకి బాధ్యతలను అప్పగించినట్లు మంత్రి కొండా సురేఖ వెల్లడించారు.  ఈ పనులు స్వామి బ్రహ్మోత్సవాల నాటికి ముందే అంటే వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చేయాలని చెప్పారు. ప్రత్యేక కమిటీ యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం విమాన గోపురానికి బంగారు తాపడం  పనులన...