Friday, August 1Thank you for visiting

Tag: UP crime news

Operation Black Giraffe: గూండాయిజాన్ని మట్టి కరిపించేందుకు మరో ప్లాన్

Operation Black Giraffe: గూండాయిజాన్ని మట్టి కరిపించేందుకు మరో ప్లాన్

Crime
Operation Black Giraffe : యూపీలో గుండా మట్టి కరిపించేందుకు యూపీ ప్రభుత్వం మరో కొత్త ప్లాన్ ను అమలు చేస్తుంది.ప్రయాగ్ రాజ్ జిల్లాలో  మాఫియా, గ్యాంగ్‌స్టర్లు, హిస్టరీ షీటర్‌ల ఆస్తులను గుర్తించి, అటాచ్ చేయడానికి ప్రయాగ్‌రాజ్ పోలీసులు ఆపరేషన్ బ్లాక్ జిరాఫీని ప్రారంభించారు. గ్యాంగ్స్టర్ల ఆర్థిక బలాన్ని బలహీనపరచడం.. వ్యవస్థీకృత నేరాలను నియంత్రించడం ఈ ఆపరేషన్ లక్ష్యం.ఈ ఆపరేషన్ లో భాగంగా పోలీసులు మాఫియాల చర, స్థిరాస్తులను దర్యాప్తు చేసి వాటిని అటాచ్ చేయడానికి స్పెషల్డ్రైవ్‌ను ప్రారంభించారు. మాఫియాల ప్రభావాన్ని నిర్జీవం చేయడం.. వారి అక్రమ ఆదాయ ప్రవాహాన్ని ఆపడం ద్వారా వారిని ఆర్థికంగా బలహీనపరచడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది.మాఫియాలకు చెందిన ఆస్తులు, బినామీ ఆస్తులను గుర్తించి, వ్యవస్థీకృత నేరాలను నియంత్రించేందుకు పోలీసులు వాటిని అటాచ్ చేస్తారని అధికారులు తెలిపారు. భూ మాఫియాలపై ప్...
మహిళపై సామూహిక అత్యాచారం.. అవమానభారంతో దంపతుల ఆత్మహత్య

మహిళపై సామూహిక అత్యాచారం.. అవమానభారంతో దంపతుల ఆత్మహత్య

Crime
Crime news : ఉత్తర్​ ప్రదేశ్​లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తమ ముగ్గురు బిడ్డలను అనాథలు చేసి.. భార్యాభర్తలు విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే అంతకుముందు.. మహిళపై సామూహిక అత్యాచారం జరగడమే ఇందుకు కారణం అని తెలుస్తోంది!ఉత్తర్​ ప్రదేశ్​ రాష్ట్రం బస్తి జిల్లా (Basti district) లోని ఓ గ్రామంలో.. 30ఏళ్ల వ్యక్తి.. తన 27ఏళ్ల భార్యతో కలిసి నివాసముంటున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు. కుమారుల వయస్సు 8 ఏళ్లు- ఆరేళ్లు, అలాగే ఏడాది వయస్సు ఉన్న కుమార్తె ఉంది. సెప్టెంబర్​ 20 అర్ధరాత్రి వీరి ఇంట్లోకి ఇద్దరు దుండగులు చొరబడ్డారు. మహిళపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దారుణ ఘటనను ఆ దంపతులు తట్టుకోలేకపోయారు. ప్రాణాలను తీసుకోవాలని నిశ్చయించుకున్నారు. మరుసటి రోజు పిల్లలు పాఠశాలకు రెడీ చేసి వీరిద్దరూ విషం తాగారు. గదిలో నుంచి బయటకు వచ్చి మేం చనిపోతున్నామని పిల్లలకు చెప్...