Friday, January 23Thank you for visiting

Tag: Indian Railways

Indian Railways | మోంతా ఎఫెక్ట్.. ప‌లు రైళ్ల‌ షెడ్యూళ్ల‌లో మార్పులు.. ప్రయాణానికి ముందు చెక్ చేసుకోండి

Indian Railways | మోంతా ఎఫెక్ట్.. ప‌లు రైళ్ల‌ షెడ్యూళ్ల‌లో మార్పులు.. ప్రయాణానికి ముందు చెక్ చేసుకోండి

National
Hyderabad : ‘మోంతా’ తుఫాన్ ప్రభావంతో ప్రయాణీకుల భద్రత దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే మరియు దక్షిణ రైల్వేలు అక్టోబర్ 28న షెడ్యూల్ చేసిన అనేక రైళ్ల సమయాలను మార్చాయి. ముఖ్యంగా చెన్నై, బెంగళూరు నుంచి హౌరా, విశాఖపట్నం, ఖరగ్‌పూర్‌ వైపు వెళ్లే సర్వీసులు రీషెడ్యూల్ అయ్యాయి. ప్రయాణీకులు తమ ప్రయాణానికి ముందు NTES లేదా IRCTC వెబ్‌సైట్‌లలో తాజా సమాచారం తనిఖీ చేయాలని అధికారులు సూచించారు.షెడ్యూల్ మార్చబడిన రైళ్లు:12842 – MGR చెన్నై సెంట్రల్ – హౌరా ఎక్స్‌ప్రెస్: రా. 11:3022870 – చెన్నై సెంట్రల్ – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్: రా. 11:5022604 – విల్లుపురం – ఖరగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్: ఉద. 7:0012840 – చెన్నై సెంట్రల్ – హౌరా మెయిల్: రా. 10:4012664 – తిరుచ్చిరాపల్లి – హౌరా ఎక్స్‌ప్రెస్: ఉద. 5:5022501 – SMVT బెంగళూరు – న్యూ టిన్సుకియా ఎక్స్‌ప్రెస్: ఉద. 3:1012836 – SMVT బెంగళూరు – హతియా ఎక్...
Special Trains | తెలంగాణ ప్రయాణికులకు శుభవార్త – ఢిల్లీ, వారణాసి, ప్రయాగ్‌రాజ్‌లకు ప్రత్యేక రైళ్లు

Special Trains | తెలంగాణ ప్రయాణికులకు శుభవార్త – ఢిల్లీ, వారణాసి, ప్రయాగ్‌రాజ్‌లకు ప్రత్యేక రైళ్లు

National
SCR Special Trains | కార్తీక మాసం పండుగల సీజన్​ను దృష్టిలో పెట్టుకొని దిల్లీ, వారణాసి, ప్రయాగ్‌రాజ్‌ దిశగా ప్రయాణించే వారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్​న్యూస్​ చెప్పింది. ప్రస్తుతం భారీ రద్దీ నెలకొన్న నేపథ్యంలో సికింద్రాబాద్‌–హజ్రత్‌ నిజాముద్దీన్‌, చర్లపల్లి–దానాపూర్‌ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.సికింద్రాబాద్‌–నిజాముద్దీన్‌ స్పెషల్‌ రైలు (07081 / 07082)సికింద్రాబాద్‌–నిజాముద్దీన్‌ (07081): అక్టోబర్‌ 28, నవంబర్‌ 2 తేదీల్లో నడుస్తుంది.నిజాముద్దీన్‌–సికింద్రాబాద్‌ (07082): అక్టోబర్‌ 30, నవంబర్‌ 4 తేదీల్లో తిరుగు ప్రయాణం.హాల్టింగ్​ స్టేషన్లు:మేడ్చల్‌, కామారెడ్డి, నిజామాబాద్‌, బాసర, నాందేడ్‌, అకోలా, భోపాల్‌, ఝాన్సీ, ఆగ్రా, మథుర మొదలైనవి. ఫస్ట్‌ ఏసీ, సెకండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీ, స్లీపర్‌, సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.చర్లపల్లి–దానాపూర్‌ స్పెష...
Sambhajinagar | ఔరంగాబాద్ రైల్వే స్టేషన్‌కు ఛత్రపతి శంభాజీనగర్‌గా పేరు మార్పు

Sambhajinagar | ఔరంగాబాద్ రైల్వే స్టేషన్‌కు ఛత్రపతి శంభాజీనగర్‌గా పేరు మార్పు

Trending News, తాజా వార్తలు
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును ఛత్రపతి సంభాజీనగర్ స్టేషన్‌ (Sambhajinagar Railway Station ) గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని అప్పటి ప్రభుత్వం ఔరంగాబాద్ నగరాన్ని అధికారికంగా ఛత్రపతి శంభాజీనగర్‌గా పేరు మార్చింది. గతంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పేరు మీద ఉన్న ఈ నగరానికి మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ స్మార‌కార్థం ఈ పేరు పెట్టారు. పేరు మార్పును ముందుగా ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని MVA ప్రభుత్వం ప్రారంభించింది. బిజెపి నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం అక్టోబర్ 15న ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును మార్చడానికి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందని శనివారం ఓ అధికారి తెలిపారు.అయితే ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ 1900లో ప్రారంభ‌మైంది. దీనిని హైదరాబాద్ 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించారు. ఈ రైల్వే స్టేషన్ కాచిగ...
Vande Bharat : త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లు | ఢిల్లీ–పాట్నా మార్గం ప్రారంభం.. పంజాబ్‌లో కొత్త రైల్వే లైన్

Vande Bharat : త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లు | ఢిల్లీ–పాట్నా మార్గం ప్రారంభం.. పంజాబ్‌లో కొత్త రైల్వే లైన్

Trending News
అక్టోబర్ 15 నాటికి వందే భారత్ స్లీపర్ రైళ్లు సిద్ధంఢిల్లీ–పాట్నా మార్గంలో రెండు రైళ్లు ఒకేసారి ప్రారంభంపంజాబ్‌లో రాజ్‌పుర–మోహాలి మధ్య కొత్త రైల్వే లైన్ఫిరోజ్‌పూర్–భటిండా–పాటియాలా–ఢిల్లీ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్పంజాబ్ రైల్వే పెట్టుబడుల్లో అపూర్వ వృద్ధిన్యూఢిల్లీ: త్వ‌ర‌లో వందే భారత్ స్లీపర్ (Vande Bharat Sleeper Express) రైళ్లను ప్రారంభిస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం ప్రకటించారు. ఈ రైలు అభివృద్ధి చివరి దశలో ఉందని, అక్టోబర్ 15 నాటికి పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు.అధికారుల ప్రకారం, ఒక రైలు ఇప్పటికే అవసరమైన పరీక్షలన్నింటిని నిర్వ‌హించారు. దిల్లీలోని షకుర్ బస్తీ డిపోలో ప్రారంభానికి సిద్ధంగా ఉంది."రెండు రైళ్లు ఒకేసారి ప్రారంభమవుతాయి. రెగ్యులర్ సర్వీసులను నిర్వహించడానికి రెండవ రైలు అవసరం. అందుకే మేము రెండో రేక్ కోసం ఎదురు చూస్తున్నాం. అది మాకు అందిన ...
Namo Bharat : నమో భారత్ భారతదేశపు అత్యంత వేగవంతమైన రైలు.. వీటి వేగం, మార్గాలు పూర్తి వివ‌రాలు ఇవే..

Namo Bharat : నమో భారత్ భారతదేశపు అత్యంత వేగవంతమైన రైలు.. వీటి వేగం, మార్గాలు పూర్తి వివ‌రాలు ఇవే..

Special Stories
భారత్‌లో హైస్పీడ్ రైళ్ల విష‌యానికొస్తే రాజధాని, శతాబ్ది పేర్లు వెంట‌నే గుర్తుకొస్తాయి. కానీ భారతీయ రైల్వేలలో ఇపుపుడు పూర్తిగా మారిపోయింది. నేడు దేశంలో అత్యంత వేగవంతమైన రైలు సాంప్రదాయ ఎక్స్‌ప్రెస్ కాదు, ఢిల్లీ-మీరట్ రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS) కారిడార్‌లో నడుస్తున్న ఆధునిక "నమో భారత్" (Namo Bharat ). ఇది 160 కి.మీ. గరిష్ట వేగంతో దూసుకుపోతుంది. ప్ర‌స్తుతం ఇది భారతదేశంలో అత్యంత వేగవంతమైన రైలుగా నిలిచింది.దీనికి ముందు, 2016లో ప్రారంభ‌మైన గతిమాన్ ఎక్స్‌ప్రెస్ వేగ‌వంత‌మైన రైలుగా గుర్తంపు పొందింది. ఇది భారతదేశపు మొట్టమొదటి సెమీ-హై-స్పీడ్ రైలు.. హజ్రత్ నిజాముద్దీన్ - ఆగ్రా మధ్య 160 కి.మీ. వేగంతో నడుస్తోంది. తరువాత, వందే భారత్ రైళ్లు కూడా ఈ గరిష్ట వేగానికి సరిపోయాయి. అయితే, జూన్ 24, 2024న, రైల్వే మంత్రిత్వ శాఖ ఎటువంటి నిర్దిష్ట కారణాన్ని పేర్కొనకుండా దాని గరిష్ట వేగాన్ని 160 కి.మీ....
Longest Train | 354 బోగీలు, 7 ఇంజిన్లు, ఆసియాలోనే అతి పొడవైన 4.5 కి.మీ గూడ్స్ రైలు

Longest Train | 354 బోగీలు, 7 ఇంజిన్లు, ఆసియాలోనే అతి పొడవైన 4.5 కి.మీ గూడ్స్ రైలు

Trending News
ఆసియాలో అతి పొడవైన రుద్రాస్త్ర రైలు చరిత్రలో కొత్త పుట354 బోగీలతో రైల్వే రికార్డుదీదు నుండి ధన్‌బాద్ వరకు వేగవంతమైన సరుకు రవాణారైల్వే సమయ, వనరుల పొదుపు ప్రయోజనాలుLongest Train : రైలు నిర్వహణలో భారతీయ రైల్వేలు కొత్త రికార్డు సృష్టించాయి. సరుకు రవాణా రైలు నిర్వహణ రంగంలో తూర్పు మధ్య రైల్వేలోని పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ డివిజన్ (దేదు డివిజన్) ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ఆసియాలోనే అతి పొడవైన (4.5 కి.మీ) సరుకు రవాణా రైలు రుద్రాస్త్ర గురువారం ఇక్కడి నుండి విజయవంతంగా నడపబడింది.ఇప్పుడు దీదు డివిజన్ నుండి ధన్‌బాద్ డివిజన్‌కు వస్తువులను త్వరగా లోడ్ చేయడం మరియు రవాణా చేయడం కోసం గూడ్స్ రైళ్లను పంపనున్నారు. ఇది బొగ్గు మరియు ఇతర వస్తువుల రవాణాను సులభతరం చేస్తుంది మరియు సమయం ఆదా చేస్తుంది. దీదు డివిజన్ 'డివిజనల్ రైల్వే మేనేజర్' (DRM) ఉదయ్ సింగ్ మీనా మాట్లాడుతూ, 'ఇది ఒక కొత్...
Kazipet : కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌తో వరంగల్​ అభివృద్ధి పరుగులు

Kazipet : కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌తో వరంగల్​ అభివృద్ధి పరుగులు

Telangana
అశ్వినీ వైష్ణవ్ పర్యటనతో మళ్లీ చర్చలోకి వచ్చిన కాజీపేట యూనిట్మూడు వేల మందికి ఉపాధి అవకాశాలుKazipet | సుమారు 40 ఏళ్లుగా వరంగల్ జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ప్రజల డిమాండ్ ఉందని, నేడు ఆ కల నెరవేరబోతోందని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి అన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో కూడా ఈ కోచ్ ఫ్యాక్టరీ కోసం ప్రయత్నాలు జరిగాయని, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత, కాజీపేటలో రైల్వే ఇంజన్లు, కోచ్‌లు, వ్యాగన్లు తయారీకి పరిశ్రమ ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని తీసుకుని మంజూరు చేశారని ఆయన గుర్తుచేశారు. కాజీపేటలోని రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ (Kazipet Railway Coach Factory )పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ విచ్చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి మాట్లాడారు.ప్రధాని మోదీ స్వయంగా ఇక్కడికి వచ్చి భూమిపూజ చేశారని, ఈ యూన...
Railway Security : రైల్వే భద్రత కోసం కేంద్రం కీలక నిర్ణయం

Railway Security : రైల్వే భద్రత కోసం కేంద్రం కీలక నిర్ణయం

Trending News
Railway Security | ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని భారత రైల్వే మంత్రిత్వ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి రైలులోని అన్ని కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఈమేరకు రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. ప్యాసింజర్ కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే నిర్ణయా రైల్వే(Indian Railways) ఆమోదించాయి. చాలా కాలంగా, నడుస్తున్న రైళ్లలో ప్రయాణికుల భద్రతకు సంబంధించి అనేక కేసులు వస్తుండడంతో భారతీయ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది.కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర రైల్వే సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు.. ఇంజిన్లు, కోచ్‌లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు పురోగతిని సమీక్షించారు. "సీసీ కెమెరాల ఏర్పాటు ప్రయాణికుల భద్రతను మెరుగుపరుస్తుంది. దుండగులు, వ్యవస్థీకృత ముఠాలు అమాయక ప్రయాణికులను దోచుకుంటున్నారు. కెమెరాల ఏర్పాటు వల్ల ఇలాంటి సంఘటనలు తగ్గుతాయి. ...
RailOne App | రైల్‌వన్ యాప్‌తో రైలు ప్రయాణ అనుభవం పూర్తిగా మారనుంది!

RailOne App | రైల్‌వన్ యాప్‌తో రైలు ప్రయాణ అనుభవం పూర్తిగా మారనుంది!

Technology
RailOne App | ఢిల్లీ: రైల్వే ప్రయాణికుల సౌక‌ర్యార్థం భార‌తీయ రైల్వే మరో అడుగు వేసింది. రైల్వే శాఖ తాజాగా ప్రారంభించిన "రైల్‌వన్ యాప్" (RailOne App) రైలు ప్రయాణాన్ని మరింత సులభతరం చేయనుంది. ప్రయాణానికి అవసరమైన అన్ని సేవలను ఒకే యాప్‌లో అందిస్తోంది. ఇది రైల్వే సేవలలో విప్లవాత్మక మార్పు అని చెప్పవచ్చు.What is RailOne App ? : రైలు ప్రయాణికుల సౌలభ్యం కోసం రైల్వే శాఖ అనేక కొత్త సంస్కరణలు అమలు చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో, రైల్‌వన్ యాప్ ప్రారంభించబడింది. ఈ యాప్ సహాయంతో, మీరు ఒకటి మాత్రమే కాకుండా అనేక పనులను సులభంగా చేయగలుగుతారు. ఈ యాప్ వివిధ రైల్వే పనుల కోసం ఇతర యాప్‌లను ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు. ఈ యాప్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్, iOS యాప్ స్టోర్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది.రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్ వన్ యాప్ ను ప్రారంభించారు, ఈ యాప్ అన్ని రైలు ప్రయాణీకుల సేవలకు వన్-స్టాప్ సొ...
Kacheguda | రూ.421.66 కోట్లతో కాచిగూడ రైల్వే స్టేషన్ అభివృద్ధి – చారిత్రక శైలికి నూతన వెలుగు

Kacheguda | రూ.421.66 కోట్లతో కాచిగూడ రైల్వే స్టేషన్ అభివృద్ధి – చారిత్రక శైలికి నూతన వెలుగు

National
Kacheguda Railway Station | కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రూ. 2.23 కోట్ల వ్యయంతో చారిత్రక కాచిగూడ రైల్వేస్టేషన్ కు ఫసాడ్ ఇల్యూమినేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశార‌ని కేంద్ర మంత్రి జి.కిష‌న్‌రెడ్డి (Union Minister Kishan Reddy) అన్నారు. సోమ‌వారం ఆయ‌న కాచిగూడ రైల్వేస్టేషన్ ఫసాడ్ ఇల్యూమినేషన్ ప్రారంభించి మాట్లాడారు. నిజాంల పాలనలో 1916 లో “గోతిక్ శైలి”లో నిర్మితమైన కాచిగూడ రైల్వేస్టేషన్ కు ఉన్న చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, రైల్వేస్టేషన్ ఉన్న అద్భుతమైన నిర్మాణ శైలిని మరింత ఆకర్షణీయంగా కనిపించేలా మొత్తం 785 ఇల్యూమినేషన్ లైట్లను ఏర్పాటు చేశార‌న్నారు. నగరం మధ్యలో ప్రజలకు అందుబాటులో ఉన్న ఈ రైల్వేస్టేషన్ నుంచి ప్రతి రోజూ వేల సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారని కిషన్ రెడ్డి తెలిపారు.Kacheguda : గ్రీన్ రైల్వే స్టేష‌న్ల‌లో ప్లాటినం రేటింగ్‌గ్రీన్ రైల్వే స్టేషన్లకు రేటింగ్ ఇచ్చే ఇండ...