Tirumala
TTD | టీటీడీలో హిందువేతరులకు స్థానం లేదు.. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వేంకటేశ్వర ఆలయాల నిర్మాణాలు..
TTD News | తిరుమల పుణ్యక్షేత్రం పవిత్రతను కాపాడటానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తన నిబద్ధతను చాటుకున్నారు. తన మనవడి నారా దేవాంష్ పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడానికి కుటుంబంతో కలిసి తిరుమల ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తర్వాత మీడియాతో మాట్లాడిన నాయుడు.. పవిత్ర తిరుమల ఆధ్యాత్మికతను కాపాడుకోవడం అందరి బాధ్యత అని చెప్పారు. TTD లో హిందూయేతర ఉద్యోగుల బదిలీ ఆలయంలో పనిచేస్తున్న హిందూయేతర ఉద్యోగులను ఇతర ప్రభుత్వ […]
TTD Chairman Members | టీటీడీ ఛైర్మన్గా బీఆర్ నాయుడు.. పాలక మండలి సభ్యుల వివరాలు ఇవీ..
TTD Chairman Members | తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలక మండలి నూతన ఛైర్మన్గా బీఆర్ నాయుడు నియమితులయ్యారు. 24 మంది సభ్యులతో టీటీడీ పాలకమండలి కొలువుదీరనుంది.ఈ మేరకు టీటీటీ బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. టీటీడీ బోర్డు సభ్యులు వీరే.. జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట ఎమ్మెల్యే) వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి (కోవూరు ఎమ్మెల్యే) ఎం.ఎస్ రాజు (మడకశిర ఎమ్మెల్యే) పనబాక లక్ష్మి (కేంద్ర మాజీ మంత్రి) జాస్తి పూర్ణ సాంబశివరావు నన్నూరి నర్సిరెడ్డి (తెలంగాణ) […]
ప్రభుత్వ ఆధీనంలోని దేవాలయాలను విడిపించాల్సిందే.. వీహెచ్ పీ సరికొత్త ప్రచారం..
VHP campaign | తిరుపతి బాలాజీ ఆలయ ప్రసాదాల వివాదం నేపథ్యంలో., VHP మంగళవారం దేశవ్యాప్తంగా ప్రచారం చేపట్టింది. ప్రభుత్వ నియంత్రణ నుంచి దేవాలయాలను విడిపించేందుకు విస్తృత ప్రచారాన్ని ప్రకటించింది. ఆలయాల నిర్వహణలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, దేవాలయాలను ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవడం “ముస్లిం ఆక్రమణదారులు” మరియు “వలసవాద” బ్రిటీష్ ఆలోచనలను ప్రతిబింబిస్తుందని పేర్కొంది. ప్రభుత్వాలు తమ సంపదను దోచుకోవడానికి, ప్రభుత్వంలో చోటు దక్కించుకోలేని రాజకీయ నాయకులకు పదవులు కల్పించేందుకు ఆలయాలను ఉపయోగించుకుంటున్నాయని విహెచ్పి సంయుక్త ప్రధాన కార్యదర్శి […]
జాతీయ ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ ఏర్పాటు చేయాల్సిందే.. ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
Sanatana Dharma Rakshana Board | తిరుమల లడ్డూల తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వును వినియోగించారనే వార్తలపై దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (DCM Pawan Kalyan) స్పందించారు. కేంద్రం తక్షణమే సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ విషయంపై విచారణ జరిపి నేరస్థులకు కఠిన శిక్ష విధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. […]
Tirupati Laddu | హైదరాబాద్లో ప్రతిరోజూ శ్రీవారి లడ్డూ విక్రయాలు
Tirupati Laddu | హైదరాబాద్: వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి వేద స్థానం (TTD) తీపికబురు చెప్పింది. హైదరాబాద్ హిమాయత్నగర్ లిబర్టీ, జూబ్లిహిల్స్లోని తిరుమల తిరుపతి దేవస్థానాల్లో శనివారం, ఆదివారాల్లో మాత్రమే శ్రీవారి లడ్డూ (Tirupati Laddu ) విక్రయించగా ఇకపై ప్రతీరోజు విక్రయించాలని నిర్ణయించారు. ఈ లడ్డూ ప్రసాదం ఇకపై ప్రతిరోజూ అందుబాటులో ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ ప్రభు, ఎన్.నిరంజన్కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్వామివారి లడ్డూ విక్రయాల్లో లో […]
Tirumala | ఏప్రిల్లో తిరుపత వెళ్తున్నారా? ఈ తేదీలను గమనించండి!
Tirumala | ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం లో మార్చి నెల ఉత్సవాలు ముగిశాయి. ఏప్రిల్లో తిరుమలలో జరిగే ఉత్సవాలు, ఉత్సవాల వివరాలను దేవస్థానం విడుదల చేసింది. మరికొది రోజుల్లో పరీక్షలు ముగిసి పాఠశాల, కళాశాల విద్యార్థులకు వేసవి సెలవులు రానున్నాయి. చాలా మంది వేసవి సెలవుల్లో విహారయాత్రకు వెళ్లాలని ప్రణాళికలు వేస్తుంటారు. సరదా, వేడుకల పర్యటన మాత్రమే కాదు, చాలా మంది ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లాలని కూడా ప్లాన్ చేసుకుంటారు. ముఖ్యంగా వేసవి […]
గోవింద నామాన్ని కోటి సార్లు రాస్తే వీఐపీ దర్శనం… టీటీడీ పాలక మండలి నిర్ణయాలు ఇవీ..
TTD Trust Board Meeting : యువతీయువకుల్లో హైందవ సనాతన ధర్మ వ్యాప్తి కోసం శ్రీవారి ఆలయం నుంచి తొలి అడుగు వేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. ఇందులోభాగంగా రామకోటి తరహాలో గోవింద కోటి రాసిన 25 ఏళ్ల లోపు యవతకు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఒకసారి తిరుమల స్వామి వారి బ్రే క్ దర్శనం కల్పిస్తామని వెల్లడించారు. 10 లక్షలా 1,116 సార్లు గోవింద నామాలు రాసినవారికి […]
