Thursday, June 19Thank you for visiting

Sports

Rohit Sharma : టెస్ట్ క్రికెట్ రిటైర్మెట్ ప్రకటించిన హిట్ మ్యాన్

Rohit Sharma : టెస్ట్ క్రికెట్ రిటైర్మెట్ ప్రకటించిన హిట్ మ్యాన్

Sports
Rohit Sharma take retirement From Test : భారత క్రికెట్ నుంచి షాకింగ్ వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ కొనసాగుతుండగా టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ (Test Cricket) నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్ తర్వాత, టీం ఇండియా ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ లో తలపడనున్న క్రమంలో రోహిత్ నుంచి అనూహ్యమైన ప్రకటన వచ్చింది.ఇంగ్లాండ్ పర్యటనకు ముందే రోహిత్ శర్మ ఇలా రిటైర్మెంట్ ప్రకటించడం భారత అభిమానులు షాక్ కు గురవుతున్నారు. రోహిత్ శర్మ తన టెస్ట్ క్యాప్ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు.టెస్ట్ క్యాప్ ఫోటోను షేర్ చేస్తూ రోహిత్ శర్మ ఇలా వ్రాశాడు, "నేను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నానని అభిమానులందరితో పంచుకోవాలనుకుంటున్నాను. టెస్ట్ క్రికెట్‌లో టీమ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించడం నాకు చాలా గౌరవంగా ఉంది. ఇప్పుడు నేను వ...
Champions Trophy 2025 | ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత ఐసిసి ఈవెంట్లలో టీమిండియా అరుదైన రికార్డు

Champions Trophy 2025 | ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత ఐసిసి ఈవెంట్లలో టీమిండియా అరుదైన రికార్డు

Sports
Champions Trophy 2025 | దుబాయ్‌లో జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌ (New Zealand) ను ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను కైవసం చేసుకోవడంతో భారత్ 12 ఏళ్ల వన్డే టైటిల్ కోసం ఎదురుచూపులకు ముగింపు పలికింది. రోహిత్ శర్మ 83 బంతుల్లో 76 పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు. మెన్ ఇన్ బ్లూ జట్టు ఆరు వికెట్లు మిగిలి ఉండగానే 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.ఛాంపియన్స్ ట్రోఫీలో టైటిల్ పరుగులో భారతదేశం కొన్ని రికార్డులను సృష్టించింది. భారత జట్టు తమ మూడవ సారి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకోవడం ద్వారా, పోటీ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది.పురుషుల క్రికెట్‌ (cricket)లో వరుసగా ఐసిసి టైటిళ్లను గెలుచుకున్న మూడవ జట్టుగా భారత్ ఇప్పుడు నిలిచింది. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి 2024లో టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. దాదాపు ఎనిమిది నెలల తర్వాత, 20 ఓవర్ల ప్రపంచ కప్ తర్వాత తదుపరి ఐసిసి ఈవెంట్ అయిన ఛా...
Champions Trophy | ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా..

Champions Trophy | ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా..

Sports
India vs Australia Champions Trophy : ఆస్ట్రేలియాతో జరిగిన ఉత్కంఠభరితమైన వన్డే మ్యాచ్‌లో భారత్ (Team India) విజయం సాధించింది. 265 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు మిగిలి ఉండగానే విజయవంతంగా ఛేదించింది. దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264/10 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తరఫున స్టీవెన్ స్మిత్ 96 బంతుల్లో 73 పరుగులు సాధించగా, అలెక్స్ కారీ 57 బంతుల్లో 61 పరుగులతో మంచి మద్దతు ఇచ్చాడు. భారతదేశం తరఫున మహమ్మద్ షమీ అత్యుత్తమ బౌలర్ గా నిలిచాడు. షమీ 48 పరుగులకు 3 వికెట్లు పడగొట్టగా, వరుణ్ చక్రవర్తి (2/49), రవీంద్ర జడేజా (2/40) కూడా ఆస్ట్రేలియాపై పై చేయి సాధించడంలో కీలక పాత్ర పోషించారు.దీనికి ప్రతిస్పందనగా, భారతదేశం ఛేదన కూడా అంత సాఫీగా సాగలేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ (Rohit Sharma), శుభ్‌మన్ గిల్ ప్రారంభంలోనే వెనుదిరిగారు, భారతదేశం మొదటి 7 ఓవర్లలో 30/2తో కష్టాల్లో పడింది. అయ...
National Sports Awards 2024 : ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచార్య అవార్డుల గ్రహీతల పూర్తి జాబితా ఇదే..

National Sports Awards 2024 : ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచార్య అవార్డుల గ్రహీతల పూర్తి జాబితా ఇదే..

Sports
National Sports Awards 2024 : జాతీయ క్రీడా అవార్డులు 2024 గ్రహీతల జాబితాను క్రీడా మంత్రిత్వ శాఖ గురువారం (జనవరి 2) ప్రకటించింది.. శుక్రవారం (జనవరి 17) ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విజేతలు తమ అవార్డులను అందుకుంటారు.విజేతల పూర్తి జాబితా ఇక్కడ ఉందిమేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2024 (Khel Ratna Award)క్రీడాకారుడుక్రీడా విభాగంగుకేష్.డిచదరంగంహర్మన్‌ప్రీత్ సింగ్హాకీప్రవీణ్ కుమార్పారా-అథ్లెటిక్స్మను భాకర్షూటింగ్అర్జున అవార్డు (Arjuna Award)క్రీడాకారుడుక్రీడా విభాగంజ్యోతి యర్రాజిఅథ్లెటిక్స్అన్నూ రాణిఅథ్లెటిక్స్నీతూబాక్సింగ్సావీటీబాక్సింగ్వంటికా అగర్వాల్బాక్సింగ్సలీమా టెటేహాకీఅభిషేక్హాకీసంజయ్హాకీజర్మన్‌ప్రీత్ సింగ్హాకీసుఖజీత్ సింగ్హాకీరాకేష్ కుమార్పారా విలువిద్యప్రీతి పాల్పారా-అథ్లెటిక్స్జీవన్‌జీ ...
Khel Ratna award | మను భాకర్, డి గుకేష్ లకు ఖేల్ రత్న అవార్డు.. పూర్తి జాబితా ఇదే..

Khel Ratna award | మను భాకర్, డి గుకేష్ లకు ఖేల్ రత్న అవార్డు.. పూర్తి జాబితా ఇదే..

Sports
Khel Ratna award | భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. 2024 సంవత్సరానికి నలుగురు క్రీడాకారులను అత్యున్నత పురస్కారాలకు ఎంపిక చేసింది. చదరంగం విభాగంలో డి.గుకేశ్ (D Gukesh ) , షూటింగ్ విభాగంలో మను బాకర్ (Manu Bhaker), హాకీ విభాగంలో హర్మన్ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ విభాగంలో ప్రవీణ్ కుమార్(Praveen Kumar) ను ఈ అవార్డులు వరించాయి.2024-25 మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు (Khel Ratna award ) జాబితాలో భారతదేశ డబుల్ ఒలింపిక్ పతక విజేత మను భాకర్, ప్రపంచ చెస్ ఛాంపియన్ డి.గుకేష్‌లను చేర్చినట్లు యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ జనవరి 2న గురువారం ధృవీకరించింది. మ‌రోవైపు భారత హాకీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, పారా-అథ్లెట్ ప్రవీణ్ కుమార్ దేశ అత్యున్నత స్పోర్టింగ్ గౌరవానికి నామినేట్ అయ్యారు. జనవరి 17, శుక్...
Koneru Humpy : చెస్ లో  మరో సంచనం… చారిత్రక ర్యాపిడ్ చెస్ ప్రపంచ టైటిల్ దక్కించుకున్న కోనేరు హంపి

Koneru Humpy : చెస్ లో మరో సంచనం… చారిత్రక ర్యాపిడ్ చెస్ ప్రపంచ టైటిల్ దక్కించుకున్న కోనేరు హంపి

Sports
Koneru Humpy : ప్ర‌ఖ్యాత భార‌తీయ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపీ చారిత్రాత్మక ర్యాపిడ్ చెస్ ప్రపంచ చాంపియన్ షిప్ (World Rapid Championship 2024 ) టైటిల్‌ ను కైవసం చేసుకున్నారు. ఆదివారం న్యూయార్క్‌లో ఇండోనేషియాకు చెందిన ఐరీన్ సుకందర్‌ను ఓడించి ఎపోచల్ రెండవ ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. .హంపీ 2019లో జార్జియాలో జరిగిన ఈవెంట్‌ను గెలుచుకున్నారు. చైనాకు చెందిన జు వెన్‌జున్ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు టైటిల్‌ను గెలుచుకున్న మొద‌టి భార‌త క్రీడాకారిణిగా హంపి నిలిచారు. 37 ఏళ్ల హంపీ 11 పాయింట్లకు 8.5తో టోర్నీని ముగించారు.పురుషుల విభాగంలో రష్యాకు చెందిన 18 ఏళ్ల వోలోడర్ ముర్జిన్ సంబంధిత టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ముర్జిన్ 17 సంవత్సరాల వయస్సులో టైటిల్‌ను సాధించిన నోడిర్బెక్ అబ్దుసట్టోరోవ్ తర్వాత FIDE ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్‌గా రెండవ అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు...
Smriti Mandhana New Record | చరిత్ర సృష్టించిన‌ స్మృతి మంధాన.. తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు..

Smriti Mandhana New Record | చరిత్ర సృష్టించిన‌ స్మృతి మంధాన.. తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు..

Sports
Cricket : ఒకే ఏడాది 1600కు పైగా పరుగులు చేసిన తొలి మహిళా క్రికెట్ ప్లేయర్‌గా భారత ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) చరిత్ర సృష్టించింది. వెస్టిండీస్‌తో వడోదరలో జరిగిన తొలి మహిళల వన్డేలో 102 బంతుల్లో 91 పరుగులతో ఆమె ఈ మైలురాయిని చేరుకుంది. మంధాన తన అత్యద్భుత ఆటతీరుతో భారత్‌ను 314/9 ఆధిక్యతతో ముందుకు న‌డిపించింది. కొత్త క్రీడాకారిణి ప్రతీకా రావల్ (69 బంతుల్లో 40)తో క‌లిసి ఆమె మిడిల్ ఆర్డర్ ను చ‌క్క‌దిద్దింది. జెమిమా రోడ్రిగ్స్ (19 బంతుల్లో 31), హర్మన్‌ప్రీత్ కౌర్ (23 బంతుల్లో 34), హర్లీన్ డియోల్ (50 బంతుల్లో 44), రిచా ఘోష్ (12 బంతుల్లో 26)ల సహకారంతో భారత్ 300 పరుగులను అధిగమించింది.smriti mandhana statistics : కాగా స్మృతి మంధాన ఫీట్ 2024లో అసాధారణమైన ఫామ్‌ను కొన‌సాగించారు. ఆమె ఇప్పుడు ఆ సంవత్సరంలో 1600 కంటే ఎక్కువ పరుగులు చేసింది, లారా వోల్వార్డ్ మొత్తం 1593 పరుగులను అధిగమించింది. ఈ ర...
Champions Trophy 2025 | ‘ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వ‌హించొద్దు’ .. పాక్ మాజీ కెప్టెన్ సంచ‌ల‌న‌ ప్రకటన

Champions Trophy 2025 | ‘ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వ‌హించొద్దు’ .. పాక్ మాజీ కెప్టెన్ సంచ‌ల‌న‌ ప్రకటన

Sports
Champions Trophy 2025 : వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి రోజుకో వివాదం వెలుగుచూస్తోంది. ఈ టోర్నీ షెడ్యూల్‌ను ఐసీసీ ఇంకా ప్రకటించలేదు. భద్రతా కారణాల దృష్ట్యా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తమ జట్టును పాకిస్థాన్‌కు పంపేందుకు నిరాక‌రించింది. అప్పటి నుంచి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) డైలమాలో పడింది. టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని ఐసీసీ కోరినప్పటికీ అందుకు పాక్‌ అంగీకరించడం లేదు. పైగా కొన్ని పిసిబి చాలా షరతులు పెట్టింది. దీనికి సంబంధించి పలు సమావేశాలు జరిగాయి. కానీ ఇంకా ఎలాంటి ఫలితాలు వెలువడలేదు.రషీద్ లతీఫ్ వివాదాస్పద ప్రకటనఛాంపియన్స్ ట్రోఫీ వివాదం కొనసాగుతుండ‌గా, పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు కొంద‌రు బాధ్యతారాహిత్యమైన‌ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఉండకూడదని మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ ప్ర‌క‌టించారు. ఐసీసీ ఈవెంట్...
IPL 2025 Mega Auction : 13 ఏళ్ల కుర్రాడిని లక్షాధికారుడిని చేసిన రాజస్థాన్ రాయ‌ల్స్‌..

IPL 2025 Mega Auction : 13 ఏళ్ల కుర్రాడిని లక్షాధికారుడిని చేసిన రాజస్థాన్ రాయ‌ల్స్‌..

Sports
IPL 2025 Mega Auction Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీపై రాజస్థాన్ రాయల్స్ భారీ పందెం వేసింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో వైభవ్‌ను రాజస్థాన్ ఏకంగా రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసింది. బేస్ ధర కంటే చాలా రెట్లు ఎక్కువ ధరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. వేలంలో అమ్ముడుపోయిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడు వైభవ్ నిలిచాడు. కేవలం 13 ఏళ్ల వయసులోనే చిన్న వయసులోనే ఎన్నో రికార్డులు సృష్టించాడు. అండర్ 19 టీమ్ ఇండియా తరఫున వైభవ్ అద్భుత ప్రదర్శన చేశాడు.వైభవ్ కోసం జరిగిన వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్‌తో తలపడింది. కానీ చివ‌ర‌కు రాజస్థాన్ గెలిచింది. వైభవ్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ తొలి బిడ్ వేసింది. కానీ ఢిల్లీ చివరిగా కోటి రూపాయల వరకు బిడ్ వేసింది. అయితే రూ. 1.10 కోట్లకు రాజస్థాన్ కొనుగోలు చేసింది. కాగా, వైభవ్ సూర్యవంశీ బేస్ ధర రూ.30 లక్షలు మాత్రమే. అండర్ 19 టీమ్ ఇండియా తరఫున వైభవ్ సెంచరీ వైభవ్ స్వస్థలం బీహ...
IPL 2025 వేలంలో ఆటగాళ్ల జాబితా ఇదే..

IPL 2025 వేలంలో ఆటగాళ్ల జాబితా ఇదే..

Sports
IPL 2025 Auction Live | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలం సౌదీ అరేబియాలోని జెడ్డాలో రెండు రోజుల పాటు ఉత్సాహంగా కొనసాగుతోంది. క్రికెట్ ప్రీమియర్ T20 టోర్నమెంట్ తదుపరి ఎడిషన్ కోసం ఫ్రాంఛైజీలు వ్యూహరచన చేసి తమ జట్టులను ఖరారు చేస్తాయి. ఈ సంవత్సరం, 1,165 మంది భారతీయులు, 409 విదేశీ క్రికెటర్లతో సహా మొత్తం 1,574 మంది ఆటగాళ్లు IPL 2025 వేలం కోసం నమోదు చేసుకున్నారు. పూల్‌లో 320 మంది క్యాప్డ్ ప్లేయర్‌లు, 1,224 అన్‌క్యాప్డ్ క్రీడాకారులు, 30 మంది అసోసియేట్ నేషన్స్ ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో 366 మంది భారతీయ ఆటగాళ్లు, 208 విదేశీ ఆటగాళ్లు, అసోసియేట్ నేషన్స్‌కు చెందిన 3 మందితో సహా మొత్తం 577 మంది ఆటగాళ్లు IPL 2025 మెగా వేలంలో పాల్గొననున్నారు.అయితే, 10 జట్లకు 204 స్లాట్‌లు మాత్రమే అందుబాటులో ఉండటంతో పోటీ తీవ్రంగా ఉంటుంది. అందుబాటులో ఉన్న 204 స్లాట్‌లలో, 70 విదేశీ ఆటగాళ్ల కోసం కేటాయించారు.  క...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..