Saturday, July 5Welcome to Vandebhaarath

Trending News

trendingnews trending, trendingnow, trendingtopics, india, trendingmemes latestnews, trendingfashion, breakingnews, fashion, trendingvideo trendings, trendingpost, trendingdances, trendingstyle #trendingtopics #viral #bollywood #currentaffairs #dailynews #trendingvideos #trendingpku #follow #trendingatsephora #celebrity #bollywoodnews #love #newsupdate #worldnews

ISKCON | ఇస్కాన్‌ చిన్మయ్‌ కృష్ణదాస్‌ ప్రభును అదుపులోకి తీసుకున్న బంగ్లా ప్రభుత్వం..!
Trending News

ISKCON | ఇస్కాన్‌ చిన్మయ్‌ కృష్ణదాస్‌ ప్రభును అదుపులోకి తీసుకున్న బంగ్లా ప్రభుత్వం..!

ISKCON | హిందువులపై జరిగిన అకృత్యాలను నిరసించిన ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్‌ కృష్ణ దాస్‌ ప్రభును బంగ్లాదేశ్ ప్ర‌భుత్వం అరెస్టు చేసింది. ఢాకా నుంచి చిట్టగాంగ్‌ వెళ్లేందుకు ఆయన సోమవారం హజ్రత్‌ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా.. పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా చిన్మయ్‌ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్రభు బంగ్లాదేశ్‌లోని సనాతన్‌ జాగరణ్‌ మంచ్‌ ప్రతినిధిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అక్టోబర్‌ 30న బంగ్లాదేశ్‌లో జాతీయ జెండాను అవమానించినందుకు గాను చిన్మయ్‌ కృష్ణ దాస్‌ ప్రభుతో సహా 13 మందిపై కేసు నమోదైంది. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు. అక్టోబర్‌ 25న లాల్దిఘి ర్యాలీలో బంగ్లాదేశ్‌ జాతీయ జెండా కంటే ఎత్తున ఇస్కాన్‌కు చెందిన కాషాయరంగు జెండా ఎత్తులో ఎగురవేశారు. ఈ క్రమంలోనే పలువురిపై దేశద్రోహం కేసులు నమోదయ్యాయి...
సంభాల్ జామా మసీదు చరిత్ర ఏమిటి?
Trending News

సంభాల్ జామా మసీదు చరిత్ర ఏమిటి?

సంభాల్‌లో జామా మసీదు ఎక్కడ ఉంది? Sambhal News | ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ జిల్లా కేంద్రం మధ్యలో మొహల్లా కోట్ పూర్విలో షాహీ జామా మసీదు ఉంది. ఈ భవనం 1920లో ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) క్రింద రక్షిత ప్రదేశంగా  ప్రకటించింది. ఆ తర్వాత ఇది జాతీయ ప్రాముఖ్యత కలిగిన భవనంగా కూడా పరిగణించారు. సంభాల్‌లోని జామా మసీదు (Sambhal Jama Masjid)  ప్రధాన ద్వారం ముందు ఎక్కువ మంది హిందూ జనాభా నివసిస్తుండగా, ప్రహరీ వెనుక ప్రాంతంలో ముస్లిం సమాజానికి చెందిన ప్రజలు నివసిస్తున్నారు. సంభాల్ జామా మసీదు చరిత్ర ఏమిటి? 1526 నుంచి 1530 మధ్య బాబర్ ఐదు సంవత్సరాల పాలనలో నిర్మించిన 3 మసీదులలో సంభాల్ జామా మసీదు ఒకటి. మిగిలిన రెండు మసీదుల్లో ఒకటి పానిపట్ మసీదు కాగా, మరొకటి అయోధ్యలో కూల్చివేసిన బాబ్రీ మసీదు. సంభాల్  నగరంలో ప్రస్తుతం ముస్లిం ఎక్కువగా ఉంది. కానీ హిందూ గ్రంథాలలో ఈ నగరానికి ప్రత్యేక ప్రస్తావన ఉంది. కలియుగ...
Adani group | ఒకవైపు అదానీపై రాహుల్ గాంధీ విమర్శలు.. మరోవైపు తెలంగాణలో అదానీ గ్రూప్ తో కాంగ్రెస్ ప్రభుత్వం  ఒప్పందాలు..
Trending News

Adani group | ఒకవైపు అదానీపై రాహుల్ గాంధీ విమర్శలు.. మరోవైపు తెలంగాణలో అదానీ గ్రూప్ తో కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందాలు..

Adani group | న్యూఢిల్లీ : అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ(Goutham Adani)  పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పిలుపునివ్వడంతో తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిని ఇరకాటంలో పడేట్లు అయింది. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై లంచం ఆరోపణలపై USలో అభియోగాలు మోపబడిన తర్వాత అతనిపై చర్య తీసుకోవాలని గాంధీ డిమాండ్‌ చేసిన విష‌యం తెలిసిందే.. అయితే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అదానీ గ్రూప్ నుంచి విరాళాలు స్వీకరించిన వార్త‌లు అదానీ గ్రూప్ తో తెలంగాణ కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేసుకున్న ఒప్పందాల‌కు సంబంధించిన వార్త‌లు ట్రెండింగ్ లోకి వ‌చ్చాయి. రాహుల్ గాంధీ ఏం చెప్పారు? భారతీయ అధికారులకు USD 250 మిలియన్ల లంచం ఇచ్చినందుకు US ప్రాసిక్యూటర్లు అదానీ, ఆయ‌న‌ సహచరులపై అభియోగాలు మోపిన విష‌యంపై రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో ప్ర‌స్తావించారు. గౌత‌మ్ అదానీ.. భారత్‌, అమెరికన్ చట్ట...
Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు శుభవార్త, శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Trending News

Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు శుభవార్త, శబరిమలకు ప్రత్యేక రైళ్లు

Sabarimala Special Trains: ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం శబరిమలకు అయ్య‌ప్ప భ‌క్తులు పోటెత్తుతున్నారు. సంక్రాంతి వరకూ భ‌క్తుల ర‌ద్దీ కొనసాగుతుంది. ఈ సమయంలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళలో రైళ్లు కిట‌కిట‌లాడుతుంటాయి. టికెట్ రిజర్వేషన్ కూడా ఇబ్బందులు ఎదుర‌వుతుంటాయి. ఈ నేప‌థ్యంలోనే దక్షిణ మధ్య రైల్వే ఏకంగా 26 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. ఈ స్పెషల్ ట్రైన్స్‌.. ఎప్పటి నుంచి, ఎక్కడి నుంచి అందుబాటులో ఓసారి ప‌రిశీలించండి..శబరిమల అయ్యప్ప భక్తుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే 26 ప్రత్యేక రైళ్లు నడుపుతోంది.ఈ 26 రైళ్లు తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, కేరళ మధ్య రాక‌పోక‌లు సాగించ‌నున్నాయి. ఈ రైళ్లు నవంబర్ 18, 20, 22, 24, 25, 27, 29వ‌ తేదీల్లోనూ తిరిగి డిసెంబర్ 1, 2, 4, 6, 8, 9, 11, 13, 15, 16, 18, 20, 22, 23, 25, 27, 29, 30, జనవరి 1వ‌ తేదీల్లో నడవనున్నాయి. శబరిమలకు ప్రత్యేక రైళ...
General Coaches : రైలు ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్.. 370 రైళ్లకు అద‌నంగా 1000 జనరల్ కోచ్‌లు
Trending News

General Coaches : రైలు ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్.. 370 రైళ్లకు అద‌నంగా 1000 జనరల్ కోచ్‌లు

Indian Railway Expansion | ప్ర‌యాణికుల‌కు భార‌తీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. గత మూడు నెలల్లో వివిధ రైళ్లకు సుమారు 600 కొత్త జనరల్-క్లాస్ కోచ్‌ల (General Coaches ) ను జోడించింది. ఈ కోచ్‌లన్నీ సాధార‌ణ ఎక్స్ ప్రెస్‌ రైళ్లకు జ‌త‌చేశారు. నవంబర్ చివరి నాటికి, దాదాపు 370 సాధారణ రైళ్లలో వెయ్యికి పైగా జ‌న‌ర‌ల్ క్లాస్ కోచ్‌లు జోడించనున్నారు.రైల్వే ఫ్లీట్‌కు కొత్త కోచ్‌లను చేర్చడం వల్ల ప్రతిరోజూ సుమారు లక్ష మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇది కాకుండా, రాబోయే రెండేళ్లలో రైల్వే ఫ్లీట్‌కు భారీ సంఖ్యలో నాన్-ఏసీ క్లాస్ కోచ్‌లను జోడించే పని వేగంగా జరుగుతోంది.రైల్వే బోర్డు (ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ జ‌న‌ర‌ల్ క్లాస్‌ ప్రయాణికులకు సౌక‌ర్యాలు క‌ల్పించ‌డానికి భార‌తీయ రైల్వే తొలి ప్రాధాన్య‌మిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ గ్రూపులోని ప్రయాణికులకు...
IRCTC refund policy | ప్ర‌యాణికుల‌కు గ‌మ‌నిక.. క్యాన్సిల్ చేసిన టిక్కెట్లపై ఎంత వాపస్ వ‌స్తుందో తెలుసుకోండి..
Trending News

IRCTC refund policy | ప్ర‌యాణికుల‌కు గ‌మ‌నిక.. క్యాన్సిల్ చేసిన టిక్కెట్లపై ఎంత వాపస్ వ‌స్తుందో తెలుసుకోండి..

IRCTC refund policy : ద‌స‌రా, దీపావళి, ఛత్ పూజ వంటి పండుగ సీజన్లలో ప్ర‌యాణికుల ర‌ద్దీ ఏ స్థాయిలో ఉంటుందో అంద‌రికీ తెలిసిందే.. రైళ్లలో రిజ‌ర్వేష‌న్ టికెట్ దొర‌క‌డం చాలా కష్టం. చాలాసార్లు, బుక్ చేసిన టిక్కెట్లు కూడా 'కన్ఫర్మ్స కావు. అయితే, అనేక సార్లు, ప్రయాణీకులు కూడా త‌మ జ‌ర్నీ ప్లాన్లు మార్చుకోవ‌డం, ఇత‌ర‌త్రా కార‌ణాల వ‌ల్ల టిక్కెట్లను కాన్సిల్ చేసుకుంటారు. అయితే మీ టిక్కెట్‌ను రద్దు చేసిన సమయం ఆధారంగా ఛార్జీలను భార‌తీయ రైల్వే తీసివేస్తుంది. అంతేకాకుండా, రైలు టికెట్ రద్దుకు వర్తించే వివిధ ఛార్జీల గురించి కూడా గందరగోళం ఉంది. అందువల్ల, రైలు రద్దు ఛార్జీల గురించి ఈ కథనంలో వివరాలను తెలుసుకోండి..మీరు భారతీయ రైల్వేలో ‘confirmed’, ‘RAC’, ' లేదా 'వెయిట్‌లిస్ట్'లో ఉన్న రైలు టిక్కెట్‌ను రద్దు చేస్తే, క్యాన్సిల్ చార్జీ విధిస్తుంది. మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, తగ్గించే మనీ.. మీరు కాన్సిల్...
Indian Railways | భార‌తీయ రైల్వే చ‌రిత్ర‌లో స‌రికొత్త రికార్డు..  ఒక్క‌రోజే ఒకే రోజు 3 కోట్ల మంది ప్ర‌యాణం..
Trending News

Indian Railways | భార‌తీయ రైల్వే చ‌రిత్ర‌లో స‌రికొత్త రికార్డు.. ఒక్క‌రోజే ఒకే రోజు 3 కోట్ల మంది ప్ర‌యాణం..

Indian Railways new record : భారతీయ రైల్వేలు నవంబర్ 4, 2024న ఒకే రోజులో 3 కోట్ల మంది రైళ్ల‌లో ప్ర‌యాణించారు. ఇది భార‌తీయ రైల్వే చ‌రిత్ర‌లోనే ఒక గొప్ప‌ మైలురాయి. దేశ రవాణా చరిత్రలో రైల్వేలు ఒక గొప్ప విజయాన్ని సాధించింద‌ని రైల్వే మంత్రిత్వ శాఖ (Ministry of Railways) చేసిన ఒక ప్రకటన విడుద‌ల చేసింది.నవంబర్ 4న, భారతీయ రైల్వే (Indian Railways)  120.72 లక్షల మంది నాన్-సబర్బన్ ప్రయాణీకులను తీసుకువెళ్లాయి, ఇందులో 19.43 లక్షల మంది రిజర్వ్ ప్రయాణికులు, 101.29 లక్షల మంది అన్ రిజర్వ్డ్ ప్రయాణీకులు ఉన్నారు, దీనితో పాటు రికార్డు స్థాయిలో 180 లక్షల సబర్బన్ ప్రయాణికులు ఉన్నారు. ఇది 2024లో అత్యధిక సింగిల్-డే ప్రయాణీకుల సంఖ్యగా రికార్డు నెలకొల్పింది. మొత్తం ప్రయాణీకుల రద్దీ ఈ రోజున 3 కోట్లకు పైగా చేరుకుంది. 6.85 కోట్ల మంది ప్రయాణికులు Indian Railways new record మంత్రిత్వ శాఖ ప్రకారం, షెడ్యూల్డ్ రైళ్ల ద...
ఆరేళ్లపాటు మంచం పట్టిన భర్తను భార్య సపర్యలు..  పూర్తిగా కోలుకున్నాక విడాకులు ఇచ్చిన భర్త..
Trending News

ఆరేళ్లపాటు మంచం పట్టిన భర్తను భార్య సపర్యలు.. పూర్తిగా కోలుకున్నాక విడాకులు ఇచ్చిన భర్త..

Malaysian woman | మంచాన పడి అచేతనంగా తన భర్తను ఒక చిన్న పిల్లాడిలా చూసుకుంది. నెలలు కాదు.. ఏడాది కాదు.. ఏకంగా ఆరేళ్ల పాటు త‌న జీవితాన్ని పూర్తి గా భ‌ర్త‌కు స‌ప‌ర్య‌లు చేసేందుకే అంకితం చేసింది ఈ మలేషియా మహిళ. అయితే చివ‌ర‌కు ఆ భ‌ర్త పూర్తిగా కోలుకున్నాక అప్పటి వ‌ర‌కు అన్నీతానై సేవ‌లు చేసిన భార్యకు విడాకులిచ్చాడు. తిరిగి వెంట‌నే అతను మ‌రో మ‌హిళ‌ను వివాహం చేసుకున్నాడు. ఈ హృద‌య‌విదార‌క ఘ‌ట‌న ఇటీవ‌ల చోటుచేసుకుంది.వివ‌రాల్లోకి వెళితే.. 2016లో నూరుల్ సియాజ్వానీ (Nurul Syazwani) అనే మహిళలకు వివాహం జరిగింది. వివాహమైన రెండేళ్లకే ఆమె భర్త కారు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో అతను ఆరేళ్లపాటు అచేతనంగా మంచానికే పరిమితమయ్యాడు. సియాజ్వానీ త‌న భ‌ర్త‌కు నాసోగ్యాస్ట్రిక్ ట్యూబ్ ద్వారా అతనికి ఆహారం ఇవ్వడం, డైపర్లు మార్చడం, స్నానం చేయడం వంటి రోజువారీ పనులను చేసింది. ప్ర‌తీ క‌ష్టంలోనూ తోడుగా నిలిచింది.ఆమె అ...
వందే భారత్ స్లీపర్ రైలు 2025లో వ‌స్తోంది.. కొత్త రైలు రూట్, టికెట్ ఛార్జీలు, కొత్త ఫీచర్లు ఇవే..
Trending News

వందే భారత్ స్లీపర్ రైలు 2025లో వ‌స్తోంది.. కొత్త రైలు రూట్, టికెట్ ఛార్జీలు, కొత్త ఫీచర్లు ఇవే..

Indian Railways | రైలు ప్రయాణీకులకు ఓ శుభవార్త, దేశంలో సుదూర ప్రయాణాలు చేసేవారి కోసం భారతీయ రైల్వే కొత్త‌గా వందే భారత్ స్లీపర్ రైలు (Vande Bharat sleeper train) ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ రైలు ద్వారా అధునాత‌న సౌకర్యాల‌తో రాత్రిపూట వేగంగా త‌మ గ‌మ్య స్థానాల‌ను చేరుకోవ‌చ్చు. వందేభార‌త్ రైలు జనవరి 2025 నుంచి అందుబాటులోకి వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. BEML, రైల్ కోచ్ ఫ్యాక్టరీ (RCF) వందే భారత్ స్లీప‌ర్‌ రైళ్లను తయారు చేస్తున్నాయి. వందే భారత్ స్లీపర్ రైలు: మార్గాలు వందే భారత్ స్లీపర్ రైలు మొద‌ట‌ న్యూఢిల్లీ మ‌ధ్య‌ శ్రీనగర్ మార్గంలో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. ఇది దేశ రాజధాని ఢిల్లీని జమ్మూ, కాశ్మీర్‌కు అనుసంధానిస్తుంది. ఈ రైలు సుమారు 800 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది, దాదాపు 13 గంటల్లో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. మ‌రికొద్దిరోజుల్లోనే ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-చ...
Vocal for Local | మోదీ వోకల్ ఫర్ లోకల్ ఎఫెక్ట్..  ప్రజల్లో ఆలోచనల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి..?
Trending News

Vocal for Local | మోదీ వోకల్ ఫర్ లోకల్ ఎఫెక్ట్.. ప్రజల్లో ఆలోచనల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి..?

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Prime Minister Narendra Modi ) 'వోకల్ ఫర్ లోకల్'  (Vocal for Local ) ప్రచారానికి ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ప్ర‌భావిత‌మ‌య్యారు. వినియోగ‌దారుల్లో ఈ నినాదంతో ఎంతో మార్పును తీసుకువ‌చ్చింది. ఇది గతంలో ఫ్యాన్సీ చైనీస్ లైట్లు, డెకరేషన్ ఉత్పత్తులు ఎక్కువ‌గా కొనుగోలు చేసేవారు. వ్యాపార‌, వాణిజ్య విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ దీపావళికి భారతీయులు చైనీస్ వస్తువుల కంటే 'మేడ్ ఇన్ ఇండియా' ఉత్పత్తులను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఈ ధోరణి ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావాన్ని చూపుతోంది. ఇది ప్రతిగా చైనాకు అపార నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇది దాదాపు 1.25 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు.పిఎం మోడీ 'వోకల్ ఫర్ లోకల్' ప్రచారం దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడం. దిగుమతి చేసుకున్న వస్తువులపై ఆధారపడటాన్ని తగ్గించడం ప్ర‌ధాన ల‌క్ష్యం. 'మేడ్ ఇన్ ఇండియా' ఉత్పత్తులను కొనుగోలు చేయాల‌ని ప్రధాన...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..