Thursday, June 19Thank you for visiting

Tag: health insurence

Ayushman Bharat | కేంద్రం కీలక నిర్ణయం.. త్వరలో ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ పథకం అమలు

Ayushman Bharat | కేంద్రం కీలక నిర్ణయం.. త్వరలో ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ పథకం అమలు

National
Ayushman Bharat scheme in Delhi : ఢిల్లీలోని నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరికొన్ని రోజుల్లో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఇక్కడ అమలు చేయాలని నిర్ణయించింది. ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన ( AB - PMJAY ) అమలు కోసం ఢిల్లీ ప్రభుత్వం మార్చి 18న జాతీయ ఆరోగ్య అథారిటీతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేయనుందని అధికారిక వర్గాలు ఇటీవలే వెల్లడించాయి.Ayushman Bharat : మార్చి 18 ఒప్పందంఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేసిన 35వ రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతంగా ఢిల్లీ (Delhi ) అవతరిస్తుంది. కాగా ఈ పథకాన్ని స్వీకరించని ఏకైక రాష్ట్రం పశ్చిమ బెంగాల్. మార్చి 18న కేంద్ర ఆరోగ్య మంత్రి జెపి నడ్డా సమక్షంలో ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేయనున్నామని, ఐదు కుటుంబాలకు AB-PMJAY కార్డులు అందజేయనున్నామని, తద్వారా వారు ఈ పథకం లబ్ధిదారులుగా మారతారని అధికా...
NPSs Vatsalya Scheme | 18న ఎన్‌పీఎస్ వాత్సల్య’ స్కీమ్ ప్రారంభం.. పిల్లలకు ఎన్నోప్ర‌యోజ‌నాలు

NPSs Vatsalya Scheme | 18న ఎన్‌పీఎస్ వాత్సల్య’ స్కీమ్ ప్రారంభం.. పిల్లలకు ఎన్నోప్ర‌యోజ‌నాలు

Business
NPSs Vatsalya Scheme  | పిల్లల భవిష్యత్‌ ‌కోసం దీర్ఘకాలం పొదుపులు చేయాల‌నుకునే త‌ల్లిదండ్రుల కోసం కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం కొత్త‌గా ఎన్‌పీఎస్‌ ‌వాత్సల్య స్కీమ్ ను ప్రారంభిస్తోంది. ఈనెల 18న‌ పెన్షన్‌ ‌ఫండ్‌ ‌రెగ్యులేటరీ అండ్‌ ‌డెవలప్‌మెంట్‌ అథారిటీ, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ ‌చౌద‌రి, ఆర్థిక శాఖ అధికారులు ఈ పథకాన్ని ప్రారంభించ‌నున్నారు. 18 ఏళ్లలోపు పిల్ల‌ల పేరుతో తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఎన్‌పీఎస్‌ ‌వాత్సల్య ఖాతా తెర‌వ‌వ‌చ్చు. పిల్లలకు 18 ఏళ్లు నిండాక ఈ ఖాతా సాధారణ ఎన్‌పీఎస్‌ ‌ఖాతాగా మారుతుందని ఆర్థిక మంత్రి గ‌తంలోనే ప్ర‌క‌టించారు.దేశంలోని ప్రజలందరికీ ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో 2004లో ప్ర‌వేశ‌పెట్టిన‌ ఎన్‌పీఎస్‌.. ‌పన్ను ప్రయోజనాలతో పాటు, దీర్ఘకాలిక పెట్టుబడి పథకంగా బాగా ప్ర‌జాద‌ర‌ణ పొందింది. దీనిని ఇప్పుడు మరింత విస్త‌రించాల‌ని నిర్ణ‌యిస్తూ మైనర్లకు కూడా వాత్స...
Ayushman Bharat | కేంద్రం గుడ్ న్యూస్‌.. ఆయుష్మాన్ భారత్ కింద 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ₹ 5 లక్షల హెల్త్ క‌వ‌రేజ్‌..

Ayushman Bharat | కేంద్రం గుడ్ న్యూస్‌.. ఆయుష్మాన్ భారత్ కింద 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ₹ 5 లక్షల హెల్త్ క‌వ‌రేజ్‌..

తాజా వార్తలు
Ayushman Bharat scheme | కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB PM-JAY) కింద 70 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులందరికీ వారి ఆదాయంతో సంబంధం లేకుండా రూ. 5 లక్షల ఆరోగ్య కవరేజీని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా 4.5 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం తెలిపారు. "70 ఏళ్లు. అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లందరూ వారి సామాజిక-ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా AB PM-JAY ప్రయోజనాలను పొందేందుకు అర్హులు" అని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఉచిత ఆరోగ్య బీమాను ఎలా పొందాలి? 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లు ఆరోగ్య సంరక్షణ కవరేజీ కోసం ఆయుష్మ...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..