Friday, June 20Thank you for visiting

Tag: odisha news

Puri Jagannath Temple: పూరి జ‌గ‌న్నాథ ఆల‌యంలో డ్రెస్ కోడ్..

Puri Jagannath Temple: పూరి జ‌గ‌న్నాథ ఆల‌యంలో డ్రెస్ కోడ్..

National
టోర్న్‌ జీన్స్‌, స్లీవ్‌లెస్ డ్రెస్సుల్లో వెళ్తే నో ఎంట్రీ పూరి: ఒడిశాలోని ప్రసిద్ధిగాంచిన పూరి జ‌న‌గ్నాథ్ ఆల‌యం(Puri Jagannath Temple)లో కొత్త సంవత్సరం తొలిరోజు నుంచే సంప్ర‌దాయ డ్రెస్ కోడ్‌ (Dress code)ను అమ‌లు చేశారు. జ‌గ‌న్నాథుడి ద‌ర్శ‌నానికి కోసం వ‌చ్చే భ‌క్తులు ఇకపై హాఫ్ ప్యాంట్స్‌, షార్ట్స్‌, టోర్న్ జీన్స్‌, స్కిర్ట్స్‌, స్లీవ్‌లెస్ వంటి డ్రెస్సులు వేసుకోరాదు.. అలాంటి దుస్తుల్లో వ‌చ్చే వారికి స్వామివారి ద‌ర్శ‌నం ఉండ‌ద‌ని ఎజ్జేటీఏ అధికారి తెలిపారు. అలాగే ఆల‌య ప‌రిస‌రాలలో గుట్కా, పాన్ తిన‌డంపై కూడా పూర్తిగా నిషేధం విధించారు. ప్లాస్టిక్‌, పాలిథిన్ వినియోగాన్ని కూడా నిలిపివేశారు.జనవరి 1 నుంచి పూరి జగన్నాథస్వామి ఆల‌యం (Puri Jagannath Temple) లో ఈ కొత్త నిబంధ‌న‌లు అమలులోకి వచ్చాయి. దీంతో కొత్త సంవ‌త్సరం సంద‌ర్భంగా భ‌క్తులు సంప్ర‌దాయ దుస్తుల్లోనే ఆలయంలోకి వచ్చారు. న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగ...
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం

National
ఆర్టీసీ బస్సును ఢీకొన్న ప్రైవేట్​ వాహనం.. అక్కడికక్కడే 12 మంది మృతి..Odisha Accident Today : ఒడిషా రాష్ట్రంలోని గంజామ్ జిల్లా లో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది.. ఇందులో 12 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గంజామ్ జిల్లా దిగప హండి సమీపంలో.. ఒడిశా ఆర్టీసీ బస్సు, ఓ ప్రైవేటు బస్సు ఎదురెదురుగా బలంగా ఢీ కొన్నాయి. పోలీసులు అక్కడికి చేరుకొని హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో దుర్ఘటన జరిగింది. ప్రమాద తీవ్రతతో రెండు బస్సులూ పూర్తిగా నుజ్జునుజ్జుయ్యాయి. ప్రమాదం గురించి స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించగా వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పెద్ద ఎత్తున అంబులెన్సులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను బ్రహ్మపురలోని ఎంకేసీజీ ( MKCG ) ఆస్పత్రికి తరలించారు. ...
రూ.2కోట్ల డబ్బుల పెట్టెలను పక్కింటి పైకి విసిరేశాడు…

రూ.2కోట్ల డబ్బుల పెట్టెలను పక్కింటి పైకి విసిరేశాడు…

Crime
విజిలెన్స్ అధికారుల రాకను చూసి లంచగొండి అధికారి రియాక్షన్ విజిలెన్స్ అధికారులు దాడులు చేయడానికి వస్తున్నారని ఓ అధికారి ముందే తెలుసుకున్నాడు. డబ్బు వారికి దొరకకుండా కాపాడుకునేం దుకు సదరు లంచావతారి నానా హైరానా పడి  ఏకంగా రూ.2కోట్ల నగదును రెండు పెట్టెల్లో అమర్చి పక్కింటి డాబాపై విసిరేశాడు. ఈ  చర్య సినిమాల్లో సీన్స్ ను గుర్తుకు తెచ్చింది. ఈ సం ఘటన శుక్ర వారం ఒడిశాలో జరిగిం ది. ఆ వివరాలు ఇవీ....ఒడిశా నబరంగ్ పూర్ జిల్లా అదనపు సబ్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ రౌత్ పై ఆదాయానికి మిం చిన ఆస్తులు కూడగట్టారనే ఆరోపణలున్నా యి. దీం తో విజిలెన్స్ అధికారులు శుక్ర వారం తెల్లవారుజామున రం గం లోకి దిగి భువనేశ్వ ర్ లోని ఆయన ఇం ట్లో తనిఖీలు మొదలుపెట్టారు. ఈ క్ర మం లో తన వద్ద ఉన్న డబ్బు లో రూ.2 కోట్లకు పైగా నగదు ఆరు బాక్సు ల్లో నిం పి. వాటిని పక్క ఇం టి టెర్ర స్ పైకి విసిరేశాడు. ఇది చూసిన అధికారులు ఆ డబ్బా లను క...
ఒడిశా రైలు ప్రమాద మృతులకు రూ.5లక్షల పరిహారం

ఒడిశా రైలు ప్రమాద మృతులకు రూ.5లక్షల పరిహారం

National
odisha train tragedy : ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్నప్రమాదంలో 288 మంది మరణించారు. 1,100 మందికి పైగా గాయపడ్డారు. చెన్నై వైపు వెళ్తున్న షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఇది పక్కనే ఉన్న ట్రాక్‌పై గూడ్స్ రైలును ఢీకొట్టింది, దీనివల్ల కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ వెనుక క్యారేజ్ మూడవ ట్రాక్‌పైకి వెళ్లింది. మూడో ట్రాక్‌పై ఎదురుగా వస్తున్న బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన కోచ్‌లపైకి దూసుకెళ్లింది. కారణం గుర్తించాం. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన  రైలు ప్రమాదానికి మూలకారణాన్ని గుర్తించామని, అయితే అది ఏమిటో వెల్లడించలేమని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రస్తుతం పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని, ప్రమాద స్థలం నుంచి అన్ని మృతదేహాలను స్వాధీనం చే...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..