Friday, January 23Thank you for visiting

Trending News

trendingnews trending, trendingnow, trendingtopics, india, trendingmemes latestnews, trendingfashion, breakingnews, fashion, trendingvideo trendings, trendingpost, trendingdances, trendingstyle #trendingtopics #viral #bollywood #currentaffairs #dailynews #trendingvideos #trendingpku #follow #trendingatsephora #celebrity #bollywoodnews #love #newsupdate #worldnews

Railway Security : రైల్వే భద్రత కోసం కేంద్రం కీలక నిర్ణయం

Railway Security : రైల్వే భద్రత కోసం కేంద్రం కీలక నిర్ణయం

Trending News
Railway Security | ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని భారత రైల్వే మంత్రిత్వ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి రైలులోని అన్ని కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఈమేరకు రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. ప్యాసింజర్ కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే నిర్ణయా రైల్వే(Indian Railways) ఆమోదించాయి. చాలా కాలంగా, నడుస్తున్న రైళ్లలో ప్రయాణికుల భద్రతకు సంబంధించి అనేక కేసులు వస్తుండడంతో భారతీయ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది.కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర రైల్వే సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు.. ఇంజిన్లు, కోచ్‌లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు పురోగతిని సమీక్షించారు. "సీసీ కెమెరాల ఏర్పాటు ప్రయాణికుల భద్రతను మెరుగుపరుస్తుంది. దుండగులు, వ్యవస్థీకృత ముఠాలు అమాయక ప్రయాణికులను దోచుకుంటున్నారు. కెమెరాల ఏర్పాటు వల్ల ఇలాంటి సంఘటనలు తగ్గుతాయి. ...
Kanwar Yatra 2025 : యుపి ట్రాఫిక్ కోసం సూపర్ జోన్‌లు.. ఆహార భద్రత కోసం క్యూఆర్ కోడ్‌లు

Kanwar Yatra 2025 : యుపి ట్రాఫిక్ కోసం సూపర్ జోన్‌లు.. ఆహార భద్రత కోసం క్యూఆర్ కోడ్‌లు

Trending News
Kanwar Yatra 2025 : హైంద‌వ సంప్ర‌దాయంలో విశిష్టమైన మాసాల్లో శ్రావ‌ణ మాసం ఒక‌టి. ఈ మాసంలో దక్షిణ భార‌తంలో వరలక్ష్మీ వ్రతం, మంగళ గౌరీ వ్రతం వంటి వ్రతాలను జరుపుకుంటుంటారు. అయితే ఉత్తర భారతంలో శ్రావణమాసంలో శివుని ఎంతో భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో ఆరాధిస్తారు. ఈ ఏడాది జూలై 11 నుంచి ఉత్తరాదిన శ్రావణ మాసం ప్రారంభమ‌వుతోంది. వారికి శ్రావణ మాసం ఆగస్టు 09 తో ముగుస్తుంది. ఈ క్ర‌మంలోనే భ‌క్తులు క‌న్వ‌ర్ యాత్ర చేప‌డ‌తారు.శ్రావణ మాసంలో శివ భక్తులు సుదూర తీరాలలో ఉన్న గంగానది నుంచి కావిడుల‌తో నీటిని తీసుకొచ్చి తమ ప్రాంతాలలో ఉన్న శివలింగానికి జలాభిషేకం చేస్తే త‌మ మొక్కులు నెరవేరుతాయని న‌మ్ముతారు ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజున శివాలయాల్లో శివలింగానికి ఈ జలాభిషేకం చేస్తారు.కాగా రాబోయే కన్వర్ యాత్ర 2025 (Kanwar Yatra 2025 ) కోసం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని మీర‌ట్ న‌గ‌రంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ...
IRCTC Ramayana Train Tour | శ్రీ రామాయణ యాత్ర డీలక్స్ రైలు 25న ప్రారంభం..  30కు పైగా ఆధ్యాత్మిక గమ్యస్థానాలు, ధరలు ఇవే

IRCTC Ramayana Train Tour | శ్రీ రామాయణ యాత్ర డీలక్స్ రైలు 25న ప్రారంభం.. 30కు పైగా ఆధ్యాత్మిక గమ్యస్థానాలు, ధరలు ఇవే

Trending News
IRCTC Ramayana Train Tour: అయోధ్యలో దివ్య భవ్యమైన రామాలయం ప్రారంభమైన తర్వాత దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని రాములవారిని దర్శించుకుంటున్నారు. దీంతో భక్తులు, పర్యాటకుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) జూలై 25, 2025న తన ఐదవ “శ్రీ రామాయణ యాత్ర” డీలక్స్ రైలు పర్యటనను ప్రారంభించేందుకు సిద్ధమైంది.17 రోజుల ఈ ప్రయాణం భారత్, నేపాల్ అంతటా రాముడితో సంబంధం ఉన్న 30కి పైగా గమ్యస్థానాలను కవర్ చేస్తుంది.టూర్ ప్లాన్, గమ్యస్థానాలుఈ ప్రయాణం దిల్లీ సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమై మొదట అయోధ్యలో ఆగుతుంది, అక్కడ ప్రయాణీకులు శ్రీ రామ జన్మభూమి ఆలయం, హనుమాన్ గర్హి, రామ్ కీ పైడి (సరయూ ఘాట్) లను సందర్శిస్తారు.నందిగ్రామ్: భారత్ మందిర్, సీతామర్హి, జనక్‌పూర్ (నేపాల్) సందర్శన: సీతాజీ జన్మస్థలం, రామ్ జానకీ దేవాలయం, బక్సర్: రామరేఖ ఘాట్, రామేశ్వరనా...
Indian Railways | జూలై 1 నుంచి పెరగనున్న రైల్వే చార్జీలు

Indian Railways | జూలై 1 నుంచి పెరగనున్న రైల్వే చార్జీలు

Trending News
Indian Railways | ప్రయాణీకులకు ఒక ముఖ్యమైన ప్రకటన.. భారత రైల్వే జూలై 1, 2025 నుండి అమలు చేయబోయే కొత్త ఛార్జీల నిర్మాణాన్ని ప్రకటించింది. రైల్వే బోర్డు జారీ చేసిన వాణిజ్య సర్క్యులర్ ప్రకారం, ప్యాసింజర్ రైళ్ల ప్రాథమిక ఛార్జీలు సవరించారు. దీని వలన కొన్ని వర్గాలలో ఛార్జీలు పెరుగుతాయి.ఏ తరగతిలో ఛార్జీ ఎంత పెరిగింది?సబర్బన్ సింగిల్ జర్నీ, సీజన్ టిక్కెట్లు: ఎటువంటి మార్పు లేదు.రెండవ తరగతి (నాన్-AC):500 కి.మీ వరకు: పెరుగుదల లేదు501-1500 కి.మీ: రూ. 5 వరకు పెంపు.1501-2500 కి.మీ: రూ. 10 వరకు పెంపు.2501-3000 కి.మీ: రూ.15 వరకు పెంపుస్లీపర్ క్లాస్: కిలోమీటరుకు అర పైసా పెంపు.మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లలో సెకండ్ క్లాస్ మరియు స్లీపర్ క్లాస్: కిలోమీటరుకు 1 పైసా పెంపు.ఏసీ తరగతులు (3-టైర్, 2-టైర్, ఫస్ట్ క్లాస్ ఏసీ ): కిలోమీటరుకు 2 పైసల పెరుగుదల.Indian Railways : తేజ...
RSS శతాబ్ది ఉత్సవాలు.. మారుమూల పల్లెలకు సైతం చేరేలా కార్యక్రమాలు

RSS శతాబ్ది ఉత్సవాలు.. మారుమూల పల్లెలకు సైతం చేరేలా కార్యక్రమాలు

Trending News
ఆగస్టు 26 నుండి వేడుకలు ప్రారంభంరాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) తన శతాబ్ది సంవత్సర వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా హిందూ సమావేశాలు, ప్రజా సహకార కార్యక్రమాలను నిర్వహించాలని ప్రణాళికలను అమ‌లు చేస్తోంది. ఈ సంవత్సరం విజయదశమి (Vijayadashami ) నాటికి ఆర్‌ఎస్‌ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన కీర్తిని గుర్తుచేసుకునేందుకు, ఆగస్టు 26న దిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతాలో ఆర్‌ఎస్‌ఎస్ సర్సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) ఉపన్యాసాల శ్రేణితో వేడుకలు ప్రారంభమవుతాయి.తన శతాబ్ది సంవత్సరానికి, దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి చేరుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ సంస్థ తన స్థానిక శాఖలను (శాఖలు) తన గొప్ప బలంగా భావిస్తోంది. ఈ సంవత్సరం శాఖల సంఖ్యను లక్షకు పైగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఈ సమాచారాన్ని దిల్లీ ఆర్ఎస్...
పూరీ రథయాత్ర 2025: లక్షలాది భక్తుల మధ్య ప్రారంభమైన పవిత్ర పర్వదినం – Puri Jagannath Rath Yatra 2025

పూరీ రథయాత్ర 2025: లక్షలాది భక్తుల మధ్య ప్రారంభమైన పవిత్ర పర్వదినం – Puri Jagannath Rath Yatra 2025

Trending News
Puri Jagannath Rath Yatra 2025 | దేశంలోనే అత్యంత చారిత్రాత్మకమైన జగన్నాథ రథయాత్ర 2025 పూరీలో ఘనంగా ప్రారంభమైంది. దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ మహోత్సవానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో పూరీ నగరం మొత్తం హై-సెక్యూరిటీ జోన్‌గా మార్చారు. తీరప్రాంత యాత్రా పట్టణంలో విస్తృతంగా బలగాలను మోహరించారు. AI- ఆధారిత నిఘా, రియల్-టైమ్ పర్యవేక్షణతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.జగన్నాథుడు, బలభద్రుడు, దేవి సుభద్రల రథాలు ఈరోజు సాయంత్రం గుండిచా ఆలయానికి బయలుదేరడానికి సిద్ధమవుతుండగా, ఈ భారీ కార్యక్రమానికి అన్ని సన్నాహాలు పూర్తి చేసినట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. ఆలయం లోపల అన్ని ఆచారాలు పూర్తయిన తర్వాత సాయంత్రం 4 గంటలకు రథయాత్ర ప్రారంభం కానుంది.రథయాత్ర సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఒక వీడియోతో పాటు, ఆయన Xలో హిందీలో పోస్ట్ చేశారు: “జగన్నాథున...
Indian Railway | రైల్వే ప్రయాణీకుల ఛార్జీల పెంపు! ఏ తరగతికి ఎంత పెరుగుదల?

Indian Railway | రైల్వే ప్రయాణీకుల ఛార్జీల పెంపు! ఏ తరగతికి ఎంత పెరుగుదల?

National, Trending News
Indian Railway | మీరు త‌ర‌చూ రైలులో ప్రయాణిస్తున్నారా? అయితే ఇది మీకు ముఖ్యమైన వార్త. కరోనా మహమ్మారి తర్వాత మొదటిసారిగా, భారత రైల్వే జూలై 1, 2025 నుంచి ఛార్జీలను పెంచడానికి సన్నాహాలు చేస్తోంది. రైల్వేలు తీసుకున్న‌ ఈ నిర్ణయం కోట్లాది మంది రైలు ప్రయాణికులను ప్రభావితం చేయ‌నుంది. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే ఈ నిర్ణయం వల్ల కొన్ని వర్గాలలో ఎటువంటి పెరుగుదల ఉండదు.జూలై 1 నుంచి, AC, నాన్-AC రైళ్లలో ప్రయాణించడం కాస్త ఖరీదైనదిగా మారుతుంది. శుభవార్త ఏమిటంటే జనరల్ సెకండ్ క్లాస్‌లో 500 కి.మీ వరకు ప్రయాణించే ఛార్జీలో ఎటువంటి మార్పు ఉండదు. కానీ 500 కి.మీ కంటే ఎక్కువ దూరాలకు, కి.మీ.కు 0.5 పైసలు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.ఛార్జీ ఎంత పెరిగింది?సెకండ్ క్లాస్‌కి, 500 కి.మీ కంటే ఎక్కువ ప్రయాణానికి కిలోమీటరుకు 0.5 పైసలు, నాన్-ఎసి మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైలు టిక్కెట్లపై కిలోమీటరుకు 1 పైసా పెరుగుదల ఉ...
Indian Railways | మూడు రాష్ట్రాల్లో ₹6,405 కోట్ల రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం

Indian Railways | మూడు రాష్ట్రాల్లో ₹6,405 కోట్ల రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం

National, Trending News
కార్బన్ ఉద్గారాల తగ్గింపు – డీజిల్ ఆదా – గ్రామీణ కనెక్టివిటీకి ఊతంRailway Infrastructure | రైల్వే మౌలిక సదుపాయాలు, ప్రాంతీయ కనెక్టివిటీని పెంచేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని మంత్రివర్గం బుధవారం రెండు మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదించింది. అవి జార్ఖండ్‌లోని కోడెర్మా-బర్కకానా డబ్లింగ్, కర్ణాటక - ఆంధ్రప్రదేశ్‌లోని బల్లారి-చిక్జాజూర్ డబ్లింగ్ (Ballari–Chikjajur doubling ) ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు రాబోయే మూడు సంవత్సరాలలో పూర్తవుతాయిని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్ల‌డించారు. మొత్తం అంచనా వ్యయం రూ. 6,405 కోట్లు, దీంతో భారత రైల్వే నెట్‌వర్క్‌ను 318 కి.మీ.ల మేర విస్తరిస్తుంది.ఈ రెండు లైన్లు ప్రయాణీకులకు రైల్వే సేవ‌లతోపాటు, సరుకు రవాణాకు కీలకంగా మార‌నున్నాయి. అలాగే కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తాయి. "కనెక్టివిటీని మెరుగుపరచడానికి, ఆర్థిక వ్యవస్థను పెంచడానికి రెండు ప్రాజెక్టులు ...
IRCTC Tirupati Tour 2025:  ₹7,250కే బాలాజీ + శ్రీకాళహస్తి దర్శనం!

IRCTC Tirupati Tour 2025: ₹7,250కే బాలాజీ + శ్రీకాళహస్తి దర్శనం!

Life Style, Trending News
"హైదరాబాద్ నుంచి తిరుపతి టూర్ – కుటుంబంతో కలిసి చౌకగా ప్రయాణించండి!"IRCTC Tirupati tour package 2025 : పిల్లలతో కలిసి టెంపుల్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? IRCTC ప్ర‌వేశ‌పెట్టిన‌ తిరుపతి బాలాజీ ఆల‌య టూర్ ప్యాకేజీ మీకు గొప్ప ఎంపిక. ఈ ప్యాకేజీ తక్కువ ఖర్చుతో స్వామివారి ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పిస్తుంది. తిరుపతి ఆలయం ఎల్లప్పుడూ రద్దీగా ఉంటుంది, కానీ వేసవిలో వాతావరణం కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. యాత్రను ప్లాన్ చేయడం సులభమ‌వుతుంది.టూర్ ప్యాకేజీలపై ప్రయాణించే వారి కోసం IRCTC అనేక చౌక టూర్ ప్యాకేజీలను అందిస్తూనే ఉంది. అది అంతర్జాతీయమైనా లేదా దేశీయమైనా, ప్రతి ఒక్కరూ IRCTC అందిస్తున్న‌ చౌక ప్యాకేజీలను ఇష్టపడతారు. ఈ వేసవిలో మీరు పిల్లలతో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే, మీ కోసం ఒక గొప్ప ఆలయ ప్యాకేజీని గురించి వివ‌రించ‌బోతున్నాం.. ఈ ప్యాకేజీ గురించి పూర్తిగా తెలుసుకోండి.IRCTC Tirupati tour : ...
Hyderabad Metro : పేపర్ QR, స్మార్ట్ కార్డులు, టోకెన్లు, డిజిటల్ టిక్కెట్లపై 10% తగ్గింపు

Hyderabad Metro : పేపర్ QR, స్మార్ట్ కార్డులు, టోకెన్లు, డిజిటల్ టిక్కెట్లపై 10% తగ్గింపు

Trending News
Hyderabad Metro : హైదరాబాద్ ఎల్అండ్ టి మెట్రో రైల్ ఇటీవల అన్ని రకాల టిక్కెట్లపై 10% తగ్గింపును ప్రకటించింది. హైదరాబాద్ మెట్రో టిక్కెట్లపై తగ్గింపు మూడు మెట్రో కారిడార్లలో వర్తిస్తుంది. శనివారం, మే 24, 2025 నుండి అమలులోకి వస్తుంది. సవరించిన ఛార్జీల జాబితా ప్రకారం, 2 కి.మీ వరకు ప్రయాణానికి రాయితీ రూ.11గా ఉంది. 24 కి.మీ కంటే ఎక్కువ దూరానికి రూ.69గా నిర్ణయించింది.డిస్కౌంట్ ఎలా వర్తిస్తుంది.హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) లోని మూడు కారిడార్లలో ఛార్జీల స్థిరీకరణ కమిటీ (FFC) నిర్ణయించిన శాతం పెరుగుదలకు ఈ తగ్గింపు వర్తిస్తుంది. ప్రాజెక్ట్ యొక్క దీర్ఘకాలిక స్థిరత్వం, నిర్వహణను నిర్ధారించడానికి హైదరాబాద్ మెట్రో రాపిడ్ ట్రాన్సిట్ సర్వీస్ కోసం ఎప్పటికప్పుడు ఈ రేటు సవరణలను ఒక ప్రత్యేక ప్యానెల్ సిఫార్సు చేస్తుంది. ఈ సవరించిన ఛార్జీలు పేపర్ QR టిక్కెట్లు, టోకెన్లు, స్మార్ట్ కార్డులు అలాగే డిజ...