Monday, May 4, 2026
Trending News

India Drones : యుద్ధరంగంలో గేమ్‌చేంజర్ కానున్న భారత డ్రోన్ టెక్నాలజీ

భారత్‌లో తయారైన డ్రోన్‌లను అమెరికా, చైనా వ్యవస్థలు గుర్తించలేవు: రాజ్‌నాథ్ సింగ్ India Drone Technology : నోయిడాలోని రాఫే ఎంఫిబర్ ప్రైవేట్ లిమిటెడ్‌లోని యువ శ్రామిక శక్తిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) శనివారం ప్రశంసించారు, భారత రక్షణ రంగాన్ని ముందుకు తీసుకెళ్లడంలో వారి పాత్రను హైలైట్ చేశారు. ఈ ఫెసిలిటీలో తయారైన డ్రోన్‌ (India Drones) లను అమెరికా లేదా చైనా అభివృద్ధి చేసిన ఏ రక్షణ వ్యవస్థలు గుర్తించలేవని ఆయన … Read more

Read More
National

ఆపరేషన్‌ సిందూర్‌లో 50 ఆయుధాలు కూడా వాడలేదు.. కొత్త వివరాలు బయటపెట్టిన ఎయిర్ మార్షల్ తివారీ – Indian Air Force

న్యూఢిల్లీ : ఇటీవల, మే నెలలో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ చేపట్టిన సైనిక చర్య, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) కొత్త ఫుటేజ్‌లు, ఇత‌ర‌ వివరాలను భారత వైమానిక దళం (Indian Air Force) ఎయిర్‌ స్టాఫ్‌ వైస్‌ చీఫ్‌ ఎయిర్‌ మార్షల్‌ నర్మదేశ్వర్‌ తివారీ (Air Marshal Narmdeshwar Tiwari) వెల్ల‌డించారు. పెహ‌ల్గామ్ దాడిలో 26 మంది మరణానికి ప్ర‌తీకారంగా ఆప‌రేష‌న్ సిందూర్ చేప‌ట్టిన విష‌యం తెలిసిందే.. … Read more

Read More
National

RSS : “మత మార్పిడి, అక్రమ వలసలే జనాభా అసమతుల్యతకు కారణం: మోహన్ భగవత్”

న్యూదిల్లీ : కాశీ, మధుర ప్రదేశాల పునరుద్ధరణతో సహా ఏ ప్రచారానికీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) మద్దతు ఇవ్వదని చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) అన్నారు, రామాలయం మాత్రమే ఆ సంస్థ మద్దతు ఇచ్చిన ఉద్యమం అని అన్నారు. “రామాలయం అనేది ఆర్‌ఎస్‌ఎస్ మద్దతు ఇచ్చిన ఏకైక ఉద్యమం. అది మరే ఇతర ఉద్యమంలో చేరదు, కానీ మా స్వచ్ఛంద సేవకులు చేరవచ్చు. కాశీ-మధుర పునరుద్ధరణ ఉద్యమాలకు సంఘ్ మద్దతు ఇవ్వదు, కానీ స్వయంసేవకులు … Read more

Read More
Viral

పర్యావరణహిత గణేశుడు… కాగితం విగ్రహాలతో సరికొత్త సంప్రదాయం

Eco Friendly Ganesh Idols : వినాయక చవితి (Vinayaka Chavithi 2025) వచ్చిందంటే రంగు రంగుల విగ్రహాలు, ఊరుగింపులు, భక్తి పారవశ్యంతో పిల్లలు, పెద్దల కేరింతలు మనకు కనిపిస్తాయి. అయితే ఇటీవల పర్యావరణ హితం కోసం కొత్త ఆవిష్కరణలు ముందుకు వస్తున్నాయి. పిల్లలు, యూత్ వినూత్నంగా ఆలోచిస్తున్నారు. మట్టి విగ్రహాలతో పాటు ఇప్పుడు కాగితంతో తయారైన వినాయక విగ్రహాలు కూడా భక్తులను ఆకర్షిస్తున్నా యి. ఈ విగ్రహాలు కేవలం తేలికగా ఉండడమే కాదు, నీటిలో సులభంగా … Read more

Read More
National

Mohan Bhagavat | భారతదేశం స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ భగవత్

న్యూఢిల్లీ: అంతర్జాతీయ వాణిజ్యం కొనసాగడం సహజమే.. కానీ అది ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా, స్వచ్ఛంద సహకారంతో జరగాలని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై 50% సుంకం విధించిన రోజున, మోహన్ భగవత్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది.“నిజమైన స్వదేశీ అంటే బలవంతం కాదు, ప్రపంచంతో స్వచ్ఛంద సహకారం. అవసరమైతే మాత్రమే దిగుమతులు చేసుకోవాలి. మిగతా అవసరాలను దేశీయ ఉత్పత్తుల (Swadeshi products) ద్వారానే తీర్చుకోవాలి” అని … Read more

Read More
National

Mohan Bhagwat : భారత్ విశ్వగురువుగా మారే స‌మ‌యం ఆస‌న్న‌మైంది..

న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) 100 సంవత్సరాల వేడుకలను పురస్కరించుకుని, న్యూఢిల్లీలోని జ్ఞాన్ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్ సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ (Mohan Bhagwat ) శక్తివంతమైన ప్రసంగం చేశారు. భారతదేశం తన ఆధ్యాత్మిక, సాంస్కృతిక గుర్తింపును స్వీకరించాలని, ఆధునిక ప్రపంచానికి ప్రపంచ మార్గదర్శి – లేదా విశ్వగురు – పాత్రను చేపట్టాలని కోరారు. 1925లో డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ఆర్‌ఎస్‌ఎస్ స్థాపనను గుర్తుచేసుకుంటూ భగవత్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. “ఈ … Read more

Read More
National

e-VITARA EV : భారత EV విప్లవానికి నూతన దిశ – ఈ-విటారా ఎగుమతులపై ప్రధాని మోదీ

Maruti Suzuki e-VITARA | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కొత్త హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ ఉత్పత్తిని ప్రారంభించారు. మారుతి సుజుకి నుంచి వ‌చ్చిన‌ మొట్టమొదటి ఎలక్ట్రిక్ SUV ‘e-VITARA ప్రపంచ ఎగుమతులను గుజరాత్‌లోని హన్సల్‌పూర్ నుండి ప్రారంభించారు. ఈ EV భారతదేశంలో తయారు అయిన ఎల‌క్ట్రిక్ కారు, ఇది 100 కంటే ఎక్కువ దేశాలకు రవాణా చేయనున్నారు. భార‌త్ క్లీన్ ఎనర్జీ తయారీ, గ్రీన్ మొబిలిటీకి ప్రపంచ కేంద్రంగా మారాలనే లక్ష్యంలో కీల‌క అడుగుగా చెప్ప‌వ‌చ్చు. … Read more

Read More
Technology

Lava Play Ultra 5G | లావా నుంచి బడ్జెట్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్ రూ. 14999 నుండి ప్రారంభం

Lava Play Ultra 5G : లావా తన బడ్జెట్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్ లావా ప్లే అల్ట్రా 5G అమ్మకాన్ని భారతదేశంలో అధికారికంగా ప్రారంభించింది. MediaTek Dimensity 7300 ప్రాసెసర్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 64MP కెమెరా , ఆండ్రాయిడ్ 15 లను కలిగి ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్ ఇండియాలో ప్రత్యేక బ్యాంక్ డిస్కౌంట్‌లతో లభిస్తుంది. Lava Play Ultra 5G : ధర, వేరియంట్లు లావా ప్లే అల్ట్రా 5G … Read more

Read More
National

Delhi Metro Fare Hike : ఢిల్లీ మెట్రో ఛార్జీల పెంపు నేటి నుంచే అమలులోకి..

Delhi Metro Fare Hike : ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ( DMRC ) 8 సంవత్సరాల తర్వాత మెట్రో రైలు ధరలను పెంచింది. కొత్త ధరలు నేటి నుంచే అమలులోకి వస్తాయిని DMRC ప్రకటించింది. ఈ సమాచారాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’లో పోస్ట్ చేసింది. మెట్రో ఛార్జీలు ఎంత పెరిగాయి? దిల్లీ మెట్రోలో ప్రయాణ దూరాన్ని బట్టి ఛార్జీలు రూ.1 నుండి రూ.4 వరకు పెరిగాయి. ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్‌లో ఈ పెంపు … Read more

Read More
Trending News

Mizoram | మిజోరంలో త్వ‌ర‌లో మొట్ట‌మొదటి రైల్వే స్టేషన్

Mizoram Railway Network: : భార‌తీయ‌ రైల్వే పటంలో కొత్త‌గా ఈశాన్య రాష్ట్రమైన మిజోరం కూడా చేర‌బోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 13న మిజోరంలో బైరాబి-సైరాంగ్ రైల్వే లైన్‌ను ప్రారంభించ‌నున్నారు. దీంతో మిజోరంను దేశ రైల్వే మ్యాప్‌లో చేర‌నుంది. శుక్రవారం ఐజ్వాల్‌లో జరిగిన మిజోరం పోలీస్ సర్వీస్ అసోసియేషన్ (MPSA) సమావేశంలో ముఖ్యమంత్రి లాల్దుహోమా ఈ ప్రకటన చేశారు. మిజోరం రాష్ట్రానికి రైల్వే కనెక్టివిటీని పెంచడమే కాకుండా, ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేసుకోవడానికి కొత్త ప్రయాణానికి … Read more

Read More
భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే.. Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..