Thursday, July 3Welcome to Vandebhaarath

Tag: Ap

Ration Card New Benifits | రేషన్ కార్డ్ ఉంటే చాలు ఈ రోజు నుంచి ఇవి కూడా ఇస్తారు
Andhrapradesh

Ration Card New Benifits | రేషన్ కార్డ్ ఉంటే చాలు ఈ రోజు నుంచి ఇవి కూడా ఇస్తారు

Ration Card New Benifits | ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న వారికి రెగ్యులర్ గా ఇచ్చే బియ్యం నిత్యవసర సరుకులతో పాటుగా అదనంగా రాగులు కూడా ఇవ్వాలని నిర్ణయించింది. ఏపీలో అక్కడక్కడ రాగు సాగు బాగా ఉంటుంది. కాకినాడ ఏరీయాలో ఏటా రాగుల సాగు బాగుంటుంది. ఐతే ఇప్పటికే కాకినాడ జిల్లాలో 70 టన్నుల రాఘు సేకరించారు. అందుకే కూటమి ప్రభుత్వం ఏపీలో రేషన్ కార్డు దారులందరికీ రేషన్ లో రాగులు కూడా ఇవ్వాలని నిర్ణయించారు.ప్రస్తుతం కాకినడ, పిఠాపురం కొన్ని ఏరియాల డీలర్లకు రాగులు సరఫరా చేస్తున్నారుఇ. త్వరలోనే రాష్ట్రమంతా కూడా రాగులు అంద చేస్తున్నారు. ఇక మీదట రేషన్ కి వెళ్లినప్పుడు అన్నిటితో పాటుగా రాగులు కూడా వచ్చాయో లేదో చెక్ చేసుకోవాలి. రాగులు ఎలా ఇస్తున్నారు..? Ration Card New Benifits : రేషన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి రాగులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐతే కుటుంబం లో ఎంతమంది సభ్యులు ఉంటే ఒక్కొక్కరికి 3 ...
AP Yuva Nestham | వెంటనే ఇవన్నీ రెడీ చేసుకోండి , ఏపీ లో నిరుద్యోగ భృతి.
Andhrapradesh

AP Yuva Nestham | వెంటనే ఇవన్నీ రెడీ చేసుకోండి , ఏపీ లో నిరుద్యోగ భృతి.

AP Yuva Nestham | ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం నిరుద్యోగ భృతి అందిస్తుందని నిరుద్యోగులు అంతా ఎదురుచూస్తున్నారు. ఐతే వీరి కోసమే ప్రభుత్వం తాజాగా ఒక స్టెప్ వేసింది. ఐతే నిరుద్యోగ భృతి పొందడానికి ఏపీలో నిరుద్యోగులంతా ఏం చేయాలి.. దానికి ఎలా అప్లై చేయాలో చూద్దాం.ఏపీలో నిరుద్యోగుల కోసం యువ నేస్తం స్కీం ను ఏర్పాటు చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఇందులో భాగంగానే నెలకు 3000 రూ.లు వారికి అందిస్తుంది. ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చిన దాని ప్రకారంగా ఇది అమలు చేసేలా చూస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో నిరుద్యోగులు తమకు కవాల్సిన బుక్స్ ఇంకా రిక్రూట్ మెంట్ పరీక్షలను రాసే ఛాన్స్ ఉంటుంది. నిరుద్యోగులు తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఉండేలా ప్రభుత్వం ఈ బృతి అందిస్తుంది. నిరుద్యోగ భృతి కోసం ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.. నిరుద్యోగ భృతి అమలు చేసేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొత్త అధికార పోర్టల్ ( http://www.yu...
AP, TG CM’s Meeting | ఇద్ద‌రు సీఎం ల స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు ఇవే..
Andhrapradesh, Telangana

AP, TG CM’s Meeting | ఇద్ద‌రు సీఎం ల స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు ఇవే..

AP, TG CM's Meeting | తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై హైద‌రాబాద్ లోని ప్రజా భవన్‌లో ఇద్దరు సీఎంలు రేవంత్‌ ‌రెడ్డి, చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈసంద‌ర్భంగా చంద్ర‌బాబుకు సిఎం రేవంత్‌ ‌పుష్పగుచ్ఛం అందించి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. చంద్రబాబు కూడా రేవంత్‌కు బొకే అందించి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆ త‌ర్వాత ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, మంత్రులు, అధికారులు స‌మావేశ‌మ‌య్యారు.విభజన చట్టంలో పేర్కొన్న అంశాల‌పై ఇద్ద‌రు సీఎంలు కీలక నిర్ణ‌యాలు తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ ను నియంత్రించేందుకు కమిటీలు వేయాలని నిర్ణయించిన‌ట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క వెల్ల‌డించారు. ప్రజాభవన్‌లో సీఎంల‌ సమావేశంలో చర్చించిన అంశాలను ఇరు రాష్ట్రాల మంత్రులు మీడియాకు వివ‌రించారు. భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. విభజన చట్టంలోని అనేక అంశాలపై లోతుగా చర్చలు జరిగాయని తెలిపారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాలకు స...
 August 10, 2023: మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలను చూడండి
Trending News

 August 10, 2023: మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలను చూడండి

గుడ్‌రిటర్న్స్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం , గురువారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది, 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ. 5,505 ఉండగా గురువారం రూ. 5,495కి తగ్గింది. దీని ప్రకారం, 8 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా మునుపటి ఫిగర్ రూ. 44,040 ఉండగా, రూ. 43,960కి తగ్గింది. దీని ధర వ్యత్యాసం రూ. 80. కాగా అయితే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.54,950 కి అందుబాటులో ఉంది .24 క్యారెట్ల బంగారం ధర గురువారం కూడా తగ్గుముఖం పట్టింది. ఒక గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ. 5,995 కాగా, ఎనిమిది గ్రాములు. 10 గ్రాముల ధర వరుసగా రూ.47,960 మరియు రూ. 51,950. 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.5,99,500.ఇదిలా ఉండగా, భారతదేశంలో వెండి ధరలు కూడా గురువారం నామమాత్రంగా తగ్గాయి. ఒక గ్రాము వెండి ధర బుధవారం రూ. 74 ఉండగా, ఈరోజు రూ. 73.50 వద్ద ఉంది. అదేవిధంగా, ఎనిమిది గ్రాముల వెండి ధర రూ. 4 తగ్గింపుతో. రూ. 5...
అదృశ్యమైన ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి విశాఖ బీచ్‌లో శవమై కనిపించాడు
Andhrapradesh, Local

అదృశ్యమైన ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి విశాఖ బీచ్‌లో శవమై కనిపించాడు

Vishakhapatnam: గత వారం అదృశ్యమైన హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) విద్యార్థి కార్తీక్(21) మంగళవారం విశాఖపట్నంలోని బీచ్ లో శవమై కనిపించాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ లోని వాటర్ ట్యాంక్ తండాకు చెందిన రైతు, చిరువ్యాపారి అయిన ఉమ్లా నాయక్ కుమారుడు.. కార్తీక్ ఐఐటీ హైదరాబాద్ లో బీటెక్-మెకానికల్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఈనెల 17న ఐఐటీ క్యాంపస్ నుంచి అదృశ్యమయ్యాడు. 17న తండ్రి ఉమ్లా నాయక్ ఫోన్ చేసినా కార్తీక్ లిఫ్ట్ చేయలేదు.అయితే అతని మృతదేహాన్ని విశాఖ బీచ్ లో గుర్తింంచారు. కాగా అతడు ఆత్మహత్య చేసుకోవడంతో మృతి చెంది ఉంటాడని అనుమానిస్తున్న పోలీసులు.. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం కింగ్ జార్జ్ ఆస్పత్రికి తరలించి విచారణ చేపట్టారు.అంతకుముదు కార్తీక్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఐఐటీ అధికారుల నుంచి సమాచారం అందుకున్న అతని తల్లిదండ్రులు జూలై 19న ఇన్‌స్టిట్యూట్‌కు చేరుకుని సంగా...
బైక్ సీటు కిందే పాము.. బండి స్టార్ట్ చేయబోగా షాక్ : వీడియో
Andhrapradesh

బైక్ సీటు కిందే పాము.. బండి స్టార్ట్ చేయబోగా షాక్ : వీడియో

అసలే వర్షాకాలం.. వేసవి ఎండల తర్వాల బొరియల్లో పాములు బయటివచ్చేస్తాయి.. సాధారణంగా ముళ్ల పొదలు.. బొరియలు, రాళ్ల సందులు, పొలాల్లో పాములను  తరచూ చూస్తూనే ఉంటాం.. అయితే ఓ పాము  మాత్రం ఏం చచక్కా ఓ బైక్ సీటు కిందికి వెళ్లి దాక్కుంది.. ఆ విషయం తెలియక ఓ యువకుడు బైక్ ను  స్టార్ చేశాడు. అయితే ఆ బైక్ నుంచి వింతగా శబ్దాలు రావడంతో అనుమానం వచ్చి చూడగా ఒక్కసారిగా షాక్ తిన్నాడు.. వివరాల్లోకి వెళితే..అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణం బ్రాహ్మణ కాలనీలో బంధువుల ఇంటికి వెళ్లిన ఓ యువకుడు తన బైక్ ను ఇంటి ముందు నిలిపి లోనికి వెళ్లాడు. ఇక తన ఇంటికిబయలుదేరుదామని, బైక్ వద్దకు వచ్చి బైక్ స్టార్ట్ చేసాడు. అంతలోనే లైట్ వెలుతురులో సీటు కింద నుంచి పొడవాటి పాము తోక మెరుస్తూ కనిపించింది. దీంతో కంగు తిన్న అతడు హడలిపోయి బైకును అక్కడే వదిలేసి పక్కకు జరిగాడు. బైక్ యజమాని ఎంత శబ్దం చేసినా పాము బయటకు రాకుండా సీటు కిందనే అలాగే కదల...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..