Friday, April 11Welcome to Vandebhaarath

Tag: Dibrugarh Express

Most Profitable Train : భారత్ లో అత్యంత ఎక్కువ ఆదాయం ఇచ్చే రైలు ఇదే..
Special Stories

Most Profitable Train : భారత్ లో అత్యంత ఎక్కువ ఆదాయం ఇచ్చే రైలు ఇదే..

ఈ రైలు సంవత్సరానికి రూ. 1,76,06,66,339  ఆదాయం Most Profitable Train |భారతీయ రైల్వేలకు అత్యధిక లాభాలనిచ్చే రైళ్ల జాబితాలో వందే భారత్  ఎక్స్‌ప్రెస్ లేదా శతాబ్ది ఎక్స్‌ప్రెస్  అగ్ర స్థానాల్లో లేవు. కానీ రాజధాని రైళ్ల ద్వారా వచ్చే ఆదాయం అగ్రస్థానంలో ఉంది. ముఖ్యంగా, బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ ఆదాయాల పరంగా అగ్రస్థానంలో ఉంది.నివేకల ప్రకారం, రైలు నంబర్ 22692, హజ్రత్ నిజాముద్దీన్ నుండి KSR బెంగళూరు వరకు ప్రయాణించే బెంగుళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో, ఈ రైలు 509,510 మంది ప్రయాణీకులను తీసుకువెళ్లింది. రైల్వేలకు సుమారు రూ. 1,76,06,66,339 ఆదాయాన్ని ఆర్జించింది.భారతీయ రైల్వేలకు రెండవ అత్యంత లాభదాయకమైన రైలు సీల్దా రాజధాని ఎక్స్‌ప్రెస్. ఇది పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నుండి దేశ రాజధాని న్యూఢిల్లీకి కలుపుతుంది. రైలు నంబర్ 12314, సీల్దా రాజధా...
Dibrugarh Express accident : 13 రైళ్లు దారి మళ్లింపు.. మ‌రికొన్ని రద్దు.. పూర్తి జాబితా ఇదే..
Trending News, తాజా వార్తలు

Dibrugarh Express accident : 13 రైళ్లు దారి మళ్లింపు.. మ‌రికొన్ని రద్దు.. పూర్తి జాబితా ఇదే..

Dibrugarh Express accident  | ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో గురువారం దిబ్రూఘర్ ఎక్స్‌ప్రెస్‌లోని 10 నుండి 12 కోచ్‌లు పట్టాలు తప్పడంతో కనీసం 13 రైళ్లు ప్రభావితమయ్యాయి. లక్నో గోండా గోరఖ్‌పూర్ మార్గంలోని అనేక రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నారు. మరికొన్ని రైళ్లను రద్దు చేశారు. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.  ఈ ప్రమాదంలో 20 మంది గాయపడ్డారని ఉత్తరప్రదేశ్ రిలీఫ్ కమిషనర్ జిఎస్ నవీన్ కుమార్ తెలిపారు. 40 మంది సభ్యులతో కూడిన వైద్య బృందం మరియు 15 అంబులెన్స్‌లు సంఘటనా స్థలంలో ఉన్నాయని, మరిన్ని వైద్య బృందాలు అంబులెన్స్‌లను అక్కడికి తరలిస్తున్నట్లు చెప్పారు. రైల్వే సీనియర్ అధికారులు, స్థానిక పరిపాలన అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మధ్యాహ్నం 2:35 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు.కాగా రైలుప్ర‌మాదంలో మృతుల కుటుంబాలకు ₹ 10 లక్షల ఎక్స్‌...