1 min read

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. జగిత్యాల నుంచి ముంబై ట్రెయిన్

Indian Railways | భారతీయ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని లింగంపేట రైల్వే స్టేషన్ నుంచి ముంబై దాదర్ (Mumbai Train) వరకు రైలు సర్వీసులు పున: ప్రారంభించింది.. ఈ రైలు ప్రతి బుధవారం సాయంత్రం 5:46 గంటలకు రైలు బయలుదేరి గురువారం మధ్యాహ్నం 1:25 కు దాదర్ చేరుకుంటుందని, రైల్వే అధికారులు తెలిపారు.  తిరిగి ఇదే రైలు గురువారం ముంబై నుంచి మధ్యాహ్నం 3:25 గంటలకు బయలుదేరి శుక్రవారం ఉదయం […]

1 min read

South Central Railway | దసరా, దీపావళికి సికింద్రాబాద్ నుంచి పలు ప్రత్యేక రైళ్లు..

South Central Railway | దసరా, దీపావళి పండుగల దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. దసరా, దీపావళి,  ఛత్ పండుగల సమయంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే వివిధ నగరాల మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కాచిగూడ – తిరుపతి స్పెషల్ ట్రైన్ దీని ప్రకారం, రైలు నంబర్ 07063/07064 కాచిగూడ-తిరుపతి-కాచిగూడ రైలు 14 సర్వీసులు నడపబడతాయి. రైలు నెం.07063 కాచిగూడ-తిరుపతి అక్టోబరు 1, 8, 15, 22,  29 […]