1 min read

BSNL 5G రోల్అవుట్ ప్రక్రియపై కేంద్రం కీలక అడుగు

BSNL 5G సేవను ప్రారంభించడానికి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం, ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ 4G నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేయడానికి ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. BSNL 100,000 కొత్త మొబైల్ టవర్లను ఏర్పాటు చేయాలని ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది, వీటిలో 65,000 కొత్త 4G టవర్లను ఇప్పటికే ఇన్ స్టాల్ చేసింది. 4G అప్‌గ్రేడ్‌లతో పాటు, 5Gని ప్రారంభించాలనే ఉత్సాహం కూడా ఊపందుకుంది. 5G నెట్‌వర్క్ పరికరాల వేలం ప్రక్రియలో విదేశీ విక్రేతలను పాల్గొనేలా […]

1 min read

రతన్ టాటా ఆధ్వర్యంలో టాటా గ్రూపు సాధించిన విజయాలు ఇవే..

Ratan Tata News | రతన్ నావల్ టాటా.. పరిచయం అవసరం లేని పారిశ్రామికవేత్త.. టాటా సన్స్ ఛైర్మన్ గా, గొప్ప మాన‌వ‌తావాదిగా కీర్తిప్ర‌తిష్ట‌లు పొందారు. రతన్ టాటా 1961లో టాటా గ్రూప్‌తో తన ప్ర‌స్థానాన్ని ప్రారంభించారు. ఆయ‌న హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో చదివాడు. రతన్ టాటా కార్నెల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో గ్రాడ్యుయేట్ ప‌ట్టా స్వీక‌రించారు. రతన్ టాటా నాయకత్వం రతన్ టాటా 2004లో TCSని పబ్లిక్ ఇష్యూకు తీసుకెళ్లారు. ఆయ‌న నాయకత్వంలో, ఆంగ్లో-డచ్ స్టీల్‌మేకర్ […]

1 min read

Modernization of ITI’s | విద్యార్థుల‌కు గుడ్ న్యూస్.. ఐటీఐల ఆధునికీక‌ర‌ణ‌కు రూ.2,324.21 కోట్లు..

Modernization of ITI’s | హైదరాబాద్‌: యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు, నైపుణ్యం కలిగిన మానవ వనరులతో పారిశ్రామిక అవసరాలను తీర్చేందుకు ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ఏటీసీ) అప్‌గ్రేడ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ‌ను నైపుణ్యం కలిగిన యువశక్తికి కేంద్రంగా మార్చాల‌ని ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారు. రాష్ట్రంలో 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు దిగ్గ‌జ ఐటీ సంస్థ‌ టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ (టీటీఎల్)తో ప్రభుత్వం ఇప్పటికే 10 ఏళ్ల […]