Thursday, February 12"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: virat kohli

Virat Kohli | చెలరేగిపోయిన కోహ్లీ.. 30వ సెంచరీతో బ్రాడ్‌మన్‌ రికార్డ్ బ్రేక్..

Virat Kohli | చెలరేగిపోయిన కోహ్లీ.. 30వ సెంచరీతో బ్రాడ్‌మన్‌ రికార్డ్ బ్రేక్..

Sports
Virat Kohli | విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌లో తన 30వ సెంచరీ సాధించాడు. ఆస్ట్రేలియాలో అతని ఏడవ సెంచరీని పెర్త్‌లో ఆదివారం, నవంబర్ 24న సాధించాడు. 375 రోజుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ ఎట్టకేలకు మూడంకెల మార్కును అందుకున్నాడు. ఆస్ట్రేలియాకు వచ్చినప్పుడు, కోహ్లీకి అతనిపై, అతని ఫామ్, టెస్ట్ క్రికెట్‌లో అతని భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకొనగా  తాజా సెంచరీతో అన్నీ తుడుచుకుపెట్టుకొనిపోయాయి.కోహ్లి తన 30వ టెస్టు సెంచరీతో సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్‌ను అధిగమించాడు. బ్రాడ్మన్ రికార్డ్ బ్రేక్ చేయడానికి ఏకంగా ఏడాదికి పైగా నిరీక్షించాల్సి వచ్చింది. ఆస్ట్రేలియాలో టెస్టుల్లో కోహ్లికి ఇది ఏడో టెస్టు సెంచరీ. మొత్తంగా ఆస్ట్రేలియాపై అతడికి ఇది 10వ టెస్ట్ సెంచరీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై విజిటింగ్ బ్యాటర్‌గా కోహ్లీ ఇప్పుడు అత్యధిక సెంచరీలు సాధించాడు. ఆస్ట్రేలియాపై అత్యధిక సంచరీలు సాధించిన ...
India Test squad  | బంగ్లాదేశ్‌ మొదటి టెస్టుకు ఎంపికైన‌ భారత జట్టు ఇదే..

India Test squad | బంగ్లాదేశ్‌ మొదటి టెస్టుకు ఎంపికైన‌ భారత జట్టు ఇదే..

Sports
India Test squad  | బంగ్లాదేశ్‌తో జరిగే మొదటి టెస్ట్ మ్యాచ్ కోసం BCCI ఆదివారం, సెప్టెంబర్ 8న భారత జట్టును ప్రకటించింది. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ ఇంగ్లండ్‌తో జరిగిన చివరి అసైన్‌మెంట్‌ను కోల్పోయిన తర్వాత టెస్ట్ సెటప్‌కు తిరిగి వచ్చారు. అయితే 15 మంది సభ్యుల జట్టులో శ్రేయాస్ అయ్యర్‌కు చోటు లేదు.సెప్టెంబర్ 19న ప్రారంభమయ్యే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌తో భారత జట్టు ఎంపిక‌యింది. ముందుగా నివేదించినట్లుగా, ఏస్ పేసర్ మహ్మద్ షమీకి విశ్రాంతి ఇచ్చారు. చెన్నైలో జరిగే మొదటి మ్యాచ్‌కు జట్టుకు దూరమయ్యాడు.రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టులో అతిపెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అన్‌క్యాప్డ్ ఫాస్ట్ బౌలర్ యష్ దయాల్‌ను చేర్చుకోవడం. ఎడమచేతి వాటం పేసర్ దులీప్ ట్రోఫీ లో మొదటి-రౌండ్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో నాలుగు వికెట్లు తీసి అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచి టెస్ట్ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ...
PM Modi followers | సోషల్ మీడియాలో మోదీకి తిరుగులేని రికార్డు.. ఎక్స్ లో 100మిలియన్లకు చేరిన ఫాలోవర్లు..

PM Modi followers | సోషల్ మీడియాలో మోదీకి తిరుగులేని రికార్డు.. ఎక్స్ లో 100మిలియన్లకు చేరిన ఫాలోవర్లు..

Trending News
PM Modi followers | సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో అత్యధికంగా ఫాలో అయ్యే ప్రపంచ నేతగా 100 మిలియన్ల మంది ఫాలోవర్లను అధిగమించి స‌రికొత్త రికార్డు సృష్టించారు. ప్రధాని నరేంద్ర మోదీ. ఈ కీల‌క‌మైన మైలు రాయి డిజిటల్ ప్రపంచంలో ఆయ‌నకు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న విస్తృతమైన‌ ప్రజాదరణను చాటుతుంది.ఈ మైలురాయితో, ప్రధాని మోదీ ఇతర ప్రపంచ నాయకుల నుంచి తనను తాను వేరు చేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌కు ప్రస్తుతం 38.1 మిలియన్ల మంది ఫాలోవ‌ర్లు ఉండగా, దుబాయ్ పాలకుడు హెచ్‌హెచ్ షేక్ మహమ్మద్, పోప్ ఫ్రాన్సిస్‌లకు వరుసగా 11.2 మిలియన్లు, 18.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. X లో PM మోదీ అభిమానుల సంఖ్య ఈ గణాంకాలను అధిగమించడమే కాకుండా సోషల్ మీడియాలో ఆయ‌న‌ ప్రభావాన్ని హైలైట్ చేస్తుంది.భారత్ లో పీఎం మోదీకి సోషల్ మీడియా ఫాలోయింగ్ అసమానమైనది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి 26.4 మిలియన్లు, ఢిల్లీ సీఎం అరవి...
IPL  2024 | టీ20 క్రికెట్ మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ మ‌రో రికార్డ్‌..

IPL 2024 | టీ20 క్రికెట్ మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ మ‌రో రికార్డ్‌..

Sports
IPL) 2024 | భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన అద్భుతమైన క్రికెట్ కెరీర్‌లో మరో మైలురాయిని సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో 12,000 పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్‌గా ఏస్ ఇండియన్ బ్యాట్స్‌మెన్ నిలిచాడు. శుక్రవారం MA చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 ప్రారంభ మ్యాచ్ లో కోహ్లీ ఈ అద్భుతమైన ఫీట్ సాధించాడు. RCB తోపాటు, ఢిల్లీ కోసం T20, ఛాంపియన్స్ లీగ్‌లో, దేశవాళీ ట్వంటీ ఓవర్ క్రికెట్ మ్యాచ్ ల‌లో కోహ్లీ 12000 ప‌రుగులు సాధించాడు. దీంతో, టీ20 దిగ్గజాలు క్రిస్ గేల్, షోయబ్ మాలిక్, కీరన్ పొలార్డ్, అలెక్స్ హేల్స్, డేవిడ్ వార్నర్ తర్వాత ఈ రికార్డు సాధించిన ఆరుగురు ఆటగాళ్లలో కోహ్లీ కూడా ఉన్నాడు. కాగా కోహ్లీ CSK vs RCB IPL మ్యాచ్‌లో ఏడో ఓవర్‌లో మైలురాయిని దాటాడు, రవీంద్ర జడేజా లెగ్ సైడ్‌లోని స్క్వేర్‌లోని ప...