Tuesday, July 8Welcome to Vandebhaarath

National

India News

national news today
national news headlines in english

national news headlines in Telugu

Telugu News

national news of india
national news in english
today’s national news headlines for students
national news headlines by date
today’s national news headlines in english
today, international news

Arvind Kejriwal | కేజ్రీవాల్ లేఖపై బిజెపి కౌంట‌ర్‌.. ఆర్ఎస్ఎస్‌ నుంచి ‘సేవా స్ఫూర్తి’ నేర్చుకోండి
National

Arvind Kejriwal | కేజ్రీవాల్ లేఖపై బిజెపి కౌంట‌ర్‌.. ఆర్ఎస్ఎస్‌ నుంచి ‘సేవా స్ఫూర్తి’ నేర్చుకోండి

New Delhi : ఆద్మీ పార్టీ (AAP) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్‌కు రాసిన లేఖపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) విమర్శించింది, ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు మీడియా దృష్టిని ఆకర్షించడానికి ఆయన ఈ లేఖను ఉపయోగించారని ఆరోపించింది. . కేజ్రీవాల్ (AAP chief Arvind Kejriwal) ఓటరు జాబితా తొలగింపులు చేస్తున్న బీజేపీని మీరు స‌మ‌ర్థిస్తున్నారా అని అంటూ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు లేఖ‌రాసిన విష‌యం తెలిసిందే.. దీనిపై తీవ్రంగా స్పందించిన బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది ఈ లేఖను ‘పబ్లిసిటీ స్టంట్’గా కొట్టిపారేశారు.సుదాన్షు త్రివేదీ కౌంటర్.."కేజ్రీవాల్ లేఖ మీడియా దృష్టిని ఆకర్షించే ప్రయత్నం తప్ప మరొకటి కాదు." అని త్రివేది విలేకరుల సమావేశంలో అన్నారు. ఆరెస్సెస్ సంస్థకు రాయడానికి బదులు తన "రాజకీయ ఎత్తుగడలను" వదిలిపెట్టి.. ఆర్‌ఎస్‌ఎస్ నుంచి "సేవ...
Union Cabinet : అన్నదాతలకు కేంద్రం వరాలు..
National

Union Cabinet : అన్నదాతలకు కేంద్రం వరాలు..

Union Cabinet : కొత్త సంవత్సరం వేళ దేశంలోని రైతులకు తీపి కబురు చెప్పింది. ప్రధాని నరేంద్ర మోదీ () నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌ కొత్త సంవత్సరంలో మొదటి రోజు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. డీఏపీ ఎరువుపై రైతులకు అందించే సబ్సిడీని మరింత పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డీఏపీపై అదనపు భారాన్ని కేంద్రమే భరించనుంది. ఇకపై 50 కిలోల డీఏపీ బస్తా రూ.1350కే లభించనుంది. కాగా కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.నాలుగు కోట్ల మందికి లబ్ధిదేశవ్యాప్తంగా రైతుల కోసం అమలుచేస్తున్న. ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన (Pradhan Mantri Fasal Bima Yojana) పొడిగించాలని కేబినెట్ తీర్మానం చేసిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని రూ. 69,515 కోట్లకు పెంచినట్లు తెలిపారు. కేంద్రం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా సుమారు 4 కోట్ల మ...
Hyderabad Metro : న్యూ ఇయర్ జోష్..  మెట్రో రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్..
National

Hyderabad Metro : న్యూ ఇయర్ జోష్.. మెట్రో రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్..

Hyderabad Metro : హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుక‌ల (New year 2025) సంద‌ర్భంగా ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం హైదరాబాద్ మెట్రో రైలు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రేపు, డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు మెట్రో సేవ‌ల‌ను పొడిగించిన‌ట్లు పేర్కొంది. చివరి రైలు స్టేషన్ నుంచి 12:30 AMకి బయలుదేరుతుంది, అర్ధ‌రాత్రి 1:15 AM వ‌ర‌కు రైలు చివరి గమ్యస్థానానికి చేరుకుంటుంద‌ని తెలిపింది. కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకునే వారికి సౌకర్యవంతమైన రవాణా సౌక‌ర్యాల‌ను అందిస్తున్న‌ట్లు పేర్కొంది.ఈ మేరు హైదరాబాద్ మెట్రో మేనేజింగ్ డైరెక్టర్, NVS రెడ్డి సోమవారం మాట్లాడుతూ అన్ని టెర్మినల్ స్టేషన్ల నుండి చివరి మెట్రో రైలు 12:30 గంటలకు బయలుదేరి, జనవరి 1, 2025 న తెల్లవారుజామున 1:15 గంటలకు సంబంధిత ఎండ్ పాయింట్లకు చేరుకుంటుంది. ఈ మెట్రో సేవ‌ల విస్త‌ర‌ణ‌తో అర్థరాత్రి వేళ ప్ర‌యాణికుల‌కు సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉంటుంద‌ని తెలిపారు.లేట్ నైట...
Indian Railways update: జనవరి 1 నుంచి IRCTC టైమ్‌టేబుల్‌..
National

Indian Railways update: జనవరి 1 నుంచి IRCTC టైమ్‌టేబుల్‌..

Indian Railways update : భారతీయ రైల్వే జనవరి 1, 2025న సవరించిన రైలు షెడ్యూల్‌ను ప్రారంభించనుంది. ఇందులో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, నమో భారత్ ర్యాపిడ్ రైళ్ల‌కు సంబంధించిన అంశాలు ఉన్నాయి. ప్రస్తుత 'ట్రైన్ ఎట్ ఎ గ్లాన్స్' డిసెంబర్ 31, 2024 వరకు చెల్లుబాటవుతుంది. మ‌రోవైపు IRCTC కూడా ప్రత్యేక రైళ్లు, వసతి సౌకర్యాలతో మహాకుంభమేళా 2025 కోసం సిద్ధమవుతోంది.స‌వ‌రించిన షెడ్యూల్‌దేశంలోని 3 కోట్ల మందికి పైగా రోజువారీ రైలు ప్రయాణికుల కోసం ఒక పెద్ద అప్‌డేట్ వచ్చింది. జనవరి 1, 2025 నుంచి, భారతీయ రైల్వే సవరించిన షెడ్యూల్‌ను ప్రచురిస్తుంది. 'ట్రైన్ ఎట్ ఎ గ్లాన్స్' యొక్క 44వ ఎడిషన్ డిసెంబర్ 31, 2024 వరకు అందించనుంది. గత సంవత్సరం భారతీయ రైల్వేలు ప్రచురించిన ఆల్ ఇండియా రైల్వే టైమ్ టేబుల్-ట్రైన్ ఎట్ ఎ గ్లాన్స్ ( Train at a Glance (TAG) ) అక్టోబర్ 1 నుంచి అమల్ల...
Illegal Migrants : ఢిల్లీలో 8 మంది బాంగ్లాదేశ్ అక్రమ వలసదారుల గుర్తింపు..
National

Illegal Migrants : ఢిల్లీలో 8 మంది బాంగ్లాదేశ్ అక్రమ వలసదారుల గుర్తింపు..

Illegal Migrants : న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల కారణంగా రాజధానిలో పెరుగుతున్న ఆందోళనలను పరిష్కరించడానికి ఢిల్లీ పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. సరైన పత్రాలు లేకుండా నివసిస్తున్న వ్యక్తులను గుర్తించి వారిని వెంటనే వారి స్వదేశానికి తరలించే ప్రయత్నాలు మొదలుపెట్టారు.ఈ డ్రైవ్‌లో భాగంగా బంగ్లాదేశ్ నుంచి ఎనిమిది మంది అక్రమ వలసదారులను ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) ద్వారా గుర్తించి వారి దేశానికి పంపించినట్లు పోలీసులు తెలిపారు.అటవీ మార్గం ద్వారా వలసలుIllegal Migrants in india బంగ్లాదేశ్ జాతీయులను జహంగీర్, అతని భార్య పరినా బేగం, వారి ఆరుగురు పిల్లలుగా గుర్తించారు. అందరూ రంగపురిలో నివాసం ఉండేవారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాను బంగ్లాదేశ్‌లోని ఢాకాకు చెందినవాడినని జహంగీర్ అంగీకరించాడు. అతను అటవీ మార్గాలు, ఎక్స్‌ప్రెస్ రైళ్ల ద్వారా భారతదేశంలోకి ప్రవేశించి ఇక్కడ...
2025 New Year celebrations : నూత‌న సంవత్స‌రం వేళ బెంగ‌ళూరు మెట్రో కొత్త అప్‌డేట్‌
National

2025 New Year celebrations : నూత‌న సంవత్స‌రం వేళ బెంగ‌ళూరు మెట్రో కొత్త అప్‌డేట్‌

2025 New Year celebrations : నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ప్ర‌యాణికుల‌కు బెంగుళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ (BMRCL) గుడ్‌న్యూస్ చెప్పింది. డిసెంబర్ 31, 2024న పర్పుల్, గ్రీన్ లైన్‌లలో విస్తరించిన మెట్రో రైలు సేవ‌ల‌ను విస్త‌రించింది. మెట్రో రైళ్లు డిసెంబ‌ర్ 31న అర్ధ‌రాత్రి నుంచి జనవరి 1, 2025న తెల్లవారుజామున 2:00 గంటల వరకు నడుస్తాయి. నాడప్రభు నుంచి చివరి రైలు స‌ర్వీస్ కెంపేగౌడ మెట్రో స్టేషన్ (మెజెస్టిక్) కు 2:40 AMకి చేరుకుంటుంది.BMRCL (Bangalore Metro ) విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, డిసెంబర్ 31, 2024న రాత్రి 11 గంటల నుంచి ప్ర‌తీ 10 నిమిషాల వ్యవధిలో మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటాయి. పెద్ద సంఖ్యలో ప్ర‌యాణికుల రద్దీకి అనుగుణంగా MG రోడ్ మెట్రో స్టేషన్‌లో రాత్రి 11 గంటల నుంచి ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు మూసివేయ‌నున్నారు. ప్రయాణికులు బదులుగా కబ్బన్ పార్క్, ట్రినిటీ వంటి సమీపంలోని స్టే...
కొర‌డాతో కొట్టుకున్న బిజెపి నేత అన్నామ‌లై..
National

కొర‌డాతో కొట్టుకున్న బిజెపి నేత అన్నామ‌లై..

Tamilnadu BJP President Annamalai : చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో 19 ఏళ్ల విద్యార్థినిపై జరిగిన లైంగిక వేధింపుల కేసులో బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై వినూత్న రీతిలో ఉద్య‌మించారు. బాధితురాలి ప‌ట్ల‌ అధికార డీఎంకే, రాష్ట్ర పోలీసుల వైఖ‌రిని నిర‌సిస్తూ తనదైన శైలిలో బహిరంగంగా కొరడాలతో కొట్టుకున్నారు. శుక్రవారం తమిళనాడు బీజేపీ అధినేత తనను తాను కొరడా ఝుళిపిస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది.చెన్నైలోని ఓ యూనివర్సిటీలో విద్యార్థినిపై జరిగిన లైంగిక వేధింపులపై అధికార డీఎంకే ప్రభుత్వానికి నిరసనగా తాను 48 రోజుల నిరాహార దీక్ష చేస్తానని, చెప్పులు లేకుండా ఉంటానని కె. అన్నామలై గురువారం ప్రకటించిన విష‌యం తెలిసిందే..నిన్న‌ విలేఖరుల సమావేశంలో అన్నామలై తన షూ తొలగించి, “రేపటి నుంచి డిఎంకెను గ‌ద్దె దించేవ‌ర‌కు తాను ఎలాంటి పాదరక్షలు ధరించను, అన్నా యూ...
Annamalai | ‘అప్పటి వరకు చెప్పులు వేసుకోను.’: తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై
National

Annamalai | ‘అప్పటి వరకు చెప్పులు వేసుకోను.’: తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై

Annamalai | తమిళనాడు రాష్ట్రంలోని డీఎంకే (DMK) ప్రభుత్వాన్ని గద్దె దించే వరకూ తాను చెప్పులు వేసుకోబోన‌ని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నా యూనివర్సిటీ(Anna University)లో లైంగిక దాడి కేసులో ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రతీ శుక్రవారం తన ఇంటి ముందు ఆరు కొరడా దెబ్బలు తింటానని గురువారం మీడియాకు వెల్ల‌డించారు. ఈ కేసులో బాధితురాలి పేరు, ఫోన్ నంబర్, వ్యక్తిగత వివరాలు వెల్లడించడంపై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.ఎఫ్ఐఆర్ లీక్ చేయడం ద్వారా బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేశార‌ని, ఇది బాధితురాలి పట్ల ప్రభుత్వం, పోలీసుల వైఖరి ఎంటో తేట‌తెల్లం చేస్తుంద‌ని తెలిపారు . ఎఫ్ఐఆర్ వివ‌రాల‌ను లీక్ చేసినందుకు పోలీసులు, డీఎంకే పార్టీ నేత‌లు సిగ్గు పడాలి. నిర్భయ నిధి ఎక్కడ?. అన్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఎందుకు సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయ‌లేదు’ అని అన్నామలై (Annamalai) ప్ర‌శ్న‌ల‌...
Pratishtha Dwadashi 2025 | అయోధ్య రామమందిరం మొదటి వార్షికోత్సవాలకు భారీ ఏర్పాట్లు
National

Pratishtha Dwadashi 2025 | అయోధ్య రామమందిరం మొదటి వార్షికోత్సవాలకు భారీ ఏర్పాట్లు

Ayodhya Ram Mandir Pratishtha Dwadashi 2025 | అయోధ్యలో రామమందిరాన్ని ప్రతిష్టించిన ఏడాది పూర్త‌వుతున్న నేప‌థ్యంలో మొదటి వార్షికోత్సవాన్ని జనవరి 11, 2025న 'ప్రతిష్ఠ ద్వాదశి'గా జరుపుకుంటామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం ప్ర‌క‌టించింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వివిధ ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం 'ప్రతిష్ఠ ద్వాదశి'కి అందరూ హాజరు కావాలని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.ప్రతిష్ఠ ద్వాదశి (Pratishtha Dwadashi)' నాడు కార్యక్రమాల జాబితా ఇదీ..రామ్ మందిర్ ప్రాంగణంలో, యజ్ఞ మండపం నిర్వహించనున్నారు. ఇందులో శుక్ల యజుర్వేద మంత్రాలతో అగ్నిహోత్రం (ఉదయం 8-11నుంచి మధ్యాహ్నం 2-5), 6 లక్షల రామ మంత్ర పారాయణాలు, రామరక్షా స్తోత్రం, హనుమాన్ చాలీసా పారాయణాలు ఉంటాయి.ఆలయంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో జ‌న‌వ‌రి 11న‌ రాగసేవ (మధ్యాహ్నం 3-5గం), బధై గాన్ (సాయంత్...
Mary Millben | నా మ‌దిని దోచుకున్నారు.. మోదీపై అమెరిక‌న్ గాయ‌ని ఫిదా
National

Mary Millben | నా మ‌దిని దోచుకున్నారు.. మోదీపై అమెరిక‌న్ గాయ‌ని ఫిదా

American singer Mary Millben | భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికన్ గాయని మేరీ మిల్బెన్ (American singer Mary Millben) ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ఢిల్లీలో నిర్వహించిన కాథలిక్ బిషప్‌ల కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా క్రిస్మస్ వేడుకలో ఏసు క్రీస్తును మోదీ (Prime Minister Narendra Modi) కీర్తించినందుకు ఆమె కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ప్రేమ, సౌభ్రాతృత్వం, ఐక్యతలో గురువుగా ఏసు పేర్కొన‌డంపై హ‌ర్షం వ్య‌క్తం చేశారు.లార్డ్ క్రైస్ట్ బోధనలూ ప్రేమ, ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని ఉటంకిస్తాయ‌ని, మనమందరం ఈ ఆత్మను బలపరిచేందుకు కలిసి పనిచేయడం ఎంతో ముఖ్యమ‌ని ప్రధాని మోదీ పిలుపునివ్వ‌డంపై మేరీ మిల్బెన్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ' మీకు కృత‌జ్ఞ‌త‌లు మోదీ గారూ.. ఏసు క్రీస్తు ప్రేమకు గొప్ప కానుక, ఆదర్శం. భారత బిషప్‌ల క్రిస్మస్ వేడుకలో నా రక్షకుడిని గౌరవించినందుకు ధన్యవాదాలు. మీ మాటలు నా హృదయాన్ని తాకాయి' అని ఆమె ట్వీట్ చేశారు. భ...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..