Paathabasthi
Metro line in Old City: పాతబస్తీ వాసులకు గుడ్ న్యూస్.. మెట్రో రైలు.. కొత్త స్టేషన్లు ఎక్కడెక్కడంటే..
New Metro line in Old City | పాతబస్తీ వాసుల చిరకాల స్వప్నం నెరవేరేందుకు అడుగులు పడ్డాయి. ఫలక్నుమా వద్ద మెట్రో నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి మార్చి 7వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 5.5 కిలోమీటర్ల మార్గంలో ఎంజీబీఎస్ నుంచి ఫలక్నూమా వరకు ఈ మెట్రో లైన్ నిర్మించనున్నారు. దీనికి సుమారు రూ.2 వేల కోట్ల వరకు వ్యయమవుతుందని అంచనా వేస్తున్నారు. పాతబస్తీకి మెట్రో రైలు చిరకాల స్వప్నం. ఎన్నో కారణాల […]
