Thursday, June 19Thank you for visiting

Tag: Elections

One Nation One Election : దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు.. ఈ విధానంతో ఇన్ని లాభాలా?

One Nation One Election : దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు.. ఈ విధానంతో ఇన్ని లాభాలా?

Special Stories
One Nation One Election : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' (ONOE) బిల్లుకు కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదముద్ర వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు . లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలను అమలు చేసే దిశగా ముందడుగు వేస్తూ, ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టవచ్చని ప‌లు వర్గాలు భావిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేర్వేరుగా ఎన్నికలు జరగడంతో దేశంలో ప్రతి సంవత్సరం త‌ర‌చూ ఏదో ఒక‌చోట‌ ఎన్నికల‌ను నిర్వ‌హించాల్సివ‌స్తోంది. దీంతో భారీగా వనరులు, సమయం వృథా అవుతోంది .'వన్ నేషన్, వన్ ఎలక్షన్' ఎందుకు?పెద్ద ఎత్తున డ‌బ్బులు ఆదా..లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు వేరువేరుగా ఎన్నికలు నిర్వ‌హించ‌డం వ‌ల్ల ప్రభుత్వం, రాజకీయ పార్టీలపై అధికంగా ఆర్థిక భారం పడుతుంది. ...
Jharkhand elections : జార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీ 68 స్థానాల్లో పోటీ.. జాబితా ఇదే..

Jharkhand elections : జార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీ 68 స్థానాల్లో పోటీ.. జాబితా ఇదే..

Elections
Jharkhand elections : భారతీయ జనతా పార్టీ (బిజెపి) శనివారం జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కోసం తమ 66 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను ప్రకటించింది.ధన్వర్‌ నుంచి రాష్ట్ర చీఫ్‌ బాబూలాల్‌ మరాండీ, బోరియో నుంచి లోబిన్‌ హెంబ్రోమ్‌, జమ్‌తారా నుంచి సీతా సోరెన్‌, సరైకెల్లా నుంచి జార్ఖండ్‌ మాజీ సీఎం చంపై సోరెన్‌, చైబాసా నుంచి గీతా బల్ముచు, జగన్నాథ్‌పూర్ నుంచి గీతా కోడా, పొట్కా నుంచి మీరా ముండా తదితరులను పార్టీ బరిలోకి దించింది. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సీట్ల పంపకాన్ని ప్రకటించిన ఒక రోజు తర్వాత బిజెపి మొదటి జాబితాను వెలువ‌రించింది.Jharkhand elections బీజేపీ 68 స్థానాల్లో పోటీ చేయనుండగా, ఎన్డీయే మిత్రపక్షాలు ఏజేఎస్‌యూ 10 స్థానాల్లో, జేడీ(యూ) రెండు స్థానాల్లో, ఎల్‌జేపీ (రామ్‌విలాస్) ఒక స్థానంలో పోటీ చేయనున్నాయి. కాగా 81 మంది సభ్యులున్న జార్ఖండ్ అసెంబ్లీకి నవ...
Elections 2024: బాస్ ఈజ్ బ్యాక్‌.. మ‌రోసారి కింగ్ మేక‌ర్ గా చంద్ర‌బాబు..

Elections 2024: బాస్ ఈజ్ బ్యాక్‌.. మ‌రోసారి కింగ్ మేక‌ర్ గా చంద్ర‌బాబు..

Andhrapradesh
Elections 2024:  ఎనిమిది నెలల కిందట‌ చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) జైలుకు వెళ్లినప్పుడు 74 ఏళ్ల రాజకీయ వేత్త శ‌కం ముగిసింద‌ని అనుకున్నారు. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పార్టీ ప‌నైపోయింద‌ని భావించారు. ఆ సమయంలో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ దూసుకుపోయిన‌ట్లు అనిపించింది. చంద్ర‌బాబు, ఆయన కుమారుడు లోకేష్, భార్య భువనేశ్వరి త‌దిత‌రులు బాబు నిర్భందాన్ని టీడీపీకి సానుభూతి ఓట్లుగా మార్చడానికి పాద‌యాత్ర‌లు చేప‌ట్టారు. చంద్రబాబు నాయుడుకు 2024లో ఓటమిపాలైతే.. తన 50 ఏళ్ల రాజకీయ జీవితానికి తెరప‌డిన‌ట్లేన‌నుకున్నారు. అయితే చంద్ర‌బాబు వెనుక‌డుగు వేయ‌లేదు.. మరోసారి BJPతో పొత్తు పెట్టుకుని, ఊహించ‌ని విధంగా అపూర్వ విజ‌యం సొంతం చేసుకున్నారు. సినిమాటిక్ టర్నింగ్ పాయింట్ ప‌వ‌ర్ స్టార్‌ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుని కలిసిన తర్వాత రాజమండ...
Muslims reservations | నేను ముస్లిం వ్యతిరేకిని కాదు.. ముస్లిం రిజర్వేషన్లపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

Muslims reservations | నేను ముస్లిం వ్యతిరేకిని కాదు.. ముస్లిం రిజర్వేషన్లపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

Elections, National
Lok Sabha Elections : తాను ఇస్లాం మతాన్ని లేదా ముస్లింలను వ్యతిరేకించనని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) స్ప‌ష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికలలో ఓటు వేసేట‌పుడు ప్ర‌తీఒక్క‌రూ వారి భవిష్యత్తు, ఎదుగుదల గురించి స‌మాజం గురించి ఆలోచించాలని ఆయ‌న పిలుపునిచ్చారు. టైమ్స్ నౌకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నికల ప్రయోజనాల కోసం ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారని ప్రతిపక్షాలు మోదీతోపాటు బీజేపీ (BJP)పై ఆరోప‌ణ‌లు చేస్తున్నాయి. ఇటీవలి ప్రసంగంలో మోడీ ‘ఎక్కువ మంది పిల్లలు’ ‘చొరబాటుదారులు’ అనే ప‌దాల‌ను వాడ‌డంతో ఆయ‌న‌పై ఇండి కూట‌మి నాయ‌కులు విమ‌ర్శ‌లు గుప్పించారు.ఈ ఆరోపణలపై ప్రధాని మోదీ మాట్లాడుతూ.. వారు నెహ్రూ కాలం నుంచి ఈ కథనాన్ని మ‌ళ్లీ మ‌ళ్లీ వండి వార్చుతున్నారు. వాళ్ళు ఎప్పుడూ మమ్మల్ని ముస్లిం వ్యతిరేకులుగా దూషిస్తూనే ఉన్నారు. రెండవది వారు ముస్లింల స్నేహితులమని చెప్పుకుంటారు. ద...
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుంది?

2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుంది?

Elections
How many seats will BJP win? | ప్రఖ్యాత ఆర్థికవేత్త, రాజకీయ విశ్లేషకుడు సుర్జిత్ భల్లా, ప్రస్తుతం జరుగుతున్న 2024 లోక్‌సభ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ 2019 లో సాధించిన సీట్లను అధిగమించవచ్చని అంచనా వేస్తున్నారు. తాజాగా ఆయన ఎన్‌డిటివికి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుర్జిత్ భల్లా వివరాలను పంచుకున్నారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ 2024 లోక్ సభ ఎన్నికల్లో 330 నుంచి 350 సీట్లు గెలుచుకోగలదని అన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ స్వతహాగా 303 సీట్లు సాధించగా బీజేపీ మిత్రపక్షాలు 353 సీట్లు గెలుచుకున్నాయి. కాంగ్రెస్‌ కేవలం 52 సీట్లకే పరిమితమైంది." సుర్జిత్ భల్లా మాట్లాడుతూ.. బీజేపీ సొంతంగా 330 నుంచి 350 సీట్లు సాధిస్తుందని తెలిపారు. ఇది కేవలం 2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి ఐదు నుంచి ఏడు శాతం సీట్లు పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. ప్రతిపక్షాలకు ఎన్ని సీ...
Lok Sabha Elections 2024 | భారతదేశంలో లోక్‌సభ ఎన్నికల 2024 ప్రారంభానికి గుర్తుగా సరికొత్త డూడుల్‌

Lok Sabha Elections 2024 | భారతదేశంలో లోక్‌సభ ఎన్నికల 2024 ప్రారంభానికి గుర్తుగా సరికొత్త డూడుల్‌

Elections
Lok Sabha Elections 2024 : ఈరోజు 2024 లోక్‌సభ ఎన్నికల ప్రారంభానికి గుర్తుగా గూగుల్ డూడుల్‌ (Google Doodle ) ను విడుదల చేసింది. లోక్‌సభ ఎన్నికల 2024 మొదటి దశ ఎన్నికలు శుక్రవారం  నాలుగు రాష్ట్రాలలో ప్రారంభమైంది. మిలియన్ల మంది భారతీయుల తమ  ఓటు హక్కును వినియోగించుకుటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడవసారి తిరిగి మూడోసారి లేదా అని ఈ ఎన్నికలు తేల్చనున్నాయి. ప్రధాని మోదీ గెలిస్తే, దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకున్న రెండో భారతీయ నాయకుడిగా చరిత్రలో నిలుస్తారు. . కాగా  Google Doodle డూడుల్ చిహ్నమైన ఓటింగ్ గుర్తును కలిగి ఉన్న చూపుడు వేలు ద్వారా ఓటింగ్ సింబాలిక్ చిత్రాన్ని చూడొచ్చు.ఈ సంవత్సరం, 18వ లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ, భారత కూటమి మధ్య గట్టి పోటీ ఉంటుంది. ఫేజ్ 1 పోలింగ్‌లో, 17 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలు (UTలు) 1...
Congress Manifesto | కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. ఐదు గ్యారంటీలు, 25 కీలక హామీలు ఇవే..

Congress Manifesto | కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. ఐదు గ్యారంటీలు, 25 కీలక హామీలు ఇవే..

National
Lok Sabha Elections Congress Manifesto: కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసింది. పాంచ్ న్యాయ్, పచ్చీస్ గ్యారెంటీ పేరుతో ఈ మేనిఫెస్టోను విడుదల చేసింది. మొత్తం 25 హామీలను వెల్లడించింది. 48 పేజీల మేనిఫెస్టోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ శుక్ర‌వారం విడుదల చేశారు. సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారెంటీలు చేర్చింది. దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని ప్ర‌క‌టించింది. దేశ వ్యాప్తంగా 8 కోట్ల కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులను పంపిణీ చేస్తామని వెల్లడించింది. రిజర్వేషన్‌లపై ప్రస్తుతం ఉన్న 50% పరిమితిని ఎత్తివేస్తామ‌ని హామీ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలను కూడా నియంత్రిస్తామ‌ని హామీ ఇచ్చింది.లోక్‌సభ ఎన్నికల 2024 న్యూస్ లైవ్: కాంగ్రెస్ శుక్రవారం తన పోల్ మేనిఫెస్టో (Congress Manifesto) ను విడుదల చేసింది, రాబోయే ఐదేళ్లకు తన విజన్ డాక్యుమెంట్‌ను ఆవ...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..