Thursday, June 19Thank you for visiting

Tag: Sam Pitroda

Rahul Gandhi in US | అమెరికాలో చైనాను పొగిడిన రాహుల్‌.. నిరుద్యోగ సమస్యపై వివాదాస్ప వ్యాఖ్య

Rahul Gandhi in US | అమెరికాలో చైనాను పొగిడిన రాహుల్‌.. నిరుద్యోగ సమస్యపై వివాదాస్ప వ్యాఖ్య

World
Rahul Gandhi in US | అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గ్లోబల్ ఎంప్లాయ్‌మెంట్ సమస్యలు, తయారీ రంగంపై రాహుల్ గాంధీ వ్యాఖ్య‌లు తీవ్ర వివాదాస్ప‌ద‌మైంది. డల్లాస్‌లో సభికులను ఉద్దేశించి గాంధీ మాట్లాడుతూ, భారతదేశంతో సహా పాశ్చాత్య దేశాలు ఉత్పత్తి, తయారీకి ప్రాధాన్యత ఇవ్వడంలో విఫలమయ్యాయని విమర్శించారు. ఇది ఉద్యోగాల కల్పనకు కీలకమని ఆయన వాదించారు. అతని వ్యాఖ్యలకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇది భారతదేశ పురోగతిని బలహీనపరిచిందని మరియు చైనాకు అనుకూలంగా ఉందని ఆరోపించింది.రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలు ఒకప్పుడు గ్లోబల్ తయారీలో ఆధిపత్యం చెలాయించాయి. భారత్‌తో సహా అనేక దేశాలు అధిక నిరుద్యోగిత రేటుతో సతమతమవుతున్నాయని, చైనా, వియత్నాం వంటి దేశాలు ఉత్పత్తిపై దృష్టి పెట్టడం వల్ల తమ ఉపాధి సవాళ్లను విజయవంతంగా నిర్వహించుకుంటున్నాయని ఆ...
Sam Pitroda Quits Congress : జాత్యహంకార వ్యాఖ్యలతో దుమారం.. కాంగ్రెస్ కు శామ్ పిట్రోడా రాజీనామా

Sam Pitroda Quits Congress : జాత్యహంకార వ్యాఖ్యలతో దుమారం.. కాంగ్రెస్ కు శామ్ పిట్రోడా రాజీనామా

National
Sam Pitroda Quits Congress | లోక్ సభ ఎన్నికల సమయంలో తన వివాదాస్పద వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన ప్రముఖ కాంగ్రెస్ సభ్యుడు, పార్టీ ఓవర్సీస్ యూనిట్ చీఫ్ శామ్ పిట్రోడా ఈ సాయంత్రం పదవికి రాజీనామా చేశారు. ఆయన వ్యాఖ్యలను జాత్యహంకారమని పేర్కొంటూ ప్రధాని నరేంద్ర మోదీతో సహా బీజేపీ నేతలు, ముప్పేట దాడి చేశారు. ఈ క్రమంలోనే శ్యామ్ పిట్రోడా గురించి పార్టీ కమ్యూనికేషన్స్-ఇన్‌చార్జ్ జైరామ్ రమేష్ X లో ఒక కీలకమైన పోస్ట్ చేశారు." శామ్ పిట్రోడా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా ఆయన నిర్ణయాన్ని అంగీకరించారు" అని పోస్ట్‌లో ఉంది. కాగా మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పిట్రోడా భారతదేశాన్ని విభిన్న దేశంగా అభివర్ణించారు, ఇక్కడ తూర్పున ఉన్న ప్రజలు చైనీస్‌లా కనిపిస్తారు, పశ్చిమాన ప్రజలు అరబ్‌లా కనిపిస్తారు, ఉత్తరాన ఉన్నవారు శ్...
ప‌శ్చిమ బెంగాల్ టీఎంసీ కుంభకోణాలపై ప్ర‌ధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

ప‌శ్చిమ బెంగాల్ టీఎంసీ కుంభకోణాలపై ప్ర‌ధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

Elections
PM Narendra Modi | బీజేపీ లోక్‌సభ అభ్యర్థులు ఖగెన్ ముర్ము, శ్రీరూపా మిత్ర చౌదరికి మద్దతుగా మాల్దా పట్టణంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “బెంగాల్‌లో టీఎంసీ ప్ర‌భుత్వం యువకుల జీవితాలతో ఆడుకుంది. భారీ రిక్రూట్‌మెంట్ స్కామ్‌తో దాదాపు 26,000 మంది జీవనోపాధి కోల్పోయారు. అని అన్నారు.పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో స్టేట్ లెవల్ సెలక్షన్ టెస్ట్-2016 (ఎస్‌ఎల్‌ఎస్‌టి) రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా 25,753 మంది ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేయాలని కలకత్తా హైకోర్టు ఇటీవ‌ల‌ ఆదేశించిన విష‌యం తెలిసిందే.. రిక్రూట్ అయిన వారిలో ఒక వర్గం వారు తీసుకున్న జీతాలను 12 శాతం వార్షిక వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించింది.మొదట లెఫ్ట్‌ ఫ్రంట్‌, ఆ తర్వాత టీఎంసీ బెంగాల్‌ అభివృద్ధిని అడ్డుకున్నాయి. టిఎంసి పాలనలో బెంగాల్‌లో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుత...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..