Tuesday, April 8Welcome to Vandebhaarath

Tag: Govt Schemes

Ration Card New Benifits | రేషన్ కార్డ్ ఉంటే చాలు ఈ రోజు నుంచి ఇవి కూడా ఇస్తారు
Andhrapradesh

Ration Card New Benifits | రేషన్ కార్డ్ ఉంటే చాలు ఈ రోజు నుంచి ఇవి కూడా ఇస్తారు

Ration Card New Benifits | ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న వారికి రెగ్యులర్ గా ఇచ్చే బియ్యం నిత్యవసర సరుకులతో పాటుగా అదనంగా రాగులు కూడా ఇవ్వాలని నిర్ణయించింది. ఏపీలో అక్కడక్కడ రాగు సాగు బాగా ఉంటుంది. కాకినాడ ఏరీయాలో ఏటా రాగుల సాగు బాగుంటుంది. ఐతే ఇప్పటికే కాకినాడ జిల్లాలో 70 టన్నుల రాఘు సేకరించారు. అందుకే కూటమి ప్రభుత్వం ఏపీలో రేషన్ కార్డు దారులందరికీ రేషన్ లో రాగులు కూడా ఇవ్వాలని నిర్ణయించారు.ప్రస్తుతం కాకినడ, పిఠాపురం కొన్ని ఏరియాల డీలర్లకు రాగులు సరఫరా చేస్తున్నారుఇ. త్వరలోనే రాష్ట్రమంతా కూడా రాగులు అంద చేస్తున్నారు. ఇక మీదట రేషన్ కి వెళ్లినప్పుడు అన్నిటితో పాటుగా రాగులు కూడా వచ్చాయో లేదో చెక్ చేసుకోవాలి. రాగులు ఎలా ఇస్తున్నారు..? Ration Card New Benifits : రేషన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి రాగులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐతే కుటుంబం లో ఎంతమంది సభ్యులు ఉంటే ఒక్కొక్కరికి 3 ...
Ration Card : రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళు ఈ న్యూస్ మిస్ అవ్వద్దు, మోడీ బంపర్ ఆఫర్
National

Ration Card : రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళు ఈ న్యూస్ మిస్ అవ్వద్దు, మోడీ బంపర్ ఆఫర్

దేశంలో రేషన్ కార్డ్ ఉన్న వారికి మరోసారి మోదీ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. దేశంలో ఆహారం కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఆహార ధాన్యాలు అందరికీ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆడబిడ్డ నిధి అంటూ అక్కా చెల్లెమ్మల ఖాతాలకు జమ చేస్తున్న ప్రభుత్వం..  బీపీఎల్ కార్డ్ (Ration Card) ఉన్న వారికి ఈ డబ్బు ఇస్తుంది. దాంతో పాటే బియ్యం కూడా పంపిణీ చేస్తారు.ఇదే కాకుండా లాస్ట్ ఇయర్ మోదీ ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ పథకాన్ని అమలు చేసింది. అయితే అది అంత క్లిక్ అవలేదు. దీని గురించి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఒక గుడ్ న్యూస్ చెప్పారు. ఈ పథకంలో ఉన్న రోగులకు అదనపు లాభాలు ఉంటాయి. కరోనా విపత్తు సమయలో పేదలకు ఆహారం లభ్యత ఎంతో కష్టతరమైంది. అందుకే కేంద్రం ఈ ఉచిత పథకం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అనే పథకం అమలు చేసింది. 2028 సంవత్సరం వరకు 80 కోట్ల మంది భారతీయులకు ప్రతీ నెల 5 కిలోల ...
Bank Loans | మహిళ‌ల‌కు గుడ్ న్యూస్‌.. మహిళ సంఘాలకు వడ్డీలేని రుణాలు.. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా శక్తి క్యాంటీన్లు
Telangana

Bank Loans | మహిళ‌ల‌కు గుడ్ న్యూస్‌.. మహిళ సంఘాలకు వడ్డీలేని రుణాలు.. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా శక్తి క్యాంటీన్లు

Interest Free Bank Loans | మహిళలు తెలంగాణ ప్ర‌భుత్వం తీపి క‌బురుచెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,56, 273 సంఘాలకు రూ. 20,000.39 కోట్ల మేర వ‌డ్డీలేని రుణాలను లక్ష్యంగా నిర్ణయించింది. ఈమేర‌కు రాష్ట్ర పంచాయితీ రాజ్‌ ‌గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శనివారం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ- గ్రామీణాభివృద్ధి సంస్థ ఎస్‌హెచ్‌జి - బ్యాంక్‌ ‌లింకేజి వార్షిక రుణ ప్రణాళిక 2024-25 ను ఆవిష్కరించారు. బ్యాంకులు అందించే రుణాలు (Bank Loans) సద్వినియోగం చేసుకుని ఆర్థికావృద్ధి సాధించాల‌ని ఆమె ఈసంద‌ర్భంగా కోరారు. మహిళ సంఘాలకు వడ్డీలేని రుణాల కింద 2,53,864 నిధులు, అలాగే సంఘాలకు రూ. 264.34 కోట్లు డిసెంబరు 2023 ‌నుంచి మార్చి, 2024 వరకు అడ్వాన్స్‌గా నిధులు విడుదల చేశామ‌ని మంత్రి తెలిపారు. రూ.10 ల‌క్ష‌ల ప్ర‌మాద బీమా.. స్వ‌యం స‌హాయ‌క‌ సంఘాల మహిళలకు రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా, రూ. 2 లక్షల వరకు ...
PM Vishwakarma Scheme : పీఎం విశ్వకర్మ స్కీమ్.. అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి, వివరాలివే..
Special Stories

PM Vishwakarma Scheme : పీఎం విశ్వకర్మ స్కీమ్.. అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి, వివరాలివే..

PM Vishwakarma Scheme Application : కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన పీఎం విశ్వకర్మ పథకంలో భాగంగా రూ.3 లక్షల వరకు రుణం పొందవచ్చు. సంప్రదాయ చేతివృత్తుల వారికి ఆర్థిక సాయంతోపాటు, వృత్తిలో అవసరమైన శిక్షణ అందించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. అయితే స్కీమ్ కు ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూడండి..Pm Vishwakarma Yojana Scheme Updates : చేతివృత్తులు చేసుకుంటు కుటుంబాలను పోషించుకుంటున్న పేద కుటుంబాల కోసం మోదీ నేతృత్వంలోని కేంద్ర‌ ప్రభుత్వం విశ్వకర్మ యోజన పథకాన్ని అమలుచేస్తోంది. ప్రధాని మోదీ జన్మదినాన్ని పుర‌స్క‌రించుకొని గతేడాది సెప్టెంబర్ 17వ తేదీన ఈ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే.. ఈ పథకానికి 18 రకాల చేతివృత్తుల వారు అర్హులుగా నిర్ణ‌యించారు. ఈ స్కీమ్ కు ఎంపికైతే రూ.3 లక్షల వ‌ర‌కు రుణం పొంద‌వ‌చ్చు. దీనికోసం దరఖాస్తు చేసుకునే విధానం ఇదీ.. ఎవ‌రు అర్హులు? సంప్రదాయ కులవృత్తులు అయిన శ...