Sunday, September 14Thank you for visiting

Tag: Up police

Waqf bill : అక్రమ వక్ఫ్ ఆస్తులను జప్తు చేస్తాం. యాక్షన్ లోకి దిగిన యోగి ప్రభుత్వం!

Waqf bill : అక్రమ వక్ఫ్ ఆస్తులను జప్తు చేస్తాం. యాక్షన్ లోకి దిగిన యోగి ప్రభుత్వం!

National
Yogi Adhthynath On Waqf bill : వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదించిన తర్వాత, ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adhthynath) ప్రభుత్వం యాక్షన్ లోకి దిగినట్లు కనిపిస్తోంది. చట్టవిరుద్ధంగా ప్రకటించిన వక్ఫ్ ఆస్తులను గుర్తించి, కార్యాచరణ ప్రారంభించాలని యోగి ప్రభుత్వం జిల్లా న్యాయాధికారులను ఆదేశించింది. ఉత్తరప్రదేశ్ రెవెన్యూ శాఖ రికార్డుల ప్రకారం కేవలం 2,963 వక్ఫ్ ఆస్తులు మాత్రమే రిజిస్టర్ చేయబడ్డాయి. రెవెన్యూ శాఖ రికార్డుల ప్రకారం, సున్నీ వక్ఫ్ బోర్డుకు చెందిన 2533 ఆస్తులు, షియా వక్ఫ్ కు చెందిన 430 ఆస్తులు మాత్రమే నమోదు అయి ఉన్నాయి.Waqf bill : వక్ఫ్ బిల్లుకు పార్లమెంటు ఆమోదంలోక్‌సభలో ఆమోదం పొందిన తర్వాత, వక్ఫ్ సవరణ బిల్లు శుక్రవారం తెల్లవారుజామున రాజ్యసభలో కూడా ఆమోదం పొందింది. ఎగువ సభలో వక్ఫ్ సవరణ బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు, వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. దీనితో బిల్లుకు పార...
Mahakumbh Stampede | కుంభ‌మేళాలో 30 మంది మృతి.. యూపీ డీఐజీ కీల‌క ప్ర

Mahakumbh Stampede | కుంభ‌మేళాలో 30 మంది మృతి.. యూపీ డీఐజీ కీల‌క ప్ర

Crime
Mahakumbh Stampede : ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభ్‌లో తొక్కిసలాటకు సంబంధించి ఉత్తరప్రదేశ్ పోలీస్ డిఐజి (మహాకుంభ్ నగర్) వైభవ్ కృష్ణ బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈరోజు జరిగిన ఈ ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మంది భక్తులు గాయపడ్డారని తెలిపారు. మహాకుంభమేళాలో తెల్లవారుజామున 1-2 గంటల మధ్య జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. 25 మందిని గుర్తించామని, మిగిలిన 5 మందిని గుర్తించడం జరుగుతోందని మహాకుంభ్ నగర్ డిఐజి (UP Police) తెలిపారు.వీరిలో (30 మంది మరణించారు), 25 మందిని గుర్తించగా, మిగిలిన ఐదుగురిని ఇంకా గుర్తించలేదు. వీరిలో కొందరు ఇతర రాష్ట్రాలకు చెందినవారు కూడా ఉన్నారు. నలుగురు కర్ణాటక, అస్సాం నుంచి ఒకరు, గుజరాత్ నుంచి ఒకరు. గాయపడిన కొందరు భక్తులను తీసుకెళ్లారు. గాయపడిన వారి బంధువులు స్థానిక వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నారు.సీఎం యోగి న్యాయ విచారణ, రూ. 25 లక్షల ఎక...
UP Thief Falls Asleep | దోపిడీ కోసం వచ్చిన దొంగ‌ నిద్రలోకి జారుకున్నాడు.. తెల్లారేస‌రికి ఏమైంది.. ?

UP Thief Falls Asleep | దోపిడీ కోసం వచ్చిన దొంగ‌ నిద్రలోకి జారుకున్నాడు.. తెల్లారేస‌రికి ఏమైంది.. ?

Crime, Viral
UP Thief Falls Asleep | లక్నో: ఉత్త‌ర ప్ర‌వేశ్ రాజ‌ధాని ల‌క్నోలో ఒక విచిత్ర‌మైన సంఘ‌ట‌న జ‌రిగింది. లక్నో (Lucknow) లోని ఒక వైద్యుడి ఇంట్లోకి చొరబడిన దొంగ నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచి చూసేసరికి చుట్టుపక్కల పోలీసులను చూసి షాక్ అయ్యాడు.ఘాజీపూర్ (Ghazipur) పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరా నగర్ సెక్టార్-20లో ఈ ఘటన జరిగింది. నివేదికల ప్రకారం, దొంగ‌తనం చేయాల‌ని లక్ష్యంగా చేసుకున్న ఇల్లు లక్నోలోని ఇందిరా నగర్ సెక్టార్-20లో సునీల్ పాండేకి చెందినది. బల్‌రాంపూర్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న పాండే ప్రస్తుతం వారణాసిలో ఉంటున్నారు, ఇల్లు ఖాళీగా ఉంది. ఉదయం పాండే తలుపు తెరిచి ఉండడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చింది. దొంగ‌లు చొర‌బ‌డి ఉంటార‌ని వారు భావించారు.వెంట‌నే ఘాజీపూర్ పోలీసులకు స‌మాచారం అందించారు. పోలీసులు వెంట‌నే అక్క‌డికి చేరుకొని అక్క‌డ మంచంపై నిద్రిస్తున్న క‌పిల్ అనే దొంగ ను గు...
Crime GPT Tool | క్రైమ్ జీపీటీతో నేరస్థుల ఆటకట్టు..  AI టెక్నాలజీ పోలీసులు ఎలా ఉపయోగిస్తున్నారు..

Crime GPT Tool | క్రైమ్ జీపీటీతో నేరస్థుల ఆటకట్టు.. AI టెక్నాలజీ పోలీసులు ఎలా ఉపయోగిస్తున్నారు..

Trending News
Crime GPT | నేరస్థులను చాక‌చ‌క్యంగా, త్వరగా పట్టుకొనేందుకు ఉత్తరప్రదేశ్‌ పోలీసులు అత్యాధునిక ఆర్టిఫిషియ‌ల్ ఇంట‌లిజెన్స్ ఆధారిత‌ క్రైమ్‌ జీపీటీ అనే అత్యాధునిక టెక్నాల‌జీని వినియోగిస్తున్నారు. స్టాక్యు టెక్నాలజీస్ (Staqu Technologies ) రూపొందించిన ఈ టెక్నాలజీ టూల్ తో స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌.. నేరస్తులను వెనువెంట‌నే గుర్తించి జైలుకు పంపిస్తున్నారు. నేరస్తుల డాటా బేస్‌ను తనిఖీ చేయడం ద్వారా ఈ క్రైమ్‌ జీపీటీ పనిచేస్తుంది.ఈ కొత్త AI టూల్ Crime GPT  నేర‌స్తుల‌ డేటాను విశ్లేషించడం, వాయిస్‌లను గుర్తించడం, నేరస్థుల ముఖాలను ప‌సిగ‌ట్ట‌డం పనులను చేసిపెడుతుంది. ఈ క్రైమ్ జీపీటీ సాయంతో  ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ పోలీసులు ఇప్పటివరకు   ప్ర‌స్తుతం 9 లక్షల మంది నేరస్తుల సమాచారంతో కూడిన డాటాబేస్ సిద్ధం చేసుకున్నారు.  ఈ ట్రైమ్ జీపీటిని రూపొందించిన స్టాక్ టెక్నాలజీస్ CEO సహ వ్యవస్థాపకుడు, అచువల్ రాయ్, UP పోలీసులు, St...
గేదెను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి వెక్కివెక్కి ఏడ్చిన రైతు

గేదెను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి వెక్కివెక్కి ఏడ్చిన రైతు

Trending News
అసలు కారణం ఏమిటీ? ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో ఒక రైతు తన గేదె పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చాడు. అక్కడ తన గేదెను కట్టివేసాడు. తన గేదెపై జరిగిన దాడి గురించి వివరిస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లా తిర్వా కొత్వాలి ప్రాంతంలోని అహెర్ గ్రామానికి చెందిన సంతోష్ తన గేదెతో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. గ్రామంలోని ఒక రైతుకు చెందిన పొలంలో మొక్కజొన్నచేనును ఈ గేదె కొద్ది మొత్తంలో తినేసింది. దీంతో ఆ రైతు గేదెను ముళ్ల తీగతో కట్టేసి  తీవ్రంగా కొట్టాడు.విషయం తెలుసుకున్నగేదె యజమాని సంతోష్ ఎలాగోలా తన గేదెను విడిపించుకున్నాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. బాధిత రైతు తన గేదెతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని తెలిపాడు. తన గేదె  మేత కోసం వెళ్తూ వినయ్ అనే రైతు తన పొలంలో మొక్కజొన్నను తినేసిందని చెప్పాడు. ఇద...