Saturday, July 5Welcome to Vandebhaarath

Special Stories

Special stories and Exclusive stories

Hydrogen Train | దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు వస్తోంది.. ఈ రైళ్ల ప్రత్యేకలు ఇవే..
Special Stories

Hydrogen Train | దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు వస్తోంది.. ఈ రైళ్ల ప్రత్యేకలు ఇవే..

Hydrogen Train : రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే  గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో త్వరలోనే  హైడ్రోజన్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. భారతీయ  రైల్వే శాఖ  డిసెంబర్ 2024లో భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభించనుంది, హైడ్రోజన్ రైళ్ల ప్రత్యేకత ఏంటి? హైడ్రోజన్ రైళ్లకు ఎన్నో ప్రత్యకతలు ఉన్నాయి.  సంప్రదాయ రైళ్ల మాదిరిగా ఇవి నడిచేందుకు డీజిల్ లేదా విద్యుత్ అవసరం  లేదు. ఇందులో శక్తిని ఉత్పత్తి చేయడానికి నీటిని ప్రాథమిక వనరుగా ఉపయోగించుకుంటాయి. అలాగే రైలుకి అవసరమైన విద్యుత్‌ను సైతం హైడ్రోజన్ ద్వారా తయారు చేసుకోవటం ఈ రైళ్ల ప్రత్యేకత,  హైడ్రోజన్ రైళ్లతో కాలుష్యమనే మాటే ఉండదు. డీజిల్, ఎలక్ట్రికల్ రైళ్ల కంటే కూడా జీరో పొల్యూషన్ తో నడుస్తాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ హైడ్రోజన్ రైళ్లను అన్నిదేశాలూ తీసుకువొస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత్ లోనూ హైడ్రోన్ రైలు పట్టాలు ఎక్కబోతున...
Railway Stations Development : తెలంగాణలోని ఆ రైల్వే స్టేషన్లకు మహర్దశ
National, Special Stories

Railway Stations Development : తెలంగాణలోని ఆ రైల్వే స్టేషన్లకు మహర్దశ

Amrit Bharat Station Scheme : దేశంలోని రవాణా మౌలిక సదుపాయాలు పూర్తి మారిపోతున్నాయి. అత్యాధునిక హంగులతో కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్‌లను ఆధునీకకరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రధాని మోదీ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్  ను ప్రవేశపెట్టారు. పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు తగినట్లుగా రైల్వే స్టేషన్‌ల సామర్థ్యాన్ని పెంచే మాస్టర్ ప్లాన్‌తో దీన్ని అమలు చేస్తున్నారు.Telangana Railway Stations Development: అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్(Amrit Bharat Station Scheme) కింద రైల్వే ప్రయాణీకులకు ఆధునిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 38 రైల్వే స్టేషన్‌లను మొత్తం రూ.1830.4 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు. హైదరాబాద్ చర్లపల్లి రైల్వే స్టేషన్‌ శాటిలైట్ టెర్మినల్ గా రూపుదిద్దుకుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లు అంతర్జాతీయ విమానాశ్...
దేశంలోనే అత్యంత నెమ్మదిగా నడిచే  రైలు ఇదే.. 111 స్టేషన్లలో హాల్టింగ్..   
Special Stories

దేశంలోనే అత్యంత నెమ్మదిగా నడిచే  రైలు ఇదే.. 111 స్టేషన్లలో హాల్టింగ్..   

India's slowest train | భారత్ లో రైళ్లు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలోని ప్రతి మూలను కలుపుకుంటూ వెళతాయి. పర్వతాలు, ఎడారులు, తీర ప్రాంతాల మీదుగా ప్రయాణీకులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తాయి. అయితే ఇందులో తక్కువ దూరాలకు అలాగే సుదూర ప్రయాణాలకు రైళ్లు ఉన్నాయి. కొన్ని రైళ్లు నాన్‌స్టాప్‌గా, మరికొన్ని దాదాపు ప్రతి స్టేషన్‌లో ఆగుతాయి. ఇక్కడ మనం భారతదేశంలో అత్యధిక స్టాప్‌లు ఉన్న రైలు గురించి తెలుసుకుందాం. ఈ రైలు తన 37 గంటల ప్రయాణంలో 111  స్టేషన్లలో ఆగుతుంది. దీని వలన ప్రయాణికులు తమకు కావలసిన స్టేషన్లలో ఎక్కేందుకు దిగేందుకు వీలు కల్పిస్తుంది. అత్యధిక సంఖ్యలో స్టాప్‌లతో రైలు Train with highest number of stops : దేశంలో అత్యధిక స్టాప్‌లు ఉన్న రైలు హౌరా-అమృత్‌సర్ (Howrah-Amritsar Mail )  మెయిల్. ఇది పశ్చిమ బెంగాల్‌లోని హౌరా , పంజాబ్‌లోని అమృత్‌సర్ మధ్య నడుస్తుంది. హౌరా-అమృత్‌సర్ మెయిల్ 10, 20 లేద...
దుర్గాదేవి  తొమ్మిది రూపాల్లో వెలిసిన అమ్మవారి ఆలయాలు ఎక్కడున్నాయో తెలుసా.. ?
Special Stories

దుర్గాదేవి తొమ్మిది రూపాల్లో వెలిసిన అమ్మవారి ఆలయాలు ఎక్కడున్నాయో తెలుసా.. ?

Durga Navratri 2024 : 'నవరాత్రి' అంటే అక్షరాలా తొమ్మిది రాత్రులు. ఈ తొమ్మిది రాత్రులు దుర్గామాతను అత్యంత భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో పూజ‌లు చేస్తారు. మహిషాసురుడనే రాక్షసుడిని చంపిన తర్వాత దుర్గాదేవి కైలాస పర్వతం నుంచి భూమిపై ఉన్న తన తల్లిగారి ఇంటికి తన ప్రయాణాన్ని ప్రారంభించిందని నమ్ముతారు. ఈ నవరాత్రులలో దుర్గామాత 9 స్వరూపాలను స్మరిస్తూ పూజలు (Durga Puja )  చేస్తారు. దేవీ నవరాత్రి ఉత్సవాలు వ‌చ్చాయంటే చాలు భార‌త‌దేశ‌మంతా పండుగ ఉత్సాహం ఉప్పొంగిపోతుంది. తొమ్మిది రోజ‌లు పాటు అమ్మ‌వారిని ఒక్కో అవ‌తారంలో పూజ‌లు చేసి త‌రిస్తారు. అయితే దుర్గాదేవి వివిధ రూపాలు, పేర్లు, వేడుకలు. పవిత్రమైన నైవేద్యాలు భిన్న‌మైన‌వి. కొంద‌రు భ‌క్తులు భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో వెల‌సిన అమ్మ‌వారి వివిధ దేవాలయాలను సంద‌ర్శిస్తారు. ఈక్ర‌మంలో తొమ్మిది అవ‌తారాలు గ‌ల అమ్మ‌వారి ఆల‌యాల గురించి ఒక‌సారి తెలుసుకుందాం. . గ‌ చేయబడిన వివిధ ఆల...
Vehicle Scrap Policy | మీ వాహనం 15 ఏళ్లు దాటిందా? అయితే మీకు షాక్..  జనవరి నుంచి కొత్త రూల్స్
Special Stories

Vehicle Scrap Policy | మీ వాహనం 15 ఏళ్లు దాటిందా? అయితే మీకు షాక్.. జనవరి నుంచి కొత్త రూల్స్

Vehicle Scrap Policy | తెలంగాణ రాష్ట్రంలో 15 ఏళ్లు దాటిన పాత‌ వాహనాలను తుక్కు కింద మార్చేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లకు ఉప‌క్ర‌మించింది. వాతావ‌ర‌ణ కాలుష్యాన్ని నియత్రించేందుకు, ప‌ర్యావ‌ర‌ణాన్ని ర‌క్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం న‌డుం బిగించింది. 2025, జనవరి ఒకటవ తేదీ నుంచి పాత‌ వాహనాల (Old Vehicles)ను స్క్రాప్‌ కు పంపించాల‌ని నిర్ణయించింది. 15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వాహనాలు.. ఫిట్‌నెస్‌ ‌పరీక్షల్లో ఫెయిల్ అయిన వాహనాలకు ఇక నుంచి రిజిస్ట్రేషన్ ఉండ‌దు. వెహికల్‌ ‌ఫిట్‌నెస్‌ ‌పరీక్షలో పాసయితే... గ్రీన్‌ ‌ట్యాక్స్ ‌(Green Tax) చెల్లించి.. మ‌రో మూడు నుంచి ఐదేళ్లు అదనంగా న‌డిపించుకోవ‌చ్చు. ఫిట్‌నెస్‌ ‌టెస్ట్‌లో ఫెయిలైన‌ వాహనాలు మాత్రం స్క్రాప్ కు పంపించాల్సిందే.. ఈ నిబంధ‌న‌ను ఉల్లంఘించి పాత‌వాహన‌ల‌ను రోడ్ల‌పైకి తీసుకువస్తే అధికారులు చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటారు. తెలంగాణ‌లో 15 ల‌క్...
Most Profitable Train : భారత్ లో అత్యంత ఎక్కువ ఆదాయం ఇచ్చే రైలు ఇదే..
Special Stories

Most Profitable Train : భారత్ లో అత్యంత ఎక్కువ ఆదాయం ఇచ్చే రైలు ఇదే..

ఈ రైలు సంవత్సరానికి రూ. 1,76,06,66,339  ఆదాయం Most Profitable Train |భారతీయ రైల్వేలకు అత్యధిక లాభాలనిచ్చే రైళ్ల జాబితాలో వందే భారత్  ఎక్స్‌ప్రెస్ లేదా శతాబ్ది ఎక్స్‌ప్రెస్  అగ్ర స్థానాల్లో లేవు. కానీ రాజధాని రైళ్ల ద్వారా వచ్చే ఆదాయం అగ్రస్థానంలో ఉంది. ముఖ్యంగా, బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ ఆదాయాల పరంగా అగ్రస్థానంలో ఉంది.నివేకల ప్రకారం, రైలు నంబర్ 22692, హజ్రత్ నిజాముద్దీన్ నుండి KSR బెంగళూరు వరకు ప్రయాణించే బెంగుళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో, ఈ రైలు 509,510 మంది ప్రయాణీకులను తీసుకువెళ్లింది. రైల్వేలకు సుమారు రూ. 1,76,06,66,339 ఆదాయాన్ని ఆర్జించింది.భారతీయ రైల్వేలకు రెండవ అత్యంత లాభదాయకమైన రైలు సీల్దా రాజధాని ఎక్స్‌ప్రెస్. ఇది పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నుండి దేశ రాజధాని న్యూఢిల్లీకి కలుపుతుంది. రైలు నంబర్ 12314, సీల్దా రాజధా...
అయోధ్య లో సొంతిల్లు కావాల‌నుకునేవారికి సువ‌ర్ణావ‌కావం.. రామాల‌యానికి ద‌గ్గ‌ర‌లోనే ‘వశిష్ఠ్‌ కుంజ్‌ టౌన్‌షిప్‌
Special Stories

అయోధ్య లో సొంతిల్లు కావాల‌నుకునేవారికి సువ‌ర్ణావ‌కావం.. రామాల‌యానికి ద‌గ్గ‌ర‌లోనే ‘వశిష్ఠ్‌ కుంజ్‌ టౌన్‌షిప్‌

Ayodhya Vashishth Kunj Township | ఉత్తరప్రదేశ్‌లోని రామనగరి అయోధ్యలో సొంత ఇల్లు కావాలనుకునే వారికి సువ‌ర్ణావ‌కాశం.. రామమందిరానికి కేవ‌లం 20 కిలోమీటర్ల దూరంలో 'వశిష్ఠ్‌ కుంజ్‌ టౌన్‌షిప్‌' (Vashishth Kunj Township ) నిర్మించాలని అయోధ్య డెవలప్‌మెంట్‌ అథారిటీ నిర్ణయించింది. సెప్టెంబరు 10వ తేదీ మంగళవారం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామ ఆలయానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో 'వశిష్ఠ కుంజ్ రెసిడెన్షియల్ స్కీమ్' కింద టౌన్‌షిప్ ఏర్పాటు చేయనున్నట్లు ప్ర‌క‌టించింది.“శ్రీరాముడి నగరంలో స్థిరపడాలని భావిస్తున్న ప్రజలకు శుభవార్త.. శ్రీరామ ఆలయానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో 'వశిష్ఠ్‌ కుంజ్‌ రెసిడెన్షియల్‌ స్కీమ్‌' కింద టౌన్‌షిప్‌ను ఏర్పాటు చేస్తారు. 75 ఎకరాల స్థలంలో ఈ గృహనిర్మాణ పథకాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో దాదాపు 10 వేల మందికి రెసిడెన్షియల్ ప్లాట్లు కేటాయిస్తారు’’ అని ప్రభుత్వం ఎక్స్ పోస్ట్‌లో పేర...
Ganesh Chaturthi 2024 : గణేశుడిని ఆహ్వానించే ముందు ఈ కీలక విషయాలు గుర్తుంచుకోండి..
Special Stories

Ganesh Chaturthi 2024 : గణేశుడిని ఆహ్వానించే ముందు ఈ కీలక విషయాలు గుర్తుంచుకోండి..

Ganesh Chaturthi 2024 | చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఉత్సాహంగా భ‌క్తి పార‌వ‌శ్యంతో జ‌రుపుకునే వినాయ‌క న‌వ‌రాత్రోత్సవాలు స‌మీపిస్తున్నాయి.గణేష్ చతుర్థి సంద‌ర్భంగా భ‌క్తులు వినాయ‌క మండ‌పాల ఏర్పాట్ల‌లో మునిగిపోయారు. పండుగ వేళ ఇళ్ళు, పరిసరాలు కోలాహ‌లంగా మారిపోతున్నాయి. మీరు బహుశా ఈ సంవత్సరం సెప్టెంబర్ 7న వచ్చే గణేష్ చతుర్థికి సిద్ధమవుతున్నారా? అయితే ఈ కీల‌క విష‌యాల‌ను గుర్తుంచుకోండి.. పర్యావరణ అనుకూల విగ్రహం Ganesh Chaturthi 2024: మట్టి వంటి సహజ పదార్థాలతో రూపొందించిన గణేశ విగ్రహాన్ని ఎంచుకోండి. పర్యావరణ అనుకూలమైన విగ్ర‌హాలు పర్యావరణానికి హాని చేయ‌వు. అవి తేలిక‌గా నీటిలో క‌రిగిపోతాయి. ఉదాహరణకు, మట్టి విగ్రహాలు మరింత పర్యావరణ అనుకూలమైనవి. ఎందుకంటే అవి నీటిలో క‌రిగిపోతాయి. మీరు పర్యావరణ అనుకూల వేడుకలు జ‌ర‌పుకునేందుకు సహజ రంగులు, వస్తువులతో పనిచేసిన విగ్ర‌హాల‌నే ఎంచుకోండి.. వినాయక మండప...
Vande Bharat sleeper : రాజధానితో సమానంగా టిక్కెట్ ధరలు, రైలు సహాయకులకు ప్రత్యేక బెర్త్‌లు
Special Stories

Vande Bharat sleeper : రాజధానితో సమానంగా టిక్కెట్ ధరలు, రైలు సహాయకులకు ప్రత్యేక బెర్త్‌లు

Vande Bharat sleeper | దేశంలో రాత్రిపూట సుదూర రైలు ప్రయాణం చేసేవారికి మరింత అత్యాధునిక సౌకర్యవంతమైన అనుభవం అందించేందుకు త్వ‌ర‌లో వందేభార‌త్ స్లీప‌ర్ ఎక్స్ ప్రెస్ ట్రెయిన్లు అందుబాటులో రానున్నాయి. ఇటీవ‌ల రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే శాఖ సహాయ మంత్రి వి సోమన్న బెంగళూరులోని BEML ఫెసిలిటీలో భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ కోచ్ నమూనాను ఆవిష్కరించిన విష‌యం తెలిసిందే.. వందే భారత్ స్లీపర్ టికెట్ ధర రాజధాని ధరలతో సమానంగా ఉంటుందని ఈసంద‌ర్భంగా వైష్ణవ్ తెలిపారు. "వందే భారత్ స్లీపర్ టికెట్లు మధ్యతరగతి కుటుంబాలకు అనువుగా రాజధాని ఎక్స్ ప్రెస్ తోస‌మానంగా ఉంటుంది. రాజధాని ఎక్స్‌ప్రెస్ ఒక ప్రీమియం, ఫుల్‌ ఎయిర్ కండిషన్డ్ రైలు సర్వీస్, ఇది న్యూదిల్లీని భారతదేశంలోని అన్ని రాష్ట్ర రాజధానులతో కలుపుతుంది.వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్ తర్వాత మూడు నెలల్లో ప్యాసింజర్ కార్యకలాపాలు ప్రారంభమవుత...
Ovitrap Baskets | ఓవిట్రాప్ బాస్కెట్స్ అంటే ఏమిటి? ఇవి డెంగ్యూ దోమలను ఎలా నియంత్రిస్తాయి.?
Special Stories

Ovitrap Baskets | ఓవిట్రాప్ బాస్కెట్స్ అంటే ఏమిటి? ఇవి డెంగ్యూ దోమలను ఎలా నియంత్రిస్తాయి.?

Ovitrap Baskets  | కర్ణాటకలో దాదాపు 24,028 డెంగ్యూ కేసులు (dengue) న‌మోదు కాగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. డెంగ్యూ వ్యాప్తిని నియంత్రించేందుకు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఇటీవ‌ల ఒక కొత్త పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. అదే దోమలను ఆకర్షించే ఓవిట్రాప్ బాస్కెట్స్‌.. గాంధీనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని గోపాలపురలో ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు వీటిని ప్రారంభించారు."పర్యవేక్షణ కోసం ఉపయోగించే ఓవిట్రాప్స్, ఏడెస్ దోమల జనాభాను గుర్తించగలవు, వ్యాధి వ్యాప్తిని నివారించడానికి ముందస్తు హెచ్చరిక వ్యవస్థగా పనిచేస్తాయి. ఈ బుట్టలను ఇళ్లకు 20 అడుగుల దూరంలో అమర్చారు. లోపల స్ప్రే చేసిన రసాయనం దోమలను ఆకర్షిస్తుంది, వాటిని బుట్టలోకి రప్పిస్తుంది. ఈ వినూత్న ప్రయోగం డెంగ్యూ దోమల నివారణకు మరింత దోహదపడుతుందని ఎక్స్‌లో దినేష్ గుండూరావు అన్నారు.Our @DHFWKA health department has initiated a new pilot pr...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..