Thursday, March 13Thank you for visiting

Tag: PM Kisan Samman Nidhi Yojana

రైతుల‌కు శుభవార్త.. ఈరోజు ఆ ఖాతాలో 2000 జ‌మ. ఎలా చెక్ చేసుకోవాలి?

రైతుల‌కు శుభవార్త.. ఈరోజు ఆ ఖాతాలో 2000 జ‌మ. ఎలా చెక్ చేసుకోవాలి?

National
KISAN Samman Nidhi 18th Instalment | న్యూఢిల్లీ: పీఎం కిసాన్ నిధి పథకం కింద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రూ.20 వేల కోట్ల నిధులను విడుదల చేశారు. ఇది రైతులకు కేంద్ర ప్రభుత్వం తరపున సంవత్సరానికి 3 సార్లు రూ.2000 చొప్పున మొత్తం రూ.6000 ఆర్థిక‌సాయం అందిస్తోంది. మహారాష్ట్ర రాష్ట్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో 18వ విడతలో 20 వేల కోట్ల రూపాయలను పీఎం మోదీ విడుదల చేశారు. దీనివల్ల సుమారు తొమ్మిదిన్నర కోట్ల మంది రైతులకు ల‌బ్ధి చేకూరుతుంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జన్ ధన్ బ్యాంకు ఖాతాల ద్వారా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గ్రాంట్లు, ఆర్థిక సహాయం తదితరాలు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి.ఇంతకుముందు, పీఎం కిసాన్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా రైతులకు నాలుగు నెలల వ్యవధిలో రూ.2000 చొప్పున మూడు విడతలుగా సంవత్సరానికి రూ.6000 ఆర్థిక సహాయం అందించారు. ఈ పీఎం కిసాన్ పథకం గత ఫిబ్రవరి 2019 ...
PM Kisan Yojana | పీఎం కిసాన్ యోజన డబ్బులు రాబోతున్నాయి, అంతకంటే ముందే ఈ పని పూర్తి చేయండి

PM Kisan Yojana | పీఎం కిసాన్ యోజన డబ్బులు రాబోతున్నాయి, అంతకంటే ముందే ఈ పని పూర్తి చేయండి

National
PM Kisan Yojana Next Installment | భారత ప్రభుత్వం దేశంలోని పౌరుల కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. భిన్న‌మైన వ‌ర్గాల కోసం వివిధ రకాల స్కీమ్ లు ఉన్నాయి. భారత్ వ్యవసాయ ప్ర‌ధాన‌మైన‌ దేశం. నేటికీ భారతదేశ జనాభాలో 50% కంటే ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి కుటుంబాల‌ను పోషించుకుంటున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తోంది. ఇది రైతులకు ప్రత్యక్షంగా ఆర్థిక ప్రయోజనాన్ని అందిస్తుంది.భారతదేశంలో చాలా మంది రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందలేదు. అందుకే రైతులకు ఆర్థికంగా చేయూత‌నందించ‌డానికి భారత ప్రభుత్వం 2019 సంవత్సరంలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రభుత్వం రైతులకు ఏడాదికి రూ.6000 ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ పథకంలో ఇప్పటి వరకు 17 విడతలు విడుదలయ్యాయి. ఇప్పుడు 18వ విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.తదుపరి విడత ఎప్పుడు విడుదల చేస్తు...
PM Kisan Status Check |   9.2 కోట్ల మంది రైతులకు రూ. 20,000 కోట్లు పంపిణీ చేసిన ప్రధాని మోదీ.. ఎలా చెక్ చేసుకోవాలి?

PM Kisan Status Check | 9.2 కోట్ల మంది రైతులకు రూ. 20,000 కోట్లు పంపిణీ చేసిన ప్రధాని మోదీ.. ఎలా చెక్ చేసుకోవాలి?

Business, National
PM Kisan Status Check | దేశ ప్రధానిగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన త‌ర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం తొలిసారి వారణాసిలో పర్యటించారు. టెంపుల్ సిటీలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద 17వ విడ‌త నిధుల‌ను విడుదల చేశారు. అలాగే కృషి సఖీలకు ప్రధాని ఈ సందర్భంగా సర్టిఫికెట్లు అందజేశారు. కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రూ.9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 20,000 కోట్లు జమ చేశారు. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకూ కోట్లాది మంది రైతుల బ్యాంక్ ఖాతాలకు రూ. 3.24 లక్షల కోట్లు బ‌దిలీ చేశారని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్ తెలిపారు.కాగా  ఈ పథకం కింద ప్రతి నాలుగు నెలలకు రూ. 2,000 చొప్పున‌ సంవత్సరానికి రూ. 6,000 రైతుల ఖాతాల్లో జ‌మ అవుతుంది. ప్రభుత్వం ఇప్పటి వరకు 16 విడతలు విడుదల చేసింది. ''రైతు సం...
Holi 2025 : రంగుల పండుగ హోలీ ప్రత్యేకతలు ఏమిటో తెలుసా.. ? Gir National Park : గిర్ నేషనల్ పార్క్ లో నమ్మలేని ప్రత్యేకతలు