Sunday, July 13Welcome to Vandebhaarath

National

India News

national news today
national news headlines in english

national news headlines in Telugu

Telugu News

national news of india
national news in english
today’s national news headlines for students
national news headlines by date
today’s national news headlines in english
today, international news

Mallikarjun Kharge | రాహుల్ గాంధీని బ‌హిష్క‌రిచ‌కుంటే.. ఖర్గే కూడా గాంధీకుటుంబానికి కీలుబొమ్మే.. : బీజేపీ
National

Mallikarjun Kharge | రాహుల్ గాంధీని బ‌హిష్క‌రిచ‌కుంటే.. ఖర్గే కూడా గాంధీకుటుంబానికి కీలుబొమ్మే.. : బీజేపీ

Mallikarjun Kharge : కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేత సి.నారాయణ స్వామి తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. శనివారం (సెప్టెంబర్ 14, 2024) రాహుల్ గాంధీని తక్షణమే పార్టీ నుంచి బహిష్కరించకపోతే గాంధీ కుటుంబానికి ఖ‌ర్గే కాపలాదారు అని రుజువవుతుందని వ్యంగ్యంగా అన్నారు.కాంగ్రెస్ చీఫ్‌పై సి నారాయణ స్వామి చేసిన ఈ వ్యాఖ్య రాహుల్ గాంధీని కార్నర్ చేసే విధంగా ఉన్నాయి. ఇటీవ‌ల అమెరికాలో రాహుల్‌ చేసిన వివాదాస్పద ప్రకటనలపై బీజెపి నేత‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయ‌న‌ మాట్లాడుతూ, “రాహుల్ గాంధీ ప్రకటనతో మాకు కోపం వచ్చింది. కొన్నిసార్లు అతను భీమ్‌రావ్ అంబేద్కర్‌ను ద్వేషిస్తాడు. కొన్నిసార్లు అతను రాజ్యాంగంతో తిరుగుతాడు. . రిజర్వేషన్లను ఎలా అంతం చేస్తారు? "రాహుల్ గాంధీ అప్పుడప్పుడు రిజర్వేషన్‌ను అంతం చేస్తానని చెబుతారు. మీరు రిజర్వేష...
Indian Railways | నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభార‌త్ ఎక్స్ ప్రెస్ లో 20 కోచ్ లు, 1,440 సీట్లు
National

Indian Railways | నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభార‌త్ ఎక్స్ ప్రెస్ లో 20 కోచ్ లు, 1,440 సీట్లు

Nagpur-Secunderabad Vande Bharat Schedule | తెలుగు రాష్ట్రాల‌కు రేపు రెండు కొత్త వందేభార‌త్ రైళ్లు అందుబాటులోకి వ‌స్తున్న విష‌యం తెలిసిందే..ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 16న సోమావ‌రం వీడియో రిమోట్‌ లింక్‌ ద్వారా నాగ్‌పుర్‌-సికింద్రాబాద్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌, తోపాటు భుజ్‌-విశాఖ‌ప‌ట్నం వందేభార‌త్ రైళ్ల‌ను ప్రారంభించున్నారు. అయితే నాగ్ పూర్ - సికింద్రాబాద్ రైలులో మొత్తం 20 కోచ్ లు, 1,440 సీట్లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మహారాష్ట్రకు తెలంగాణకు క‌నెక్ట్ చేసే తొలి తొలి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్ రైలు ఇది. గ‌తంలో తీసుకువ‌చ్చిన సికింద్రాబాద్‌- బెంగళూరు వందేభారత్‌లో 8 కోచ్‌లు ఉన్నాయి. విశాఖపట్నం, తిరుపతి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లలో 16 కోచ్ లు ఉండ‌గా, నాగ్‌పుర్‌-సికింద్రాబాద్‌ వందే భారత్‌లో 20 కోచ్‌లు ఉంటాయని.. దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సౌత్ సెంట్ర‌ల్ రైల్వే ప‌రిధిలో న‌డుస్తున్న వందేభ...
10 కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 15న ఈ మార్గాల్లో ప్రారంభం
National

10 కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 15న ఈ మార్గాల్లో ప్రారంభం

10 New Vande Bharat Express | భారతీయ రైల్వేలో మౌలిక సదుపాయాలు వేగంగా మారుతున్నాయి. ఆధునిక రైళ్లు ఇప్పుడు రైల్వేల ముఖ చిత్రాన్ని స‌మూలంగా మార్చేశాయి. ప్ర‌యాణికుల భ‌ద్ర‌త‌ను మెరుగుప‌రిచేందుకు భారతీయ రైల్వే తన రైళ్లు, ట్రాక్‌లను ఆధునీకరించడంతోపాటు కవ‌చ్ వ్య‌వ‌స్థ‌ను కూడా అన్ని రూట్ల‌లో ఇన్ స్టాల్ చేస్తోంది. అయితే ప్రయాణికులకు భార‌తీయ రైల్వే గుడ్ న్యూస్ చేప్పింది. సెప్టెంబర్ 15న ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జార్ఖండ్ పర్యటన సందర్భంగా 10 వందే భారత్ రైళ్లను ప్రకటించే/ప్రారంభించ‌నున్నారు.కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రారంభంతో బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుస్తాయి.10 New Vande Bharat Express : కొత్త వందే భారత్ రైళ్లు టాటా నగర్ నుంచి పాట్నా, టాటానగర్ నుండి బ...
India’s first Vande Bharat Metro: ఈ రెండు నగరాల మధ్య మొట్టమొదటి వందే భారత్ మెట్రో రైలు సెప్టెంబర్ 16న ప్రారంభం.. షెడ్యూల్ ఇదే..
National

India’s first Vande Bharat Metro: ఈ రెండు నగరాల మధ్య మొట్టమొదటి వందే భారత్ మెట్రో రైలు సెప్టెంబర్ 16న ప్రారంభం.. షెడ్యూల్ ఇదే..

Indian Railways | భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ మెట్రో రైలును సెప్టెంబరు 16, 2024న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్రారంభించబోతున్నారు. ఈ రైలు ప్రారంభానికి ముందు, భారతీయ రైల్వే మొదటి వందే మెట్రో రైలు పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. రెండు న‌గ‌రాల‌ మధ్య తరచుగా ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులకు వందేభార‌త్ మెట్రో రైలు సేవ‌లందిస్తుంది. భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో ఇది మొదటి మెట్రో సర్వీస్. భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ మెట్రో: మార్గం, షెడ్యూల్ India's first Vande Bharat Metro: route, schedule దేశంలోని మొట్టమొదటి వందే భారత్ మెట్రో భుజ్-అహ్మదాబాద్ మార్గంలో నడుస్తుంది. ఇది వారానికి 6 రోజులు నడుస్తుంది. రైలు భుజ్ నుంచి ఉదయం 5:5 గంటలకు బయలుదేరి 10:50 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటుంది. వందే మెట్రో రైలు తిరిగి 17:30 గంటలకు అహ్మదాబాద్‌లో బయలుదేరి 23:10 గంటలకు భుజ్ చేరుకుంటుంది. గుజరాత్‌లోని భుజ్ - అహ్...
అరెస్ట్‌ సరైందే కానీ.. విచారణ ప్రక్రియ శిక్షగా మారకూడదు : కేజ్రీవాల్‌ బెయిల్‌ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య
National

అరెస్ట్‌ సరైందే కానీ.. విచారణ ప్రక్రియ శిక్షగా మారకూడదు : కేజ్రీవాల్‌ బెయిల్‌ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య

Arvind Kejriwal Bail : హర్యానా ఎన్నికలకు ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరటనిస్తూ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. మార్చి 21న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన ఆరు నెలల తర్వాత ఆప్ చీఫ్ ఇప్పుడు జైలు నుంచి విడుదల కానున్నారు. ఆ తర్వాత జూన్‌లో ఆయనను సీబీఐ అరెస్ట్ చేసింది. సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు మ‌ద్యం కుంభ‌కోణం విష‌యంలో సీబీఐ అరెస్టు స‌రైన‌దేన‌ని, సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే విచార‌ణ సంద‌ర్భంగా సుదీర్ఘంగా నిర్బంధించడం అంటే.. వ్యక్తి హక్కులను హరించినట్లే అవుతుందని పేర్కొంది. విచారణ ప్రక్రియ అనేది శిక్షగా మారకూడదని.. ఈడీ కేసులో బెయిల్‌ లభించిన వెంటనే సీబీఐ అరెస్ట్‌ చేయడం సరైంది కాదని సుప్రీమ్ కోర్టు అభిప్రాయపడింది. CBI పంజరంలో ఉన్న చిలుక అనే భావనను తొలగించాలి. అది పంజరం లేని చిలుక అని చూపించాలి. అనుమాన...
DMRC QR Ticket | శుభవార్త! ఢిల్లీ మెట్రో ప్రయాణికులు ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లలో మ‌ల్టిపుల్ జ‌ర్నీ QR టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు
National

DMRC QR Ticket | శుభవార్త! ఢిల్లీ మెట్రో ప్రయాణికులు ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లలో మ‌ల్టిపుల్ జ‌ర్నీ QR టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు

DMRC QR Ticket | రైలు ప్రయాణాన్ని క్రమబద్ధీకరించడానికి, ప్ర‌జ‌ల‌కు మెరుగైన ర‌వాణా సౌక‌ర్యాన్ని క‌ల్పించేందుకు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) గురువారం మల్టిపుల్ జర్నీ QR టికెట్ (MJQRT) ను ప్రారంభించింది. దీని వ‌ల్ల‌ రోజువారీగా టిక్కెట్ కొనుగోలు చేసే అవ‌స‌రం ఉండదు. మెట్రో అధికారుల ప్రకారం, MJQRT ప్రయాణీకులకు సాంప్రదాయ స్మార్ట్ కార్డ్‌లకు ప్రత్యామ్నాయంగా సరళీకృత, పర్యావరణ అనుకూలమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది.కొత్త సిస్టమ్ ఇప్పుడు DMRC ఢిల్లీ మెట్రో సారథి (మూమెంటమ్ 2.0 అని కూడా పిలుస్తారు) యాప్ ద్వారా మ‌ల్లిపుల్‌ జ‌ర్నీ టిక్కెట్ (multiple journey tickets ) లను కొనుగోలు చేయడానికి వీలు క‌ల్పిస్తుంది. ఈ యాప్-ఎక్స్‌క్లూజివ్ ఫీచర్ శుక్రవారం నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని DMRC అధికారి తెలిపారు.MJQRTని ఉపయోగించేందుకు ప్రయాణికులు తప్పనిసరిగా రూ. 150 ప్రారంభ బ్యాలెన్స్‌తో యా...
Ayushman Bharat card | ఆయుష్మాన్ భారత్ కార్డు కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?
National

Ayushman Bharat card | ఆయుష్మాన్ భారత్ కార్డు కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?

Ayushman Bharat card | 70 ఏళ్లు పైబడిన వృద్ధుల‌కు ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ పీఎం-జేఏవై)ని వ‌ర్తింప‌జేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కార్యక్రమం అనుబంధ (పబ్లిక్ లేదా ప్రైవేట్) ఆసుపత్రులలో ద్వితీయ, తృతీయ ఆరోగ్య సంరక్షణ సేవల కోసం ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు నగదు రహిత వైద్య‌సేవ‌ల‌ను అందిస్తుంది. ప్రభుత్వ ప్రకటన ప్రకారం.. ఈ కార్యక్రమం సుమారు 4.5 కోట్ల కుటుంబాలకు, మొత్తం ఆరు కోట్ల మంది వృద్ధులకు ప్రయోజనం చేకూరుతుంది.ఆన్‌లైన్‌లో ఆయుష్మాన్ భారత్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి, సీనియర్ సిటిజన్‌లు ప్ర‌భుత్వ అధికారిక‌ పోర్టల్‌ను సందర్శించి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. ద‌ర‌ఖాస్తును సమర్పించిన తర్వాత, అప్లికేషన్ ఆమోదం కోసం అధికారుల‌కు పంపుతుంది. అధికారులు ఆమోదించిన తర్వాత, హెల్త్‌...
2025 నాటికి 16 రాష్ట్రాల్లో 11 హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలను నిర్మించనున్న ప్రభుత్వం.. జాబితా ఇదే..
National

2025 నాటికి 16 రాష్ట్రాల్లో 11 హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలను నిర్మించనున్న ప్రభుత్వం.. జాబితా ఇదే..

Highways And Expressways : భారత రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 2025 నాటికి దేశంలో 11 ఎక్స్‌ప్రెస్‌వేలు, హైవేలను నిర్మించనుంది.. నివేదికల ప్రకారం.. ప్రస్తుతం రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ హైవేలు ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. 2014లో జాతీయ రహదారుల మొత్తం పొడవు 91,287 కిలోమీటర్లు. 2024లో దీనిని 1.6 రెట్లు పెంచి 1,46,145 కి.మీలకు పెంచారు.2023-24లో 12,000 కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మించారు.భారతదేశంలో ప్రతిరోజూ 33 కి.మీ జాతీయ రహదారులు నిర్మిస్తున్నారు. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వచ్చే ఏడాది నాటికి మరో 11 హైవేలు మరియు ఎక్స్‌ప్రెస్‌వేలను సిద్ధం చేయడానికి గడువును పొడిగించినట్లు తెలుస్తోంది.వచ్చే ఏడాది నిర్మించనున్న 11 హైవేలు మరియు ఎక్స్‌ప్రెస్‌వేల మొత్తం పొడవు 5,467 కి.మీ. ఈ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు 16 రాష్ట్రాల ...
DUSU Elections | విద్యార్థి సంఘం ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్.. !
Elections, National

DUSU Elections | విద్యార్థి సంఘం ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్.. !

DUSU Elections |  ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ (డియుఎస్‌యు) ఎన్నికల్లో 50% మహిళా రిజర్వేషన్‌లను అమలు చేయాలని కోరుతూ చేసిన ప్ర‌తిపాద‌న‌ను పరిష్కరించాల్సిందిగా ఢిల్లీ యూనివర్సిటీ (Delhi University) వైస్ ఛాన్సలర్, ఇతర సంబంధిత ప్రతివాదులను ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) ఆదేశించింది. విద్యార్థి సంఘం ఎన్నికల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు తాజాగా ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం యూనియన్‌లో మహిళలకు ప్రాతినిధ్యం లేకపోవడం వారి హక్కులను ఉల్లంఘించడమేనని, నిర్ణయం తీసుకునే ప్రక్రియలో వారి సామర్థ్యానికి ఆటంకం కలిగిస్తోందని పిటిషన్ వాదించింది.డియుఎస్‌యు ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ను మూడు వారాల్లోగా అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఢిల్లీ కోర్టు ఆదేశించింది. దీనివ‌ల్ల‌ విద్యార్థి సంఘంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచుతుందని, ...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..