
Jio Bharat Phone : కేవలం రూ.999 ధరకే 4జీ ఫోన్…
రిలయన్స్ జియో నుంచి మరో బడ్జెట్ ఫోన్
రిలయన్స్ జియో మార్కెట్లోకి మరో కొత్త చవకైన స్మార్ట్ ఫోన్ Jio Bharat Phone ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. మొదటి దశలో ఒక మిలియన్ జియో భారత్ ఫోన్ల
బీటా ట్రయల్ను జూలై 7 నుండి 6,500 ప్రాంతాల్లో ప్రారంభించనుంది. ఈ కొత్త ఇంట ర్నెట్ ఎనేబుల్డ్ ఫోన్ ధర కేవలం రూ. 999 మాత్రమే.. ఈ ఏడాది చివర్లో JioPhone 5G
స్మార్ట్ ఫోన్ ను కూడా ప్రారంభించాలని ప్లాన్ చేసింది. ఇటీవల లీక్ అయిన హ్యాండ్సెట్ ఫొటోలను బట్ట చూస్తే వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ను కలిగి ఉండవచ్చని తెలుస్తోంది.కొత్త ఫోన్ లాంచ్ తో భారతదేశంలో డిజిటల్ సాధికారత దిశగా ఒక అడుగు పడినట్ల్లైంది. రిలయన్స్ జియో ఫోన్.. బీటా టెస్టింగ్ తో జూలై 7 నుండి ప్రారంభమవుతుంది. ట్రయల్ దశలో కంపెనీ 6,500 ప్రాంతాల్లో 1 మిలియన్ ఫోన్లను పంపిణీ చేయనుంది.
ఆకాశ్ అంబానీ ఏమన్నారంటే..
ఈ స్మార్ట్ఫోన్లు ముఖ్యంగా ఖరీదైన స్మార్ట్...