Andhra Pradesh News
TTD Chairman Members | టీటీడీ ఛైర్మన్గా బీఆర్ నాయుడు.. పాలక మండలి సభ్యుల వివరాలు ఇవీ..
TTD Chairman Members | తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలక మండలి నూతన ఛైర్మన్గా బీఆర్ నాయుడు నియమితులయ్యారు. 24 మంది సభ్యులతో టీటీడీ పాలకమండలి కొలువుదీరనుంది.ఈ మేరకు టీటీటీ బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. టీటీడీ బోర్డు సభ్యులు వీరే.. జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట ఎమ్మెల్యే) వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి (కోవూరు ఎమ్మెల్యే) ఎం.ఎస్ రాజు (మడకశిర ఎమ్మెల్యే) పనబాక లక్ష్మి (కేంద్ర మాజీ మంత్రి) జాస్తి పూర్ణ సాంబశివరావు నన్నూరి నర్సిరెడ్డి (తెలంగాణ) […]
Special trains | గుడ్ న్యూస్.. ఈ రూట్లలో ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు
Special trains | ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపించాలని నిర్ణయించింది. ఈమేరకు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ వివరాలు వెల్లడించారు. నాలుగు ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. అవి సనత్నగర్-సంత్రగచ్చి-సనత్నగర్ (07069/07070), ఎస్ఎంవీ బెంగళూరు – సంత్రాగచ్చి – ఎస్ఎంవీ బెంగళూరు (06211/06212) నాలుగు ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. 1 సనత్నగర్-సంత్రాగచ్చి స్పెషల్ ఎక్స్ప్రెస్ సనత్నగర్-సంత్రాగచ్చి స్పెషల్ ఎక్స్ప్రెస్ (07069) రైలు అక్టోబర్ 30 […]
TCS in Vizag : విశాఖలో టీసీఎస్ ద్వారా యువతకు 10 వేల ఉద్యోగాలు
TCS to open its office in Visakhapatnam | విశాఖ సాగరతీరంలో టాటా కన్సల్టెన్సీ సర్వీస్ ( TCS in Vizag) 10వేల మంది యువతకు మెరుగైన జీతభత్యాలతో ఉద్యోగాలు లభించనున్నాయి. యువనేత నారా లోకేష్ (Nara Lokesh) గతంలో ఇచ్చిన మాట ప్రకారం.. ఏపీకి ప్రఖ్యాత ఐటీ కంపెనీలు రప్పించి యువతకు ఉద్యోగాలిప్పిస్తానని ఇచ్చిన మాట నెరవేర్చే దిశగా యత్నాలను ముమ్మరం చేశారు. ఈమేరకు తాజాగా టాటా గ్రూపు చైర్మన్, సంస్థ ప్రతినిధులను ఒప్పించి […]
TSRTC Buses : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. విజయవాడకు ప్రతీ 10 నిమిషాలకు ఒక TSRTC బస్సు,
Hyderabad to Vijayawada Buses : వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని టీఎస్ ఆర్టీసీ(TSRTC) బస్సు సర్వీసులను పెంచాలని నిర్ణయించింది. హైదరాబాద్ నుంచి విజయవాడ(Hyderabad to Vijayawada) మార్గంలో ప్రయాణించేవారి కోసం ప్రతీ 10 నిమిషాలకు ఒక బస్సును నడిపించనున్నట్లు టీఎస్ ఆర్టీసీ సంస్థ ఎండీ సజ్జనార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రూట్ లో ప్రతిరోజు 120 కి పైగా బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. ఇందులో లహరి ఏసీ స్లీపర్ 2, నాన్ […]
Sabarimala Special Trains | అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్, శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్: అయ్యప్ప భక్తులకు దక్షిణమధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల పుణ్యక్షేత్రానికి (Sabarimala) ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. శబరిమలకు మొత్తం 22 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. సికింద్రాబాద్- కొల్లం, కొల్లం-సికింద్రాబాద్, కాచిగూడ-కొల్లం, కాకినాడ టౌన్ -కొట్టాయం, నర్సాపుర్-కొట్టాయం మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, సెకండ్ […]
