Thursday, June 19Thank you for visiting

Tag: Western Railway

local trains | స‌రికొత్త‌ ఫీచర్లతో లోకల్ రైళ్లు, త్వరలో ఈ నగరంలో 300 కి.మీ కొత్త ట్రాక్‌లు

local trains | స‌రికొత్త‌ ఫీచర్లతో లోకల్ రైళ్లు, త్వరలో ఈ నగరంలో 300 కి.మీ కొత్త ట్రాక్‌లు

National
Mumbai local trains : భార‌త‌దేశంలో అత్య‌ధిక జ‌నాభా గ‌ల న‌గ‌ర‌మైన ముంబైలో లోకల్ రైళ్లు నిత్యం కిక్కిరిసిపోయి ఉంటాయి. ఎన్ని లోకల్ రైళ్లు వేసినా ప్రయాణికులకు ఏమాత్రం స‌రిపోవ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ముంబై ప్రయాణికులకు భార‌తీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ముంబై నగ‌రంలో రద్దీని తగ్గించడంతోపాటు మెరుగైన లక్షణాలతో కూడిన కొత్త-డిజైన్ రైళ్లను ముంబై సబర్బన్ రైల్వే వ్యవస్థ(Mumbai suburban railway system ) లో త్వరలో చేర్చ‌నున్న‌ట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vishnav) ప్రకటించారు. ముంబైలోని సెంట్రల్ రైల్వే, వెస్ట్రన్ రైల్వే లైన్లలో ప్రస్తుతం రూ.16,400 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు జరుగుతున్నాయని వైష్ణవ్ పేర్కొన్నారు.రెండు స్థానిక రైళ్ల మధ్య సమయ అంతరాన్ని ప్రస్తుతం 180 సెకన్లుగా తగ్గించే ప్రణాళికలు ఉన్నాయని ఆయన హైలైట్ చేశారు. ప్రయాణికుల‌ రద్దీని తగ్గించడానికి సేవల ఫ్రీక్వెన్సీని పెంచడా...
Western Railway : లోకల్ రైళ్లకు ఆకర్షణీయమైన డైనమిక్ డిజిటల్ డిస్ల్పే బోర్డులు..

Western Railway : లోకల్ రైళ్లకు ఆకర్షణీయమైన డైనమిక్ డిజిటల్ డిస్ల్పే బోర్డులు..

Trending News
Western Railway : పశ్చిమ రైల్వే (WR) "ముంబై ప్రయాణిల కోసం "లోకల్ రైలు కోచ్‌ల సైడ్ ప్యానెల్‌లపై అత్యాధునికమైన డైనమిక్ డిజిటల్ డిస్‌ప్లే బోర్డు (Panorama Digital Display Board) లను ఏర్పాటు చేసింది. ఈ వినూత్న డిస్ల్పేలతో ప్రయాణికులకు లోకల్ రైలు గమ్యస్థానాల వివరాలు స్పష్టంగా, వెంటనే గుర్తించేలా చేస్తుంది. ఇది ముంబై సబర్బన్ నెట్‌వర్క్‌లో మరింత సౌకర్యవంతంగా మార్చేసిందని WR యొక్క కొత్త చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వినీత్ అభిషేక్ ఒక ప్రకటనలో తెలిపారు.రైళ్ల రాకపోకలకు సంబంధించిన  కీలకమైన సమాచారం అందించడానికి ఒక రేక్‌పై ఎనిమిది డిజిటల్ డిస్‌ప్లేలు, ప్రతి వైపు నాలుగు అమర్చబడి ఉన్నాయని ఆయన చెప్పారు. డిజిటల్ డిస్‌ప్లేలు రైలు గమ్యస్థానాల వివరాలు  ఇంగ్లీష్, హిందీ,  మరాఠీలో చూపుతాయని, మూడు సెకన్ల వ్యవధిలో మారిపోతాయని తెలిపారు.వీటిపై ప్రయాణీకుల నుంచి సానుకూల స్పందన లభించిందని, సమీప భవిష్యత్తులో ఇతర...
Indian Railways | వేసవిలో ప్ర‌యాణికుల కోసం పెద్ద సంఖ్య‌లో ప్ర‌త్యేక రైళ్లు..

Indian Railways | వేసవిలో ప్ర‌యాణికుల కోసం పెద్ద సంఖ్య‌లో ప్ర‌త్యేక రైళ్లు..

National
Indian Railways | వేస‌విలో ప్ర‌యాణికుల ర‌ద్దీకి అనుగుణంగా భార‌తీయ రైల్వే ఎన్న‌డూ లేనంత‌గా అత్య‌ధిక సంఖ్య‌లో ప్ర‌త్యేక రైళ్లను న‌డిపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే, ఈసారి మంత్రిత్వ శాఖ  రైళ్ల‌ ట్రిప్పుల సంఖ్యను ఏకంగా 43 శాతానికి పైగా పెంచింది. భారతీయ రైల్వేలు వేసవి కాలంలో రికార్డు స్థాయిలో 9, 111 ట్రిప్పులను నిర్వహిస్తున్నామని రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 2023 వేసవితో పోలిస్తే భారీ సంఖ్య‌లో పెంచామ‌ని తెలిపింది. కీలకమైన గమ్యస్థానాలను అదనపు రైళ్లు మంత్రిత్వ శాఖ ప్రకారం, అదనపు రైళ్లను దేశవ్యాప్తంగా కీలకమైన గమ్యస్థానాలకు ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డిపిస్తోంది. 9,111 రైలు ట్రిప్పులలో పశ్చిమ రైల్వే అత్యధిక సంఖ్యలో 1,878, నార్త్ వెస్ట్రన్ రైల్వే 1,623 ట్రిప్పులను నిర్వహిస్తుంది. ఇతర రైల్వే జోన్‌లు, దక్షిణ మధ్య రైల్వే (1,012 ట్రిప్పులు), తూర్పు మధ్య రైల్వే (1,003) సంఖ్యలో ట్రిప్పులను నడుపు...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..